తెలంగాణ

Khammam Shocker: పీకల దాకా ప్రేమలో మునిగారు, పెళ్లి మాట ఎత్తగానే నో చెప్పిన ప్రియుడు, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ప్రియురాలు, చికిత్స పొందుతూ యువతి మృతి, సత్తుపల్లిలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకున్న తరువాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో (BoyFriend reject marriage proposal) ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

Telangana: కోవిడ్‌ను జయించిన తెలంగాణ సీఎం కేసీఆర్, నేడు వైద్యారోగ్య శాఖపై అధికారులతో సమీక్ష; రాష్ట్రంలో కొత్తగా 6,361పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

మంగళవారం కేసీఆర్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. దీంతో సీఎం కేసీఆర్.....

Lions Test Corona Positive: దేశంలో జంతువులకు కూడా పాకిన కరోనా, తొలిసారిగా 8 ఏసియన్ సింహాలకు కరోనా పాజిటివ్ లక్షణాలు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌ మూసివేత, ఏపీలో అన్ని జూ పార్క్‌లు క్లోజ్

Hazarath Reddy

లంగాణలో కోవిడ్‌ వైరస్‌ లక్షణాలు తాజాగా జంతువుల్లో కూడా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌లోని (Nehru Zoological Park (NZP) 8 సింహాలకు కరోనా వైరస్‌ పాజిటివ్ లక్షణాలు (Lions Test Corona Positive) ఉన్నట్లు జూ సిబ్బంది గుర్తించారు.

Corona in Telangana: తెలంగాణలో 80 శాతం మంది కోవిడ్ పేషెంట్లకు లక్షణాలు లేవు! రాష్ట్రంలో కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదు, కరోనాపై సమాచారం కోసం జీహెచ్ఎంసీ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు

Team Latestly

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ సంబంధిత వైద్య సహాయం, పాజిటివ్ వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఔషధాల సమాచారం తదితర సలహాలు, సూచనల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 040 - 21111111 అనే నెంబర్ కు కాల్ చేసి సమాచారం పొందవచ్చునని తెలిపారు....

Advertisement

Telangana Municipal Election Results 2021: బీజేపీకి షాక్... తెలంగాణలో రెండు కార్పొరేషన్‌, 5 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ వశం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) మినీ మున్సిపల్స్‌ ఎన్నికల్లో సత్తా చాటింది. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో (Telangana Municipal Election Results 2021) టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని (TRS sweeps Telangana Municipal Election polls) గులాబీ పార్టీ సత్తా చాటింది.

Heavy Rain in HYD: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఉరుములు.. ఊదురుగాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain in HYD) కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ.. కాచిగూడ, అబిడ్స్‌, కోఠి, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌.. కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం పడింది.

Lingojiguda Division Bypoll Result: లింగోజిగూడలో బీజేపీకి పరాభవం, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ద‌ర్ప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి విజయం, తాజా విజయంతో బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య

Hazarath Reddy

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని లింగోజిగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక ఫ‌లితం (Lingojiguda Division Bypoll Result) వెలువ‌డింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్‎లో ( Lingojiguda division) జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.

Telangana Municipal Election Results 2021: తెలంగాణలో కొనసాగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు నేడు ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు (Telangana Municipal Election Results 2021) అయింది. ఏప్రిల్‌ 30న గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో (Khammam municipal corporation, Greater Warangal municipal corporation) పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.

Advertisement

COVID in TS: తెలంగాణలో కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను నేరుగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం, ఏ విషయంలో ఎలాంటి కొరత రావొద్దని అధికారులకు సీఎం ఆదేశం

Team Latestly

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేంధర్ ను తొలగించిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తుంది. కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని,

Eatala Rajender Bartaraf: టీఎస్ కేబినేట్ నుంచి ఈటల రాజేంధర్ బర్తరఫ్, సీఎం సిఫార్సును ఆమోదించిన గవర్నర్, మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు

Vikas Manda

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న ఈటల రాజేంధర్ పట్ల అటు పార్టీ పరంగా, అలాగే ఇటు ప్రభుత్వం పరంగా ఇంకా ఏవైనా చర్యలు తీసుకుంటారా? ఇంతటితో వదిలేస్తారా?..

