రాష్ట్రీయం

Central Tribal University in AP: నన్ను గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు, ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను వారికి అందించేందుకే గిరిజన వర్సిటీ, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర మంత్రులు, ఎ‍మ్మెల్యేలు పాల్గొన్నారు.

Telangana: వీడియో ఇదిగో, తెలంగాణ గవర్నర్‌ కారు వద్దకు వెళ్లి స్వయంగా స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం

Hazarath Reddy

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్‌ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై‌, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు

Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన, ఈ జిల్లాలకు మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, హైదరాబాద్ వెదర్ ఎలా ఉంటుందంటే..

Hazarath Reddy

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Chaddi Gang Video: చడ్డీ గ్యాంగ్ దొంగతనానికి ఎలా వెళుతున్నారో వీడియోలో చూడండి, వారు హైదరాబాద్ వచ్చి దొంగతనం ఎలా చేస్తున్నారో వివరించిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

చడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ ఎలా వచ్చిందో సైబరాబాద్ పోలీసులు వివరించారు. డీసీపీ మాదాపూర్ జీ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులంతా గుజరాత్‌కు చెందినవారే.

Advertisement

Suman on AP Politics: ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబే, హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది.. మీరే బజ్జీగాళ్లు అంటూ ఫైర్

Hazarath Reddy

సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Raidurgam SBI Manager Arrest: కోటి రూపాయల కస్టమర్ల సొమ్ము నొక్కేసిన రాయదుర్గం ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్ అరెస్ట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాయదుర్గం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఫణికుమార్ బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.1,07,30,023 నగదును తన తల్లి, సొంత కుటుంబ సభ్యుల ఖాతాలోకి జమ చేయడంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండు చేశారు.

Telangana: సభ్య సమాజం సిగ్గు పడే ఘటన, రోడ్డుపైనే ప్రసవించిన ఆదివాసీ మహిళ, నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ

Hazarath Reddy

స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించి వచ్చినప్పటికీ డీజిల్ లేక అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డు పై మగ శిశువు ప్రసవం. నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ.

Andhra Pradesh: మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు, మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో నీటి కష్టాలు

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు

Advertisement

Talasani Srinivas Yadav: సారీ అనుకోకుండా జరిగింది, రాజేష్ బాబును చెంప దెబ్బ కొట్టడంపై మంత్రి తలసాని వివరణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu)పై తలసాని చేయి చేసుకున్న సంగతి విదితమే. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్(Hyderabad Flyover) ప్రారంభోత్సవంలో తలసాని.. మంత్రి కేటీఆర్ వెనకాల రాజేష్ బాబు వెళ్తుండగా అడ్డుకుని చెంపపై కొట్టారు.

Earthquake in Manuguru: మణుగూరులో ఒక్కసారిగా కంపించిన భూమి.. భయభ్రాంతులకు గురైన ప్రజలు.. వీడియోతో

Rudra

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణం లో ఒక్కసారి గా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 4-40 గంటలకు భూమి‌ స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలికిపడి బయటకు పరుగులు తీశారు.

Bhadrakali Temple: శ్రావణ శుక్రవారం సందర్భంగా.. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Rudra

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.

Secretariat: సచివాలయంలో నేడు ప్రార్థనామందిరాలు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

Rudra

సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలు ఆలయం, మసీదు, చర్చిని శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.

Advertisement

Siddipet Horror: భార్యతో గొడవ.. కౌన్సెలింగ్‌ కు రమ్మంటూ పోలీసుల పిలుపు.. భయంతో రంగనాయక రిజర్వాయర్‌ లో దూకి టెకీ ఆత్మహత్య.. సిద్దిపేటలో ఘోరం

Rudra

సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయంలో దూకి ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌ కుమార్ హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.

Varalakshmi Vratham 2023 Wishes: నేడు శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు లేటెస్ట్ లీ ద్వారా WhatsApp Greetings, HD Images, Messages చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి..

Rudra

నేడు వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు.

Tirumala: శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం వేచిచూడాలంటే??

Rudra

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (శుక్రవారం) బాగా పెరిగింది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

Chandrayaan-3: జాబిలి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగడానికి ముందు వీడియో... చూడటానికి ఎంత బాగుందో.. మీరూ చూడండి!

Rudra

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

MLC Patnam Mahender Reddy Sworn: మంత్రిగా ప్రమాణాస్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌తో ఖాళీ అయిన స్థానంలో అవకాశం

Hazarath Reddy

Telangana HC on Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు,రూ. 3 లక్షల జరిమానా

Hazarath Reddy

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ షాక్‌ తలిగింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది.

Telangana Horror: సిద్దిపేట జిల్లాలో దారుణం, మహిళ గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి వేరు చేసి దారుణ హత్య

Hazarath Reddy

ఇటీవల కాలంలో మానవ మృగాల చేతుల్లో మహిళల ప్రాణాలు బలైపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.సిద్దిపేట జిల్లాలో ఓ మహిళను ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది.

Video: వీడియో ఇదిగో, బైక్‌ను ఓవర్‌టేక్ చేయబోయి బోల్తా పడిన ఆటో, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘటన, ముగ్గురికి గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద బైక్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆటో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 3 మందికి గాయాలయ్యాయి. వీడియో ఇదిగో..

Advertisement
Advertisement