ఆంధ్ర ప్రదేశ్

Heavy Rains in Coastal AP: ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు

Rudra

భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.

Air Quality: మన నల్గొండలో స్వచ్ఛమైన గాలి.. కేంద్ర ప్రభుత్వం అవార్డు.. అసలెందుకు ఈ అవార్డు ఇచ్చారంటే?

Rudra

పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, అడవుల నరకివేత వెరసి వాతావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గాలి నాణ్యత పడిపోతున్నది. అయితే, గాలి నాణ్యత మెరుగుపరచడంలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది.

Andhra Pradesh: వినాయక చవితి వివాదం, ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ, రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం లో వినాయక చవితి సందర్భంగా ఇద్దరు యువకుల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Andhra Pradesh Shocker: అనంతపురంలో యువతి దారుణ హత్య, హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల సమీపంలో శనివారం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలు గుమ్మగట్ట మండలనికి చెందిన శిరీషగా గుర్తించారు. అనంతపురం లోని ఓ ఆర్ట్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతుండగా హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

Advertisement

Rain Alert in AP: ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్‌ బాగ్‌ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Sonu Sood Helps Flood Victims: తెలుగు రాష్ట్రాలకు సోనూ సూద్ చేయూత, దుప్పట్లు, బకెట్లు పంపిణీ చేసిన సోనూ టీం..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ చేసింది సోనూసూద్ టీం. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలి సోనూసూద్ తెలిపిన సంగతి తెలిసిందే.

Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్‌ సుఖ్‌ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని దిల్‌ సుఖ్‌ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.

Advertisement

Moving Ganesha in Nellore: నెల్లూరులో ఆకట్టుకుంటున్న 'కదిలే వినాయకుడు'.. వీడియో మీరూ చూడండి!

Rudra

గణేశ్ ఉత్సవాలతో ఊరూ-వాడా గొప్ప సంబురంగా ఉన్నది. నెల్లూరు జిల్లాలో కొలువుదీరిన గణపతులు చూడ ముచ్చటగా ఉన్నాయి.

Tirumala Srivari Laddu: హైదరాబాద్‌ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ

Rudra

ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు.

Flood Disaster Loss in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌ర‌ద బీభ‌త్సం మిగిల్చిన న‌ష్టంపై నివేదిక సిద్ధం, ఏయే శాఖ‌కు ఎంత న‌ష్టం వాటిల్లిందో పూర్తి వివ‌రాలు రెడీ చేసిన ప్ర‌భుత్వం

VNS

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో కురిసిన భారీ వర్షం, వరద విపత్తు (Flood disaster) వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని రాష్ట్రప్రభుత్వం (Government) వెల్లడించింది. సుమారు రూ. 6,882 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు నివేదికను సిద్ధం చేసింది.

Duvvada Srinivas: మళ్లీ తెరపైకి దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్, దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చిన శ్రీను, ఇవాళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి

Arun Charagonda

ఏపీలో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రషన్ ప్రక్రియ పూర్తికాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీను ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Minister Kollu Ravindra: ఉద్దేశ పూర్వకంగానే ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం, కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టమన్నా కొల్లు రవీంద్ర

Arun Charagonda

వైసీపీపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ రంగులతో ఉన్న 3 బోట్లు అక్కడికి ఎలా వచ్చాయ్? అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్‌ గేట్ల ధ్వంసంపై అనుమానాలున్నాయ్ అన్నారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం అని హెచ్చరించారు.

Andhra Pradesh Horror: మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడి, వినాయక చవితి వేళ విషాదం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు..కృష్ణా జిల్లాలో ఘటన

Arun Charagonda

వినాయక చవితి రోజు మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కృష్ణా జిల్లా యనమలకుదురులో అనుమతిలేకుండా మామిడాకులు కోశాడని అర్జునరావు పై దాడి చేశారు నాంచారయ్య. ఆస్పత్రిలో అర్జునరావు చికిత్స పొందుతుండగా నాంచారయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు

Pawan Kalyan Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్, కోటి రూపాయల చెక్కు అందజేత

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.

Cyber Fraud: ఏకంగా ఎస్పీ పేరుతోనే టోకరా, మీటింగ్‌లో ఉన్నా డబ్బులు కావాలని వాట్సాప్ మెసేజ్, నేపాల్ నుండి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తింపు

Arun Charagonda

రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పేరుతో సైబర్ మోసానికి తెగబడ్డారు. బిజీ మీటింగ్‌లో ఉన్నా.. డబ్బులు అర్జెంట్‌గా కావాలని వాట్సాప్ ద్వారా సిబ్బందికి మెసేజ్ పంపారు. అనుమానం ఎంక్వైరీ చేయగా సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

Advertisement

Andhra Pradesh: వినాయక మండపం ఏర్పాటులో అపశృతి, కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి, స్థానికంగా విషాదం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ముప్పాళ్ళలో వినాయక విగ్రహ ఏర్పాట్లలో కరెంట్ షాక్‌కు గురై ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh Rains: యాగి తుపాను..ఏపీని వదలని వరణుడు, మరో మూడు రోజులు వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Arun Charagonda

ఏపీని వరణుడు వదలడం లేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం ఏసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీకి మరోసారి వరణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Andhra Pradesh: తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో మహిళ మృతి, సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపే మృతి

Arun Charagonda

తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే ఆమెకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కొల్పోయింది. మృతురాల స్వస్థలం కడపగా గుర్తించారు.

Khairatabad Big Ganesh Darshan: 70 ఏండ్లు.. 70 అడుగుల ఎత్తు.. భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి (వీడియోతో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు చవితి. ఈ ఉదయం నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు.

Advertisement
Advertisement