తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లో హోమో సెక్సువల్ రేవ్ పార్టీ భగ్నం, పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్‌, కండోమ్ ప్యాకెట్ల, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వరంగల్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలు అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం (Hyderabad police bust rave party) చేశారు. కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కి (Kukatpally police station) తరలించారు.

Parliament's Winter Session: లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, తెలంగాణలో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్, రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

Hazarath Reddy

టీఆర్ఎస్ నేత‌లు స‌భ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌లో పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు (TRS MPs Protest) చేశారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

CM KCR Meeting With MPs: బాయిల్డ్‌ రైస్‌ కొనేలా కేంద్రాన్ని పార్లమెంట్‌లో నిలదీయండి, ఎంపీలకు దిశానిర్దేశం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఉభయసభల్లో తెలంగాణ రైతుల సమస్యలపై పోరాడాలని సూచన

Hazarath Reddy

రాష్ట్రంలో పండించిన వరిధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని ఎంపీలకు సూచించారు. అవసరమైతే ధర్నాలు చేయాలని సూచించారు.

Mariamma Lock-Up Death Case: మరియమ్మ లాక్ అప్ డెత్ కేసు, సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన హైకోర్టు, ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై (Mariamma Lock up Death Case) తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది

Advertisement

Walking in OU Campus: ఓయూ క్యాంపస్‌లో వాకింగ్ చేస్తే రూ. 200 చెల్లించాల్సిందే, డిసెంబర్ నుంచి యూజర్‌ చార్జీలు వసూలు, క్యాంపస్‌లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు

Hazarath Reddy

వాకర్స్‌కు ఓయూ యూనివర్సిటీ షాక్‌ ఇచ్చింది. డిసెంబర్‌ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్‌లో (OU Campus in Hyderabad) వాకింగ్ చేసే వారి నుంచి 200 రూపాయల యూజర్ చార్జీలను (Rs 200 Per Month For Walking) వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Shilpa Chowdary Arrest: అధిక వడ్డీ పేరుతో ముగ్గురు టాలీవుడ్ హీరోలను బురిడీ కొట్టిన కిలాడీ, కిట్టీ పార్టీలు, పేజ్‌ త్రీ పార్టీలతో కోటీశ్వరులకు దగ్గరైన శిల్పా చౌదరి, రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్లు అనుమానం

Naresh. VNS

కిట్టీ పార్టీలు, పేజ్‌ త్రీ పార్టీల పేరుతో ముగ్గురు టాలీవుడ్ యంగ్‌ హీరోలు, మరికొందరు వ్యాపారవేత్తలు, ప్రొడ్యూసర్లను మోసం చేసిన కిలాడీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పార్టీల పేరుతో సంపన్న కుటుంబాలకు దగ్గరై…వారి నుంచి ఏకంగా రూ 200 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు.

MLC Elections : తెలంగాణలో ఎన్నికలు లేకుండానే ఆరు చోట్ల టీఆర్ఎస్ విజయం, ఏపీలో 11 స్థానాలు ఏకగ్రీవం, శాసన మండలిలో 32కు చేరనున్న వైసీపీ బలం..

Krishna

నిజామాబాద్ నుంచి క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.

Telangana Shocker: స్వాతి నేను చనిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త, క్రిప్టో కరెన్సీలో పెట్టిన డబ్బులు చేతికి రాలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

క్రిప్టో కరెన్సీపై మదుపు చేసిన డబ్బులు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన రామలింగ స్వామి (36), ఆనంద్‌ కిశోర్, నరేశ్‌ అనే వ్యక్తులతో కలసి క్రిప్టో కరెన్సీ యాప్‌లో (Cryptocurrency App) రూ.10 లక్షలతో ట్రేడింగ్‌ చేశాడు.

