రాజకీయాలు

Abiy Ahmed Ali-Facts: అబీ అహ్మద్‌కు నోబెల్ శాంతి బహుమతి, ఇండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన దేశం గురించి ఎంతమందికి తెలుసు?, ఇథియోపియా ప్రధాని గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ను వరించింది. ఇరిట్రియాలో శాంతిస్థాపనకు చేసిన కృషికిగాను అబీ అహ్మద్ 2019 నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారు. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపింది.

Imran On Foreign Media: కాసేపట్లో మోదీ-జిన్‌పింగ్‌ భేటీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధాని, జమ్మూకాశ్మీర్ విషయంలో విదేశీ మీడియా సరిగా లేదంటూ విమర్శలు

Hazarath Reddy

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశంపై మీడియా కవరేజ్‌ సరిగా లేదని తప్పుపట్టారు.

Singhvi Attacks Jio: లాలీపాప్ ఎంత పెద్దదైనా చివరకు ఏదీ ఉచితం కాదు, మోడీ సర్కార్‌ది కూడా అదే పరిస్థితి ! ట్విట్టర్ వేదికగా బిజెపి, జియోపై సెటైర్లు వేసిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ప్రారంభంలో ఉచిత ఆఫర్లతో సునామిని తలపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. వినియోగదారులపై చార్జీల మోతను స్టార్ట్ చేసింది.

AP CM Jagan Birthday Scheme: ఏపీ సీఎం జగన్ పుట్టినరోజున కొత్త స్కీమ్, అందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, జనవరి 1 నుంచి రోగులకు రూ.10 వేల ఆర్ధిక సాయం, అమల్లోకి వైయస్సార్ కంటివెలుగు

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్ పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైయస్ జగన్ ఇప్పుడు మళ్లీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.

Advertisement

Modi-Jinping Informal Meet: భారత్‌లో పర్యటించనున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ముందే చైనా వెళ్లి కాశ్మీర్ అంశాన్ని నూరిపోసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఎవరి లిమిట్స్‌లో వారుండాలని కౌంటర్ ఇచ్చిన భారత్

Vikas Manda

భారత్ తో శత్రుత్వాన్ని మరింతగా పెంచుకుంటూ దేశాల మద్ధతు కోసం అన్ని దేశాలను రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. ఇకపై భారత్ తో ఎలాంటి చర్చలు ఉండవు అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చిచెప్పారు....

CM vs TSRTC JAC: సీఎం కేసీఆర్‌తో ఢీకొడుతున్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, అవసరమైతే తెలంగాణ బంద్‌, సమ్మె పట్ల ప్రజల్లో మిక్స్‌డ్ టాక్, ముందుంది ముసళ్ల పండగ

Vikas Manda

ఒకరితోఒకరు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ మరియు టీఎస్ ఆర్టీసీ జేఏసీతో సమస్యకు పరిష్కారం ఇప్పటివరకు లభించలేదు. ఇందులో ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో చూడాలిక.

Che Guvera of Hyd: చరిత్ర మరిచిపోయిన ఒక 'రెబల్ స్టార్' కథ మళ్ళీ వెలుగులోకి, స్టూడెంట్ లీడర్ 'జార్జ్ రెడ్డి' బయోపిక్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్

Vikas Manda

కొంతమంది రాజకీయ నాయకులు అలాంటి ఆవేశాన్ని చూపిస్తూ తాము కూడా అలాంటి విప్లవ నాయకులమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఆవేశం ఉంటేనో, లేదా విప్లవ వీరుల వేషధారణ, వారి హావాభావాలను అనుకరిస్తేనో 'రెబల్' అనిపించుకోరు....

Jupudi & Akula Join YSRCP: జూపూడి, ఆకుల చేరికతో వైసీపీ పార్టీకి లాభమా నష్టమా, గొర్రెల్లాగా టీడీపీలో చేరామని చెప్పిన జూపూడీ, వస్తూనే సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం, పొరపాట్లు సరిదిద్దుకుంటామన్న మాజీ ఎమ్మెల్సీ

Hazarath Reddy

నిన్నటివరకు టీడీపీ నేతగా కొనసాగిన జూపూడి ప్రభాకర్‌, ఎన్నికల ముందు జనసేనలో కీలకంగా ఉన్న రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇద్దరు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

Devaragattu Bunny Festival: కర్రల సమరానికి సర్వం సిద్ధం, రక్తపాతం జరగకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం, గాయపడిన వారికి వెంటనే చికిత్స, నిఘా నేత్రంలో బన్ని ఉత్సవాలు

Hazarath Reddy

కర్నూలు జిల్లా దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి చెంత జరుగుతున్న బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం రక్తం కారేలా కర్రలతో కొట్టుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.

Ayodhya Ram Mandir: గుడ్ న్యూస్..నవంబర్ 18న రామ మందిర్‌ నిర్మాణం, రామజన్మభూమిపై సుప్రీంకోర్టులో 17న విచారణ పూర్తి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే, యూపీ సీఎం వ్యాఖ్యలకు బలం

Hazarath Reddy

అయోధ్యలోని రామజన్మభూమి మీద దశాబ్దాలుగా వివాదం నడుస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ వివాదానికి సుప్రీంకోర్టు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌చంద్‌ పరాఖ్‌ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Imran Khan: నా విమానం నాకు తిరిగి ఇచ్చేయ్, ఇమ్రాన్‌ఖాన్‌కి షాకిచ్చిన సౌదీ యువరాజు, యుఎన్‌లో పాక్ పీఎం మాట్లాడిన వ్యాఖ్యలు నచ్చలేదని వెల్లడి, కలకలం రేపుతున్న పాకిస్తాన్ ప్రైడే టైమ్స్ మ్యాగజైన్ ఎడిటోరియల్ కథనం

Hazarath Reddy

గత నెలలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస వేదికగా ఇండియా మీద తన అక్కసును వెళ్లకక్కిన సంగతి అందరికీ విదితమే. యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి సిద్ధమంటూ ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్, ఆర్ఎస్ఎస్, మోడీ టార్గెట్ గా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు.

KCR On TSRTC Strike: తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ, విలీనం ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్, సమ్మెలో పాల్గొన్న సిబ్బందికి ఇకపై సంస్థతో సంబంధం లేదని వెల్లడి

Vikas Manda

ఇకపై ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ పద్ధతిలో చర్యలు చేపడితే రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది అని సీఎం అన్నారు. 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు....

Advertisement

TSRTC Strike Update: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు, సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్-సర్కారుకు, ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ, సమ్మెపై వివరణ ఇవ్వాలంటూ కార్మిక సంఘాలకు నోటీసులు, తదుపరి విచారణ 10కి వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వివాదంపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. సమ్మెపై దాఖలైన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి.

Donald Trump: ఇండియన్లకు, వలసవాదులకు ట్రంప్ షాక్, హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్లు అమెరికాలో అడుగుపెట్టవద్దు, అటువంటి వీసాలను నిరాకరించాలని ఆదేశాలు జారీ, పెట్టుబడి పెట్టలేని వారికి దేశంలో స్థానంలేదని హెచ్చరికలు

Hazarath Reddy

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్‌ విధానాలను కఠినతరం చేస్తున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వస్తున్నవారందరికీ తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

MLA Kotamreddy Episode: దటీజ్ జగన్, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్న ఏపీ సీఎం, అరెస్ట్ చేయాలని నెల్లూరు పోలీసులకు ఆదేశాలిచ్చిన గౌతం సవాంగ్, ఎమ్మెల్యే అరెస్ట్, వెంటనే బెయిల్

Hazarath Reddy

నెల్లూరు రూరల్‌ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Operation TSRTC: ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతర్, నిరవధిక సమ్మె వైపు కార్మికుల అడుగులు, కొత్త నియామకాలు చేపడుతున్న టీఎస్ సర్కారు, కార్మికులకు ఇంకా అందని జీతాలు, ఉద్యోగులకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం

Hazarath Reddy

ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన గడువు పూర్తయింది. సాయంత్రం ఆరుగంటల్లోగా విధుల్లో చేరాలని లేకుంటే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వైపు చూస్తోంది.

Advertisement

Case File On Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు, దాడి ఆరోపణలు అబద్దమంటూ కొట్టి పారేసిన ఎమ్మెల్యే, వైసిపి పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ, గత పాలన అరాచకాలను గుర్తు చేస్తున్న వైసీపీ

Hazarath Reddy

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Iraq Anti-Govt Protests: నిరసనకారుల మంటల్లో రగులుతోన్న ఇరాక్, 60 మంది మృతి, 2500 మందికి తీవ్ర గాయాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు, రాజకీయ సంక్షోభం సృష్టించవద్దంటున్న ప్రధాని

Hazarath Reddy

గత కొన్ని రోజులుగా ఇరాక్‌‌లో ప్రధాని అదిల్ అబ్దెల్ మ‌హ్దీకి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ యత్నించినా ప్రజలు ఏమాత్రం లెక్కలేయటంలేదు.

TSRTC Deadlline: సమ్మెపై డెడ్‌లైన్ విధించిన టీ సర్కారు, ఇకపై కార్మిక సంఘాలతో చర్చలుండవు, 6 గంటల లోపు రిపోర్ట్ చేయకుంటే ఉద్యగులపై వేటు, రద్దయిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ, నువ్వా నేనా అంటున్న ఆర్టీసీ జేఎసీ

Hazarath Reddy

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె కొనసాగుతోంది.

TSRTC Strike: చర్చలు విఫలం..మోగిన సమ్మెసైరన్, సమ్మెలో పాల్గొంటే డిస్మిస్ తప్పదు, అన్ని డిపోల అధికారులకు నోటీసులు జారీ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, పోరాటానికి సిద్ధం కావాలంటున్న ఆర్టీసీ సంఘాల నేతలు, సామాన్యులకు తప్పని తిప్పలు

Hazarath Reddy

ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో గత కొద్ది రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు.

Advertisement
Advertisement