రాష్ట్రీయం

Siddipet Train: నేటి నుంచి సిద్దిపేట-కాచిగూడ మధ్య రైల్వేసేవలు.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు

Rudra

సిద్దిపేటలో రైలు కూత వినిపించనున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌ లో మంత్రి హరీశ్‌రావు రైలును ప్రారంభించనున్నారు.

Australia Parrot: రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు.. ఎలా కనిపెట్టారంటే??

Rudra

ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న తన చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందని, ఆ చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టితెచ్చి ఇచ్చారు.

Andhra Pradesh Assembly Elections 2023 వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి 160 సీట్లు గెలవబోతున్నాయి, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి

Hazarath Reddy

ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది. ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. టీడీపీ, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, నువ్వు ఎవరెవరి దగ్గర పడుకున్నావో తెలుసంటూ మంత్రి రోజాపై దారుణంగా కామెంట్లు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

Hazarath Reddy

మాజీ మంత్రి బండారు సత్యారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని బండారు సత్యారాయణ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బండారు సత్యరాయణను గుంటూరు తరలిస్తున్న పోలీసులు.

Advertisement

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 32 స్థానాలివిగో, దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని తెలిపిన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌ రెడ్డి

Hazarath Reddy

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన(Janasena) సిద్ధమైంది. రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది.

Telangana Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి

Hazarath Reddy

నిజామాబాద్ - నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్ళగా ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తీయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

Telangana Shocker: తల్లిదండ్రులు పెయింటర్‌ను పెళ్లి చేసుకోమన్నారని ఎంబీఏ యువతి ఆత్మహత్య, జీడిమెట్లలో విషాదకర ఘటన

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జీడిమెట్లలో ఈ ఘటన వెలుగు చూసింది.

Andhra Pradesh Politics: త్వరలో టీడీపీ రెండుగా చీలిపోతుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Hazarath Reddy

పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని తెలిపారు. త్వరలోనే టీడీపీ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చని అన్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి మద్దతిస్తున్న ‘బలమైన' వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందని, బాబు దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు

Advertisement

Dasara Holidays in AP: ఏపీలో ఈ నెల 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, ఈ నెల 3 నుంచి 6 వరకు పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది

NIA Rides in Telugu States: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు.. పౌరహక్కుల నేతల ఇండ్లలో సోదాలు

Rudra

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!

Rudra

ఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.

TSRTC Special Buses: దసరాకు ఊరెళ్తున్నారా? ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్, ఏకంగా 5265 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ, స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలే!

VNS

దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు (Special Buses For Dasara) సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Pawan Kalyan Varahi Yatra: సీఎం జగన్‌ అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు! నా సినిమాలు ఆపాలనుకుంటే...ఆపండి, అవనిగడ్డలో సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

VNS

ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం వారి దగ్గర డబ్బులు ఉండకూడదు అని సీఎం జగన్ (CM Jagan) భావించడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఆరోపించారు. అలాగే, తన సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గించడానికి కారణం తన దగ్గర డబ్బులు ఉండకూడదు అని భావిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.

Viral Video: బైక్ నడుపుతూ సీటు మీద నిల్చున్నాడు..ఇంతలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గువరడం ఖాయం..

ahana

తాజాగా ఆయన పోస్ట్ చేస్తున్నటువంటి ఒక వీడియోలో బైక్ స్టంట్ చేసినటువంటి వ్యక్తి తీవ్రంగా యాక్సిడెంట్ పాలైనట్టు కనిపించింది.

PM Modi In Telangana: మహబూబ్‌నగర్‌ ప్రధాని మోడీ పర్యటనలో వరాల జల్లు, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై మోడీ కీలక ప్రకటన..

ahana

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్. వరంగల్‌-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.

Viral Video: ఖమ్మం జిల్లా తల్లంపాడు జాతీయ రహదారి పై జరిగిన కారు యాక్సిడెంట్ వీడియో చూస్తే గుండె గుభేల్ అనడం ఖాయం..

ahana

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. ఘటనలో వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొనడం కారణంగా కారు ముందు భాగం నుజ్జు. నుజ్జు అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

DJHS: తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కోసం డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ నిరంతరాయ కృషి.. సీఎస్ శాంతి కుమారితో డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల భేటీ.. ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి.. తనవంతు ప్రయత్నం చేస్తానని హామీనిచ్చిన సీఎస్

Rudra

తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కోసం డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ నిరంతరాయంగా కృషి చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల బృందం కలవడం జరిగింది.

Telangana Dasara Holidays: తెలంగాణ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి 25 వరకూ దసరా, బతుకమ్మ సెలవులు.. 26న రీఓపెనింగ్

Rudra

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా, బతుకమ్మ పండుగల సెలవులను ప్రకటించింది. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

Modi Visit Telangana: నేడు మహబూబ్‌నగర్‌ కు ప్రధాని మోదీ.. కేసీఆర్ మళ్లీ గైర్హాజరు.. వైరల్ ఫీవర్‌ తో బాధపడుతున్న ముఖ్యమంత్రి.. శంషాబాద్‌ లో మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని.. మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..

Rudra

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య ఇంకా దూరం కొనసాగుతూనే ఉన్నది. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని తెలంగాణ పర్యటనకు గైర్హాజరవుతున్నారు.

TTD Rush: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.. సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ

Rudra

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొన్నిరోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది.

Advertisement
Advertisement