టెక్నాలజీ

WhatsApp Threatens To Leave India: అలా చేయాల‌ని బ‌లవంతం చేస్తే భార‌త్ వ‌దిలి వెళ్లిపోతాం! సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వాట్సాప్, మెటా సంస్థ‌లు

VNS

తమ ప్లాట్‌ఫాంలో మెసేజ్‌లకు ఉన్న ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని తొలగించాలని ఆదేశాలిస్తే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఎన్‌క్రిప్షన్‌ తొలగించడమనేది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్‌,మెటా ఆరోపించాయి.

Flipkart Big Saving Days: మే 2 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌, పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం

Vikas M

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. మే 2 అర్థరాత్రి నుంచి 9 వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉండనుంది.సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

WhatsApp: ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తొలగించమని బలవంతం చేస్తే భారత్ నుంచి వెళ్లిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్

Vikas M

ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని మాకు చెబితే, వాట్సాప్ దేశం నుంచి వెళ్తుంది" అని వాట్సాప్ తరఫు న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనానికి చెప్పారు.

PAN-Aadhaar Linking: ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారికి బిగ్ అలర్ట్,రెండింతల టీడీఎస్‌ కోతలుంటాయని తెలిపిన ఐటీ శాఖ

Vikas M

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారికి బిగ్ అలర్ట్. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.

Advertisement

Whirlpool Layoffs 2024: ఆగని లేఆప్స్, 1,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న హోమ్ మేకర్ వర్ల్‌పూల్, ఆర్థిక మాంద్య భయాలే కారణం

Vikas M

వర్ల్‌పూల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. దేశీయ విక్రయాలు క్షీణించడం, యునైటెడ్ స్టేట్స్‌లో తగ్గుతున్న డిమాండ్ కారణంగా వర్ల్‌పూల్ తొలగింపులు అమలు చేయబడ్డాయి.

JioCinema New Subscription Plans: ఓటీటీ దిగ్గజాలకు జియో షాక్, 29 రూపాయలకే నెలంతా ఉచిత వీడియో కంటెంట్, 4కే వీడియో క్వాలిటీతో యాడ్‌ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్

Vikas M

జియో ఓటీటీ ప్రియుల‌కు సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. యూజర్లకు అందుబాటు ధ‌ర‌లో రెండు కొత్త ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్స్‌ను తీసుకువ‌చ్చింది. కొత్త‌గా తీసుకొచ్చిన వాటిలో రూ. 29, రూ. 89 ప్లాన్స్ ఉన్నాయి. కేవ‌లం రూ. 29కే నెల మొత్తం 4కే వీడియో క్వాలిటీతో యాడ్‌ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే, ఈ ఆఫ‌ర్ ఒక్క డివైస్‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

Elon Musk's X Ventures Into TV App: యూట్యూబ్‌కు పోటీగా టీవీ యాప్, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌, ఎలా ఉంటుందంటే..

Vikas M

గూగుల్ యూట్యూబ్ కి షాకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ కొత్త యాప్ తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.

Tesla Layoffs: భారీ లేఆప్స్, 6,020 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెస్లా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Vikas M

కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించాలని టెస్లా సంస్థ యోచిస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదించింది. వాహ‌న విక్రయాలు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం (declining sales), ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్‌లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Advertisement

AI-Powered Poetry Camera: వ్యక్తి ఫీచర్స్ ను వర్ణిస్తూ ఫోటోతో పాటు కవిత్వం రాసే కెమెరా.. ఎలాగంటే?

Rudra

అందమైన అమ్మాయిని, సుందరమైన ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు మది నుంచి కవిత్వం ఉప్పొంగి వచ్చేస్తుంది. ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ(ఏఐ) చేయబోతున్నది.

WhatsApp New Feature: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు పంపుకోవచ్చు, సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్

Vikas M

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంట‌ర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను వినియోగ‌దారులు షేర్ చేసుకునే స‌దుపాయాన్ని తీసుకురానుంది. ఈ ఫీచ‌ర్ క‌నుక అందుబాటులోకి వ‌స్తే నెట్‌వ‌ర్క్‌తో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల‌ను పంపించుకునే వెసులుబాటు క‌లుగుతుంది.

