Viral

Health Benefits of Coriander: ధనియాలు తింటే మగాళ్లకు కలిగే ప్రయోజనాలు ఇవే, మీకు అది బాగా రావాలంటే పొడితో ఏం చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ధనియాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ICC World Cup 2023 Qualifiers: మాజీ ప్రపంచ ఛాంపియన్లకు పసికూనలు సవాల్, ఆ జట్లు ఫైనల్ చేరితేనే ప్రపంచకప్‌కు అర్హత, వరల్డ్‌ కప్‌ 2023 క్వాలిఫైయ‌ర్ షెడ్యూల్‌ ఇదిగో..

Hazarath Reddy

ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్(ICC ODI World Cup qualifiers) షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది.

Uttar Pradesh: తాళికట్టే సమయంలో వరుడు జంప్, జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి తాళి కట్టించుకున్న వధువు, కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

యూపీలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. కట్టుకోబోయే వాడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. వెంటాడి పట్టుకొచ్చి మరీ వధువు మనువాడింది.యూపీలోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. సదరు వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో అనుబంధం సాగిస్తోంది.

193 Free Poll Symbols: గాజులు నుంచి లాగుడు బండి దాకా, ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు గుర్తులను ఖరారు చేయడం తెలిసిందే. అదే సమయంలో ఆటో, టోపీ, ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి పలు గుర్తులపై నిషేధం విధించింది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో, 193 ఫ్రీ గుర్తులను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది

Advertisement

Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో మందుబాబులు హల్‌చల్, వీడియోని DMRCకి ట్యాగ్ చేసిన ప్రయాణికుడు, ఘటనపై స్పందించిన ఢిల్లీ మెట్రో అధికారులు

Hazarath Reddy

ఢిల్లీ మెట్రో ప్రయాణీకుడు ఇద్దరు పురుషులు మత్తులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ మెట్రో రైలు కోచ్ లోపల నేలపై కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు వీడియో చూపిస్తుంది. వీడియోపై DMRCని ట్యాగ్ చేస్తూ, ప్రయాణీకుడు అనురాగ్ దూబే ఇలా అడిగాడు

UPSC IAS Final Results 2022 Declared: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల, ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్‌

Hazarath Reddy

UPSC నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో ఇషితా కిషోర్‌ అనే యువతి ఆలిండియా టాపర్‌గా నిలిచారు.

Andhra Pradesh: తిరుపతిలో సొంత ఇళ్లతో సహా పలు ఇళ్లకు నిప్పంటించిన టీనేజ్ బాలిక, తల్లి అక్రమ సంబంధాలతో ఊరు విడిచి వెళ్లాలనుకోవడమే కారణం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తన ఇళ్లతోపాటు పలు ఇళ్లకు నిప్పు పెట్టిన 19 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు, తన గ్రామాన్ని వదిలి వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.

Telangana Shocker: కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి చివరకు ప్రియుడితో కలిసి విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Hyderabad Shocker: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు, లాడ్జి నుంచి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన

Hazarath Reddy

ప్రేమలో విఫలమైన ఓ యువకుడు బేగంపేట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ వీడియో కాల్‌ (Live video call)లో యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహానికి ఇంట్లో కుటుంబసభ్యులు నిరాకరించడంతో 22 ఏళ్ల సాంబరాజు సూసైడ్ చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Madhya Pradesh Shocker: ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు, ఇద్దరు ది కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత ట్విస్ట్, మతం మారాలని చిత్రహింసలు

Hazarath Reddy

లైవ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను ఇస్లాం మతంలోకి మార్చమని బలవంతం చేసినందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ఇండోర్‌లో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ది కేరళ స్టోరీ' సినిమా చూసిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

Rs 2000 Note Exchange: రూ. 2 వేల నోట్లు మార్చుకోవాలంటే ఆధార్ కార్డు అవసరమా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లారిఫికేషన్ ఇదిగో..

Hazarath Reddy

రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని, అధికారిక ధ్రువీకరించిన పత్రాలు ఏమీ ఉండవని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అలాంటివి అడగవద్దని బ్యాంకు దాని శాఖలను ఆదేశించింది. ఎలాంటి ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.

