Business

Anil Ambani: నాడు వేల కోట్లు, నేడు జీరో బ్యాలన్స్ షీట్, అప్పులు కట్టేందుకు డబ్బులు లేవన్న అనిల్ అంబానీ, 6 వారాల్లో రూ.700 కోట్లు కట్టాలని యూకే కోర్టు తీర్పు

Hazarath Reddy

దేశంలోనే అత్యంత సంపన్నుడు, ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో కొనసాగిన రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ (Reliance Group chairman Anil Ambani) గత కొద్ది కాలంగా వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఓ దావాను ఎదుర్కొంటున్న అనిల్‌ అంబానీ (Anil Ambani) , తాజాగా తన ఆస్తులు సున్నాకు పడిపోయాయని లండన్‌ కోర్టుకు (UK Court) తెలిపారు.

SBI Interest Rates: వడ్డీ రేట్లను తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గృహ మరియు వాహనాల కొనుగోళ్లపై తక్కువ వడ్డీకే రుణాలు

Vikas Manda

. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎంసిఎల్‌ఆర్‌ లను ఎస్బిఐ తగ్గించడం ఇది తొమ్మిదో సారి. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుండి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఈ తాజా తగ్గింపుతో గృహ మరియు వాహన రుణాలపై వడ్డీ మరింత తక్కువ కానుంది....

RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యధాతథం, 2021-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6% గా ఉండొచ్చని వెల్లడించిన ఆర్బీఐ మానిటరీ పాలసీ

Vikas Manda

ఆర్బీఐ సమీక్ష ప్రకటనల ద్వారా, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదిలాయి. సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి 41,282 వద్ద మరియు నిఫ్టీ 12,129 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి...

PAN Card: సెకన్లలో పాన్ కార్డు మీ చేతికి, కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం, ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎటువంటి అప్లికేషన్ పూర్తి చేయనవసరం లేదు

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ బడ్జెట్లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. వీటిల్లో పాన్ కార్డుకు సంబంధించి మార్పులు కూడా ఉన్నాయి. బడ్జెట్లో చెప్పిన వివరాల ప్రకారం.. ఇకపై పాన్ కార్డు (PAN Card) లేని వారు తమ ఆధార్ కార్డు(Aadhaar card) చూపిస్తే చాలు. వెంటనే పాన్ కార్డు మంజూరు చేస్తారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

Budget 2020: ధరలు పెరిగేవి, తగ్గేవి ఏంటో తెలుసా, బడ్జెట్ 2020లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో పెరగనున్న ఫర్నీచర్‌, చెప్పుల ధరలు, తగ్గనున్న మొబైల్ విడిభాగాల ధరలు

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2020) కస్టమ్స్‌ డ్యూటీ (custom duty) పెంపును ప్రవేశపెట్టింది. ఈ పెంపుతో రానున్న కాలంలో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరగనున్నాయి.

Union Budget 2020-21: ఆదాయపు పన్ను తగ్గింపు, ఉపాధి అవకాశాల పెంపు మరియు ధరల నియంత్రణ. కేంద్ర బడ్జెట్ పట్ల మూడు ప్రధాన అంశాలపై కోటి ఆశలు పెట్టుకున్న కోట్ల మంది భారతీయులు, షేర్‌చాట్ దేశవ్యాప్త సర్వే ద్వారా ఆసక్తికర విషయాలు వెల్లడి

Vikas Manda

ఈ బడ్జెట్ ద్వారా వారేం ఆశిస్తున్నారో తెలుసుకునేందుకు దేశవ్యాప్త సర్వేను చేపట్టింది. ఆ సర్వే ప్రకారం ఎక్కువ మంది మూడు అంశాలపై తమ ఆకాంక్షలను వెలిబుచ్చారు. అవి ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మినహాయింపులు, ఉపాధి అవకాశాల పెంపు మరియు నిత్యావసర ధరలు తగ్గించడం ప్రధానంగా ఉన్నాయి.....

