News

Pushpa: The Rule - Part 2: తగ్గేదేలే అంటున్న పుష్ప 2, బుక్‌మై షో యాప్‌లో మూడున్నర లక్షల మంది టికెట్ల కోసం ఎదురుచూస్తున్నట్లు క్లిక్

Vikas M

పుష్ప-2 సినిమాపై వున్న ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విడుదలకు 100 రోజుల ముందే నుంచే బుక్‌మై షో యాప్‌లో దాదాపు మూడున్నర లక్షల మంది ఈ సినిమా టిక్కెట్ల కోసం ఇంట్రెస్ట్‌గా వున్నామని క్లిక్‌ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని క్రేజ్‌, బజ్‌ పుష్ప-2 సంతరించుకుంది.విడుదలకు ముందే ఈ సినిమా టిక్కెట్ల కోసం మూడున్నర లక్షల మంది బుక్‌మై షోలు ఇంట్రెస్ట్‌గా వున్నట్లుగా తమ క్లిక్స్‌ ద్వారా తెలియజేశారు.

Joe Root: రికార్డులను తిరగరాస్తున్న జో రూట్, ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో బ్యాట‌ర్‌గా రికార్డు, టెస్టు కెరీర్‌లో 33వ సెంచ‌రీ నమోదు

Vikas M

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) మరోసారి శతకంతో మెరిసాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన లార్డ్స్ స్టేడియంలో శ్రీ‌లంక(Srilanka) బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ 33వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. త‌ద్వారా ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో బ్యాట‌ర్‌గా రూట్ రికార్డు నెల‌కొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును స‌మం చేశాడు.

Bank Holidays in September 2024: సెప్టెంబరు 2024లో బ్యాంక్ సెలవులు జాబితా ఇదిగో, బ్యాంకులు 15 రోజులు మూసివేత, పూర్తి రాష్ట్రాల వారీ జాబితాను తనిఖీ చేయండి

Vikas M

భారతదేశంలోని అనేక ప్రాంతాలు తమ స్వంత ప్రాంతీయ పండుగలను జరుపుకుంటున్నందున, తమ శాఖలను కోరుకునే బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సెలవుల జాబితా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటుందని గమనించాలి.

New Rules From September: ఆధార్‌ ఉచిత అప్‌డేట్ నుండి క్రెడిట్‌ కార్డ్‌ కొత్త రూల్స్‌ వరకు, సెప్టెంబరులో రానున్న అయిదు కీలక మార్పులివే..

Vikas M

సెప్టెంబర్ సమీపిస్తున్న కొద్దీ, వ్యక్తిగత ఫైనాన్స్‌లో అనేక ముఖ్యమైన మార్పులు హోరిజోన్‌లో ఉన్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరలలో సర్దుబాట్లు, కొత్త క్రెడిట్ కార్డ్ నిబంధనల నుండి ఆధార్ కార్డ్‌లకు సంబంధించిన అప్‌డేట్‌ల వరకు, సమర్థవంతమైన మీ నెలవారి బడ్జెట్ నిర్వహణ కోసం ఈ మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం

Advertisement

Jhansi Shocker: యూపీలో అమానుషం, మతిస్థిమితం లేని యువకుడిని కింపడేసి దారుణంగా కొట్టిన పోలీసులు, వీడియో ఇదిగో..

Vikas M

కందౌర్ గ్రామంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, ఝాన్సీ అనే 15 ఏళ్ల మానసిక వికలాంగ బాలుడిని పోలీసు అధికారులు దారుణంగా కొట్టి లాగారు. బాధ కలిగించే వీడియోలో గ్రామస్థులపై రాళ్లు రువ్వుతున్న బాలుడు గోడ దూకి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Cyclone Asna: గుజరాత్ తీరం వైపు దూసుకొస్తున్న సైక్లోన్, తుఫానుగా బలపడితే అస్నా తుఫానుగా నామకరణం

Hazarath Reddy

ఆగస్టు 30, శుక్రవారం నాటికి ఉత్తర అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ తీరానికి సమీపంలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం (IMD) గురువారం ప్రకటించింది. అయితే, తుఫాను భారత తీరప్రాంతంపై ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువ. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలోని ప్రస్తుత లోతైన అల్పపీడనం ఆగష్టు 30 నాటికి ఉత్తర అరేబియా సముద్రంలోకి వెళుతుందని అంచనా వేయబడింది.

