ఈవెంట్స్
Astrology: సూర్యుడు-శుక్రుడి దయతో, 3 రాశుల వారికి ప్రయోజనం..భారీ లాభాలు పొందే అవకాశం.
sajaya2024 సంవత్సరం ముగిసేలోపు, అనేక ప్రధాన గ్రహాలు వాటి సంకేతాలు సంయోగాలను మారుస్తాయి, ఇది 12 రాశిచక్ర గుర్తులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. క్యాలెండర్ ప్రకారం, సూర్యుడు ,శుక్రుడు 2 డిసెంబర్ 2024న కలిసి సంచరిస్తారు.
Astrology: అక్టోబర్ 31 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుజుడు ,చంద్రుడు సంచారం వల్ల నీచ భంగ రాజయోగం..
sajayaఅన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఇవి శుభ ,కలిగించే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు కుజ గ్రహం చంద్రుని గ్రహం సంచారం వల్ల నీచ మంగ రాజయోగం ఏర్పడుతుంది.
Astrology: నవంబర్ 2 న సూర్యుడు స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు. సూర్యగ్రహం నవంబర్ రెండవ తేదీ స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశించడం వల్ల అన్ని రాశులు వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
Astrology: అక్టోబర్ 27న కుజ గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం..దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డబ్బు అందం ఆకర్షణ ,విలాస వంతలకు ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది.
Astrology: అక్టోబర్ 30న శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశం తో లక్ష్మీనారాయణ యోగం.. మూడురాశుల వారికి అదృష్టం.
sajayaఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 31 మరియు ఒకటవ తేదీన వస్తుంది. అయితే అక్టోబర్ 30వ తేదీన శుక్రుడు ,బుధ గ్రహాలు రెండు కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాయి.
Astrology: అక్టోబర్ 30 నుంచి ఈ 3 రాశుల వారికి శకట యోగం ప్రారంభం..డబ్బు వర్షంలా కురవడం ఖాయం..ఐశ్వర్యవంతులు అవుతారు..
sajayaఅక్టోబర్ 30 నుంచి ఈ 3 రాశుల వారికి శకట యోగం ప్రారంభం..డబ్బు వర్షంలా కురవడం ఖాయం..ఐశ్వర్యవంతులు అవుతారు..
Astrology: అక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
sajayaఅక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..
Gold Price Today: బాబోయ్.. రూ. 80 వేలు దాటేసిన బంగారం ధర, నేడో, రేపు కిలో వెండి రూ. లక్షకు చేరుకునే అవకాశం, ఏకంగా రూ. 5 వేలు పెరిగిన వైనం
Hazarath Reddyపండుగల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండగా, నిన్న రూ. 80 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 750 పెరిగి రూ. 80,650 వద్ద స్థిరపడింది.
Bharat Gaurav Train: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు, పూర్తి వివరాలు ఇవిగో..
Vikas Mతెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర (Sabarimala Yatra)కు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.
Astrology: అక్టోబర్ 23న కుజ గ్రహం స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రం లోనికి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి మేదస్సు ప్రసంగం రచన వ్యాపారం కమ్యూనికేషన్ రంగాలలో ప్రసాదించే గ్రహంగా చెప్పవచ్చు. అయితే ఈ కుజ గ్రహం అక్టోబర్ 23న సాయంత్రం నాలుగు గంటలకు స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది
Astrology: నవంబర్ 7వ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి కోరుకున్న సంపద లభిస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యం, సంపద, విలాసాలను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే నవంబర్ ఏడవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం.
Astrology: అక్టోబర్ 31 బుధ బుధుడు, శుక్రుడు, గురు గ్రహం కలయిక వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.. ఈ త్రిగ్రహి యోగం వల్ల మూడు రాశులకు అదృష్టం.
sajayaఅక్టోబర్ 31న శుభ గ్రహాలైన బుధు గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహంఒక ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీన్ని త్రిగ్రహి యోగం అని అంటారు. ఈ త్రిగ్రహ యోగం వల్ల అన్ని రాసి చక్రాల పైన అదృష్టం శ్రేయస్సు ప్రభావము ఉంటుంది
Astrology: అక్టోబర్ 26న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో సూర్యుని సంచారం చాలా మంచిది. తుల రాశిలోకి సూర్యుని సంచారం కారణంగా అన్ని రాసి చక్రాల పైన ప్రభావం ఉంటుంది.
Astrology: అక్టోబర్ 28న గురుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కొన్నిసార్లు రాసి మార్పు వల్ల అన్ని వారి రాశులు పైన ప్రభావాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 28న మధ్యాహ్నం ఒంటిగంటకు గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Astrology: అక్టోబర్ 22 నుండి బుధుడు ఒకే నెలలో మూడుసార్లు సంచరిస్తాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలివితేటలు అందం కమ్యూనికేషన్ వ్యాపారానికి సంబంధించినది. బుధ గ్రహం అయితే బుధ గ్రహం అక్టోబర్ 22న విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది
Astrology: కుజ గ్రహం నవంబర్ 6వ తేదీన తిరోగమనం వల్ల మూడురాశుల వారికి అద్భుత లాభాలు.
sajayaప్రతి గ్రహం తన రాశిని తన కాలాను ఘనంగా మారుస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తిరోగమనడంలో కూడా కదులుతాయి. నవంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు కుజుడు తీరుగమనంలోనికి వెళతాడు.
Atla Tadde 2024: అట్ల తద్దె 2024 తేదీ, శుభ సమయాలు ఇవిగో, వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి
Vikas Mఅట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు.
Astrology: అక్టోబర్ 23న రాహు కేతువుల కలయిక ఈ 3 రాశుల వారికి ఆర్థిక సమస్యలు కలుగుతాయి.
sajayaజ్యోతిష శాస్త్రంలో రాహు కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశులను మార్చుకున్నప్పుడు 12 రాశుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీరికి జీవితంలో ఆనందం శాంతి తగ్గుతుంది.
Astrology: అక్టోబర్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశం దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం న్యాయానికి అధిపతి అయిన శని గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుని దయ ఉండడం వల్ల జీవితంలో అనేక లాభాలను పొందుతారని నమ్ముతారు. అయితే అక్టోబర్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశం. దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.