Arvind Krishna To Lead IBM: ఐబీఎం సీఈఓగా మనోడే, ఐబీఎంని ముందుకు నడిపించనున్న అరవింద్‌ కృష్ణ, ఐబీఎం నూతన సీఈఓ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Hazarath Reddy

ప్రపంచంలోని ప్రముఖ సంస్థల ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారత సంతతి వ్యక్తులు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ),(Microsoft CEO Satya Nadella) సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ సీఈఓ),(Google and Alphabet CEO Sundar Pichai) అజయ్ బంగా (మాస్టర్ కార్డు సీఈఓ),(MasterCard CEO Ajay Banga) శంతను నారాయణన్ (అడోబ్ సీఈఓ)ల (Adobe CEO Shantanu Narayen) సరసన మరొక భారతీయుడు చేరారు. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారతీయుడు అరవింద్ కృష్ణ(57)ను(Arvind Krishna) డైరెక్టర్ల బృందం ఎంపిక చేసింది.

Union Budget Session 2020: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, నేడు దేశ ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశ పెట్టనున్న కేంద్రం, రేపు బడ్జెట్ ప్రసగం, వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

తొలి విడత జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు, రెండవ విడత మార్చి 2 నుండి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 11.00 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి....

Advertisement

Re 1 For 1 GB: రూపాయికే 1జీబి డేటా, జియోకి సవాల్ విసురుతున్న బెంగుళూరు వైఫై డబ్బా స్టార్టప్ కంపెనీ, ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

Hazarath Reddy

జియో రాకతో (Jio) దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న విషయం విదితమే. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) జియో రాకతో దేశంలో డేటా టారిఫ్ వార్ మొదలైంది. ఆకాశంలో ఉన్న డేటా ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. అయితే ఇప్పుడు టెలికాం రంగాన్ని శాసిస్తున్న జియోకి ఓ స్టార్టప్ కంపెనీ సవాల్ విసురుతోంది. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఒక రూపాయికే 1GB డేటాను (Re 1 For 1 GB) అందిస్తూ రిలయన్స్ జియోకి షాక్ ఇస్తోంది.

rPool By Redbus: షేరింగ్ విధానంలో కారులో లేదా బైక్‌పై ప్రయాణించే వారి కోసం 'ఆర్‌పూల్' యాప్‌ను లాంచ్ చేసిన రెడ్‌బస్, హైదరాబాద్ మెట్రో స్టేషన్‌ల వద్ద పార్కింగ్‌కు చోటు

Vikas Manda

ఆసక్తి ఉన్న వినియోగదారులు 'రెడ్‌బస్ rPool’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్‌పై ఉన్న rPool ట్యాబ్‌పై క్లిక్ చేసి మీరు ఇతరులకు రైడ్ అందివ్వాలనుకుంటున్నారా (Offer Ride)? లేదా ఇతరులతో రైడ్ పొందాలనుకుంటున్నారా (Avail Ride) ? మీ ఆప్షన్‌ను ఎంచుకొని....

Republic Day Offers: సామ్సంగ్ టీవీ కొంటే సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఉచితం, 'రిపబ్లిక్ డే సేల్' ఆఫర్స్ ప్రకటించిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, జనవరి 31 వరకు చేసే కొనుగోళ్లపై బహుమతులు, ఫైనాన్స్ ఆఫర్లు

Vikas Manda

వినియోగదారులు వారు కొనుగోలు చేసే స్క్రీన్ పరిమాణం ఆధారంగా ఈ బహుమతులు, ఈఎంఐ ఆఫర్లు వర్తించనున్నాయి. అలాగే టీవీలపై వారంటీ 2 సంవత్సరాల పాటు లభించనుంది. జనవరి 31 వరకు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ వర్తిస్తాయని సంస్థ తెలిపింది....

Royal Enfield Himalayan BS6: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బీఎస్ 6 వేరియంట్ హిమాలయన్ టూరర్ బైక్ విడుదల, ఎక్స్-షోరూంలో రూ. 1.86 లక్షల నుంచి ధరలు ప్రారంభం

Vikas Manda

స్నో వైట్, గ్రానైట్ బ్లాక్, స్లీట్ గ్రే మరియు గ్రావెల్ గ్రే కలర్ వేరియంట్ల ధర రూ .1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. వీటితో పాటు ఎబిఎస్ స్విచ్, హజార్డ్ స్విచ్ లాంటి ఫీచర్లు అదనపు ఆకర్శణ....

Advertisement

Telecos' AGR Dues: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్, రూ. లక్ష కోట్లు వారం రోజుల్లో చెల్లించాలని ఆదేశం, వడ్డీ తొలగించాలన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం

Vikas Manda

టెలికాం పరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుప్రీం తీర్పు టెలికాం రంగాన్ని మరింత కుంటుపడేలా చేస్తుంది. దేశంలో నెట్‌వర్క్‌లను విస్తరించడం, స్పెక్ట్రం సంపాదించడం మరియు 5జి వంటి కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది....

