టెక్నాలజీ

PM Modi Twitter Account Hacked: ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్, బిట్‌కాయిన్‌ను భారత్‌ చట్టబద్దం చేసిందని సందేశం, అలర్ట్ అయిన పీఎంవో కార్యాలయం

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌ ఖాతా ఆదివారం హ్యాక్‌ అయింది. పీఎం ఖాతాను హ్యాక్‌ (PM Modi Twitter Account Hacked) చేసిన ఆగంతకులు అందులో బిట్‌కాయిన్‌ను భారత్‌ అధికారికంగా చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొన్నది.

Best Smartphones of 2021: ఈ ఏడాది మార్కెట్లో దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కంపెనీలకు కాసుల వర్షం కురిపించిన ఫోన్లను ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

2021లో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలను చిప్స్‌ కొరత, సప్లై చైన్‌ వంటి సమస్యలు వెంటాడినప్పటికీ పలు రకాల ఫోన్లను (Best Smartphones of 2021) అందుబాటులోకి తీసుకువచ్చాయి.

WhatsApp Scam Warning: ఈ వాట్సాప్ లింకులతో జాగ్రత్త, హలో మమ్మీ, డాడీ అంటూ యుకెలో రూ.7 ల‌క్ష‌లు కాజేశారు, తల్లిదండ్రుల‌నే కాక‌, మిత్రులను కూడా టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు

Hazarath Reddy

ఆన్‌లైన్ లో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లింకుల ద్వారా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. ఫేక్ లింకులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూకేలో ఇలాంటి మోసమే (WhatsApp Scam Warning) వెలుగులోకి వచ్చింది.

Mi-17V5 Chopper: గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. ఘ‌ట‌న‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ భార్య మ‌ధులికా రావ‌త్ మృతి చెందిన‌ట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్ట‌ర్‌లో మొత్తం 14 మంది ప్ర‌యాణించ‌గా, 13 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

Advertisement

ATM Withdrawal Alert: ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..అయితే ఈ పెరిగిన ఛార్జీలు గురించి ఓ సారి తెలుసుకోండి, లేకుంటే వసూళ్ల బాదుడు తప్పదు

Hazarath Reddy

వచ్చే ఏడాది నుంచి ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. జనవరి 1, 2022 నుంచి పరిమిత ఏటీఎం విత్‌డ్రాలు (ATM Withdrawal Alert) దాటితే ఛార్జీలు వఃూలు చేయనున్నాయి. ఇది ఇంతకు ముందు చెప్పిందానికంటే ఎక్కువే ఉండొచ్చని ఆర్బీఐ (RBI) మరోసారి సంకేతాలు ఇచ్చింది.

Uber Ride via WhatsApp: వాట్సాప్ ద్వారా ఉబెర్ క్యాబ్ బుకింగ్ ఇలా చేసుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో ఊబెర్ కొత్త ఫీచర్, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో అమలు

Hazarath Reddy

ప్రస్తుతం మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే క్యాబ్ బుక్ చేసుకుంటుంటాం. అయితే దీని కోసం ఉబర్ యాప్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే, ఉబెర్ యాప్ లేకుండా ఫ్రెండ్ కు మెసేజ్ చేసినంత సులువుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు వాట్సాప్ కల్పిస్తోంది.

Online Payments: ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారా.. గూగుల్ అలర్ట్ మెసేజ్ చూడండి, జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ న్యూస్ చేసింది. స్మార్ట్‌‌ఫోన్‌, ఇతర డివైజ్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ ముఖ్య సూచన (Google announces changes for automatic payments in India) చేసింది. గూగుల్‌ బేస్డ్‌ మంత్లీ పేమెంట్‌లు చేసే కస్టమర్లకు జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించింది.

Airtel Free Data Offer: ఎయిర్‌టెల్ ఉచిత డేటా ఆఫర్, ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటా ఉచితం, ఆఫర్ వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచి ఖాతాదారులకు షాకిచ్చిన ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా గుడ్‌న్యూస్ (Airtel Free Data Offer) చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా (Airtel starts offering 500MB free data) ఇస్తున్నట్టు ప్రకటించింది.

Advertisement

Cell Phone Addiction: స్మార్ట్‌‌ఫోన్‌కు బానిసై..తల్లిదండ్రులను గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు

Hazarath Reddy

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. అయితే ఇది చాలా మేలు చేసినా కొన్ని సార్లు నష్టాన్ని కలిగిస్తోంది. తాజాగా ఓ యువకుడు స్మార్ట్‌ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్‌ (Cell Phone Addiction) అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి (The boy forgot his everything) చేరుకున్నాడు.

Reliance Jio Tariffs: జియో యూజర్లకు పెద్ద షాక్, ప్రీపెయిడ్‌ టారిఫ్స్ 21 శాతం పెంపు, డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి, మొత్తం 15 ప్రీపెయిడ్‌ ప్లాన్ల టారిఫ్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

రిలయన్స్‌ జియో.. భారతి ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ ఐడియా బాటలోనే ప్రీపెయిడ్‌ టారిఫ్స్ 21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. జియోఫోన్‌ ప్లాన్‌ (Reliance Jio) సహా అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌, (వాయిస్‌, డేటా), డేటా యాడ్‌ ఆన్‌ ప్లాన్ల ధరలను 19.6 శాతం నుంచి 21.3 శాతం శ్రేణిలో పెంచినట్లు తెలిపింది.

