Viral

Telangana: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిపై భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దారుణం, గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ..

Hazarath Reddy

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు వైద్యులు. డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపడం లేదు వైద్యులు.

Virus From Dog: తస్మాత్ జాగ్రత్త..! కుక్కల ద్వారా చిన్నారికి వైరస్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

Rudra

కుక్కల ద్వారా ఓ చిన్నారికి వైరస్ సోకిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Leopard In Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం.. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో సంచారం

Rudra

ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి కనిపించినట్టు స్థానికులు తెలిపారు.

Police Saves Women Life: పోలీస్ అన్నలూ మీరు గ్రేట్.. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహితను కాపాడిన రాచకొండ పోలీసులు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించారు.

Advertisement

Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్

Rudra

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'తండేల్' చిత్రం నేడు విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

Train Services Alert: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్లు రద్దు.. కారణం ఏమిటంటే??

Rudra

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు.

Hyderabad-Vijayawada EV Buses: హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!

Rudra

హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??

Rudra

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ పై పంజాబ్‌ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Zomato Renames As Eternal:జొమాటో పేరు మారింది... ఇకపై ఎటర్నల్, అఫిషియల్‌గా ప్రకటించిన జొమాటో యాజమాన్యం

Arun Charagonda

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ యాజమాన్యం అఫిషియల్‌గా ప్రకటించింది.

Tamil Nadu: దారుణం, విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం, కామాంధులైన టీచర్ల వీడియో ఇదిగో..

Hazarath Reddy

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఒక ఉన్నత పాఠశాల విద్యార్థినిపై ఆమె పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది, బంధువులు నిరసన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, పందెం కోడి మాంసం సరిగ్గా వడ్డించలేదంటూ కట్టెలతో బీరు బాటిళ్లతో కొట్టుకున్న రెండు గ్రూపులు

Hazarath Reddy

మాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కట్టెలతో బీరు బాటలతో కొట్టుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాంనగర్ వడ్డీపల్లిలో పందెంకోడి ప్రాణాలపైకి తెచ్చింది. పందెంకోడి మాంసం పై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Customs Officials Seize Gold Coins: నడుం కింద బెల్టులో పది కిలోల బంగారు నాణాలు స్మగ్లింగ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీజ్ చేసిన అధికారులు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో బెల్టులో రహస్యంగా బంగారు నాణాలను దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు (Customs officials) తెలిపారు.

Advertisement

Rashmika Mandanna: అందరిలో దయా గుణం తగ్గిపోతుంది.. ఎక్స్ వేదికగా హీరోయిన్ రష్మికా మందన్న ఆసక్తికర ట్వీట్, వైరల్‌గా మారిన పోస్ట్

Arun Charagonda

నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది.

Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో పుష్పరాజ్ గెటప్‌లో సందడి చేసిన అభిమాని.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ని దించేశాడు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం, వీడియో ఇదిగో గెటప్‌తో కూడా 'తగ్గేదేలే'..!

Arun Charagonda

మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప 2 గెటప్‌తో సందడి చేశాడు ఓ అభిమాని. తగ్గేదేలే అంటూ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్‌ను దించేశాడు.

Rishabh Pant: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌భ్ పంత్ దాతృత్వం ..తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడి,నెటిజన్ల  ప్రశంసలు

Arun Charagonda

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశాడు. ఇకపై తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడించాడు.

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Hazarath Reddy

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి 5, 2025) రుణ రికవరీ అధికారికి, 10 బ్యాంకులకు నోటీసు జారీ చేస్తూ ఆదేశాలు (HC on Vijay Mallya’s Plea) జారీ చేసింది

Advertisement

Jeet Adani-Diva Shah Wedding Promise: 500 మంది వికలాంగులైన వధువులకు ఏటా రూ. 10 లక్షలు సాయం, పెళ్లికి ముందు సంచలన హామీని ప్రకటించిన గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ

Hazarath Reddy

ఈ జంట 500 మంది దివ్యాంగుల (వికలాంగులు) మహిళల వివాహాలకు ఏటా రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారి వేడుకలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ఆనందదాయకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ పీఠం బీజేపీదేనంటున్న ఎగ్జిట్ పోల్స్, ఊహించని షాక్ ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న సర్వేలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. తాజాగా ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే, బీజేపీ- ఆప్ మధ్య టఫ్ ఫైట్, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదని అంచనా వేసిన మ్యాట్రిజ్

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే ఏం చెప్పిందంటే ఆప్, బీజేపీ మధ్య పోటీ గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. ఆప్ 32 నుంచి 37 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అలాగే బీజేపీ 35 నుంచి 40 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని ఈ సర్వే స్పష్టం చేసింది.

Delhi Exit Poll 2025 Results: 27 ఏళ్ళ తరువాత ఢిల్లీ పీఠంపై బీజేపీ, 51-60 సీట్లతో అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపిన పీపుల్స్ పల్స్ సర్వే, 20 సీట్ల కంటే తక్కువకు ఆప్ పడిపోతుందని వెల్లడి

Hazarath Reddy

27 సంవత్సరాల తర్వాత బీజేపీ 51-60 సీట్లతో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఆప్ 20 సీట్ల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది.

Advertisement
Advertisement