రాష్ట్రీయం

Hyderabad: వీడియో ఇదిగో, జాకీలతో భవనాన్నిలేపుతుండగా పక్క ఇంటిమీద పడ్డ బిల్డింగ్, తృటిలో తప్పిన భారీ ప్రమాదం, భవనాన్ని కూల్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయం

Hazarath Reddy

రోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూస్తే ప్లాన్ బెడిసికొట్టింది.హైదరాబాద్ - చింతల్‌లో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని.

JP Nadda on Dharani Portal: వీడియో ఇదిగో, బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు, నడ్డా సంచలన వ్యాఖ్యలు, కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన బండి సంజయ్

Hazarath Reddy

బీఆర్ఎస్ అంటే అవినీతి(భ్రష్టాచార్‌) రాక్షసుల సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భాజపా నవ సంకల్ప సభ నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా తన ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Rythu Bandhu: గుడ్ న్యూస్, నేటి నుండి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ, మొదటి విడతగా రూ.7,720.29 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. కొత్తగా 5 లక్షల మంది పోడు భూమి రైతులకు కూడా రైతు బంధు వర్తింపు కానుంది.

Schools Reopening in AP: నేటి నుంచి ఏపీలో రెండు పూటల బడులు.. పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Rudra

ఏపీలో పాఠశాలలు సోమవారం నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

TS EAMCET 2023 Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. .. 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన

Rudra

తెలంగాణలో ఎంసెట్‌-2023 ప్రవేశాల కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నేటి నుంచి జులై 5 వరకు రుసుము చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు.

Rains Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన... రాగల 5 రోజుల్లో విస్తారంగా వర్షాలు.. హైదరాబాదుకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rudra

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు చొచ్చుకుని పోతున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు, వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

Road Accident in Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన టిప్పర్.. నలుగురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మహిళలు.. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

Rudra

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Prof.K.Nageshwar Met JP Nadda: హైదరాబాద్ లో ప్రొఫెసర్.కె.నాగేశ్వర్ ను కలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

kanha

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

BJP President Nadda In Telangana: నాగర్‌కర్నూలులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభకు డుమ్మా కొట్టిన ఈటెల, కోమటిరెడ్డి

kanha

నడ్డా సభకు డుమ్మా కొట్టిన ఈటెల, కోమటిరెడ్డి...నాగర్‌కర్నూలులో బీజేపీ నిర్వహించిన నవ సంకల్ప సభకు సీనియర్ నాయకులు అందరూ హజరుకాగా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. వీరిద్దరూ బీజేపీని వీడతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండగా నిన్న శనివారం ఢిల్లీ అధిష్టానం పిలిచి చర్చించింది. అయినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.

Rains: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, భారత వాతావరణ కేంద్రం IMD హెచ్చరికలు జారీ

kanha

నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం IMD హెచ్చరికలు జారీ చేసింది.

BRS MLA: నా తండ్రి ఓ కబ్జాకోరు అని బోర్డు పెట్టి, తన పేరిట ఉన్న ఆస్తులను గ్రామానికి రాసిచ్చేసిన MLA కుమార్తె...

kanha

జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలం. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని ఆరోపణలు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో చింతల్ లో తప్పిన భారీ ప్రమాదం..3 అంతస్తుల ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూసిన యజమాని, ప్లాన్ బెడిసికొట్టింది, రంగంలోకి దిగిన GHMC

kanha

8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర ప్రయోగం చేసిన యజమాని.

Advertisement

Bandla Ganesh Joining In Congress: మళ్లీ కాంగ్రెస్‌లోకి స్టార్ ప్రొడ్యూసర్ ఎంట్రీ, ఈ సారి ఎమ్మెల్యేగా టికెట్ సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బండ్ల గణేష్‌, సూర్యాపేటలో భట్టి విక్రమార్క సభలో పాల్గొంటానంటూ ట్వీట్

VNS

బండ్ల గణేష్.. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో, తన ఇంటర్వ్యూలతో, రాజకీయ ఇంటర్వ్యూలతో బాగా వైరల్ అయ్యారు. బండ్ల్ గణేష్ (Bandla Ganesh) కూడా ట్విట్టర్ లో రోజూ యాక్టివ్ గా ఉంటారు.

Nadda Telangana Visit: నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్‌కర్నూల్‌లో నవ సంకల్ప సభ.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియానలో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం... నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందిపడిన వాహనదారులు.. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం.. నేడు కూడా భారీ వర్షసూచన

Rudra

హైదరాబాద్ (Hyderabad) ను భారీ వర్షం (Heavy Rain) కుదిపేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం (Saturday) రాత్రి భారీ వర్షం (Rains) కురిసింది.

BRS Maharashtra: బీజేపీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి పంకజ ముండేకి మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్

kanha

మహారాష్ట్రలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీజేపీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి పంకజ ముండేకి మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్.

Advertisement

Adani Gangavaram Port: గంగవరం అదాని పోర్టులో పరిస్థితి ఉద్రిక్తం, కనీస వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చాలని కార్మికుల ధర్నా..

kanha

గంగవరం అదాని పోర్టులో పరిస్థితి ఉద్రిక్తం, కనీస వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చాలని కార్మికుల ధర్నా.

Telangana CM KCR: జూన్ 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం

kanha

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Janasena: జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ.

kanha

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ.

MLA Etela Rajender: కేసీఆర్‌తో ఎందుకు పెట్టుకున్నా అని ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు, MLC పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

kanha

కేసీఆర్‌తో ఎందుకు పెట్టుకున్నానా అని, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయానా అని ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు - ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

Advertisement
Advertisement