Viral

Delhi Shocker: చాకిరి చేయలేక అత్తను దోసె పెంకతో కొట్టి చంపిన కోడలు, సీసీ కెమెరాలో దాడి దృశ్యాలను చూసి షాకయిన మృతురాలి కొడుకు, పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో 48 ఏళ్ల మహిళ తన అత్తగారిని దోశ పెంక‌తో కొట్టి చంపింది, 86 ఏళ్ల వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిందితురాలు విసుగు చెంది ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ వృద్ధురాలు కీళ్లనొప్పులతో బాధపడుతోందని పోలీసులు తెలిపారు.

Heart Attack Caught on Camera: మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఇంజనీర్, సోషల్ మీడియా ద్వారా విషాదకర వీడియో వెలుగులోకి

Hazarath Reddy

ఇటీవల, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో ఒక షాకింగ్ సంఘటనలో, ఒక వ్యక్తి వివాహ వేడుకలో వేదికపై నృత్యం చేస్తూ గుండెపోటుతో మరణించాడు. మృతుడు రాష్ట్రంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న బలోద్ జిల్లాకు చెందిన దిలీప్ రౌజ్‌కర్‌గా గుర్తించారు.

HC On Husband’s Sexual Relationship Outside Marriage: భర్త అక్రమ సంబంధం నిరూపించేందుకు లాడ్జిలోని సీసీ పుటీజీ ఇవ్వాలని కోర్టును కోరిన భార్య, ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇదిగో..

Hazarath Reddy

హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం కారణంగా భార్య తన భర్తపై విడాకుల కేసు నమోదు చేయవచ్చు. భర్తకు సంబంధించిన ఏదైనా రహస్య సమాచారం తెలియాలంటే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అయితే భర్త గోప్యతా రక్షణ చట్టాన్ని ఏ విధంగానూ దెబ్బతీయబోమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేఖా పాటిల్ బుధవారం అన్నారు.

Woman Does Sex With Dog: ఇదేమి పోయేకాలం, జర్మన్ షెపర్డ్ కుక్కతో 19 ఏళ్ల అమ్మాయి సెక్స్, వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

కుక్కతో శృంగారంలో పాల్గొని దాని వేధింపులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ మహిళను అరెస్టు చేశారు. డెనిస్ ఫ్రేజియర్ అనే 19 ఏళ్ల మహిళపై అసహజ సెక్స్, జంతు క్రూరత్వంతో అభియోగాలు మోపబడిందని WDAM 7 నివేదించింది. మిస్సిస్సిప్పిలోని పోలీసులు సంబంధిత నివాసి నుండి ఒక మహిళ, మగ కుక్కతో సెక్స్ చేస్తున్న వీడియోను అందుకున్నారని చెప్పారు.

Advertisement

Cough Syrup Bottles Seized: రూ. 2 కోట్ల విలువైన దగ్గు మందు అక్రమ రవాణా, త్రిపుర సరిహద్దులో 33,000 బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

అస్సాం | త్రిపుర సరిహద్దు వెంబడి కరీంగంజ్ జిల్లాలో ఒక ట్రక్కు నుండి సుమారు రూ.2 కోట్ల విలువైన 33,000 బాటిళ్ల దగ్గు సిరప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు.

Kerala Doctors Protest: డాక్టర్‌ని కత్తితో పొడిచి చంపిన పేషెంట్, ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కేరళ డాక్టర్లు నిరసన

Hazarath Reddy

మహిళా వైద్యురాలిని రోగి కత్తితో పొడిచి చంపడంతో ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందు వైద్యులు నిరసన చేపట్టారు.

Revanth Reddy vs Talasani: నేనే వస్తా, ఏం పిసుకుతావో పిసుకు, మంత్రి తలసానికి కౌంటర్ వేసిన రేవంత్ రెడ్డి, అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్‌పరాగ్‌ నమిలేటోడు అంటూ వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుందని రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Kerala: భర్త కొంప ముంచిన ట్రాఫిక్ సీసీ కెమెరాలు, మరో మహిళతో స్కూటర్‌పై వెళుతుండగా భార్య ఫోన్‌కు మెసేజ్, తర్వాత ఏం జరిగిందంటే..

Hazarath Reddy

కేరళ రోడ్లపై ఏర్పాటు చేసిన రహదారి భద్రతా కెమెరాలు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, రాజధాని నగరంలో హెల్మెట్ ధరించకుండా తన మహిళా స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై ప్రయాణించిన వ్యక్తికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టాయి.

Advertisement

Karnataka Exit Poll Results 2023: అతి పెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్, కర్ణాటక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇవిగో, మళ్లీ కింగ్ మేకర్ కానున్న కుమార స్వామి

Hazarath Reddy

జీ న్యూస్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ 103-118 సీట్ల మధ్య ఏదైనా గెలుస్తుందని అంచనా. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గరిష్టంగా 93 స్థానాల్లో (సీట్ల పరిధి: 79-93) ముగుస్తుందని అంచనా. జనతాదళ్ సెక్యులర్ 25-33 సీట్ల మధ్య గెలుస్తుందని అంచనా.