Anand Mahindra on Twitter: ఇది భారతీయ సీఈఓ వైరస్, దీనికి టీకా లేనే లేదు, ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ ఎంపికవడంపై ఆనంద్ మహీంద్ర ట్వీట్

Hazarath Reddy

Parag Agrawal: ట్విట్టర్ కొత్త సీఈఓగా ప‌రాగ్ అగ‌ర్వాల్, పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సీ, ట్విట్టర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు చెబుతూ నోట్ విడుదల చేసిన పరాగ్

Hazarath Reddy

మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయ‌న స్థానంలో సంస్థ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ (సీటీవో) ప‌రాగ్ అగ‌ర్వాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప‌రాగ్ అగ‌ర్వాల్.. ఇండో అమెరిక‌న్ టెక్నాల‌జీ ఎగ్జిక్యూటివ్‌ గా నిలిచారు.

Advertisement

Anonymous Video Calls: కాల్ ఎత్తగానే నగ్నంగా.. మనల్ని కూడా నగ్నంగా చూడాలంటూ ఊరిస్తారు, ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది, సెక్స్‌టార్షన్‌ పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు, సైబర్ నిపుణులు

Hazarath Reddy

దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్‌టార్షన్‌’ (SexTortion‌) కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్‌ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Android Users Alert: ప్రముఖ కంపెనీల ఆండ్రాయిడ్ ఫోన్లపై హ్యాకర్ల దాడి, మీరు మాట్లాడుకున్నదంతా వారి చేతుల్లోకి, కంపెనీలు ఏం జాగ్రత్తలు చెబుతున్నాయంటే..

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా 37 శాతం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించిన మీడియాటెక్‌ ప్రాసెసర్‌లో (MediaTek chips) భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ (Check Point Research) సంచలన విషయాలను వెల్లడించింది.

Multiple Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి, మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఉపయోగాలు, నష్టాలు ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ఎక్కువ అకౌంట్లు (Multiple Savings Bank Accounts) ఉంటే లాభమా, నష్టమాఅనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. దీనిపై నిపుణులు కూడా పలు విధాలుగా చెబుతుంటారు. మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు (multiple savings accounts) ఉంటే చాలావరకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.

Gautam Adani: ఆరేళ్ల తరువాత ముఖేష్ అంబానీ డౌన్, భారత కుబేరుడుగా గౌతం అదానీ, ఒక్కసారిగా పతనమైన రిలయన్స్ షేర్లు, పరుగులు పెట్టిన అదానీ గ్రూప్ షేర్లు

Hazarath Reddy

ఇప్పటివరకు ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్న ముఖేష్ అంబానీకి ఆదానీ గ్రూప్ అధినేత ఝలక్ ఇచ్చాడు. బ్లూమ్‌బర్గ్ నుండి అందుబాటులో ఉన్న డేటాను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఆసియా నెంబర్ వన్ ధనికుడిగా ఉన్న అంబానీని తాజాగా అదానీ (Gautam Adani Becomes India And Asia's Richest Man) దాటేశారు.

Advertisement

Reliance Jio: జియోకు తొలిసారిగా పెద్ద షాక్, ఒక్క నెలలో 1.9 కోట్ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయిన రిలయన్స్ జియో, కొత్త‌గా 2.75 ల‌క్ష‌ల యాక్టివ్ యూజ‌ర్లను సొంతం చేసుకున్న భార‌తీ ఎయిర్‌టెల్‌

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోకు తొలిసారి షాక్‌ తగిలింది.సెప్టెంబ‌ర్‌లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సెప్టెంబ‌ర్‌లో జియో నెట్‌వ‌ర్క్ 1.9 కోట్ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను (Jio loses 1.9 crore users in September) కోల్పోయింది. ఇప్ప‌టికే న‌ష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా 10.8 ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్ల‌ను న‌ష్ట‌పోయింది.

Airtel New Tariffs: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్, టారిఫ్ ధరలు పెరిగాయి, పెరిగిన ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి..

Hazarath Reddy

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఈరోజు కీలక ప్రకటన చేసింది. ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వాయిస్ ప్లాన్లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం వరకు టారిఫ్ పెంచుతున్నట్టు పేర్కొంది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఛార్జీలు (Airtel New Tariffs) అమల్లోకి రానున్నాయి.

Anand Mahindra: క్రిప్టో కరెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు, ఆ కథనాలు అన్నీ అబద్దాలే, క్లారిటీ ఇచ్చిన బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా

Hazarath Reddy

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా కొట్టి పారేశారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.

ISRO: దటీజ్ ఇండియా, అంతరిక్షంలో పెను ప్రమాదాన్ని అడ్డుకున్న చంద్రయాన్-2, ప్రమాదం జరిగి ఉంటే అంతరిక్షం వ్యర్థాలతో నిండిపోయి ఉండేదని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

ఇస్రో మరో ఘనతను సాధించింది. చంద్రుడి ఉత్తర ధ్రువంలో చంద్రయాన్-2 ఆర్బిటర్ (Chandrayaan-2) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనార్ రీకనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో)ను ఢీకొట్టకుండా ( Evasive Measure Carried Out Recently) రక్షించింది.

Advertisement
Advertisement