రాజకీయాలు

Huzur Nagar Verdict: తెలంగాణ పీసీసీ చీఫ్ ఇలాఖాలో ఎగురుతున్న గులాబీ జెండా, షాక్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, పరువుపోగొట్టుకుంటున్న ఇతర పార్టీలు

Vikas Manda

ఆర్టీసీ సమ్మె విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సరైన స్టాండ్ తీసుకోకపోవడం, ఒకసారి గెలిపించినా కూడా రాజీనామా చేసి తిరిగి ఆయన భార్యనే పోటీలో నిలబెట్టడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది....

Kingmaker Dushyant Chautala: హర్యానాలో మళ్లీ కర్ణాటక సీన్, కింగ్ మేకర్ కానున్న దుష్యంత్ చౌతాలా, సీఎం పదవి రేసులో జేజేపీ అధినేత, ఇంతకీ ఎవరు ఇతను ?

Hazarath Reddy

హర్యానా ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏ పార్టీకి తగిన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఏ నేపథ్యంలో అక్కడ మూడో పార్టీ కీలకం కానుంది.

Huzur Nagar Verdict: కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారన్న సైదిరెడ్డి, హుజూర్ నగర్‌లో 20 వేల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న ఇతర పార్టీలు

Vikas Manda

టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ , ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ తీర్పుతో స్పష్టమవుతుందని చెప్పారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని సైదిరెడ్డి చెప్పారు....

Tough Fight in Haryana: రసవత్తరంగా మారిన హర్యానా, హంగ్ దిశగా ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారనున్న ఇండిపెండెంట్లు, పూర్తి ఫలితాలు మరి కాసేపట్లో..

Hazarath Reddy

హర్యానా ఎన్నికలు ఫలితాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం కన్పించడం లేదు. హంగ్ దిశగా ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. అక్కడ హంగ్‌ దిశగా ఫలితాల సరళి సాగుతుండటంతో ఎవరికి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Assembly Elections 2019 Results Live Streaming: ఎన్నికల ఫలితాలు లేటెస్ట్‌‌లీ లైవ్‌లో.., ఈ లింక్ మీద ఎన్నికల ఫలితాల ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడండి, గెలిచిన నేతల వివరాలను తెలుసుకోండి

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల ఫలితాల జ్వరం పట్టుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఈ జ్వరం మాములుగా లేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది.

Maharashtra Election Result 2019 LIVE Updates: రెండు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న బీజేపీ కూటమి, గట్టి పోటీనిస్తున్న యూపీఎ కూటమి, ముందంజలో దేవేంద్ర ఫడ్నవిస్, ఆదిత్య ధాకరే, అజిత్ పవార్

Hazarath Reddy

ఎన్నికల కమిషన్ అధికారుల నుంచి అందిన అనధికార సమాచారం ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ కూటమి 130 స్థానాల్లో ముందంజలో ఉంది. యూపీఏ కూటమి 46 స్థానాల్లో ముందంజలో ఉంది.

BJP Celebrations: ఫలితాలు వెలువడక ముందే బీజేపీ సంబరాలు, పూలదండలు, లడ్డులకు ఆర్డర్, ఎన్నికల ఫలితాలు వీక్షించడానికి ముంబై ఆఫీసులో భారీ స్క్రీన్ ఏర్పాటు, సర్వేలన్నీ అటువైపై మొగ్గు

Hazarath Reddy

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడనే లేదు. అప్పుడే బీజేపీ సంబరాలకు సిద్ధమైంది. విజయం మాదే అే ధీమాతో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ ఆద్వర్యంలోని మహారాష్ట్ర బీజేపీ సెలబ్రేషన్స్ కు ప్రిపేర్ కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

Huzurnagar By-Poll Results LIVE: హుజూర్ నగర్‌లో ప్రారంభమైన కౌంటింగ్, మరికొద్ది గంటల్లో వెలువడనున్న ఫలితం, 22 రౌండ్లలో లెక్కింపు, నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉప-ఎన్నిక ఫలితం మరి కొద్ది గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌లోనే లెక్కింపు జరుగుతోంది.

Advertisement

Election Results 2019: హీరో ఎవరో, జీరో ఎవరో తేలేది నేడే, ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపు, బీజేపీదే మళ్లీ అధికారమంటున్న ఎగ్జిట్ పోల్స్

Hazarath Reddy

ఎన్నికల మినీ సమరంలో హీరో ఎవరో జీరో ఎవరో తేలే ఘడియలు వచ్చేశాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభకు అలాగే దేశ వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Kamma Rajyam Lo Kadapa Reddlu: చంద్రబాబును అచ్చుగుద్ధినట్లు దింపేసిన రాంగోపాల్ వర్మ, దీపావళి కానుకగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన, టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది?

Vikas Manda

'లక్ష్మీ's NTR' సినిమా తర్వాత ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ద్వారా మరోసారి చంద్రబాబును నెగెటివ్ రోల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి....

Pawan Kalyan: గెలుపు కోసం, వ్యక్తిగత లబ్ది కోసం పాకులాడే వ్యక్తిని కాదు, జనసేన ఓడిపోలేదు, సీఎం జగన్‌కు కేసులంటే భయం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో వైకాపా విఫలమవుతోందన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

Vikas Manda

గత ఎన్నికల్లో జనసేన (Janasena Party) ఓడిపోలేదు, 7 శాతం గెలిచిందని పవన్ చెప్పారు. జాతీయ పార్టీగా ఉన్న టీడీపీ కంటే జనసేన పార్టీ మెరుగైన ప్రదర్శన చేసిందని తెలిపారు....

TSRTC strike Row: విలీనంపై వనక్కి తగ్గేదే లేదు, ఏ ఒక్క డిమాండును వదులుకోం! స్పష్టం చేసిన అశ్వత్థామ రెడ్డి, రేపట్నించి అన్ని జిల్లాల్లో పర్యటన

Vikas Manda

తాజాగా 'విలీనమే' తమ ప్రధాన డిమాండ్ అని మరోసారి అశ్వత్థామ రెడ్డి ప్రకటించడంతో ఆర్టీసీ ఎపిసోడ్ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే, అశ్వత్థామ రెడ్డి కమెంట్స్ ను సీఎం పరిగణలోకి తీసుకోకపోవచ్చని తెలుస్తుంది...

Advertisement

TS RTC Strike Stir: ఆర్టీసీ విలీనం లేదు, పోటీ ఉండాలంటే ప్రైవేటీకరణ జరగాలి, ప్రధాని మోదీ ఆలోచనలనే ఆచరణలో పెడుతున్నామన్న సీఎం కేసీఆర్, రాష్ట్ర బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల వైఖరిపై మండిపాటు

Vikas Manda

కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపి నాయకులు రాద్దాంతం చేస్తున్నారని, దీనిపై ప్రధాని మోదీ మరియు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని భావిస్తున్నట్లుగా సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి...

Telangana Muncipal Election 2019: నవంబర్ మొదటివారంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్? ఎన్నికలు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్ట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లన్నీ కొట్టివేత

Vikas Manda

రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇందులో సిద్దిపేట మరియు అచ్చంపేట పురపాలకుల పదవీకాలం ఇంకా పూర్తికాలేదు. అలాగే 13 కార్పోరేషన్లు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మరియు గ్రేటర్ ఖమ్మం...

INX Media Case: చిదంబరంకు బెయిల్ మంజూరు, ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రికి ఊరట కల్పించిన సుప్రీంకోర్టు, అయినప్పటికీ అక్టోబర్ 24వరకు ఈడీ కస్టడీలోనే

Vikas Manda

గత వారమే, ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆయన ఈడీ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. INX మీడియా కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం మరియు అతని కుమారుడు కార్తీలను...

Exit Poll Results: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్, రెండు చోట్ల అధికారం బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి...

Advertisement

Huzur Nagar Bypoll: హుజూర్ నగర్ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్, 79 శాతానికి పైగా పోలింగ్ నమోదు, ఇంకా క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్న ఎన్నికల సిబ్బంది, పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం

Vikas Manda

నియోజకవర్గంలో మొత్తం 2,36,842 మంది ఓట్లర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల కమీషన్ 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు...

J&K Governor Warning: పాకిస్థాన్ లోపలికి చొచ్చుకు వస్తాం! ఈసారి భారత ఆర్మీ సరిహద్దు దాటి దాడులు చేస్తుందని పాకిస్థానీ టెర్రరిస్టులను హెచ్చరించిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్

Vikas Manda

భారత చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్, ఇరుదేశాలకు మధ్య పోస్టల్ సేవలను నిలిపి వేసింది. దీంతో ఇకపై భారత్ నుంచి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు పాకిస్థాన్ లోకి అనుమతించబడవు.

YS Jagan New Decession: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన జగన్

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఇప్పటివరకు ఉన్న వారిని వేరేచోటుకు మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.

Do Or Die In Huzurnagar Bypoll: హుజూర్ నగర్‌లో 144 సెక్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్, బెదిరింపులకు భయపడమంటున్న కాంగ్రెస్ నేత, పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది.

Advertisement
Advertisement