తెలంగాణ
Republic Day Celebrations at Raj Bhavan: రాజ్‌భవన్‌లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, రాష్ట్ర ప్రజలకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
Hazarath Reddyతెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.
Republic Day Celebrations in TS: యుద్ధ వీరులకు అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి, ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ సీం కేసీఆర్ క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Padma Awards 2022: భీమ్లా నాయక్ పాట పాడిన జానపద కళాకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ, భీమ్లానాయక్ పాటతో జాతీయ స్థాయలో గుర్తింపు, పాట వెనుక పవన్ కళ్యాణ్ పట్టుదల
Krishnaమొగిలయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దర్శనం మొగిలయ్య అలియాస్ 12 మెట్ల కిన్నెర వాయిద్య కారుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
Telangana: 14 ఏళ్ల బాలిక ఖరీదు రూ. 3 లక్షలు, 61 ఏళ్ళ ముంబై వృద్ధుడికి బేరం పెట్టిన తల్లిదండ్రులు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, తొమ్మది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyభాగ్య నగరంలో బాలికల దినోత్సవం రోజే దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌లో 14 ఏళ్ల అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. బాలికను ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు కుటుంబసభ్యుల యత్నించారు. బాలికను విక్రయించేందుకు ( selling minor girl) రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు.
Hyderabad: భర్తను నిద్రపుచ్చి పక్కరూంలో ప్రియుడితో భార్య రాసలీలలు, భర్త చూశాడని తీగతో మెడకు ఉరి బిగించి చంపేశారు, ఈ కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు విధించిన మేడ్చల్ కోర్టు
Hazarath Reddyజీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్ మండలంలో ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన మహిళకు కోర్టు జీవిత ఖైదు (Woman, paramour jailed for murder) విధించింది. దీంతో పాటు ఇద్దరికీ రూ. 3 వేల జరిమానా (imposed fine of Rs.3,000 on each of them) కూడా విధించింది.
CM KCR Writes to PM Modi: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, అఖిల భారత సర్వీసుల కేడర్‌ రూల్స్‌–1954కు సవరణలపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీకి లేఖ (CM KCR Writes to PM Modi) రాశారు. అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవరణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు లేఖలో ధ్వజ మెత్తారు.
Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 3,980 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 1,439 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 97,113 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 3,980 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 344, రంగారెడ్డి జిల్లాలో 234, హనుమకొండ జిల్లాలో 159, ఖమ్మం జిల్లాలో 110 కేసులు వెల్లడయ్యాయి.
Hyderabad Shocker: అర్థరాత్రి ఏంచేస్తున్నావని అడిగినందుకు..కన్నతల్లిని రాడ్‌తో కొట్టి చంపిన కిరాతక కొడుకు, హైదరాబాద్‌లో దారుణ ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కని పెంచిన తల్లినే ఓ కొడుకు అత్యంత కిరాతకంగా (Hyderabad Shocker) చంపాడు. కేవలం మందలించిందన్న కోపంతో ఆ తల్లిని దారుణంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Door to Door Fever Survey: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న జ్వరాలు, చాలా మందిలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించిన అధికారులు
Hazarath Reddyతెలంగాణలో డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే (Door to Door Fever Survey) జరుగుతోంది. రెండు రోజుల్లో దాదాపు 29 లక్షల ఇళ్ల నుండి సమాచారాన్ని సేకరించారు. కాగా వీరిలొ 1.28 లక్షల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి అక్కడికక్కడే కరోనా కిట్లను అందజేశారు.
MMTS Trains Temporarily Cancelled: హైదరాబాద్ ప్రయాణికులకు గమనిక, 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు, భాగ్యనగరంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
Hazarath Reddyభాగ్యనగరంలో కరోనా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్- లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో 36 సర్వీసులను నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 3,603 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 93,397 శాంపిల్స్ పరీక్షించగా 3,603 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 308, రంగారెడ్డి జిల్లాలో 262, హనుమకొండ జిల్లాలో 150 కేసులు గుర్తించారు
Mulugu Siddanthi Died: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు, శ్వాస సమస్యలతో బాధపడుతూ కన్నుమూత, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి
Naresh. VNSములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి (mulugu ramalingeswara siddanthi) ఆదివారం కన్నుమూశారు. ఊపిరి తీసుకోవ‌డంలో సమస్య రావటంతో (Breathing Issue) కుటుంబ స‌భ్యులు పంజాగుట్టలోని నిమ్స్ (NIIMS) ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. మార్గ‌మ‌ధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి (Ramalingeswara siddanthi) తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు.
Body Donation: మరణంలోనూ ఆదర్శం, 24 గంటల వ్యవధిలో వైద్య కళాశాలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి దేహదానం, భద్రాచలంకు చెందిన మరింగంటి కుటుంబంలో అరుదైన సంఘటన...
Krishnaఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కేవలం 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రపంచాన్ని వదిలి తమ శరీరాలను వైద్య కళాశాలకు అప్పగించారు.
Telangana Dalit Bandhu: తెలంగాణవ్యాప్తంగా దళితబంధు, అన్ని నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున అమలు, ఫిబ్రవరి 5లోగా లబ్దిదారుల ఎంపిక
Naresh. VNSతెలంగాణలో దళిత బంధు(Dalit Bandhu) అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌(CM KCR) ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eswar) తెలిపారు. దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
Coronavirus in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, నాలుగు వేలు దాటిన రోజువారీ కేసులు, రికవరీలతో పోలిస్తే పెరుగుతున్న కేసులు
Naresh. VNSతెలంగాణలో కరోనా కేసులు (Telangana corona cases) కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,393 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ (Health ministry) శనివారం హెల్త్‌ బులిటెన్‌ (Health bulliten)లో తెలిపింది. మరో వైరస్‌తో ఇద్దరు మృతి చెందగా.. 2,319 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 యాక్టివ్‌ కేసులున్నాయి
Corona in TS: తెలంగాణలో కొత్తగా 4,416 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డి జిల్లాలో 301, హనుమకొండ జిల్లాలో 178, ఖమ్మం జిల్లాలో 117 కేసులు గుర్తించారు.
Hyderabad: నుదుటిన ఎర్రటి బొట్లు..హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం అత్మహత్య, విషాద ఘటనపై అనేక అనుమానాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త, టీచర్ గా పనిచేస్తున్న భార్య ఇద్దరూ ఆత్మహత్య ( Hyderabad Software engineer ends life) చేసుకున్నారు. వారితో పాటు వారి చిన్నారి కూతురుని కూడా వారితో తీసుకువెళ్లారు.
Statue of Equality: తెలంగాణలో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం, ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ, విగ్రహం ప్రత్యేకతలు ఇవే
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో 216 అడుగుల రామానుజచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆవిష్కరించనున్నారు. కాగా కూర్చొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో ఎత్తైన విగ్రహం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా (Statue of Equality) రామానుజాచార్య విగ్రహంతో హైదరాబాద్‌ మెడలో మరో మణిహారాన్ని పొదుగుతున్నారు.
COVID in Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 4,207 మందికి కరోనా, ఈ నెల 31 వరకు కోవిడ్ ఆంక్షలు పొడిగింపు, రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా భారీగా కరోనా కేసులు (COVID in Telangana) నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,207 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,645 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ 380, రంగారెడ్డిలో 336 కరోనా కేసులు నమోదయ్యాయి.