తెలంగాణ

Heartbreaking Incident: భార్య శవంతో భిక్షాటన, భుజం మీద పెట్టుకుని 3 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త, కరోనా భయంతో ముందుకు రాని స్థానికులు, కామారెడ్డిలో హృదయ విదారకమైన ఘటన

Hazarath Reddy

ఆమె కరోనాతో మృతి చెంది ఉంటుందని ఎవరు మృతదేహం వద్దకు వెళ్లలేరు. కనీసం మృతదేహన్ని స్మశాన వాటికకు తరలించేందుకు ఎవరు సహకరించలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయం చేయలని మృతురాలి భర్త స్వామి స్థానికులను ప్రాధేయపడ్డాడు.

COVID in TS: తెలంగాణలో కొత్తగా 6,551 పాజిటివ్ కేసులు, 43 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో 65 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాలల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు....

Tamil Nadu: ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్ మళ్లింపు వద్దు, ప్రధాని మోదీకి లేఖ రాసిన తమిళనాడు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని లేఖలో తెలిపిన సీఎం కె పళనిస్వామి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపును నిలిపివేయాలని (Tamil Nadu wants diversion of oxygen) ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారంనాడు విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ డిమాండ్ పెరగడం దృష్ట్యా దీనిని వెంటనే నిలిపివేయాలని (stopped immediately) తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి (Tamil Nadu Chief Minister E Palaniswami) ప్రధానికి లేఖలో రాశారు.

Free Ambulance Service: హైదరాబాద్‌లో ఉచిత అంబులెన్స్‌ సర్వీసులు, సైబరాబాద్‌ పోలీస్, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో సేవలు, 12 ఉచిత అంబులెన్స్‌లను ప్రారంభించిన సీపీ సజ్జనార్‌

Hazarath Reddy

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ పోలీసులు, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో శనివారం 12 ఉచిత అంబులెన్స్‌లను (Free Ambulance Service) సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన (CP Sajjanar) మాట్లాడుతూ.. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అంబులెన్స్‌ ఆపరేటర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Summer Holidays in TS: ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, తెలంగాణలో ఏప్రిల్ 26వ తేదీ ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినం, తిరిగి స్కూళ్లు ఎప్పుడు తెరిచేది జూన్ 1న ప్రకటిస్తామని తెలిపిన సబితా ఇంద్రారెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు (Summer Holidays in TS) ఇస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి (Education minister sabitha indra reddy) వెల్లడించారు.

Telangana Shocker: అర్థరాత్రి గొడవ, భార్యను దారుణంగా గొడ్డలితో నరికి చంపిన భర్త, అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన (Telangana Shocker) జరిగింది. జిల్లాలోని కందుకూరు మండలంలో దాసర్లపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో గొడ్డలితో భార్య సారమ్మను అతి కిరాతకంగా (husband-killed-wife-in-kandukur) హతమార్చాడు భర్త.

Telangana: గాంధీ ఆసుపత్రిలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు, నిమిషానికి 4,000 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి, ఆక్సిజన్‌ నాణ్యత 95 నుంచి 97 శాతం ఉన్నట్లు తెలిపిన అధికారులు

Hazarath Reddy

తెలంగాణకు శుభవార్త.. మే 1 వ వారం నుండి, గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సాంద్రతలు నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్‌ను పరిసర గాలి నుండి ఉత్పత్తి చేస్తాయి.

TS Coronavirus: తెలంగాణలో కరోనాతో డాక్టర్ మృతి, టీకా తీసుకున్న తరువాత భార్యభర్తలు మృతి, తాజాగా 8,126 మందికి కరోనా, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా టీకా తీసుకునేవారి సంఖ్య

Hazarath Reddy

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 8,126 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 3,307 మంది కోలుకున్నారు.

Advertisement

Uttam Kumar Reddy Covid: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్, ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు స్కానింగ్‌లో నిర్థారణ

Hazarath Reddy

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

Vaccine Free in Telangana: తెలంగాణలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్, ఇందుకోసం రూ. 2,500 కోట్లు ఖర్చు చేయనున్న కేసీఆర్ సర్కారు, మరో రెండు రోజుల్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

కరోనావైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ (Covid Vaccine Free in Telangana) ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( K Chandrashekar Rao) మాట్లాడుతూ ‘‘వయసుతో నిమిత్తం లేకుండా అందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం. వ్యాక్సినేషన్ కోసం 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది.

TS Coronavirus: తెలంగాణలో కరోనా కల్లోలం, వైద్యారోగ్య శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్రంలో తాజాగా 7,432 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,464 మందికి క‌రోనా

Hazarath Reddy

తెలంగాణలో తాజాగా 7,432 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 33 మంది ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 2,157 మంది కోలుకున్నారు.

