సమాచారం
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, జర్నీలో మాస్క్ లేకుంటే రూ. 500 జరిమానా, స్టేషన్లో మాస్క్ లేకుండా కనపడినా ఫైన్, ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే మంత్రిత్వశాఖ
Hazarath Reddyరైల్వే ప్రయాణికులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై రైల్వే స్టేషన్లలో కాని లేక ప్రయాణ సమయంలో కాని మాస్క్ ధరించకుంటే రూ. 500 జరిమానా విధించనుంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ గురువారం కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు (Indian Railways Extends COVID-19 Guidelines) పొడగించింది.
Transfer of 15 High Court Judges: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ అషానుద్దీన్ అమానుల్లా, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌, 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
Hazarath Reddyపాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah), అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వీరితో కలిపి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తుల బదిలీకి (Transfer of 15 High Court Judges) రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
LPG Price Hike: ఈ సారి ఎల్‌పీజీ సిలిండ‌ర్‌ ధర రూ.15 పెంపు, పెరిగిన ధ‌ర‌తో 14.2 కేజీల నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ధర రూ.899, కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు
Hazarath Reddyగ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మ‌ళ్లీ (LPG Price Hike) పెరిగింది. ఎల్‌పీజీ సిలిండ‌ర్‌పై రూ.15 (Domestic Cylinders Price Increased by Rs 15) పెంచారు. పెట్రోలియం కంపెనీలు ధ‌ర‌ను పెంచిన‌ట్లు తెలుస్తోంది. పెరిగిన ధ‌ర‌తో 14.2 కేజీల నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ఢిల్లీలో రూ.899కి వ‌స్తోంది.
AP Weather Update: అలర్ట్ న్యూస్..ఏపీలో అక్టోబర్ నెలంతా వర్షాలే, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో జోరుగా వానలు కురిసే అవకాశం
Hazarath Reddyఏపీలో ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతోపాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో (AP Weather Update) ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు (Andhra Pradesh weather in October 2021) జోరందుకోనున్నాయి.
Fact Check: వైరల్ అవుతున్న ఈ టాటా లింక్ క్లిక్ చేయకండి, అలర్ట్ చేసిన టాటా కంపెనీ, ఎవరైనా నష్టపోతే మాకు సంబంధం లేదంటూ ట్వీట్
Hazarath Reddyవైరల్ అవుతున్న పోస్టులో టాటా గ్రూప్ 150వ వార్షికోత్సవం (BEWARE of Tata 150th Anniversary Scam) సందర్భంగా టాటా నెక్సాన్ కారును గెలుచుకోవడానికి ఈ పోస్టు క్లిక్ చేయండి (Tata Nexon Bumper Prize) అని ఉంటుంది.
Guava Fruit Benefits: జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyజామ లేదా జామి (Guava) అనేది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆపిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది.
Coronavirus: కరోనాపై మరో డేంజర్ న్యూస్, చిన్న పేగుల్లో గడ్డ కడుతున్న రక్తం, గ్యాంగ్రేన్ బారీన పడి నిమ్స్‌లో ఇద్దరి పరిస్థితి విషమం, దీనిపై విస్తృత అధ్యయనం చేసేందుకు రెడీ అయిన నిమ్స్ వైద్య బృందం
Hazarath Reddyకరోనావైరస్ బారిన పడి కోలుకున్న అనంతరం రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరో ఆందోళనకర విషయం బయటపడింది. కోవిడ్ చిన్నపేగుల్లోనూ తీవ్ర ఇబ్బందులు (COVID-19 link in intestinal gangrene surge) కలిగిస్తున్నట్టు తేలింది
Cyclone Shaheen: తెలుగు రాష్ట్రాలకు తప్పిన షహీన్‌ తుపాన్ ముప్పు, దేశంలో ఏడు రాష్ట్రాలకు ప్రమాద ఘంటికలు, వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyగులాబ్‌ తుపాను కల్లోలం మరచిపోకముందే దేశంపై మరో తుపాను విరుచుకుపడేందుకు రెడీ అయింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్‌ తుపాను (Cyclone Shaheen) క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో (Heavy rains predicted in these 7 states) ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది.
RBI's New Auto-Debit Rules: ఆటో డెబిట్ ఆప్షన్ ఉపయోగిస్తున్నారా..నేటి నుంచి ఆర్‌బిఐ కొత్త రూల్స్ వచ్చాయి, ఇకపై రూ. 5 వేలకు మించితే ఓటీపీ ఉండాల్సిందే, ఆర్‌బీఐ రూల్స్ ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyనేటి నుంచి పేమెంట్ దారులకు ఆర్‌బీఐ కొత్త రూల్స్ జారీ చేసింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వాడే యూజర్లు ఆటోమేటిక్‌ చెల్లింపులకు ( RBI's New Auto-Debit Rules:) సంబంధించి సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్‌ ప్రకారం.. చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా ఇకపై రూ. 5 వేలకు మించి ఆటోమేటిక్‌ చెల్లింపులు (Auto Payment to Fail from Oct 1 ) జరగవు.
Cyclone Shaheen: ముంచుకొస్తున్న మరో ముప్పు, గులాబ్ విధ్వంసానికి తోడవుతున్న షహీన్ తుఫాన్, అరేబియా సముద్రంలో సెప్టెంబర్ 30 తర్వాత గులాబ్ తుఫాన్ అవశేషాలతో అల్పపీడనం
Hazarath Reddyగులాబ్ తుపాన్ అల్లకల్లోలం మరచిపోకముందే మరో తుఫాన్ విరుచుకుపడనుంది. అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం బుధవారం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాన్ బలహీన పడిన అనంతరం అరేబియా సముద్రంలో మరో తుపాన్ (Intensify Into Depression Over Arabian Sea After September 30) ఏర్పడవచ్చని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
How to Block Email Tracking: మీ ఈ మెయిల్స్ ట్రాక్ చేయకుండా వెంటనే ఆప్సన్ డిసేబుల్ చేయండి, ట్రాక్ ఆప్ష‌న్‌ ఆపేయడం ఎలాగో తెలుసుకోండి
Hazarath Reddyప్ర‌స్తుతం టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది. హ్యకర్లు కూడా అదే స్థాయిలో చెలరేగిపోతున్నారు. చాలామంది జీమెయిల్‌, ఔట్‌లుక్‌, యాపిల్ మెయిల్ తమ రోజు వారీ పనుల కోసం ఉప‌యోగిస్తుంటారు. ఇదివ‌ర‌కు అయితే యాహూ, రెడిఫ్ ఉప‌యోగించేవారు అవి తెర వెనక్కి వెళ్లడంతో అందరూ ఎక్కువ‌గా జీమెయిల్ వాడుతున్నారు.
Hyderabad Weather Report: భారీ వర్షాలకు వణుకుతున్న హైదరాబాద్, మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyరాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టంచేసింది.
Ayushman Bharat Digital Mission: ఒక క్లిక్‌తో హెల్త్ కేర్ సౌకర్యం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా అందరికీ హెల్త్ ఐడీలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను (Ayushman Bharat Digital Mission) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Google Alert: ఈ ఫోన్లకు గూగుల్ సర్వీసులు అన్నీ బంద్, వెంటనే వారు తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని అలర్ట్ మెసేజ్ జారీ చేసిన గూగుల్
Hazarath Reddyగూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ 2.3 వెర్షన్‌ (Android version 2.3) లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌తో నడుస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌లలో (All Google Services Blocked in Old Android Version) గూగుల్ సేవలు ఆపేస్తున్నామని తెలిపింది. ఈ ఫోనన్ వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని కోరింది.
Cyclone Gulab: సముద్రం అల్లకల్లోలం..తీవ్ర తుఫానుగా బలపడిన గులాబ్‌, వణుకుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌, సైక్లోన్ రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం
Hazarath Reddyగులాబ్ శనివారం అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది.
Diabetes: పెళ్లి తర్వాత పడక సుఖాన్ని చంపేస్తోన్న డయాబెటిస్, తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదంలో పడినట్లే, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం.
Hazarath Reddyడయాబెటిస్‌..ఇప్పుడు చాలామంది వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ సమస్య ఉన్నవారు చాలామంది పెళ్లి చేసుకునేందుకు (Impact of the Disease on Marriage) భయపడుతుంటారు. దీనికి కారణం పెళ్లి తరువాత పిల్లలు పుట్టే అవకాశం ( Having Children) ఉండదనే భయం.
Cyclone Gulab: ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు పాకిస్తాన్ సూచించిన ‘గులాబ్‌’గా (Cyclone Gulab) పేరుపెట్టారు.
Telangana Rains: తెలంగాణలో మూడు రోజల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, తీవ్ర వాయుగుండంగా మారిన అల్ప పీడనం
Hazarath Reddyతెలంగాణలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains likely in Telangana) ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా మారిందని పేర్కొంది.
Cyclone Alert in AP: ఏపీకి తుఫాను ముప్పు, రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, కోస్తా తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు
Hazarath Reddyతూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శుక్రవారం సాయంత్రం.. పూరీకి 590 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, కళింగపట్నానికి 740 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. అటు తర్వాత శనివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారుతుందని, ఆదివారం నాటికి తుఫానుగా (IMD Issues Cyclone Alert) మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.
Delta Variant Surge: థర్డ్ వేవ్ ముప్పును తీసుకువస్తున్న డెల్టా–AY.4 కరోనా వేరియంట్, మహారాష్ట్ర, కేరళలలో వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా–4 మ్యూటేషన్‌
Hazarath Reddyదేశంలో కరోనా ఛాయలు ఇప్పట్లో పోయేతా కనిపించడం లేదు. పరిశోధకులు డెల్టా వేరియంట్‌లో (Delta Variant Surge) ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్‌లోనే కాకుండా, అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో ఈ డెల్టా మ్యూటేషన్‌ పరివర్తన కొనసాగుతోంది.