Technology

Facebook Meta Is The Worst Company: ఫేస్ బుక్ మెటా కంపెనీ ప్రపంచంలో అత్యంత చెత్త కంపెనీగా తేల్చిన Yahoo Finance సర్వే...

Krishna

Yahoo ఫైనాన్స్ సర్వే 2021 ప్రపంచంలోని బెస్ట్ , వరస్ట్ కంపెనీల జాబితాను విడుదల చేసింది, దీని ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా ఉంది, మరోవైపు Meta (Facebook/Meta) వరస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.

Govt Bans 20 YouTube Channels: 20 యూట్యూబ్ ఛానళ్లు, 2 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఐటీ చట్టం 2021 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడి

Hazarath Reddy

దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 చానళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.

Google Year In Search 2021: ఇండియాలో గూగుల్ ద్వారా 2021లో అత్యధికంగా వెతికిన సెర్చ్ చేసిన పదం ఏంటో తెలుసా, టాప్ టెన్ లిస్టు ఇదే...

Krishna

గూగుల్ లో అంశాల వారీగా అన్ని కేటగిరీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కొవిడ్ ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మూడో స్థానంలో ఉంది.

Bulletproof iPhone 13 Pro:ఈ ఐఫోన్ వెరీ వెరీ స్పెషల్, బుల్లెట్ తగిలినా చెక్కు చెదరని స్మార్ట్ ఫోన్, లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసిన కేవియర్‌

Naresh. VNS

బుల్లెట్ తగిలినా కూడా చెక్కుచెదరని ఐఫోన్‌ను తయారు చేస్తోంది ఇటలీకి చెందిన ఓ కంపెనీ. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్‌(Bulletproof) కంపెనీ కేవియర్‌ స్టీల్త్‌ ఐఫోన్‌(Caviar Stealth) పేరుతో సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తోంది.

Advertisement

WhatsApp New Feature: వాట్సాప్ అడ్మిన్ల కోసం కొత్త ఫీచర్‌, ఇక నుంచి గ్రూప్ మెంబర్ పోస్టులతో బెడద ఉండదు, అడ్మిన్లు పోస్ట్ డిలీట్ చేసేలా నయా ఫీచర్, అందుబాటులోకి వస్తే అడ్మిన్లకు నో టెన్షన్‌

Naresh. VNS

వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్ల(WhatsApp Group Admins) కోసం కొత్త ఫీచర్స్ రానున్నాయి. గ్రూప్‌లో షేర్ చేసే పోస్ట్ ను అడ్మిన్‌లు డిలీట్ చేసేలా(allow admins to delete messages ) కొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే యూజర్స్‌ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Google Chrome Browser: గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక లోపాలు, వెంటనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ హెచ్చరిక, ఎలా అప్‌డేట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి

Hazarath Reddy

గూగుల్‌ క్రోమ్‌ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్‌ క్రోమ్‌లో తీవ్రమైన సమస్య (Center has a warning) ఉన్నట్లు తెలిపింది.

Android 12 Go Edition:అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ 12 ఓఎస్, లైట్ వెయిట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ తో పాటు ప్రైవ‌సీ ప‌రంగా అనేక కొత్త ఫీచ‌ర్ల‌ు..

Hazarath Reddy

గూగుల్ తమ యూజర్లకు శుభవార్తను తెలిపింది. త్వరలో కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ (Android 12 Go Edition) తీసుకువస్తున్నామని ప్రకటించింది. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో న‌డుస్తున్నాయి

Jio Cheapest Plan: జియో మరో సంచలనం. రూపాయికే నెలంతా డేటా ప్యాక్, 30 రోజుల వాలిడిటీ ఉచితం, ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో అత్యంత చ‌వ‌కైన రీచార్జ్ ప్లాన్‌ను యూజర్ల కోసం రూపాయి రీచార్జ్ ప్లాన్‌ను (Jio Cheapest Plan) ప్ర‌వేశ‌పెట్టింది.

Advertisement

PM Modi Twitter Account Hacked: ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్, బిట్‌కాయిన్‌ను భారత్‌ చట్టబద్దం చేసిందని సందేశం, అలర్ట్ అయిన పీఎంవో కార్యాలయం

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌ ఖాతా ఆదివారం హ్యాక్‌ అయింది. పీఎం ఖాతాను హ్యాక్‌ (PM Modi Twitter Account Hacked) చేసిన ఆగంతకులు అందులో బిట్‌కాయిన్‌ను భారత్‌ అధికారికంగా చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొన్నది.

Best Smartphones of 2021: ఈ ఏడాది మార్కెట్లో దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కంపెనీలకు కాసుల వర్షం కురిపించిన ఫోన్లను ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

2021లో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలను చిప్స్‌ కొరత, సప్లై చైన్‌ వంటి సమస్యలు వెంటాడినప్పటికీ పలు రకాల ఫోన్లను (Best Smartphones of 2021) అందుబాటులోకి తీసుకువచ్చాయి.

