Cricket

IND vs ENG 3rd Test: తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్, 354 పరుగుల ఆధిక్యంలో ఆతిథ్య జట్టు, ప్రారంభమైన భారత్ రెండో ఇన్నింగ్స్

Team Latestly

లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లీష్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఆ జట్టుకు భారత్ మీద 354 పరుగుల ఆధిక్యం లభించింది...

IND vs ENG 3rd Test: మూడో టెస్టులో తొలిరోజుకే కుప్పకూలిన టీమిండియా, 78 పరుగులకే ఆలౌట్; ప్రారంభమైన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్, మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ వివరాల కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. బుధవారం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 40.4 ఓవర్లలోనే కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 105 బంతులు ఆడిన రోహిత్ శర్మ 19 పరుగులు...

Australia T20 World Cup Squad: టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం స్టార్ ప్లేయర్లను బరిలోకి దించుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా, ఎవరెవరు జట్టులో చోటు సాంపాదించారో చూడండి; అక్టోబర్ నుంచి ఆరంభం కానున్న టోర్నమెంట్

Vikas Manda

India Win Lord’s Test: లార్డ్స్ టెస్టులో అద్భుతం చేసిన భారత్, 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ముందంజ

Vikas Manda

చివరి రోజు 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు డ్రా కోసమే ఆడాలనుట్టుగా ఆట మొదలుపెట్టింది. అయితే పరుగులేమి చేయకుండానే ఇంగ్లండ్ ఒపెనర్లు ఇద్దరూ డకౌట్లుగా వెనుదిరిగారు. ఈ అవకాశాన్ని భారత్ వదులుకోలేదు....

Advertisement

IPL 2021: అయోమంలో అప్ఘాన్ క్రికెట‌ర్లు, ర‌షీద్ ఖాన్‌, న‌బీలు ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని తెలిపిన సన్‌రైజ‌ర్స్, తమ దేశాన్ని కాపాడాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన స్పిన్నర్ ర‌షీద్ ఖాన్

Hazarath Reddy

త‌మ టీమ్‌కు ఆడాల్సిన ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ మాత్రం యూఏఈలో జ‌రిగే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటార‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ( SRH CEO) సోమ‌వారం ప్ర‌క‌టించింది.

IND vs ENG 2nd Test 2021 Day1 Highlights: రెండో టెస్ట్ మొదటిరోజు అదరగొట్టిన ఓపెనర్స్, కేఎల్ రాహుల్ సెంచరీ నాటౌట్, భారీస్కోర్ దిశగా పయనిస్తున్న భారత్, తొలిరోజు ఆట ముగిసే సమయానికి 276/3 స్కోర్ చేసిన టీమిండియా

Team Latestly

1952లో లార్డ్స్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారిగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వారి సరసన రోహిత్‌-రాహుల్‌ల జోడి చేరింది....

IND vs ENG 2nd Test 2021: భారత్ బ్యాటింగ్.. నేటి నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు, వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమవుతున్న మొదటి రోజు ఆట

Team Latestly

Chris Cairns Health Update: చావుబతుకుల్లో నాటి ప్రపంచ ఉత్తమ ఆల్ రౌండర్, గుండె సంబంధిత వ్యాధితో వెంటిలేటర్‌పై న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న 51 ఏళ్ల కెయిన్స్‌ (Former New Zealand All-rounder Chris Cairns) ప్రస్తుతం కాన్‌బెర్రాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Naresh Tumda: భారత్‌కు క్రికెట్లో ప్రపంచ కప్ సాధించి పెట్టాడు, చివరకు కూలీగా బతుకుతున్నాడు, ప్రభుత్వం తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్న 2018 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ విన్నర్ ఆటగాడు నరేష్ తుమ్డా

Hazarath Reddy

2018 లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ సాధించిన బృందంలో భాగమైన నరేష్ తుమ్దా (Naresh Tumda) నేడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి సహాయం అందక జీవనోపాధి కోసం రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు.

Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Team Latestly

ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....

India vs England Test Series 2021 Schedule: ఆగస్టు 4 నుంచి టీమిండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌, కప్ సాధించేందుకు కసరత్తు చేస్తున్న కోహ్లి సేన, జో రూట్‌ బృందం, సీరిస్ పూర్తి షెడ్యూల్ ఇదే..

Hazarath Reddy

టీమిండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ బుధవారం నుంచి ఆరంభం కానుంది. ఆగష్టు 4 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల సిరీస్‌ (India vs England Test Series 2021 Schedule) కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్‌ బృందం సన్నద్ధమయ్యాయి.

