Sports

IND vs AUS 1st T20I: చివరి బంతికి సిక్స్ కొట్టి వైజాగ్‌లో తొలి టీ 20 మ్యాచ్ గెలిపించిన రింకూసింగ్..ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా..

ahana

T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 2 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా అభిమానులకు ఉపశమనం కలిగించింది.

Shami on Rahul's Remarks on PM Modi: రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మద్ షమీ, ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూం సమావేశం జట్టుకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి

Hazarath Reddy

ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈరోజు అమ్రోహాలోని తన గ్రామం సహస్‌పూర్ అలీనగర్‌కు చేరుకుని అక్కడ విలేకరులతో మాట్లాడారు.

Sreesanth Booked in Cheating Case: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై ఛీటింగ్ కేసు నమోదు, స్పోర్ట్స్ అకాడమీ పేరుతో రూ.18.70 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు

Hazarath Reddy

టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పై ఓ చీటింగ్ కేసు నమోదైంది. శ్రీశాంత్ తో పాటు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై ఉత్తర కేరళ జిల్లాలో చీటింగ్ కేసు నమోదు చేశారు. సురేశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

IND Vs AUS: వరల్డ్ కప్‌ ఫైనల్‌ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా? నేటి నుంచి ఆసిస్‌తో టీ-20 సిరీస్‌, ఫస్ట్ మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధం

VNS

ఇటీవల సిరీస్‌లో సెలెక్టర్లు సీనియర్లను తప్పిస్తూ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువకులకు జాతీయజట్టులో చోటు కల్పిస్తున్నారు. మెగాటోర్నీ నాటికి టీమ్‌ఇండియా 11 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ముఖ్యంగా వన్డే జట్టుకు భిన్నంగా ప్రస్తుత టీ20 టీమ్‌లో ఎడమచేతి వాటం ప్లేయర్లు బాగా ఉన్నారు.

Advertisement

IPL 2024: టాపార్డర్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌కు గుడ్ బై చెప్పిన రాజస్తాన్‌ రాయల్స్‌, అతని ప్లేసులో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ ఎంట్రీ

Hazarath Reddy

ICC Introduces Stop Clock: క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌ పేరుతో కొత్త రూల్‌, ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లు మాత్రమే గ్యాప్, ఆలస్యమైతే బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌" పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది.

Gautam Gambhir Quits LSG: లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకున్న గౌతం గంభీర్, తిరిగి మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్ పాత్రకు రెడీ

Hazarath Reddy

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తిరిగి చేరడానికి అధికారికంగా LSG నుండి నిష్క్రమించాడు. ఈ జట్టుతో అతను కెప్టెన్‌గా రెండు టైటిల్స్ గెలుచుకున్నాడు. గంభీర్‌కు మెంటార్ పాత్రను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం నాడు ప్రకటించారు

Under-19 World Cup: శ్రీలంకకు మరో షాక్‌ ఇచ్చిన ఐసీసీ, వచ్చే ఏడాది జరుగనున్న అతిపెద్ద టోర్నీ వేదిక మార్పు, శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలింపు

VNS

వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు.

Advertisement

Rahul Gandhi 'Panauti' Row: ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి ఆ అపశకునమే కారణం, ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్

Hazarath Reddy

ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీయే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన పేరు ప్రస్తావించకుండా మంగళవారం మండిపడ్డారు.

ICC Bans Transgender Cricketers: అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం, గేమ్ సమగ్రతను కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Hazarath Reddy

మగ యుక్తవయస్సులో ఏ రూపంలోనైనా పాల్గొనే పురుషుల నుండి స్త్రీల వరకు ఏదైనా శస్త్రచికిత్స లేదా లింగమార్పిడి చికిత్సతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మహిళల గేమ్‌లో పాల్గొనడానికి అర్హత లేదు.

India's T20I Squad: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు.

World Cup Final 2023: ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి తట్టుకోలేక మరో ఇద్దరు మృతి, ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పరాజయం జీర్ణించుకోలేక ఇద్దరు సూసైడ్

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా, ఒడిశాలోని జాజ్‌పూర్‌లలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.

Advertisement

PM Modi Meeting Team India In Dressing Room Video: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్.. డ్రెస్సింగ్ రూమ్ లో మోదీ ఆత్మీయ పలకరింపులు (వీడియో)

Rudra

వరల్డ్ కప్ లో ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది.

Virat Kohli Crying Video: విరాట్‌ కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తీవ్ర నిరాశకు గురై, ఉబికి వస్తున్న కంట తడిని దాచుకుంటూ..

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా చివరి అంకం ఫైనల్ మ్యాచ్ లో బోల్తా పడింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.

Pakistan Squad for Australia Tests: పాకిస్తాన్‌ టెస్టు కొత్త సారధిగా మసూద్‌, ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతున్న దాయాది దేశం, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాక్ జట్టు ఇదిగో,

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్‌.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. బాబర్‌ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్‌ టెస్టు సారధిగా మసూద్‌ ఎంపికయ్యాడు

World Cup 2023: ఐసీసీ బెస్ట్‌ ఎలెవన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, భారత్ నుంచి షమీతో ఆరు మందికి చోటు, టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించిన ఐసీసీ

Hazarath Reddy

వరల్డ్‌కప్‌ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రోహిత్‌తో కలిపి మొత్తం 6 మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్‌ నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ ఉన్నారు.

Advertisement

PM Modi Hugs Mohammed Shami: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ,ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్

Hazarath Reddy

తీవ్ర విచారంలో ఉన్న పేసర్ మహ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని ఊరడించారు. దీనికి సంబంధించిన ఫొటోను షమీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దురదృష్టవశాత్తు నిన్న మాకు కలిసి రాలేదు

WC 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో యువకుడు మృతి, తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తాజాగా తిరుపతి జిల్లాలో భారత్ పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడు గుండుపోటుతో మరణించాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

PM Modi in Indian Dressing Room: భారత క్రికెటర్ల డ్రెస్సింగ్ రూంలో ప్రధాని నరేంద్ర మోదీ, టీమిండియా ఆటగాళ్లతో కలిసిన ఫోటోను షేర్ చేసిన జడేజా

Hazarath Reddy

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరిగిన CWC 2023 ఫైనల్ ఓటమి తర్వాత తన ఆలోచనలను పంచుకోవడానికి సోషల్ మీడియాను తీసుకున్నాడు, దీనిలో భారత డ్రెస్సింగ్ రూమ్‌కి PM నరేంద్ర మోడీ పర్యటన ప్రత్యేకమైనది. చాలా ప్రేరేపితమైనది అని పేర్కొన్నాడు

Mohammed Siraj Crying Video: వీడియో ఇదిగో, వెక్కి వెక్కి ఏడ్చిన మహ్మద్ సిరాజ్, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న భారత ఆటగాళ్లు

Hazarath Reddy

ప్రపంచకప్ 2023ఫైనల్‌ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని భారత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆటగాళ్లు లోలోన మథనపడితే మహ్మద్ సిరాజ్ అయితే వెక్కివెక్కి ఏడ్చేశాడు. బుమ్రా అతడిని ఓదార్చాడు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా విషణ్ణ వదనాలతో కనిపించారు.

Advertisement
Advertisement