Gujarat Rains: వీడియో ఇదిగో, నడుములోతు నీటిలో ఫుడ్ డెలివరీ చేస్తున్న బాయ్స్, గుజరాత్ వరదల్లోనూ ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్యూటీపై సర్వత్రా ప్రశంసలు

Hazarath Reddy

ఈ వరదల్లో బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని, డెలివరీ బాయ్స్ వల్ల ఎంతో మేలు కలుగుతోందని అక్కడి ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారికి ఇన్సెంటివ్స్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Greece: తీరం వెంబడి లక్షలాది చేపలు మృత్యువాత, భరించలేని దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రీస్ వాసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గత సంవత్సరం వరదల సమయంలో సాధారణ మంచినీటి ఆవాసాల నుండి స్థానభ్రంశం చెందిన తరువాత ఈ వారం సెంట్రల్ సిటీ వోలోస్‌లోని పర్యాటక నౌకాశ్రయంలోకి పోయబడిన లక్షాలాది చనిపోయిన చేపలను గ్రీక్ అధికారులు సేకరించడం ప్రారంభించారు

Advertisement

Telangana Rains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే 5 రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం..

Hazarath Reddy

తెలంగాణలో రానున్న ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Rahul Gandhi On Bharat Dojo Yatra : త్వరలో రాహుల్ గాంధీ భారత్ 'డోజో' యాత్ర..క్రీడా దినోత్సవం సందర్భంగా రాహుల్ కీలక ప్రకటన, స్పెషల్ వీడియో రిలీజ్

Arun Charagonda

క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రకట చేశారు. త్వరలో భారత్‌ డోజో యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్‌ చేస్తూ కీలక ప్రకటన చేశారు. గతంలో ‘భారత్‌ జోడో యాత్ర’ సమయంలో తమ శిబిరాల వద్ద జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

Reliance AGM 2024: జియో యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజీ, కీలక ప్రకటన చేసిన ముఖేష్ అంబానీ, త‌క్కువ ధ‌ర‌కే ఏఐ మోడ‌ల్ స‌ర్వీసులు అందిస్తామని వెల్లడి

Hazarath Reddy

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani ) రిల‌య‌న్స్ 47వ వార్షిక సాధార‌ణ స‌మావేశంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్క‌మ్ ఆఫ‌ర్‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ఆఫ‌ర్ ద్వారా జియో యూజ‌ర్ల‌కు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వ‌నున్నారు.

Telugu Language Day 2024: తెలుగు భాష చాలా గొప్పదంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్, తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన పీఎం

Hazarath Reddy

తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలుగులో స్పెష‌ల్ ట్వీట్ చేశారు. "తెలుగు నిజంగా చాలా గొప్ప భాష‌

Advertisement

CM Revanth Reddy Brother On Hydra Notices: అక్రమమైతే కూల్చేయండి..సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి క్లారిటీ, బీఆర్ఎస్ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు

Arun Charagonda

తన ఇల్లు అక్రమ నిర్మాణమైతే కూల్చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. నాకు సమయం ఇస్తే ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుని బయటకి వెళ్తానన్నారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు నాకు నోటీసులు ఇచ్చారని..ఇప్పటివరకు నన్ను ఏ అధికారి కలువలేదు అన్నారు. తాను ఇల్లు కొనే సమయంలో అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందో లేదో తెలియదన్నారు.