CBSE Class 10, 12 Results 2023: సీబీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు రేపు అంటూ ఫేక్ న్యూస్ వైరల్, వదంతులు నమ్మవద్దని అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని తెలిపిన CBSE బోర్డు

Hazarath Reddy

CBSE 10వ తరగతి, 12వ ఫలితాలు 2023 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా ఎప్పుడైనా ప్రకటించబడుతుంది. CBSE ఫలితాలు 2023 గురించి ఊహాగానాలు, పుకార్ల మధ్య , CBSE 10, 12 తరగతి ఫలితాలు మే 11, 2023న ప్రకటించబడతాయని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక నకిలీ నోటీసు ప్రచారం చేయబడుతోంది.

Feng Shui Tips: ఈ వస్తువులను ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచితే డబ్బుతో పాటు ఆరోగ్యం లభిస్తుంది, ఫెంగ్ షుయ్ చిట్కాలు గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఫెంగ్ షుయ్‌లో లాఫింగ్ బుద్ధ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధను ఉంచినట్లయితే, ఇంటి వాతావరణం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆనందం, శ్రేయస్సు నివసిస్తుందని చెబుతారు.

Vastu Tips: ఇంట్లో పూజా మందిరంలో ఈ దేవుళ్ల విగ్రహాలు ఉంటే డబ్బుతో పాటు అన్నీ శుభాలే, వినాయకుడు నృత్యం చేస్తూ ఉండే విగ్రహం తప్పక ఉండేలా చూసుకోండి

Hazarath Reddy

వాస్తు ప్రకారం దేవుడిని ఇంట్లోనే కాకుండా పూజామందిరంలో కూడా ప్రతిష్టించాలి. తద్వారా ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. అందుకోసం ఇంట్లోని గుడిలో ఏ రకమైన దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదమో తెలుసుకోవాలి. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Video: వీడియో ఇదిగో, 5 అడుగుల మొసలిని అమాంతం మింగేసిన కొండ చిలువ, ఆ తర్వాత ఆరగించుకోలేక మృతి, పొట్టలో ఉన్న మొసలి కూడా ఊపిరాడక మృతి

Hazarath Reddy

ఓ 18 అడుగుల కొండచిలువ అమాంతం 5 అడుగుల మొసలిని మింగేసింది. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి మరణించింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన బర్మాలో చోటు చేసుకుంది.

Karnataka Polls 2023: విజయపుర జిల్లాలో ఈవీఎంలను పగలగొట్టిన గ్రామస్తులు, ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం ,23 మంది అరెస్ట్

Hazarath Reddy

కర్ణాటకలో బుధవారం పోలింగ్‌ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు.

IPL 2023: ఆర్సీబీపై సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం, ప్రత్యర్థి అయినా దగ్గరకు వచ్చి హత్తుకున్న విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 ఆరంభంలో తడబడుతూ ఆడిన టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తరువాత పుంజుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు అర్ధ శతకాలు బాదిన స్కై.. ఆర్సీబీతో తాజా మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు

IPL 2023: మామిడి పళ్లు తియ్యగా ఉన్నాయంటూ కోహ్లీని ఉద్దేశించి కవ్వించిన హక్, ఎక్స్‌ట్రాలు చేస్తే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావని మండిపడుతున్న కోహ్లీ అభిమానులు

Hazarath Reddy

అఫ్గనిస్తాన్ బౌలర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ నవీన్‌- ఉల్‌- హక్‌ మరోసారి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిపై మాటలకు పని చెప్పాడు. వరుస ఇన్‌స్టా పోస్టులతో మరోసారి అగ్గిరాజుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు నవీన్‌ను భారీగా ట్రోల్‌ చేస్తున్నారు

Advertisement

Delhi Shocker: మత్తులో మృగంలా మారి చిన్న పిల్లల మృతదేహాలపై అత్యాచారం, 30 మంది చిన్నారులను చంపి కామవాంఛ తీర్చుకున్న కామాంధుడు, దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు

Hazarath Reddy

ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీల వీడియోలకు బానిసై కామాంధుడిలా మారి 30 మంది చిన్నారులను దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన కిరాతకుడ్ని దోషిగా తేల్చింది ఢిల్లీ రోహిణి కోర్టు. మరో రెండు వారల్లో ఇతనికి శిక్షను ఖరారు చేయనుంది.

Donald Trump Jean Carroll Rape Case: లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌కు భారీ షాక్, రూ.410 కోట్లు బాధితురాలికి చెల్లించాలని తీర్పు ఇచ్చిన జ్యూరీ కోర్టు

Hazarath Reddy

లైంగిక వేధింపుల (sexually abusing) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు (former president) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump ) కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.అత్యాచారం కాకుండా ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చిన జ్యూరీ.. కారోల్‌కు పరిహారం కింద 5 మిలియన్‌ డాలర్లు (రూ.410 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది

TS SSC Results 2023: 2793 స్కూళ్లలో వందశాతం ఉతీర్ణత, 25 స్కూళ్లలో జీరోశాతం ఉతీర్ణత నమోదు, తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

Kerala Shocker: కేరళలో దారుణం, వైద్యురాలిని సర్జికల్ బ్లేడ్‌తో కోసి చంపిన పేషెంట్, చికిత్స చేస్తుండగా దారుణానికి పాల్పడిన నిందితుడు

Hazarath Reddy

కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయాలతో ఆసుపత్రికి తీసుకు వచ్చిన రోగి బుధవారం తెల్లవారుజామున మహిళా వైద్యురాలితో పాటు మరో నలుగురిని కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటనలో22 ఏళ్ల మహిళా హౌస్ సర్జన్ మరణించింది. కొట్టారకరలోని ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
Advertisement