US-China Trade Deal: అమెరికా -చైనాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, రెండేళ్ల వాణిజ్య యుద్ధానికి ముగింపు అని పేర్కొన్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Vikas Manda

యూఎస్- చైనా తాజా ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి చైనాకు వ్యవసాయ, పారిశ్రామిక ఎగుమతులు పెరగనున్నాయి. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ ఒప్పందంలో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం...

TRAI Good News: కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.130కే 200 ఛానల్స్, 12 రూపాయలకే నచ్చిన స్పోర్ట్స్ ఛానల్, తాజాగా సవరణలు చేసిన ట్రాయ్

Hazarath Reddy

కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) (Telecom Regulatory Authority of India (TRAI))శుభవార్తను చెప్పింది. ట్రాయ్ తాజా సవరణల ప్రకారం బిల్లు భారం ఇకపై కాస్త తగ్గనుంది. కొత్త సవరణలతో కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది.

Union Budget 2020: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, రెండు విడుతల్లో జరగనున్న యూనియన్ బడ్జెట్ సమావేశాలు, జనవరి 31 నుంచి తొలి విడత సమావేశాలు ప్రారంభం

Vikas Manda

బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు రోజు, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అగ్రశ్రేణి ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం నీతి ఆయోగ్‌లో జరుగుతుందని సమాచారం....

Advertisement

Hyderabad: మంత్రి కేటీఆర్‌తో న్యూజిలాండ్ ఎంపీ భేటీ; బెంగళూరును దాటేసిన హైదరాబాద్, ఆఫీస్ స్పేస్ లీజుల్లో రికార్డ్ వృద్ధిని సాధించిన భాగ్యనగరం

Vikas Manda

2019 పూర్తి సంవత్సరానికి, హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ సుమారు 12.8 మిలియన్ చదరపు అడుగులు (128 లక్షల చదరపు అడుగులు) లావాదేవీలు జరిపింది. గతేడాదితో పోలిస్తే 82 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఇదొక రికార్డుగా నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఆఫీస్ స్పేస్ విషయంలో ప్రధాన డిమాండ్ ఐటి, ఐటిఇఎస్ కంపెనీల నుండే వస్తుందని పేర్కొంది...

Fuel Prices in India: దేశంలో పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు, హైదరాబాద్ మరియు ముంబై నగరాలలో రూ.80 దాటిన పెట్రోల్ ధర, వివిధ నగరాలలో ఈరోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Vikas Manda

దేశంలో ఇంధన అవసరాల తీర్చడం కోసం భారతదేశం 84% విదేశీ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ మార్కెట్లో ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి....

Suzuki Access 125 BS6: సుజుకి యాక్సెస్ 125 బిఎస్ 6 వెర్షన్‌ భారత మార్కెట్లో విడుదల, దిల్లీ ఎక్స్ షోరూంలో రూ. 64 వేల నుంచి ధరల ప్రారంభం, హోండా యాక్టివా మరియు యమహా ఫాసినో స్కూటర్లతో పోటీ

Vikas Manda

కొత్తగా బేసిక్ డ్రమ్ వేరియంట్లలో కూడా బయటివైపుకు ఫ్యూయెల్ లిడ్, LED హెడ్‌లైట్ మరియు స్పీడోమీటర్‌పై ఎకో లైట్‌ లాంటి ఆకర్శణలను జోడించింది. అలాగే బ్యాటరీని సూచించే డిజిటల్ స్కీన్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది....

Market Crash: రూ. 3 లక్షల కోట్ల సంపద ఆవిరి, భారీగా పెరిగిన బంగారం ధరలు, దేశీయ మార్కెట్లో రూ. 42 వేలను తాకిన 10 గ్రాముల బంగారం ధర, భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు, అంతర్జాతీయ పరిణామాలే కారణం

Vikas Manda

ప్ ప్రకటనతో దేశీయంగా మూడు గంటల్లోనే ఇన్వెస్టర్ల రూ. 3 లక్షల కోట్ల సంపదం ఆవిరైపోయింది. దలాల్ స్ట్రీట్ లో ప్రతీ 5 స్టాక్లలో 4 స్టాక్స్ నష్టాలతోనే కొనసాగాయి. సెన్సెక్స్ 788 పాయింట్లు నష్టపోయి 40,676 వద్ద ముగిసింది....

Advertisement
Advertisement