Cricket

ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు టిక్కెట్లు ఎలా కొనుగోలు చేయాలి, ICC ODI వరల్డ్ కప్ 2023 టిక్కెట్ల ధరలు, బుకింగ్ వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వనున్న 2023 ఐసీసీ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఇక్కడ నుండి సరిగ్గా 100 రోజుల తరువాత, ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ షెడ్యూల్ చేయబడుతుంది.

ICC World Cup 2023: హైదరాబాద్ టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశే, ఉప్పల్ స్టేడియంలో భారత్ మ్యాచ్ ఒక్కటి కూడా లేదు

Hazarath Reddy

హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది.

ICC World Cup 2023: ఆ నాలుగు జట్లతోనే భారత్‌కు గట్టి పోటీ, ప్రపంచకప్‌లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవిగో..

Hazarath Reddy

టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఓసారి చూద్దాం.

Rishabh Pant Latest Tweet: ప్రపంచకప్ కోసం రెడీ అవుతున్న రిషబ్ పంత్, సహచర ఆటగాళ్లును కలిసిన ఫోటో షేర్ చేసిన టీమిండియా వికెట్ కీపర్

Hazarath Reddy

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే దిశగా పంత్‌ శ్రమిస్తున్నాడు.

Advertisement

ICC World Cup 2023: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ, వేదికలు మార్చే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసిన బీసీసీఐ, ఆ మైదానాల్లోనే ఆడాలని తెలిపిన ఐసీసీ

Hazarath Reddy

ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి.

ICC World Cup 2023: ఈ సారి విరాట్ కోహ్లీ కోసం ప్రపంచకప్ గెలవండి, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

ఈ ఏడాది భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న‌వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI WC 2023) స‌మ‌రానికి తేదీలు ఖ‌రార‌యి నేపథ్యంలో ఆటగాళ్ల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి.షెడ్యూల్ వ‌చ్చిన సంద‌ర్భంగా.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)..ఈసారి భార‌త జ‌ట్టు విరాట్ కోహ్లీ కోసం(Virat Kohli) వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించాల‌ని అన్నాడు.

ICC World Cup 2023: ధోనీ 2011 సీన్ రిపీట్ చేస్తాం, సొంత గ‌డ్డ‌పై ఆడటమే మా బలం, ప్రపంచకప్ టోర్నీపై భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ అయింది. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీపై భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. ఈసారి వ‌రల్డ్ క‌ప్ మామూలుగా ఉండ‌ద‌ని, త‌గ్గ‌పోరు ఖాయ‌మ‌ని అన్నాడు.

ICC World Cup 2023: ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది ఆ జట్టేనా, టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇదే..

Hazarath Reddy

ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023. ఇది పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 13వ ఎడిషన్, 5 అక్టోబర్ 2023, 19 నవంబర్ 2023 మధ్య షెడ్యూల్ చేయబడింది. ఇది భారతదేశం పూర్తిగా హోస్ట్ చేసిన మొదటి ICC ప్రపంచ కప్ ఈవెంట్.

Advertisement

ICC Cricket World Cup 2023: అక్టోబర్ 15న పాకిస్తాన్‌ వర్సెస్ భారత్ మ్యాచ్, ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఇదిగో, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా

Hazarath Reddy

ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ప్రకటించింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్..అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.

ICC Cricket World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న భారత్ తొలి మ్యాచ్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న తన తొలి మ్యాచ్ ఆడనుంది. షోకేస్ ఈవెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి

ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్స్‌ వేదికలు ఖరారు, ముంబై లేదా కోల్‌కతాలో సెమీఫైనల్స్‌ జరుగుతాయని తెలిపిన అధికారులు

Hazarath Reddy

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియంలు ICC ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్స్‌కు వేదికలుగా మారవచ్చు.ఈ మేరకు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

Ravi Shastri: టీమిండియా పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉండాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాంక్ష