UP Horror: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన కామాంధులు, భర్తను మంచానికి కట్టేసి భార్య, కూతురుపై సామూహిక అత్యాచారం, యూపీలో దారుణ ఘటన

Hazarath Reddy

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. రాత్రిపూట ఓ మెకానిక్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్‌ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు. రామ్‌పుర్‌ జిల్లా సైఫాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

IPL 2023, GT vs CSK: ధోనీ ముందు ప్లూట్ ఊదుతున్న శుభమాన్ గిల్, గెలుపు మాదే అంటూ శపధాలు, నేడే అసలైన పోరు, ఫైనల్‌కు చేరేది ఎవరో?

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో రసవత్తరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మంగళవారం తొలి క్వాలిఫయర్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకోనుండగా, ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో గెలిచే జట్టుతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

PM Modi In Australia: సిడ్నీలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన భారత సంతతి ప్రజలు, ఆయన్ని చూసేందుకు ఏకంగా విమానాన్ని బుక్ చేసుకుని వచ్చిన భారతీయులు

Hazarath Reddy

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా అక్కడున్న భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసేందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అభిమానులు, భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Welcome Modi Video: వెల్‌కమ్ మోడీ, అస్ట్రేలియాలో మోడీ క్రేజ్ చాటిచెప్పే వీడియో ఇదిగో, సిడ్నీలో భారత ప్రధానికి ఘన స్వాగతం పలికిన భారతీయ సమాజం

Hazarath Reddy

జపాన్, పపువా న్యూగినియా పర్యటనల అనంతరం ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ సమాజం నుంచి ఘనస్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే ఒక కమ్యూనిటీ ఈవెంట్‌కు ముందు, గాలిలో వినోదభరితమైన విమానాల ద్వారా "వెల్‌కమ్ మోడీ" అంటూ PM మోడీకి ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jeff Bezos Engagement: ప్రియురాలితో 59 ఏళ్ల వయసులో జెఫ్ బెజోస్ నిశ్చితార్థం, భార్య మెకెంజీ స్కాట్‌తో విడాకుల తర్వాత డేటింగ్‌లో పడిన అమెజాన్ వ్యవస్థాపకుడు

Hazarath Reddy

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పేజ్ సిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఇద్దరూ ఫ్రాన్స్ లో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కొన్ని నెలలుగా సాగుతోంది.

Advertisement

IPL 2023: అభిమానులకు విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసేజ్, ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయినా ఈ సీజన్ ఎన్నో మెమొరీస్ అందించిందంటూ ట్వీట్

Hazarath Reddy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ముగిసింది. RCB IPL 2023 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. టోర్నమెంట్ నుండి నాకౌట్ అయ్యింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. ఆర్‌సిబి మద్దతుదారుల అపారమైన మద్దతు కోసం కోహ్లీ తన కృతజ్ఞతలు తెలిపాడు

Maharashtra Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం, స్పీడ్‌గా వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు, ఆరు మంది అక్కడికక్కడే మృతి, మరో 13 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

నాగ‌పూర్‌-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం(Highway Accident) చోటు చేసుకుంది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడు మంది మృతిచెంద‌గా, మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. పుణె నుంచి మెహ‌క‌ర్ రూట్లో వెళ్తున్న బ‌స్సును.. ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ట్ర‌క్కు ఢీకొట్టింది.

Rahul Gandhi: డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు అర్థరాత్రి రాహుల్ గాంధీ సాహసం, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లారీలో ప్రయాణం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అర్థరాత్రి సమయంలో మీడియాకు, కార్యకర్తలకు తెలియకుండా డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అర్థరాత్రి ట్రక్కు ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana: వీధి కుక్క అనారోగ్యంతో చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద కేసు, సెక్షన్ 11 యానిమల్ క్రూయాలిటీ కింద కేసు నమోదు

Hazarath Reddy

అనారోగ్యంతో వీధి కుక్క చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద జంతు సంక్షేమ కార్యకర్త కేసు పెట్టారు. పంజాగుట్ట - జీహెచ్ఎంసీ డాగ్ క్యాచర్ సిబ్బంది ఈ నెల 11న రెండు వీధి కుక్కలను పట్టుకెళ్లగా అందులో ఒక కుక్క చనిపోగా, మరొకటి అనారోగ్యం పాలైంది.

Advertisement
Advertisement