Ind vs SL 3rd T20I Highlights: చివరి టీ20లో యంగ్ టీమిండియా అద్భుత బ్యాటింగ్.. శ్రీలంక ఘన విజయం, సిరీస్ కైవసం; టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ బయలుదేరనున్న భారత జట్టు

Team Latestly

బుధవారం జరిగిన రెండో టీ20లో తృటిలో ఓటమి పాలై ఏం పర్వాలేదనిపించుకున్న టీమిండియా, గురువారం జరిగిన చివరి టీ20లో మాత్రం కసితీరా ఓడింది. శ్రీలంక జట్టుకు తిరుగులేని సిరీస్ విజయాన్ని కట్టబెట్టి వారిలో స్పూర్థి నింపింది.

Advertisement

Tokyo Olympics 2020: ఒలంపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్ల దూకుడు.. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం; ఇంకా ఎన్నో విశేషాలు

Vikas Manda

టోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....

Ind vs SL 2nd T20 Highlights: రెండో టీ20లో భారత్‌పై శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలుపు, స్వల్ప స్కోరును ఛేదించేందుకు చెమటోడ్చిన లంక టీమ్, సిరీస్ 1-1తో సమం; నేడు నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్

Team Latestly

శ్రీలంకకు 10 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన సమయంలో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక ఫుల్ టాస్ వేశాడు, దీంతో టెయిలెండర్ కరుణరత్నే నేరుగా దానిని సిక్స్ గా మలిచాడు. ఇక్కడితో స్కోర్ అమాంతం తగ్గిపోయింది, అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా...

India vs Sri Lanka: 8 మంది భారత క్రికెటర్లు సిరీస్ నుండి ఔట్, కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్నవారిని ఐసోలేష‌న్‌లో ఉంచనున్న బీసీసీఐ, లిస్టులో శిఖ‌ర్ ధావ‌న్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిష‌న్‌, కృష్ణ‌ప్ప గౌత‌మ్‌, పృథ్వి షా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ‌నీష్ పాండే, య‌జువేంద్ర చాహ‌ల్

Hazarath Reddy

శ్రీలంక‌లో ఉన్న ఇండియ‌న్ టీమ్ ప్లేయ‌ర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya ) కరోనా బారిన ప‌డిన విష‌యం విదితమే. ఇప్పుడు పాండ్యాతో స‌న్నిహితంగా ఉన్న 8 మంది (Eight key Players) ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ శ్రీలంక సిరీస్ (India vs Sri Lanka) మొత్తానికీ దూర‌మ‌య్యారు.

Krunal Pandya Tests Positive: భారత్ టీంలో కరోనా కలకలం, కోవిడ్ బారీన పడిన ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా, రెండో టీ20 జూలై 28కి వాయిదా, ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన రెండు జట్లు

Hazarath Reddy

శ్రీలంక టూర్‌లో ఉన్న భారత్ టీమ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya Tests Positive) కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా ( T20I Postponed to July 28) వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి.

Advertisement

IND vs SL 1st T20I 2021: లంక బ్యాట్స్‌మెన్ల భరతం పట్టిన భువీ, తొలి టి20లో శ్రీలంకపై 38 పరుగులతో భారత్ గెలుపు, రేపు రెండో టి20 మ్యాచ్

Hazarath Reddy

శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో (IND vs SL 1st T20I 2021) టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం (India Register Comprehensive Win) సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

IND vs SL 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఓటమి, ఆల్ రౌండ్ షోతో మూడు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా సూర్యకుమార్‌, 2-1తో సీరిస్ భారత్ కైవసం

Hazarath Reddy

మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్‌ మాత్రం 2-1తో శిఖర్ ధవన్‌ సేన గెలుచుకుంది.

Fight Breaks Out in Charity Match: బ్యాట్లతో తలలు పగలకొట్టుకున్న క్రికెట్ ఆటగాళ్లు, పాకిస్తాన్‌లోని పేదల వైద్యం కోసం లండన్‌లో నిర్వహించిన ఛారిటీ మ్యాచ్‌లో విషాద ఘటన, ఇద్దరు ఆటగాళ్లకు తీవ్రగాయాలు

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్ అంటేనే స్పిరిట్ తో కూడుకున్నది. గెలుపైనా ఓటమైనా హుందాగా స్వీకరించాలి. అయితే ఇక్కడ అలాంటిదేమి జరగలేదు. ఏకంగా బ్యాట్లతో దాడి (Fight Breaks Out in Charity Match) చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ బ్యాట్‌లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి.

India vs Sri Lanka 2nd ODI 2021: దీపక్ బ్యాటింగ్ మ్యాజిక్, శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, ఈనెల 23న చివరిదైన మూడో వన్డే

Hazarath Reddy

మంగళవారం జరిగిన రెండో వన్డేలో (India vs Sri Lanka 2nd ODI 2021) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ చాహర్‌ (82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 నాటౌట్‌) క్రీజులో నిలిచిన తీరు అబ్బురపరిచింది. అతడి ఆటతీరుతో శ్రీలంకపై (India vs Sri Lanka) భారత జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

Advertisement
Advertisement