TRS Wins Sagar Assembly Seat: సాగర్‌లో గులాబీ రెపరెపలు, నోముల భగత్ విజయం, రెండో స్థానంలో జానారెడ్డి, గల్లంతయిన బీజేపీ, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే

Hazarath Reddy

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం (TRS Wins Sagar Assembly Seat) సాధించారు. నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై (Nagarjuna Sagar assembly) మ‌రోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ (nomula Bhagat) 18,449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

TS Covid Update: తెలంగాణలో తాజాగా 7,430 మందికి కరోనా, 56 మంది మృతితో 2,368 కు చేరుకున్న మరణాల సంఖ్య, వ్యాక్సిన్ వల్ల గాంధీలో ఇక్క మరణం కూడా సంభవించలేదని తెలిపిన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు

Hazarath Reddy

తెలంగాణ మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,430 మందికి కరోనా పాజిటివ్ ( Telangana Coronavirus) నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Sagar Bypoll Result 2021: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లీడ్, గట్టి పోటీనిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కనపడని బీజేపీ ప్రభావం, మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం

Hazarath Reddy

నాగార్జునసాగర్‌ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Sagar Bypoll Result 2021) ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. నాలుగో రౌండ్‌లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్ల‌ మెజార్టీతో ముందంజ‌లో ఉన్నారు.

Puvvada Ajay Kumar Covid: మంత్రి పువ్వాడకు రెండో సారి కరోనా పాజిటివ్, పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి, తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన

Hazarath Reddy

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు (Puvvada Ajay Kumar) రెండోసారి కరోనా సోకింది. మొదటి వేవ్‌లోనే మంత్రి అజయ్‌కు కరోనా సోకగా తాజాగా మరొకసారి పాజిటివ్‌ (tested coronavirus positive Second time) తేలడం ఆందోళన రేపుతోంది.

Etela Rajender: మంత్రి ఈటలకు షాక్..ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ, ఉ‍త్తర్వులు జారీ చేసిన గవర్నర్, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని తెలిపిన ఈటల రాజేందర్, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

Hazarath Reddy

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈటెల నుంచి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్‌ (Telangana Governor) ఉ‍త్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా (Etela Rajender From Health Ministry) ఉండనున్నారు.

Land Grab Charges Against Etela: క్లైమాక్స్‌కు ఈటల ఎపిసోడ్, విజిలెన్స్ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్

Hazarath Reddy

తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు (Land Grab Charges against Etela) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల రాజేందర్ తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు.

Advertisement

TS Covid Update: తెలంగాణలో కొత్తగా 7,754 మందికి కరోనా, ఇంటివద్దకే మందులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ సభ్యులు, తెలంగాణలో ఇకపై డ్రోన్ల ద్వారా కోవిడ్‌–19 వ్యాక్సిన్ల పంపిణీ

Hazarath Reddy

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,754 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (Telangana Corona Health Bulletin) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది (Covid Deaths) ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,542 మంది కోలుకున్నారు.

Covid-19 in TS: తెలంగాణలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్, మందుల సరఫరా, ష‌ర‌తుల‌తో కూడిన అనుమతిని మంజూరు చేసిన, డిజిసిఎ, ఎంఒసిఎ, ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా అనుమతులు మంజూరు

Hazarath Reddy

డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ సరఫరా అలాగే కోవిడ్ 19 మందులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రెడీ అయింది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్రతిపాదించిన డ్రోన్ల ఏర్పాటుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ) (Ministry of Civil Aviation (MoCA)), డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డిజిసిఎ) (Directorate General of Civil Aviation (DGCA) ష‌ర‌తుల‌తో కూడిన మిన‌హాయింపును మంజూరు చేశారు.

Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు పొడగింపు, మే 8 వరకు కర్ఫ్యూ పొడగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Vikas Manda

తెలంగాణలో నైట్ కర్ఫ్యూని ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పొడగించింది. నైట్ కర్ఫ్యూ మే 8, 2021 ఉదయం 5 గంటల వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ప్రకటన జారీ చేశారు.

COVI19 in India: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా బీభత్సం.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 3.86 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, వరుసగా మూడో రోజు 3 వేలకు పైగా కోవిడ్ మరణాలు

Team Latestly

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.99 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 16.90 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.11% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....

Advertisement
Advertisement