BharatPe Launches ‘BharatPe One’: దేశంలోనే తొలిసారిగా ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్, భారత్ పే వన్ తీసుకువచ్చిన ఫిన్ టెక్ కంపెనీ భారత్ పే

Vikas M

POS (పాయింట్ ఆఫ్ సేల్), QR, స్పీకర్‌లను ఒకే పరికరంలో పొందుపరిచే భారతదేశపు మొట్టమొదటి ఆల్ ఇన్ వన్ చెల్లింపు ఉత్పత్తిని ఫిన్‌టెక్ కంపెనీ BharatPe మంగళవారం ప్రారంభించింది.BharatPe One అని పిలువబడే ఈ ఉత్పత్తి వ్యాపారుల కోసం లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది.

Zomato Platform Fee Hiked: కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో, ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి పెంపు

Vikas M

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తాజాగా కస్టమర్లకు మరోసారి షాకిచ్చింది. త‌న‌ ప్లాట్‌ఫారమ్ ఫీజును మ‌రోసారి 25 శాతానికి పెంచింది. దీంతో ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి చేరింది. కాగా, గ‌తేడాది ఆగస్టులో రూ. 2 ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు త‌న బిజినెస్‌ను లాభదాయకంగా న‌డ‌ప‌డానికి దానిని రూ. 3కి పెంచింది.

Advertisement

Good Glamm Group Layoffs: ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన కాస్మొటిక్ తయారీ కంపెనీ గుడ్ గ్లామ్ గ్రూప్

Vikas M

కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్‌ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Google Layoffs 2024: మరోమారు లేఆప్స్‌కు సిద్ధమైన గూగుల్, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులపై వేటు..

Vikas M

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ (Google)లో లేఆఫ్స్‌ (Lays Off) తాజాగా లేఆప్స్ కు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.అయితే ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు

Toshiba Layoffs 2024: టెక్ రంగంలో బిగ్గెస్ట్ లేఆప్స్, 5 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న తోషిబా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Vikas M

టెక్ రంగంలో లేఆప్స్ కొనసాగుతున్నాయి. జపాన్‌ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) బిగ్గెస్ట్ లేఆప్స ప్రకటించింది. సుమారు 5,000 మందికి తొలగించాలని యోచిస్తున్నట్లు నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం

New EPF Rule: ఈపీఎఫ్‌లో కీలక అప్‌డేట్, వైద్య చికిత్సకు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి, పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభవార్తను అందించింది. ఇకపై PF ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స(medical treatment) కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే గతంలో దీని గరిష్ట పరిమితి రూ. 50,000గా మాత్రమే ఉండేది

Advertisement

ASUS Zenbook Duo 2024: భారత మార్కెట్లోకి అసుస్ జెన్ బుక్ డ్యూ, ధర రూ.1,59,990పై మాటే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

అసుస్ (Asus) తాజాగా భారత్ మార్కెట్లో తన అసుస్ జెన్ బుక్ డ్యూ- 2024 (Asus Zenbook Due 2024)ను విడుదల చేసింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డ్యుయల్ 14-అంగుళాల లుమినా ఓలెడ్ టచ్ స్క్రీన్స్‌‌తో ఈ ల్యాపీ వస్తోంది. విండో11 హోం ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. డిటాచబుల్ ఎర్గో సెన్స్ కీ బోర్డు, టచ్ పాడ్ విత్ మల్టీ టచ్ గెస్చర్స్ కలిగి ఉంటుంది.

Vivo T3X 5G: రూ. 14 వేలకే వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌, 6000ఎంఏహెచ్ బ్యాట‌రీ తో పాటు అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం..

Vikas M

వివో భార‌త్ మార్కెట్‌లో వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్ర‌త్యేక ధ‌ర కింద రూ. 13,499కి విడుదల చేసింది. బ్యాంక్ ఆఫ‌ర్లు క‌లుపుకుని ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12,499కే సొంతం చేసుకోవ‌చ్చు. వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్స్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 1 ప్రాసెస‌ర్‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకొచ్చింది.

Realme P1 5G Series Launched in India: రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌తో రియల్ మీ పీ1 5జీ సీరిస్ ఫోన్లు వచ్చేశాయి, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ (MediaTek Dimensity 7050 SoC), రియల్‌మీ పీ1ప్రో 5జీ (Realme P1 Pro 5G) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 (Qualcomm Snapdragon 6 Gen 1) చిప్ సెట్‌తో వస్తున్నాయి.

Google New Pixel 9 Smartphones: గూగుల్ నుంచి 4 పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయోచ్, అదిరిపోయే ఫీచర్లతో పాటు ఫోల్డ‌బుల్ మోడ‌ల్ కూడా..

Vikas M

టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు విడుదల చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వ‌నిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement