ఆంధ్ర ప్రదేశ్
BJP's Rajya Sabha Tally Dips to 86: ప్రధాని మోదీ జగన్ సాయం కోరక తప్పదా, రాజ్యసభలో తగ్గిన ఎన్టీయే కూటమి బలం, నేటితో ముగిసిన నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం
Hazarath Reddyబీజేపీలో భాగమైన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం శనివారంతో పూర్తయింది, ఎగువ సభలో బీజేపీకి పార్టీ బలం 86కి, ఎన్డీయే 101కి తగ్గింది. రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ ఎంపీలు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది.
Andhra Pradesh: గుజరాత్లోని ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఏపీకి తెస్తాం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ప్రభుత్వం సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల
Hazarath Reddyసహజవనరుల దోపిడీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సహజ వనరుల దోపిడీని ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ ఆమోదించరని, మనం ఏమైనా రాజులమా అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Shocker: దారుణం, జిరాక్స్ సెంటర్కు వెళ్లిన బాలికపై ఓనర్ అత్యాచార యత్నం, పట్టుకుని చితకబాదిన బాధితురాలి బంధువులు
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేశాడు నిర్వాహకుడు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు.
Andhra Pradesh Horror: దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ విషాదం శనివారం చోటుచేసుకుంది. పిల్లల తల్లికి దూరపు బంధువు అని చెప్పబడుతున్న నిందితుడు వారి ఇంటికి వచ్చాడు
Vijayasai Reddy: నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి చేత క్షమాపణలు చెప్పిస్తా, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Hazarath Reddyఓ మహిళ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలతో పాటు పార్టీ ఓటమిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదన్నారు.
Andhra Pradesh: విజయసాయి రెడ్డి నాకు తండ్రి లాంటివాడు, రూ.75 కోట్ల కోసం ఇంత నీచపు ఆరోపణలు చేస్తారా, భర్త ప్రెగ్నెన్సీ ఆరోపణలపై స్పందించిన శాంతి
Hazarath Reddyతన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ కారణమని ఆమె భర్త మదన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదుపై కె.శాంతి స్పందించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Weather Forecast: ప్రమాదకరంగా మారిన హుస్సేన్ సాగర్, లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక, ఈ నెల 18 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్లో నేడు వాన పడే అవకాశం
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు ఈ వర్షాలు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది.
Road Accident: జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం వ్యానును ఢీకొట్టి అగ్నికి ఆహుతైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పించుకొన్న ప్రయాణికులు
Rudraమహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.
Pulasa Chepa: పులస చేపా.. మజాకా..!.. రూ. 24 వేలు పలికిన కేజిన్నర చేప.. ఏపీలో కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్
Rudra‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత తెలుసుగా.. పులస చేప రుచి అలాంటిది మరి. వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో ఈ పులస చేపల సందడి మొదలవుతుంది.
Heavy Rains in AP: రానున్న ఐదు రోజులు ఏపీలో భారీ వర్షాలు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక, సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
Dhiraj Singh Takur: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ, ఆంధ్రప్రదేశ్ కు కొత్త చీఫ్ జస్టిస్ ఎవరనే దానిపై సస్పెన్స్
VNSఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dhiraj Singh Takur) బదిలీ అయ్యారు. ఆయనను లఢక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dhiraj Singh Takur) గత ఏడాది జూలై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
Gudivada Amarnath on Chandrababu Govt: 30 రోజుల పాలనలోనే ఇంత మోసమా, చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత గుడివాడ అమరనాథ్
Hazarath Reddyఎన్నికల ముందు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 29లో పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15000 వేలు ఇస్తామని చెప్పారు. దీనిపై తల్లుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు.. ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారు. అప్పుల మీద ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు.
Leopard Spotted in Andhra Pradesh: వీడియో ఇదిగో, శ్రీశైలం టెంపుల్ టోల్ గేట్ దగ్గర కుక్కను నోట కరుచుకుని వెళ్లిన చిరుతపులి
Hazarath Reddyజూలై 10వ తేదీ బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ఆలయ టోల్ గేట్ సమీపంలో చిరుతపులి కుక్కను వేటాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారింది. భక్తులు వీడియో రికార్డు చేయడం చూసిన తర్వాత అడవి పిల్లి అడవిలోకి వెళ్లిపోయింది.
Criminal Case Against YS Jagan: కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామ రాజు ఫిర్యాదు, జగన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు
Hazarath Reddyఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో గుంటూరు పోలీసుల మాజీ సీఎం జగన్ పై కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది.
Tree Branch Fell on Woman: షాకింగ్ వీడియో ఇదిగో, తిరుమలలో నడుస్తుండగా పై నుంచి యువతిపై విరిగిపడిన కొమ్మ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..
Hazarath Reddyతిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Frank Video on Tirumala: తిరుమల క్యూలైన్లో ఫ్రాంక్ వీడియో, తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు, విచారణకు ఆదేశించిన టీటీడీ విజిలెన్స్ శాఖ
Hazarath Reddyఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
Vizag Steel Plant Privatisation Row: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కుమారస్వామి సంచలన ప్రకటన, ప్రధాని మోదీ అనుమతి తర్వాత అధికారిక నిర్ణయం వెలువరిస్తామని వెల్లడి
Hazarath Reddyవిశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు.
Talliki Vandanam Scheme: చంద్రబాబు మార్క్ మోసపూరిత రాజకీయం ఇదంటూ వీడియో షేర్ చేసిన వంగా గీత, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15వేల ఆర్థిక సాయం అంటూ..
Hazarath Reddyఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15వేల ఆర్థిక సాయం ఇస్తానని చెప్పి ప్రజల ఓట్లు వేయించుకొని అందల మెక్కి.. నేడు తల్లికి 15 వేల చొప్పున 'తల్లికి వందనం' అని నీ మోసపూరిత రాజకీయాలను మరోసారి బయటపెట్టావ్ చంద్రబాబు! అంటూ విమర్శలు గుప్పించారు.
Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం విధివిధానాలు ఖరారు, ఆధార్ కార్డుతో పాటూ ఇవి ఉండాల్సిందే! పూర్తి వివరాలిగో!
VNSఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం (Thalliki Vandanam Scheme) కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి
Chandrababu Uttarandhra Visit: చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన, దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన ముఖ్యమంత్రి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి చేరుకున్నారు. సీఎంకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు.