రాజకీయాలు

Pawan Kalyan on RTC strike: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తానంటున్న పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్న జనసేన అధినేత

Vikas Manda

సీఎం కేసీఆర్ పై తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్, ఒకవేళ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణకు తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు....

Telangana RTC: టీఎస్ ఆర్టీసీ భవితవ్యంపై తేల్చేయనున్న సీఎం కేసీఆర్, నవంబర్ 02న కేబినేట్ భేటీ, ముందుగా అనుకున్నట్లే కొత్త ఆర్టీసీ పాలసీ వైపే మొగ్గు, సమ్మెపై డోంట్ కేర్

Vikas Manda

ఉద్యోగాల్లో చేరాలనుకునే కార్మికులు డిపోలో దరఖాస్తు పెట్టుకొని తిరిగి ఉద్యోగాల్లో చేరొచ్చనే ఆఫర్ ఇచ్చారు. అదే సమయంలో ఆర్టీసీ సమ్మె, కార్మిక సంఘాల నాయకులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు....

Jammu Kashmir UT Formation: భారతదేశంలో మరో చారిత్మాత్మక ఘట్టం ఆవిషృతం, కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్, నేటి నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అధికారికంగా గుర్తింపు

Vikas Manda

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తుఫానుకు ముందు కనిపించే నిశబ్దంలా పరిస్థితి కనిపిస్తుంది. కాశ్మీర్ లోని నాయకులు ఇప్పటికే ఇదొక నిర్బంధమైన, నిరంకుశమైన అవతరణ దినోత్సవంగా అభివర్ణిస్తున్నారు....

Sakala Janula Samarabheri: సీఎం కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు, ఆయనకు రాజ్యాంగం మీద ఏమాత్రం అవగాహన లేదు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అంటూ 'సకల జనుల సమరభేరి' వేదికగా నాయకుల విమర్శలు

Vikas Manda

తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు తమ సంపూర్ణ మద్ధతు తెలియజేశారు. 26 రోజులుగా సమ్మె జరుగుతున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని....

Advertisement

Maharashtra: మరో ఐదేళ్ల వరకు నేనే ముఖ్యమంత్రిని! సీఎం కుర్చీని పంచుకునేది లేదంటూ తేల్చిచెప్పిన దేవేంద్ర ఫడ్నవిస్, మహరాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై వీడని సందిగ్ధత

Vikas Manda

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి 98 సీట్లు సాధించింది. ఇందులో కాంగ్రెస్ సాధించినవి 44 సీట్లు కాగా, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ సాధించిన సీట్లు 54. ఒకవేళ ఈ కూటమికి శివసేన మద్ధతు తెలిపితే 154 (44+54+56) స్థానాలతో ఒక కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది....

Gannavaram Politics: 'వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ ఆయన ఎక్కడికి వెళ్లరు, కాదు వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయం'. గన్నవరం చుట్టూ తిరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు

Vikas Manda

వంశీ రాకను వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఆయన తమ అధినేత జగన్ ను కలిసేందుకు వెళ్లినా, ఆయనకు జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన యార్లగడ్డ, ఒకవేళ వంశీకి వైసీపీ....

Adventurer CM Pema Khandu: 15వేల 600అడుగుల ఎత్తులో సీఎం రైడ్‌, వైరల్ అవుతున్న అరుణాచల ప్రదేశ్ సీఎం సాహస రైడ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించేందుకు సాహసం, జవాన్లతో కలిసి దివాళీ వేడుకలు జరుపుకున్న సీఎం పెమా ఖండు

Hazarath Reddy

అపురూపమైన పర్యాటక ప్రదేశాలకు పేరుపొందిన ఈశాన్యరాష్టం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఇదే ఘాట్‌ రోడ్డులో బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసిన సీఎం తాజాగా మరో సాహసం చేశారు. 15,600 అడుగుల ఎత్తులో, మంచు కొండల్లో 107 కిలోమీటర్లు స్వయంగా ఏటీవీ(ఆల్‌ టెరైన్‌ వెహికల్‌) రైడ్‌ చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఉన్నారు

Mla Vamsi Resign Reactions: వంశీ రాజీనామా లేఖతో వేడెక్కిన ఏపీ రాజకీయం, అండగా ఉంటామంటున్న టీడీపీ నేతలు, మరొకరు మాతో టచ్‌లో ఉన్నారంటున్న బిజెపి నేత, ఎంత దూరమైనా వెళ్తా అంటున్న చింతమనేని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వంశీ అధికార పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తోందని అందుకే టీడీపీ పార్టీని వీడుతున్నానని లేఖ రాయడంతో రాజకీయాల్లో కలకలం మొదలైంది.

