News
Google Year in Search 2024: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆల్ ఐస్ ఆన్ రఫా పదం ట్రెండింగ్లో, తరువాత స్థానాల్లో ఉన్నవి ఇవే..
Hazarath ReddyGoogle శోధన దాని 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024' జాబితాను విడుదల చేసింది. జాబితాలలో ఒకటి అత్యధికంగా శోధించిన పదాల 'అర్థాన్ని' హైలైట్ చేస్తుంది. ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న పదాలు లేదా నిబంధనలకు సంబంధించిన ట్రెండ్లు, కీలకపదాలను డేటా చూపుతుంది.
Google Year in Search 2024: ఈ ఏడాది నెటిజన్లు మామిడికాయ పచ్చడి కోసం తెగ వెతికేశారు, 2024లో టాప్ టెన్ ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలు ఇవే..
Hazarath Reddy'ఇయర్ ఇన్ సెర్చ్ 2024' జాబితాను Google విడుదల చేసింది.ఈ జాబితాలో ఒకటి భారతదేశంలో అత్యధికంగా ఆన్లైన్లో శోధించిన అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలు, ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలను హైలైట్ చేస్తుంది.
Google Year in Search 2024: ఇండియాలో నెటిజన్లు వెతికిన టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఇవే..
Hazarath Reddyఆన్లైన్లో శోధించిన అత్యంత ప్రసిద్ధ ప్రయాణ గమ్యస్థానాలను హైలైట్ చేస్తూ Google Trends దాని 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024'ని విడుదల చేసింది. అజర్బైజాన్, బాలి, మనాలి, కజకిస్తాన్, జైపూర్, జార్జియా, మలేషియా, అయోధ్య, కాశ్మీర్ మరియు దక్షిణ గోవా ప్రయాణ గమ్యస్థానాల కోసం టాప్ 10 శోధన పదాలుగా నిలిచాయి
Google Year in Search 2024: ప్రపంచవ్యాప్తంగా 2024లో గూగుల్లో నెటిజన్లు శోధించింది వీరినే,టాప్లో నిలిచిన డోనాల్డ్ ట్రంప్
Hazarath ReddyGoogle ఇయర్ ఇన్ సెర్చ్ 2024 జాబితా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 జాబితా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు డొనాల్డ్ ట్రంప్, కేథరిన్, వేల్స్ ప్రిన్సెస్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ఇమానే ఖీలిఫ్, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కోసం శోధించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్ళిన ఆదివాసి గిరిజనులు, అల్లూరి జిల్లాలో ఘటన
Hazarath Reddyరోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్తున్న ఆదివాసి గిరిజనులు వీడియో వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సిలకమ్మ మరణించింది.
Google Year in Search 2024: ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు 2024లో శోధించిన అంశాలు ఇవే, టాప్లో నిలిచిన యూఎస్ ఎన్నికలు
Hazarath Reddyఈ రోజు, డిసెంబర్ 10, 21వ శతాబ్దం 24వ సంవత్సరం ముగియనుండటంతో ప్రపంచం 2024 సంవత్సరంలో జరిగిన సంఘటనలను Google పంచుకుంది.
Google Year in Search 2024: ఈ ఏడాది గూగుల్లో పవన్ కళ్యాణ్ గురించి నెటిజన్లు తెగ వెతికారట, టాప్ టెన్ లో ఎవరెవరు ఉన్నారంటే..
Hazarath Reddyపీపుల్ కేటగిరీ కింద జాబితా ప్రకారం, భారతీయులు వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, హార్దిక్ పాండ్యా, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుల కోసం శోధించారు. శశాంక్ సింగ్, పూనమ్ పాండే, రాధిక మర్చంట్, అభిషేక్ శర్మ మరియు లక్ష్య సేన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Google Year in Search 2024: ఈ ఏడాది గూగుల్లో నెటిజన్లు వెతికిన అంశాలు ఇవే, టాప్లో ఉన్నది ఆ మూడు అంశాలే..