Advertisement

Telangana: వైరల్ వీడియో.. పక్కింటోడి భార్యతో ఎస్సై రాసలీలలు, రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భర్త, సదరు ఎస్సైని సస్సెండ్ చేసిన పోలీసు ఉన్నతాదికారులు, వనపర్తిలో ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో కొత్తకోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ ఎస్సైని ఆమె భర్త రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని తన స్నేహితులతో కలిసి చితకబాదాడు. మహిళ భర్త, అతని స్నేహితులు కలిసి ఎస్సైను చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telangana Shocker: చిన్న పిల్లాడిని కూడా వదలని కామాంధులు, చాక్లెట్ ఇస్తానంటూ.. బాలుడిపై అత్యాచారం, బాధతో విలవిలలాడిపోయిన మైనర్, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

Hazarath Reddy

భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు (Telangana Shocker) చేసుకుంది. బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Road Accident in Karimnagar: దినకర్మకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృత్యువాత, మరొక ఘటనలో పెళ్లి అయిన మరునాడే నవదంపతులు మృతి

Hazarath Reddy

కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి కరీంనగర్‌ వెళ్తున్న కారు మానకొండూరు పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో (Road Accident in Karimnagar) నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరికి తీవ్ర గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Singer Harini Father Dies: సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం

Hazarath Reddy

తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Advertisement

Suicide: పక్కింటి ఆంటీ మాట్లాడటం లేదని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య, ఆమె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఎలక్ట్రీషియన్

Naresh. VNS

పక్కింట్లో ఉండే ఆంటీ తనతో మాట్లాడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 147 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి పాజిటివ్

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు నిర్వహించగా, 147 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకున్నారు.

Telangana Shocker: దెయ్యం పేరుతో ముందు అక్కని, తరువాత చెల్లిని 5 ఏళ్ల పాటు రేప్ చేసిన నకీలీ బాబా, భూత వైద్యుడి కొడుకు కూడా అదే పనిగా అత్యాచారం, తండ్రీ కొడుకులిద్దరూ అరెస్ట్

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన (Telangana Shocker) చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురైన ఓ మహిళ భూత వైద్యుడిని ఆశ్రయించింది. ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దెయ్యం పట్టిందని భయపెట్టి ఆ మహిళను (Two Sisters Raped by Fake baba) లొంగదీసుకున్నాడు.

Telangana: భార్య ఇంట్లో లేనప్పుడు.. కూతురిని బెదిరించి కామవాంఛలు తీర్చుకున్న శాడిస్ట్ తండ్రి, గర్భం రావడంతో రూ. 20 వేలు ఇచ్చి తీయించుకోవాలని హితవు, కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

వ తరగతి చదువుతున్న పెద్ద కూతురిపై కన్నేసి ఇంట్లో తల్లిలేని సమయంలో ఆ అమ్మాయిపై అఘాయిత్యాకి (15-year-old raped by dad) పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవ్వరితోనైనా చేపితే చంపేస్తానని బేదిరిస్తూ ఆ అమ్మాయిపై పలుమార్లు కోరిక తీర్చుకున్నాడు

Advertisement

Shiva Shankar Master: గంట గంటకూ క్షీణిస్తున్న శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, కుటంబానికి కూడా కరోనా సోకడంతో దయనీయంగా పరిస్థితి

Naresh. VNS

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, దీంతో చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.

Pocharam Srinivas Reddy: పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌, ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తెలంగాణ శాసనసభ స్పీకర్‌, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన

Hazarath Reddy

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్‌ పరీక్షల్లో స్పీకర్‌కు పాజిటివ్ నమోదు అయింది. దీంతో ఆయన గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కాగా ఇటీవల పోచారం తన మనవరాలి పెళ్లిలో పలువురు రాజకీయ ప్రముఖులను కలిశారు.

Corona in TS: తెలంగాణలో 156 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 34,764 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.

Telangana: సింహం నోటికి దగ్గరగా వెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి, ఎందుకని అడిగితే వజ్రాలు, బంగారం ఉన్నాయట, యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించిన జూసిబ్బంది

Hazarath Reddy

నెహ్రూ జూలాజికల్‌ పార్కులో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. నేరుగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన సందర్శకుడు అరవడంతో అప్రమత్తమైన జూ సిబ్బంది చాకచాక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement