Viral
Bihar Horror: బాలిక కొంపలు ముంచిన ఫేస్‌బుక్‌, రూంలో బంధించి 28 రోజుల పాటు ఆరు మంది సామూహిక అత్యాచారం, ముజఫర్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyఫేస్‌బుక్‌లో పరిచయమైన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి ఒక ఇంట్లో నిర్బంధించి 28 రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఆరుగురు వ్యక్తులు 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 28 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Pooja Aarti: దేవుడి హారతిని ఒంటి చేత్తో తీసుకోకూడదని మీకు తెలుసా, భగవంతుడిని పూజించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకోండి
Hazarath Reddyహిందూ మతంలో ఆచారాలు , పూజా విధానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందులో దీపం చాలా ముఖ్యం. వాస్తవానికి, హారతి లేకుండా ఏ దేవత , దేవుని ఆరాధన సంపూర్ణంగా పరిగణించబడదు. పూజ తర్వాత అందరూ రెండు చేతులతో హారతి తీసుకుంటుంటారు.
Parama Ekadashi 2023: 19 సంవత్సరాల తర్వాత రేపే పరమ ఏకాదశి, ఆ రోజు మీ రాశి ప్రకారం చేయాల్సిన పూజ గురించి తెలుసుకోండి
Hazarath Reddyఈ ఏడాది అధికమాసం ఉన్నందున సరిగ్గా 19 ఏళ్ల తర్వాత ఆగస్టు 12వ తేదీ శనివారం అధికమాసం పరమ ఏకాదశి వ్రతం జరుపుకుంటున్నారు. ఇది లీపు మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి వ్రతం. ఈ రోజున విష్ణుపూజకు గొప్ప స్థానం ఉంది. ఆచారాలు , నియమాల ప్రకారం భక్తులు ఈ రోజున విష్ణువును పూజిస్తారు
Center Alert for Google Chrome Users: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని లేకుంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అలర్ట్
Hazarath Reddyమినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న ఏజెన్సీ అయిన భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇటీవల Google Chrome వినియోగదారులకు హెచ్చరికను జారీ చేసింది. గూగుల్‌ క్రోమ్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది
Amritsar Horror: షాకింగ్ వీడియో ఇదిగో, కన్న కూతుర్ని చంపి శవాన్ని బైక్‌కు కట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తండ్రి, వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజీ
Hazarath Reddyపంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో కుమార్తెను దారుణంగా హత్య చేసిన తండ్రి ఆపై ఆమె శవాన్ని బైక్‌కు కట్టి డంపింగ్ యార్డ్ వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కుమార్తె తీరుపై అనుమానంతో అతడీ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
Adipurush on OTT: అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన ఆది పురుష్, ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే సినిమా చూసేందుకు అవకాశం
Hazarath Reddyరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించగా జానకి పాత్రలో కృతీ సనన్ నటించింది.
BJP Leader Murder: వీడియో ఇదిగో, నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు, యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyయూపీలోని (Uttar Pradesh)లోని సంభాల్‌ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు.
Ahmedabad Shocker: ఆన్‌లైన్ డేటింగ్, రూంలో సెక్స్ కోసం బట్టలు ఊడదీయగానే షాక్, ఢిల్లీ వ్యక్తి నుంచి రూ. 34 వేల నగదుతో పాటు ల్యాపీని దోచుకెళ్లిన ట్రాన్స్‌జెండర్ మహిళలు
Hazarath Reddyఆన్‌లైన్‌లో డేటింగ్‌లో జరిగిన విచిత్రమైన సంఘటనలో, ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి నుంచి మరొక లింగమార్పిడి చేయని వ్యక్తి రూ.34,000 దోచుకున్నారు. తన డేట్‌ను బయోలాజికల్ మహిళగా చూపించి, ఆ తర్వాత హోటల్ గదికి వెళతాననే సాకుతో తనను ప్రలోభపెట్టాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Bholaa Shankar Movie: భోళా శంకర్ టికెట్ల ధర పెంపు వార్తలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం, నమ్మవద్దని సూచన
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అందించాలంటూ నిర్మాణ సంస్థను కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని తెలిపింది.
Bhola shankar Movie: భోళా శంకర్ సినిమా నిలిపివేత, అనుమతి లేకుండా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ సినిమాను అడ్డుకున్న పోలీసులు
Hazarath Reddyభోళా శంకర్ సినిమాకు బాపట్లలో ఎదురుదెబ్బ తగిలింది. బాపట్లలోని SSV థియేటర్లో భోళాశంకర్ సినిమా అనుమతి లేకపోయినా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ సినిమాను పోలీసులు అడ్డుకున్నారు.
Bhola Shankar: గూగుల్ మ్యాప్ రూట్‌లో చిరంజీవి, వినూత్నంగా అభిమానం చాటుకున్న అభిమానులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదిగో..
Hazarath Reddyచిరంజీవిపై అభిమానులు సరికొత్తగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌లో ఆయన చిత్రాన్ని గీసి మెగాస్టార్ పట్ల తమకున్న అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.మెగాస్టార్‌ ముఖాకృతిని పోలేలా గూగుల్ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు
Bholaa Shankar Twitter Review: భోళా శంకర్ రివ్యూ ఇదిగో, ట్విట్టర్లో సినిమాపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, మరి వారేమంటున్నారో ట్వీట్లలో చూసేయండి
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్‌, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు.
Pawan Kalyan on Jagan: వీడియో ఇదిగో, తెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణం, భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణమంటూ పవన్ కళ్యాణ్ తన యాత్ర సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారు. దానికి ముఖ్య కారణం జగన్. ఆంధ్ర ప్రదేశ్ లాగా తెలంగాణలో క్రిమినల్ పాలిటిక్స్ చేయరు. దీనిపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Wipro Walk In Interview: విప్రో వాకిన్ ఇంటర్వూలకు పోటెత్తిన నిరుద్యోగులు, ఇంటర్వూ సెంటర్ ముందు బారులుతీరిన 10వేల మంది, కిటకిటలాడిన కోల్‌కతా విప్రో క్యాంపస్‌
VNSప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ద్రవ్యోల్బణం ప్రభావంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పుతో దాదాపు ఏడాది కాలంగా ఐటీ సంస్థలు మొదలు అన్ని కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ (Lay offs) ప్రకటించాయి.
New Covid-19 variant EG.5: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, చుక్కలు చూపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఈజీ.5
Hazarath Reddyఅమెరికా (America)లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఈజీ. 5 ఇప్పుడు కలకలం రేపుతోంది.ఈ వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్‌ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.
US: బైడెన్‌ను చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి కాల్చివేత, సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు ప్రకటించిన FBI
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)‌, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) అధికారులు తెలిపారు
Hawaii Wildfire: అమెరికా హవాయి ద్వీపంలో అడవుల్లో చెలరేగిన మంటలు, 36 మంది అగ్నికి ఆహుతి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ద్వీపాన్ని దాటుతున్న ప్రజలు
Hazarath Reddyయుఎస్ లోని హవాయి (Hawaii) ద్వీపంలో అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
Indonesia Horror: అక్కడ రక్తం కారుతున్నా వదలని కామాంధుడు, జకార్తాలో పని మనిషిపై యజమాని దారుణం, జంతువుల మలం తినిపిస్తూ పైశాచికత్వం
Hazarath Reddyఇండోనేషియాకు చెందిన సితి ఖోటిమా అనే మహిళకు జకార్తాలో దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ మహిళ సెంట్రల్ జావాలోని తన స్వస్థలం నుండి జకార్తాలో పనిమనిషిగా పని చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ అనేక చిత్రహింసలు అనుభవించింది.
Pakistan Parliament Dissolved: గడువుకు ముందే పాకిస్థాన్‌ పార్లమెంటు రద్దు, త్వరలోనే కొలువుదీరనున్న ఆపద్ధర్మ ప్రభుత్వం
Hazarath Reddyపాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ (Pakistan National Assembly) రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) చేసిన సిఫార్సు మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ అందుకు అంగీకరించారు. గడువుకు కొన్ని గంటల ముందే అక్కడి ప్రభుత్వం రద్దయినట్లయ్యింది.
Video: షాకింగ్ వీడియో ఇదిగో, దుర్వాసన వస్తోందని ఇంట్లో నుంచి వృద్ధురాలిని ఈడ్చుకువెళ్లిన పక్కింటి మహిళ, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నూజివీడు పోలీసులు
Hazarath Reddyకృష్ణా జిల్లా - నూజివీడులో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్ళారు. చాట్రాయి మండలం గుడిపాడులో అడిమిల్లి లూర్దమ్మ అనే వృద్ధురాలు అనారోగ్య కారణాల వల్ల దుర్వాసన వస్తుందని ఆమె ఇంటిపక్కనే ఉన్న సికాకొల్లు శ్యామల దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.