Hazarath Reddyఈ రోజు, డిసెంబర్ 10న, ఈ సంవత్సరం భారతదేశంలో Google శోధనలో ప్రజలు ఎక్కువగా శోధించిన అంశాలను Google షేర్ చేసింది. మొత్తం విభాగంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్, T20 ప్రపంచ కప్, భారతీయ జనతా పార్టీ, ఎన్నికల ఫలితాలు 2024, ఒలింపిక్స్ 2024 టాప్ 5 శోధన జాబితాలో ఉన్నాయి.
What is Disease X? కరోనా తర్వాత మరో అంతుచిక్కని వ్యాధి, ఏంటో తెలియక తలపట్టుకుంటున్న WHO, డిసీజ్ ఎక్స్ వ్యాధితో కాంగోలో 30 మంది మృతి
Hazarath Reddyఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు.
Astrology: డిసెంబర్ 11 శుక్రుడు శ్రవణా నక్షత్రం లోనికి ప్రవేశం, మూడు రాశుల వారికి ధన లాభం.
sajayaసంపదను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే డిసెంబర్ 11వ తేదీన శుక్రుడు శ్రవణా నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా అన్ని రాశుల పైన సానుకూల ప్రభావాలు ఉంటాయి.
Bird Flu Outbreak in Us: వామ్మో.. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు కూడా వేగంగా సోకే అవకాశం, అమెరికాలో అలర్ట్ బెల్ మోగించిన శాస్త్రవేత్తలు
Hazarath Reddyఅమెరికాలో జంతువుల మధ్య H5N1 బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్నందున, మానవుల మధ్య పరివర్తన చెందడం, ప్రసారం చేయడం ప్రారంభించే సామర్థ్యం గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Astrology: 25 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 21న శని, బుధుడు అదృష్ట కలయిక. ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం చాలా అదృష్ట కలయికలు ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 21వ తేదీన బుధుడు, శని గ్రహాలు రెండు 25 సంవత్సరాల తర్వాత కలయికలో ఉంటున్నాయి.
Vikarabad Food Poisoning: తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 30 మంద విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Hazarath Reddyవికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్లో వండిన ఆహారం తిని 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Manchu Family Conflict: మంచు ఫ్యామిలీ గొడవలో ట్విస్ట్, మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని మనోజ్ కొట్టాడు అంటున్న ఆ ఇంటి పనిమనిషి, వీడియో ఇదిగో..
Hazarath Reddyమంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబును కొట్టాడని ఆ ఇంటి పనిమనిషి చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని కూడా మనోజ్ కొట్టాడని ఆమె తెలిపింది.
Telangana:వీడియో ఇదిగో, అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఆన్ లైన్ షేర్ బిజినెస్లో పెట్టుబడులు పెట్టి లాస్
Hazarath Reddyమంచిర్యాల జిల్లాలో అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తాండూరు మండలం కాసిపేట్లో కిరణాషాపు, పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు.కుమార్తె చైతన్య వికలాంగురాలు
Viral Video: వీడియో ఇదిగో, చెట్ల పొదల్లో ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి రొమాన్స్, మీ పాడుపని తగలెయ్య అంటూ నెటిజన్లు ఫైర్
Hazarath Reddyమెట్రో రైల్కు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలేజీ యూనిఫామ్లో ఉన్న యువతి బ్యాగును పక్కన పెట్టి యువకుడిని గట్టిగా కౌగిలించుకుంటుంది.
No-Confidence Motion Against Jagdeep Dhankhar: రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు
Hazarath Reddyపార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్పై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ధన్ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ మొత్తం 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇచ్చినట్టు కూటమి వర్గాలు తెలిపాయి.
YS Jagan: జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా, ఆ రెండు పత్రికలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఇకపై ఎటువంటి కథనాలు ప్రచురించరాదని న్యాయస్థానం ఆదేశాలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు
Astrology: డిసెంబర్ 17 చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది కుటుంబంలో సంతోషము సంపదకు బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు. 9 గ్రహాలలో ఇది ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
Health Tips: పెసలలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా, ఎన్ని జబ్బులను తగ్గిస్తుందో తెలుసుకుందాం..
sajayaపెసలు ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ,ఐరన్, మెగ్నీషియం ,ఫాస్పరస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.