Advertisement

Tsrtc Strike Latest News: హైకోర్టు చేతిలో టీఎస్ఆర్టీసీ సమ్మె బంతి, మరోసారి చర్చలు విఫలం, కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామంటున్న కేసీఆర్ సర్కారు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన జేఏసీ

Hazarath Reddy

ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరుగనున్నది. ఆర్టీసీ జెఎసి నేతలతో తమ చర్చల వివరాలను అధికారులు హైకోర్టుకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ తప్పేమీ లేదని అధికారులు కోర్టుకు విన్నవించనున్నారు. చర్చల వీడియో టేపును అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు.

‘‘He Died Like A Dog’’: బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు, పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తానే పేల్చుకున్నాడు, మొత్తం ఆపరేషన్ నేను చూశాను, వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్

Hazarath Reddy

ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ బాగ్దాదీ మరణించాడని తనంతట తానే పేల్చుకుని చనిపోయాడని తెలిపారు.

PM Modi Saudi Arabia Tour: చమురు దేశంలో ప్రధాని టూర్, సౌదీ అరేబియాతో డజను ఒప్పందాలపై చర్చలు, మరోసారి వక్రబుద్ధి చూపిన పాక్, మోడీ విమానం పాక్ గగనతలం మీదకు నో ఛాన్స్, రూపే కార్డు విడుదల

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరంలో పాల్గొనేందుకు సౌదీ వెళ్తున్నమోడీ వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, వలసలు, చమురు వంటి కీలక అంశాలపై సౌదీ రాజుతో చర్చలు జరపనున్నారు.

Vallabhaneni VS Yarlagadda: గన్నవరంలో మారిన రాజకీయ సమీకరణలు, వల్లభనేని రాజీనామాతో అక్కడ ఏంజరగబోతోంది, వంశీ వైసీపీలో చేరితే యార్లగడ్డ భవిష్యత్ కార్యాచరణ ఏంటీ ?

Hazarath Reddy

గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్నవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి.

Advertisement

IS Chief AL Baghdadi Death: అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాది హతమైనట్లు వార్తలు, ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా సైన్యం దాడులు , డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ సారాశం ఇదేనా ? ఇంకా ధృవీకరించని ఫోరెన్సిక్ టెస్ట్

Hazarath Reddy

ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు.

Haryana CM Manohar Lal Khattar: మరోసారి సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్, ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా, 57కు చేరిన బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సంఖ్య, నేడే ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈసారి హంగ్ సర్కార్ రాబోతోంది. మెజార్టీ సీట్లు దక్కించుకోలేకపోయిన బీజేపీ జననాయక్ జనతా పార్టీ (JJP)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

Ayodhya Deepotsav 2019: 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం

Hazarath Reddy

అయోధ్యలోని సరయూ నది తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.

Maha Govt Formation: శివసేన చేతిలో బీజేపీ చిక్కుకుందా? కోరికల చిట్టాపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ ఒత్తిడి, ముఖ్యమంత్రి పదవి,మంత్రి పదవుల్లో సమాన వాటా, అమిత్ షా నేరవేర్చాల్సిందేనన్న శివసేన

Hazarath Reddy

మరాఠా రాజకీయం హీటెక్కుతోంది. అధికార బీజేపీ గత ఎన్నికల కన్నా తక్కువ స్థానాలు గెలుచుకోవడం, శివసేన తన స్థానాలు నిలుపుకోవడం జరిగిన తరుణంలో ఇప్పుడు సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది.

Advertisement

Ayodhya Deepotsav Celebrations: గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా అయోధ్య, 5.51లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం, కన్నులపండువగా రాముడి పట్టాభిషేకం

Hazarath Reddy

దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.

D.K.Shivakumar Kabali look: నేను వచ్చేశా, కబాలి లుక్‌తో అదరగొడుతున్న కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, 50 రోజుల తర్వాత సొంతగడ్డ మీదకు, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్, తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌

Hazarath Reddy

మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలు నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద శివకుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Donald Trump: అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు, హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మతసామరస్యానికి ప్రతీక దీపావళి పండుగ, బలవంతపు మత మార్పిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్న ట్రంప్

Hazarath Reddy

తమ దేశంలో మత స్వాతంత్య్రానికి దీపావళి వేడుకలే నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అఙ్ఞానంపై ఙ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారని పేర్కొన్నారు.

Cyclone Kyarr: దూసుకొస్తున్న క్యార్ తుఫాను, మహారాష్ట్రకు పొంచి ఉన్న ముప్పు, 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతలాకుతలమైన ఏపీలోని ఉత్తరాంధ్ర, పలు రైళ్లు రద్దు

Hazarath Reddy

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
Advertisement