Rudra

భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‍ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‍కు కెప్టెన్‍ గా ఎవరు ఉండాలో తన అభిప్రాయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Advertisement

IND vs WI 2023: స్టార్ పేసర్ మొహమ్మద్ షమీకి మొండిచేయి, మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ నవదీప్‌ సైనీకి మళ్లీ పిలుపు

Hazarath Reddy

వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను భారత సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ నవదీప్‌ సైనీకి మళ్లీ పిలుపునిచ్చారు

IND vs WI 2023: ఈ సారి అందరూ కుర్రాళ్లే, వెస్టిండీస్‌ టూర్‌కు భారత జట్టు ఇదిగో, జైశ్వాల్‌,రుత్‌రాజ్‌ ఎం‍ట్రీ, వ‌న్డే జట్టులోకి శాంస‌న్, ఇంకా రాని టీ20 సిరీస్‌ జట్టు ప్రకటన

Hazarath Reddy

జూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్‌ సిరీస్, వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు.

India Squad For West Indies Tour: చేతేశ్వర్ పుజారా ఔట్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్, వెస్టిండీస్‌ టూర్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

BCCI వెస్టిండీస్‌ను సందర్శించే భారత టెస్ట్ జట్టును ప్రకటించింది, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తదుపరి చక్రాన్ని ప్రారంభించడంతో అభిమానుల ఊహాగానాలన్నీ ముగిశాయి. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీలు భవిష్యత్ పరివర్తన కోసం జట్టులో చేర్చబడిన సీనియర్ విద్యార్థులతో పాటు పేర్లు ఉన్నాయి. చేతేశ్వర్ పుజారా చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు.

Suresh Raina New Restaurant: రెస్టారెంట్ వ్యాపారంలోకి సురేష్ రైనా, ఆమ్‌స్టర్‌డామ్‌లో సొంత రెస్టారెంట్‌ను ప్రారంభించిన మాజీ భారత్ ఆటగాడు

Hazarath Reddy

భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కి ఆహారం అంటే ఇష్టమని కూడా మనకు తెలుసు. ఆహార ప్రియుడు కావడంతో, మాజీ CSK ప్లేయర్ ఇప్పుడు తన సొంత రెస్టారెంట్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు

Advertisement

ACC Emerging Asia Cup 2023: బంగ్లాదేశ్‌ను 31 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్, స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా శ్రేయాంక పాటిల్

Hazarath Reddy

భారతదేశం A మహిళలు- బంగ్లాదేశ్ A మహిళల మధ్య ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో, టోర్నమెంట్‌లోని చివరి గేమ్‌లో భారతదేశం మహిళా A జట్టు 31 పరుగులతో తేడాతో విజయం సాధించి కప్‌ని ఇంటికి తీసుకువెళ్లింది. బంగ్లాదేశ్ ఎ ఇన్నింగ్స్‌ను త్వరగా ముగించిన నాలుగు వికెట్ల ప్రదర్శనతో శ్రేయాంక పాటిల్ స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

Pat Cummins' Yorker Video: వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ దిమ్మదిరిగే యార్కర్, బిత్తరపోయి క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌

Hazarath Reddy

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది

Virat Kohli Workout Video: వీడియో ఇదిగో, జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న కోహ్లి, సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా? అంటూ ట్వీట్

Hazarath Reddy

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి జిమ్‌లో కష్టపడుతున్నాడు. వర్కౌట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న వీడియోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘‘సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా?’’ అన్న అర్థంలో క్యాప్షన్‌ జత చేసి మరోసారి ఫిట్‌నెస్‌ గోల్స్‌ సెట్‌ చేశాడు. కోహ్లి షేర్‌ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

Venkatesh Prasad: భారత క్రికెట్‌ పరిస్థితి చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్‌ ప్రసాద్‌

Hazarath Reddy

టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్‌ స్పిన్నర్‌ జలజ్‌ సక్సేనాను సౌత్‌ జోన్‌ తరఫున దులీప్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు చేశాడు.

Advertisement
Advertisement