WhatsApp Scam Warning: ఈ వాట్సాప్ లింకులతో జాగ్రత్త, హలో మమ్మీ, డాడీ అంటూ యుకెలో రూ.7 ల‌క్ష‌లు కాజేశారు, తల్లిదండ్రుల‌నే కాక‌, మిత్రులను కూడా టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు

Hazarath Reddy

ఆన్‌లైన్ లో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లింకుల ద్వారా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. ఫేక్ లింకులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూకేలో ఇలాంటి మోసమే (WhatsApp Scam Warning) వెలుగులోకి వచ్చింది.

Mi-17V5 Chopper: గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. ఘ‌ట‌న‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ భార్య మ‌ధులికా రావ‌త్ మృతి చెందిన‌ట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్ట‌ర్‌లో మొత్తం 14 మంది ప్ర‌యాణించ‌గా, 13 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

Advertisement

ATM Withdrawal Alert: ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..అయితే ఈ పెరిగిన ఛార్జీలు గురించి ఓ సారి తెలుసుకోండి, లేకుంటే వసూళ్ల బాదుడు తప్పదు

Hazarath Reddy

వచ్చే ఏడాది నుంచి ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. జనవరి 1, 2022 నుంచి పరిమిత ఏటీఎం విత్‌డ్రాలు (ATM Withdrawal Alert) దాటితే ఛార్జీలు వఃూలు చేయనున్నాయి. ఇది ఇంతకు ముందు చెప్పిందానికంటే ఎక్కువే ఉండొచ్చని ఆర్బీఐ (RBI) మరోసారి సంకేతాలు ఇచ్చింది.

Uber Ride via WhatsApp: వాట్సాప్ ద్వారా ఉబెర్ క్యాబ్ బుకింగ్ ఇలా చేసుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో ఊబెర్ కొత్త ఫీచర్, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో అమలు

Hazarath Reddy

ప్రస్తుతం మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే క్యాబ్ బుక్ చేసుకుంటుంటాం. అయితే దీని కోసం ఉబర్ యాప్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే, ఉబెర్ యాప్ లేకుండా ఫ్రెండ్ కు మెసేజ్ చేసినంత సులువుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు వాట్సాప్ కల్పిస్తోంది.

Online Payments: ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారా.. గూగుల్ అలర్ట్ మెసేజ్ చూడండి, జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ న్యూస్ చేసింది. స్మార్ట్‌‌ఫోన్‌, ఇతర డివైజ్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ ముఖ్య సూచన (Google announces changes for automatic payments in India) చేసింది. గూగుల్‌ బేస్డ్‌ మంత్లీ పేమెంట్‌లు చేసే కస్టమర్లకు జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించింది.

Airtel Free Data Offer: ఎయిర్‌టెల్ ఉచిత డేటా ఆఫర్, ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటా ఉచితం, ఆఫర్ వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచి ఖాతాదారులకు షాకిచ్చిన ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా గుడ్‌న్యూస్ (Airtel Free Data Offer) చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా (Airtel starts offering 500MB free data) ఇస్తున్నట్టు ప్రకటించింది.

Advertisement

Cell Phone Addiction: స్మార్ట్‌‌ఫోన్‌కు బానిసై..తల్లిదండ్రులను గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు

Hazarath Reddy

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. అయితే ఇది చాలా మేలు చేసినా కొన్ని సార్లు నష్టాన్ని కలిగిస్తోంది. తాజాగా ఓ యువకుడు స్మార్ట్‌ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్‌ (Cell Phone Addiction) అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి (The boy forgot his everything) చేరుకున్నాడు.

Reliance Jio Tariffs: జియో యూజర్లకు పెద్ద షాక్, ప్రీపెయిడ్‌ టారిఫ్స్ 21 శాతం పెంపు, డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి, మొత్తం 15 ప్రీపెయిడ్‌ ప్లాన్ల టారిఫ్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

రిలయన్స్‌ జియో.. భారతి ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ ఐడియా బాటలోనే ప్రీపెయిడ్‌ టారిఫ్స్ 21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. జియోఫోన్‌ ప్లాన్‌ (Reliance Jio) సహా అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌, (వాయిస్‌, డేటా), డేటా యాడ్‌ ఆన్‌ ప్లాన్ల ధరలను 19.6 శాతం నుంచి 21.3 శాతం శ్రేణిలో పెంచినట్లు తెలిపింది.

Anand Mahindra on Twitter: ఇది భారతీయ సీఈఓ వైరస్, దీనికి టీకా లేనే లేదు, ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ ఎంపికవడంపై ఆనంద్ మహీంద్ర ట్వీట్

Hazarath Reddy

Parag Agrawal: ట్విట్టర్ కొత్త సీఈఓగా ప‌రాగ్ అగ‌ర్వాల్, పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సీ, ట్విట్టర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు చెబుతూ నోట్ విడుదల చేసిన పరాగ్

Hazarath Reddy

మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయ‌న స్థానంలో సంస్థ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ (సీటీవో) ప‌రాగ్ అగ‌ర్వాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప‌రాగ్ అగ‌ర్వాల్.. ఇండో అమెరిక‌న్ టెక్నాల‌జీ ఎగ్జిక్యూటివ్‌ గా నిలిచారు.

Advertisement
Advertisement