News

CM Chandrababu on PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం చంద్రబాబు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడంటూ కితాబు, రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

Hazarath Reddy

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ (PM Modi) అని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Nara Lokesh on Chandrababu Vision 2020: వీడియో ఇదిగో, దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్‌టెక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

Jagan on YSRCP Activists: వీడియో ఇదిగో, ఇక నుంచి జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటా, వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం

Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, మనం చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కుందామని తెలిపిన జగన్

Hazarath Reddy

నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం

Advertisement

PM Modi Road Show in Visakhapatnam: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రోడ్ షో వీడియో ఇదిగో, పూల వర్షం కురిపించిన ప్రజలు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు. ఈ రోజు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా... ప్రజలు పూలవర్షం కురిపించారు

KCR Missing Poster Viral: కేసీఆర్ కనబడుట లేదు...తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్,ప్రతిపక్ష నేత కనబడుట లేదని ఎక్స్‌లో పోస్ట్ చేసిన బీజేపీ

Arun Charagonda

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణను

Sri Chaitanya College: శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి..కాలేజీ ఎదుట తల్లి ఆందోళన..వీడియో

Arun Charagonda

శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని

Astrology: జనవరి 19 నుంచి శని శుక్రుడు కుంభ రాశిలో ప్రవేశం.. ఈ మూడు రాశులకు ధనయోగం ప్రారంభం... ధనలక్ష్మి దేవి కటాక్షం లభించడం ఖాయం

sajaya

Astrology: చాలా సార్లు రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిని చేరుకోవడాన్ని గ్రహ సంయోగం అంటారు. ఈ కలయిక ఖచ్చితంగా అన్ని జీవులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో శని, శుక్రుడు వంటి శక్తివంతమైన గ్రహాల కలయిక ఉండటం వల్ల ధనాధ్యా యోగం ఏర్పడుతుంది.

Advertisement

Astrology: జనవరి 12 కుజుడు, రాహు కదలికలో మార్పు ఈ మూడు రాశుల వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం తో కుబేరులు అవుతారు.

sajaya

Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అన్ని ప్రధాన గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను రాశిలను మారుస్తూ ఉంటాయి. ఇది అన్ని జీవులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. రాహువు, కుజుడు రాబోవు రోజుల్లో సంచరించబోతున్నారు.

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే విటమిన్ బి 12 లోపం కావచ్చు..

sajaya

Health Tips: మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంటే అనేక విటమిన్లు అవసరం ముఖ్యంగా మన శరీర పనితీరుకు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నాడీ వ్యవస్థ బలంగా ఉండడానికి విటమిన్ బి 12 అనేది చాలా అవసరం

Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా అయితే ఉదయాన్నే ఈ తప్పులు అసలు చేయకండి..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో బరువు పెరగడం అనేది చాలామందిలో కనిపిస్తున్న సమస్య వీరు ఎన్ని వ్యాయామాలు చేసినా ఎంత డైట్ కంట్రోల్ చేసిన కూడా బరువు అనేది అస్సలు తగ్గరు అయితే మనము కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల బరువు తగ్గకుండా ఉంటాయి

Telangana: బంగారు మైసమ్మ ఆలయంలో చోరి.. అమ్మవారి ఆభరణాలు, హుండీలో నగదు ఎత్తుకెళ్లిన దొంగలు...పోలీస్ విచారణ

Arun Charagonda

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరి జరిగింది.

Advertisement

Hyderabad Fire: వీడియో ఇదిగో, మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం, కృష్ణ కిచెన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు.

Mohan Babu At Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో వివాదం తర్వాత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షం అయ్యారు.

Funniest Cricket Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఫన్నీ వీడియో మీరు ఎప్పుడూ చూసి ఉండరు, సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు..

Hazarath Reddy

సోషల్ మీడియాలో క్రికెట్ కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మ్యాచ్ సందర్భంగా క్రీజులో ఇద్దరు బ్యాట్స్ మెన్లు ఉన్నారు. స్ట్రైయికింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బంతిని మిడ్ వికెట్ వైపు కొట్టారు. రన్నింగ్ కోసం ప్రయత్నించాడు

Astrology: జనవరి 16 నుంచి శని గ్రహం రాశి మారుతుంది.. ఈ మూడు రాశుల వారికి వద్దన్నా డబ్బు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం

sajaya

Astrology: 2025 సంవత్సరంలో ప్రతి నెల ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి నెలా ఏదో ఒక ప్రధాన గ్రహం రాశి లేదా రాశి మారుతూ ఉంటుంది. తొమ్మిది గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటైన శని ఈ సంవత్సరం తన రాశిని అలాగే తన సంచారాన్ని మార్చబోతోంది

Advertisement

AP High Court: టికెట్ రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. 10 రోజులే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

Arun Charagonda

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ

Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే..

Hazarath Reddy

KTR: కేటీఆర్‌కు రిలీఫ్..ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి, లాయర్‌ను తీసుకెళ్తే అభ్యంతరం ఏంటని ఏసీబీకి ప్రశ్న?

Arun Charagonda

కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.

Tensions Erupted Indo-Bangladesh Border: వీడియో ఇదిగో, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో జై శ్రీరామ్ నినాదాలు, BSF కడుతున్న కంచెను అడ్డుకున్న BGB, భారత్ సైన్యానికి అండగా నిలిచిన స్థానికులు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో కొనసాగుతున్న ఫెన్సింగ్ కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి) మధ్య మాటల ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. BSF జవాన్లు భారతదేశం వైపు కంచె వేస్తున్న సుక్దేబ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది

Advertisement
Advertisement