రాజకీయాలు

PMC Depositor Dies: నిండా ముంచిన పీఎంసీ బ్యాంకు, తట్టుకోలేక గుండెపోటుతో ఖాతాదారుడు మృతి, బ్యాంకు స్కాంలో దిమ్మతిరిగే రహస్యాలు ఎన్నో.., త్వరలోనే సంక్షోభాన్ని పరిష్కరిస్తామంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి

Hazarath Reddy

పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్‌బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు.

Naadu-Nedu In AP: జగన్ మరో సంచలన నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లు!, దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రయోగం, నాడు-నేడు పథకం పూర్తి వివరాలు మీకోసం

Hazarath Reddy

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

YSR Rythu Bharosa: నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా, స్కీం అమలుకోసం రూ.5వేల 510 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అక్టోబర్ 15న నెల్లూరుకి ఏపీ సీఎం జగన్, ప్రధానికి అందిన ఆహ్వానం

Hazarath Reddy

పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన వైయస్సార్సీపి అధినేత, ఏపీ సీఎం జగన్ (Ap CM Jagan Mohan Reddy) ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకాన్ని ప్రవేశపెట్టారు.

Ayodhya Deadline: తుది దశలో రామజన్మభూమి- బాబ్రీ మసీద్ కేసు విచారణ, రెండు నెలల పాటు అయోధ్యలో 144 సెక్షన్, నవంబర్ 17న తుది తీర్పు, గత విషయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే..

Hazarath Reddy

దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది.

Advertisement

Modi Acupressure Roller: ఆ పరికరం గుట్టు విప్పిన ప్రధాని మోడీ, దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌, వ్యాయామానికి బాగా ఉపయోగపడుతుంది, నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిందన్న నమో

Hazarath Reddy

మహాబలిపురం బీచ్‌లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్‌లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

PM Modi Challenge: ఆర్టికల్ 370ని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలరా? ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన ప్రధాని మోడీ, మహారాష్ట్రలో ఊపందుకున్న రాజకీయం

Hazarath Reddy

త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న సంగతి తెలిసిందే. బిజెపి కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా వేడెక్కాయి.

Kartarpur Corridor: ప్రధాని మోడీ చేతుల మీదుగా కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవం, పాకిస్తాన్ వెళ్లే ప్రసక్తే లేదన్న పంజాబ్ సీఎం, నవంబర్ 8న లోధి వద్ద ప్రధాని మోడీ ప్రార్థనలు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేంద్రమంత్రి

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న పాక్తిస్తాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవంపై ఎట్టకేలకు ఓ నిర్ణయం వెలువడింది. కర్తార్‌పూర్ కారిడార్‌‌ను భారత ప్రధాని మోడీ వచ్చేనెల 8న ప్రారంభించనున్నారు.

Telangana Udyamam 2.0: మరో తెలంగాణ ఉద్యమంలా టీఎస్ ఆర్టీసీ సమ్మె, చలించేది లేదన్న సీఎం కేసీఆర్, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? తాజా పరిణామాలపై ఒక విశ్లేషణ

Vikas Manda

యానా ఉద్యమ నాయకుడైన నేటి సీఎం కేసీఆర్ ఈ సమ్మెను ఒక రాజకీయ అంశంగానే పరిగణిస్తున్నారు తప్ప, ప్రజాఉద్యమంలా దీనిని భావించడం లేదు. అందుకు తగినట్లుగానే సమ్మెకు కౌంటర్ గా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది....

Advertisement

TSRTC Driver Died: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి, అపోలో హాస్పిటల్ వద్ద భద్రత కట్టుదిట్టం, ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తుతున్న నినాదాలు

Hazarath Reddy

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిన్న ఆత్మాహుతికి యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Viveka Murder Case Update: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.., హంతకులు దొరికారంటూ సోషల్ మీడియాలో వార్తలు, అవి నిజం కాదని ఖండించిన పోలీసులు,ఫేక్ ప్రచారం చేస్తే జైలుకే అంటూ హెచ్చరికలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి.

KCR VS TSRTC: ఓ వైపు ఆర్టీసీసమ్మె ఉధృతం, మరోవైపు గల్ఫ్ దేశాలకు కేసీఆర్, ఆందోళనకరంగా ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి, మీ బెదిరింపులకు భయపడేది లేదంటున్న తెలంగాణా ప్రభుత్వం

Hazarath Reddy

గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ సమ్మెతో అట్టుడికిపోతోంది. సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటివరకు శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు ఇక వ్యూహాత్మక కార్యాచరణతో సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు.