Hurun India Rich List 2024: అత్యంత ధనవంతుల జాబితా, బెంగుళూరును వెనక్కినెట్టిన హైదరాబాద్, నగరంలో అత్యంత ధనవంతుడిగా దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళీ దివి

Hazarath Reddy

2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 104 మంది వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. జాబితాలో ముంబై ఆధిపత్యం కొనసాగుతోంది, ఈ సంవత్సరం కొత్తగా 66 మందిని ధనవంతుల లిస్టులో చేర్చారు,

Telangana: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారి, అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచిన అధికారులు

Hazarath Reddy

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో అవినీతి తిమింగిలం పట్టుబడింది. కో-ఆపరేట్ డిపార్ట్మెంట్‌లో లంచం తీసుకుంటుండగా డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్బిట్రేటర్ బొమ్మల శ్రీనివాసరాజుని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

SC on CM Revanth Reddy's Remarks: సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలాగే మాట్లాడుతారా ? రేవంత్ రెడ్డిపై మండిపడిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచార‌ణ సంద‌ర్భంగా.. క‌విత బెయిల్ తీర్పుపై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ధ‌ర్మాస‌నం ప్ర‌స్తావించింది.

Advertisement

Harishrao: సీఎం రేవంత్ రెడ్డి గజదొంగ, దమ్ముంటే హైడ్రా ఆఫీస్ కూల్చండి హరీశ్ సవాల్, రుణమాఫీపై తప్పుదారి పట్టించేందుకేనని కామెంట్

Arun Charagonda

రుణమాఫీపై ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు కష్టపడి నిర్మించిన హైదరాబాద్ బ్రాండ్ ని కూల్చేశారు అని దుయ్యబట్టారు హరీశ్. బుద్ధా భవనములోనే హైడ్రా ఆఫీస్ ఉంది, దమ్ముంటే దానిని కూల్చండని సవాల్ విసిరారు. జీహెచ్ ఎంసి బిల్డింగ్ కూడా నాలాపైనే ఉందని దానిని కూలగొట్టాలన్నారు. జలవిహార్, నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ లో ఉన్న బోట్స్ క్లబ్ అన్నింటిని కూలగొట్టాలన్నారు హరీశ్.

Vadodara Rains: షాకింగ్ వీడియోలు ఇవిగో, భారీ వరదలకు ఇళ్లల్లోకి వచ్చిన భారీ మొసళ్లు, భయంతో పరుగులు పెడుతున్న ప్రజలు, గుజరాత్‌లో వరదలు బీభత్సం

Hazarath Reddy

గుజరాత్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే 28 మంది వరదలతో మృతిచెందారు. వరసగా నాలుగోరోజైన బుధవారం వర్షాల తీవ్రత తగ్గలేదు. దేవ్‌భూమి ద్వారకా జిల్లాలోని ఖంభాలియాలో 24 గంటల్లో 454 మి.మీ, జామ్‌నగర్‌లో 387 మి.మీ, అత్యధిక తాలూకాల్లో 200 మి.మీ.పైగా వర్షం కురిసింది.

AP DY CM Pawan Kalyan: పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్, ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రత పూజ, 12 వేల చీరలు పంపిణీ చేయనున్న జనసేనాని

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. ఓ వైపు పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్...తాజాగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురం మహిళలకు శ్రావణమాసం గిఫ్ట్‌ను అందించనున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉచిత వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం, వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు 12 వేల చీరలు పంపిణి చేయనున్నారు.

Uttar Pradesh: యూపీలో దారుణం, పెళ్లి వేడుకలో యువతిపై బంధువులు సామూహిక అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హర్యానాలోని యమునానగర్‌లో ప్రారంభమైన వివాహ ఊరేగింపులో భాగమైన నిందితులు, ఊరేగింపు సమయంలో వారు నేరం చేసినప్పుడు మహిళ ఇంట్లో ఒంటరిగా అత్యాచారానికి గురై ప్రాణాలతో బయటపడినట్లు గుర్తించారు. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత, నిందితుడు పట్టుబడకుండా తప్పించుకోవడానికి హర్యానాకు పారిపోయినట్లు సమాచారం.

Advertisement
Advertisement