రాష్ట్రీయం

Harish Rao Fire on Rahul: దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ ది, మీ పార్టీ పేరు స్కాంగ్రెస్‌ అంటూ రాహుల్‌పై హరీష్‌ రావు ఫైర్, ఖమ్మం సభలో రాహుల్‌ స్పీచ్‌కు హరీష్ ఘాటు కౌంటర్

VNS

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) ప్రభుత్వం ధ్వంసం చేసింది. పేదల కలలను కేసీఆర్ నాశనం చేశారు. భూములను దోచుకోవడానికే ధరణిని తెచ్చారు. కాళేశ్వరంలో (Kaleshwaram Project) రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు అంటూ ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.

Ponguleti Joined in Congress: కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ సర్కారును బంగాళాఖాతంలో కలుపుతామన్న భట్టి విక్రమార్క

VNS

ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, పలువురు నేతలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు.

Rahul Gandhi At Khammam: బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే! అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4వేలు పెన్షన్, ఖమ్మం సభలో రాహుల్ గాంధీ

VNS

దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ఖిల్లా అని రాహుల్ చెప్పారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ (BJP) ఒకటేనని అన్నారు

Kishan Reddy On Bayyaram Steel Plant: బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు అంటే ఇచ్చిన వాటితో సంతోషపడండి అన్న కిషన్ రెడ్డి

kanha

బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు అంటే ఇచ్చిన వాటితో సంతోషపడండి అన్న కిషన్ రెడ్డి.

Advertisement

Trains Cancelled: రేపటి నుంచి 24 రైళ్లు రద్దు.. మరో 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా.. 9వ తేదీ వరకు.. ఆపేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన.. ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

Rudra

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు వివిధ రూట్లలో నడుస్తున్న 24 రైళ్లను ఆపేస్తున్నట్లు తెలిపారు.

TSRTC Bumper Offer: టీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. 10 శాతం రాయితీతో రూ.100 వరకు ఆదా.. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించేవారికి రాయితీ

Rudra

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ఇచ్చింది. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్‌పై పది శాతం రాయితీ (Discount) కల్పించాలని నిర్ణయించింది.

TTD UPI Payments: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ ఆలయాలలో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు.. టీటీడీ స్థానిక ఆలయాలతో పాటు ఉపఆలయాల్లో కూడా..

Rudra

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.

Khammam Jana Garjana: ఖమ్మంలో నేడు కాంగ్రెస్ జన గర్జన సభ.. వంద ఎకరాల్లో దాదాపు ఐదు లక్షల మందితో నిర్వహణ.. ఇప్పుడు అందరి చూపు ఖమ్మం సభ వైపే.. వేదికసాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్.. రాజకీయ పక్షాల ఆసక్తి

Rudra

మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు అద్దడానికి ఆ పార్టీ అధినాయకత్వం, స్థానిక నేతలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ తెలంగాణ జన గర్జన సభపై అందరి దృష్టి నెలకొంది.

Advertisement

Twitter New Rules: ట్విట్టర్ లో కొత్త నిబంధనలు.. రోజుకు వెయ్యి ట్వీట్లే చూడొచ్చు.. కొత్త ఖాతా దారులకు 500 ట్వీట్లు మాత్రమే.. ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం వెనుక కారణం ఏంటంటే?

Rudra

సామాజిక మాధ్యమం ట్విట్టర్ పిట్ట కూయందే రోజు గొడవని పరిస్థితి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్పులు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇదీ అలాంటిదే.

Group 4 Examination: బలగం సినిమాకు మరో అరుదైన గౌరవం, గ్రూప్‌ 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న, ఇంతకీ అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా?

VNS

ఇందులో అడిగిన ఒక ప్రశ్న సోషల్‌ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. అంతగా అడిగిన ప్రశ్న ఏంటని అనుకుంటున్నారా? తెలంగాణ నేపథ్యంలో ఓ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం (Balagam) మూవీ గురించి గ్రూప్‌-4లో ఒక ప్రశ్న అడిగారు.

Hyderabad Metro Student Pass: స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్, విద్యార్ధులకు పాస్‌ అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్, పాస్‌ ఎలా తీసుకోవాలంటే?

VNS

విద్యార్థులకు హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) గుడ్‌న్యూస్‌ చెప్పింది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునః ప్రారంభంకావడంతో విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్‌ పాస్‌ను (Metro pass) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Congress Bhatti Vikramarka: కాంగ్రెస్‌ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారు షర్మిల వస్తే తప్పేంటి... రేవంత్ మీద భట్టి విమర్శలు

kanha

కాంగ్రెస్‌ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారు షర్మిల వస్తే తప్పేంటి అంటూ రేవంత్ మీద భట్టి విమర్శలు. పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని బద్ద శత్రువులుగా ఉండి తిట్టిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి పనిచేస్తున్నారు

Advertisement

Gaddar In Congress Party: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసుడు పక్కా.. ఎక్కడ పోటీ చేస్తా అనేది త్వరలో చెప్తా.. గద్దర సంచలన కామెంట్స్..

kanha

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసుడు పక్కా.. ఎక్కడ పోటీ చేస్తా అనేది త్వరలో చెప్తా.. కాంగ్రెస్ పార్టీ భావసారూప్యం నాకు నచ్చింది.. రాజ్యాంగం కాపాడాలంటే కాంగ్రెస్ రావాలి.. రాహుల్ గాంధీ విధానాలు నచ్చాయి.. రాహుల్ తో కలిసి పని చేస్తా-గద్దర్

Kothagudem Political War: కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర అరోపణలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు

kanha

రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర అరోపణలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు.

Etela Rajender: ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రత.. ఉత్తర్వులు జారీ

Rudra

బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ కు 'వై కేటగిరీ' భద్రతను కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

గత కొన్నిరోజులుగా తిరుమలలో తక్కువగా నమోదైన భక్తుల తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.

Advertisement

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులకు శ్రీకారం.. కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా? మరి బండి సంజయ్ పరిస్థితి??

Rudra

తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఈక్రమంలో బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యేలానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి అదనంగా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Group-4 Exam Today: గ్రూప్‌-4 పరీక్ష నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్‌.. ఈ జాగ్రత్తలు మరిచిపోకండి!

Rudra

అభ్యర్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌4కు సర్వం సిద్ధమైంది. శనివారం పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది.

Lingamaneni Guest House Attachment: చంద్రబాబు ఇంటి జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలన్న కోర్టు, చంద్రబాబుకు కేసుతో సంబంధమేంటని టీడీపీ ప్రశ్న

VNS

విజయవాడలో కరకట్ట మీదున్న లింగమనేని నివాసం (Lingamaneni Guest House) జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జప్తు చేయటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) దాఖలు చేసిన పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. లింగమనేని రమేశ్ తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని చెప్పింది.

Instructions For Group 4 Exam: గ్రూప్‌ -4 పరీక్షలకు వెళ్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి, తాళిబొట్టు, మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు!

VNS

గ్రూప్‌-4 పరీక్ష (Group 4 Exam) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్‌ ఉండగా.. ఈసారి థంబ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతి పరీక్షాకేంద్రంలో థంబ్‌ యంత్రాలను సిద్ధం చేశారు.

Advertisement
Advertisement