ASI Murali Tati Murdered By Maoists: ఏఎస్సై మురళిని చంపేసిన మావోయిస్టులు, మృతదేహం వద్ద బస్తర్‌ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ, మురళి హత్యను ఇంకా ధ్రువీకరించని పోలీసులు

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళి తాతీని కాల్చి (ASI Murali Tati Murdered By Maoists) చంపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పుల్సుమ్‌పారా (Palnar in Bijapur) వద్ద పడేసి వెళ్లారు.

Advertisement

16 New Front Organisations Bans: విరసంతో సహా 16 మావోయిస్ట్ సంస్థలపై ఏడాది పాటు నిషేధం, ఈ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, 30 మార్చి 2021 నుండి నిషేధం అమ‌ల్లోకి వస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్

Hazarath Reddy

నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసంతో సహా 16 అనుబంధ సంఘాలపైనా (16 New Front Organisations Bans) వేటు వేసింది.

Telangana: కేసీఆర్ తర్వాత మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ; తెలంగాణలో కొత్తగా 6,206 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 52 వేలు దాటిన ఆక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య

Vikas Manda

కేసీఆర్ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారింపబడిన ఐదు రోజుల తర్వాత ఆయన కుటుంబంలో మంత్రి కేటీఆర్ కు అలాగే ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఎప్పుడూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, ఏదైనా సమస్యలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా....

Shepherd With Bird Nest Mask: ఈ గొర్రెల కాపరి ఇప్పుడు సోషల్ మీడియా స్టార్, గిజిగాడి గూడును మాస్క్‌లా ధరించిన మేకల కుర్మయ్య, పెన్సన్ కోసం పిచ్చుక గూడును ఫేస్ మాస్క్‌లా వాడానని వెల్లడి, కొవిడ్ నిబంధనల పట్ల బాధ్యతగా వ్యవహరించారంటూ అభినందనలు

Hazarath Reddy

మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం చిన్న మునగాల్ చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య బుధవారం ముఖానికి మాస్కు ధరించాడు. చెట్లకు వేలాడే గిజిగాడి గూడును మాస్కులా ధరించాడు. దాన్ని ధరించి ఏకంగా గ్రామంలో పింఛన్ తీసుకొనేందుకు వచ్చాడు. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

World Earth Day 2021: పిల్లలకు ఆస్తులను పంచడమే కాదు, పర్యావరణం పట్ల అవగాహనను పెంపొందించాలి! రాష్ట్ర ప్రజలకు ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ సీఎం కేసీఆర్

Team Latestly

విశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ తలెత్తుతున్న వాతావరణ మార్పులు తద్వారా మానవ జాతికి కలుగుతున్న కీడు మనిషి స్వయంకృపారాధమనే విషయాన్ని అందరమూ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. కరోనా వంటి మహమ్మారీ రోగాలతో ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని...

Advertisement

'Need Solution': అనవసర ప్రసంగాలు వద్దూ.. పరిష్కారం చూపండి! ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు; ఒకే దేశం - ఒకే పన్ను అన్న మోదీ, వ్యాక్సిన్ కూడా ఒకే ధరకు ఎందుకివ్వరు? అని ప్రశ్నించిన టీఎస్ మంత్రి కేటీఆర్

Vikas Manda

రాహుల్ గాంధీ, ప్రస్తుతం తాను హోం క్వారైంటైన్ లో ఉన్నానని, అయితే దేశం నలుమూలల నుంచి ఎన్నో విషాదగాథలు వింటున్నట్లు చెప్పుకొచ్చారు. నేడు భారతదేశం కోవిడ్ సంక్షోభం వల్ల కాకుండా, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిందని రాహుల్ అన్నారు....

COVID in TS: తెలంగాణలో కొత్తగా 5,567 పాజిటివ్ కేసులు, 23 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో 50 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

బుధవారం సాయంత్రం వరకు మరో 2,251 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,21,788 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో...

CM KCR's Health Bulletin: సీఎం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు పోయాయి, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, త్వరలోనే కోలుకుంటారు; సీఎం ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్

Team Latestly

సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సీఎం కేసీఆర్‌ను బుధవారం రాత్రి 7 గంటల సమయంలో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ మరియు మేనల్లుడు, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్ తదితరులు....

TS Night Curfew: తెలంగాణలో రాత్రి 8 తర్వాత అన్నీ క్లోజ్, టికెట్ ఉంటేనే రాత్రిపూట ఎంట్రీ, ఆర్టీసీ బస్సులు, సినిమా ధియేటర్ల సమయాల్లో పలు మార్పులు ,రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా యథావిధిగా నడవనున్న రైళ్లు

Hazarath Reddy

రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. కర్ఫ్యూ వేళల్లో స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు టికెట్లు చూపాలి. స్టేషన్ల వద్ద ప్రీపెయిడ్‌ ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు పోలీసులను కోరారు.

Advertisement
Advertisement