Sonia Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న సోనియా గాంధీ, అక్కడి కాంగ్రెస్ నేతలకు కీలక సూచనలు, తృణమూల్ కాంగ్రెస్, బీజెపీలను ఓడించడమే ధ్యేయంగా పావులు

Hazarath Reddy

దేశ రాజకీయాలను బిజెపి ఒంటిచేత్తో శాసిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సరికొత్తగా ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. బిజెపిని కిందకు దింపడమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

Advertisement

Parameshwara PA Suicide: సోదాలు జరుగుతున్న వేళ మాజీ డిప్యూటీ సీఎం పీఎ ఆత్మహత్య, ఐటీ శాఖ సోదాల గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పిన పరమేశ్వర, అంతలోనే ఘటన, వెల్లడించిన డిప్యూటీ కమిషనర్ రమేష్

Hazarath Reddy

కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఇంట్లో మూడు రోజుల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర కు దగ్గరైన వారిని విచారిస్తున్నారు.

Telangana Bandh: ఈ నెల 19న తెలంగాణ బంద్, తీవ్రరూపం దాల్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె, ధూం ధాం, వంటావార్పు, రాస్తారోకోలతో అట్టుడికిపోనున్న తెలంగాణ రాష్ట్రం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె తీవ్రరూపు దాల్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.

ShivSena Manifesto 2019: రూపాయికే వైద్యం, 10 రూపాయిలకే భోజనం, ఊరిస్తున్న శివసేన మేనిఫేస్టో, మహారాష్ట్రలో ఈ నెల 21న మోగనున్న ఎన్నికల నగారా

Hazarath Reddy

మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పార్టీల మధ్య రాజకీయ వార్ మరింతగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పార్టీ శివసేన తన మేనిఫేస్టోని విడుదల చేసింది.

Chiru-Jagan Meet: కొత్త అంశాలకు తెరలేపుతున్న చిరంజీవి-జగన్ భేటీ, అక్టోబర్ 14న సమావేశం, సైరా సినిమా ఆహ్వానానికే అన్న చిరంజీవి, రాజకీయాల చర్చలకు అవకాశం ఉందంటున్న విశ్లేషకులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారైంది. తనను కలవాలనుకుంటున్న చిరంజీవిని తన ఇంటికి విందుకు సీఎం జగన్ ఆహ్వానించారు.

Advertisement

Pakistan Machination: పాకిస్తాన్ మరో భారీ కుట్ర, తమిళులే చేస్తున్నారంటూ ప్రచారం, ప్రధాని మోడీ తమిళనాడు వెళ్తే ట్రెండింగ్‌లోకి #గోబ్యాక్‌మోడీ, చైనా అధ్యక్షుడి పర్యటనను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్

Hazarath Reddy

తమిళనాడు పర్యటనకు వెళ్తున్న ప్రతిసారి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకుముందు ఆయన అక్కడకు వెళ్లిన క్రమంలో 'గోబ్యాక్‌ మోడీ' హ్యష్‌టాగ్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండింగ్ నడిచింది.

Abiy Ahmed Ali-Facts: అబీ అహ్మద్‌కు నోబెల్ శాంతి బహుమతి, ఇండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన దేశం గురించి ఎంతమందికి తెలుసు?, ఇథియోపియా ప్రధాని గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ను వరించింది. ఇరిట్రియాలో శాంతిస్థాపనకు చేసిన కృషికిగాను అబీ అహ్మద్ 2019 నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారు. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపింది.

Imran On Foreign Media: కాసేపట్లో మోదీ-జిన్‌పింగ్‌ భేటీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధాని, జమ్మూకాశ్మీర్ విషయంలో విదేశీ మీడియా సరిగా లేదంటూ విమర్శలు

Hazarath Reddy

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశంపై మీడియా కవరేజ్‌ సరిగా లేదని తప్పుపట్టారు.

Singhvi Attacks Jio: లాలీపాప్ ఎంత పెద్దదైనా చివరకు ఏదీ ఉచితం కాదు, మోడీ సర్కార్‌ది కూడా అదే పరిస్థితి ! ట్విట్టర్ వేదికగా బిజెపి, జియోపై సెటైర్లు వేసిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ప్రారంభంలో ఉచిత ఆఫర్లతో సునామిని తలపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. వినియోగదారులపై చార్జీల మోతను స్టార్ట్ చేసింది.

Advertisement
Advertisement