Business
Upcoming IPOs: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. మార్కెట్లో ఐపీఓల తుఫాను..ఈ వారంలో ఏకంగా 7 కొత్త ఐపీఓలు ప్రారంభం..
Businessசெய்திகள்
New RBI Rules From 2027: హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి కీలక అప్డేట్.. 2027 నుంచి EMIలపై RBI కొత్త నిబంధనలు
Team Latestlyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ, ఇతర రుణాలు తీసుకున్న వారికి కీలకమైన మార్పులను ప్రతిపాదిస్తూ నూతన ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
Amrit Bharat Trains: దేశవ్యాప్తంగా 7 కొత్త 'అమృత్ భారత్ ఎక్స్ప్రెస్' రైళ్లు.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే ట్రైన్ల వివరాలు ఇవే..
Team Latestlyదేశవ్యాప్తంగా రైలు అనుసంధానాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రైల్వే బోర్డు (RB) ఒకేసారి 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లకు ఆమోదం తెలిపింది. తక్కువ, దిగువ-మధ్య ఆదాయ వర్గాల ప్రయాణికులకు అందుబాటు ధరలోనే వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణ సేవలను అందించేందుకు ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందించారు.
EPFO New Rules: ఇక PF నుంచి డబ్బులు తీసుకోవడం ఈజీ.. EPFO కొత్త నిబంధనల్లో కీలక మార్పులు
Team Latestlyకోట్లాది మంది ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ముందస్తు ఉపసంహరణ నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. గతంలో వివిధ కారణాలకు సంబంధించి ఏడేళ్ల వరకు ఉన్న సర్వీస్ షరతులను తొలగించి, మెజారిటీ ముందస్తు ఉపసంహరణలకు (PF Advance) కనీస సర్వీస్ అర్హతను 12 నెలలుగా ప్రామాణీకరించింది.
EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్ సొమ్ము విత్ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది.
Tesla Re-Entry: ప్రధాని మోదీతో మస్క్ భేటీ ఎఫెక్ట్.. భారత్ లో టెస్లా ఉద్యోగ నియామకాలు ప్రారంభం
Rudraఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. భారత్ లోని ముంబై, ఢిల్లీలో తమ కంపెనీలో పనిచేసేందుకు గానూ 13 స్థానాలకు ఉద్యోగ నోటిఫికేషన్ ను టెస్లా వెలువరించింది.
Gold Price: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర, ఏకంగా తులం రూ. 89వేలకు చేరి సరికొత్త రికార్డ్
VNSపెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం ధర (Gold Price)రోజురోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1,300 పెరిగి రూ.89 వేల మార్క్ను దాటేసి రూ.89.400 పలికింది. గురువారం ఇదే బంగారం (99.9 స్వచ్చత) తులం ధర రూ.88,100లకు చేరుకుంది.
PM Modi-Donald Trump Meeting LIVE Updates: ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ.. ట్రేడ్, సుంకాలు, ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చ.. ప్రధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్.. శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉందన్న మోదీ
Rudraఅమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి డయాబెటిస్ ప్రమాదం వచ్చే అవకాశం..
sajayaHealth Tips: ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో తరచుగా అందరిలో కనిపిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే స్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Commercial LPG Cylinder Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??
Rudraకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.
Case Against Kris Gopalakrishnan: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు.. మరో 17 మందిపై కూడా.. ఎందుకంటే??
Rudraదిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనది. బెంగళూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఐఐఎస్ సీ డైరెక్టర్ బలరాం సహా మొత్తం పద్దెనిమిది మందిపై సదాశివనగర్ పోలీసులు కేసు పెట్టారు.
4-Day Work Week Culture: వారానికి 4 రోజుల పనే.. మా కంపెనీల్లో ఇంతే.. ఎలాంటి శాలరీ కటింగ్ కూడా వుండదు!.. బ్రిటన్ లోని 200 కంపెనీల సంచలన నిర్ణయం
Rudraపని గంటల విషయమై భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో బ్రిటన్ లోని దాదాపు 200 కంపెనీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.
1xBET In 2024: 2024లో 1xBet.. క్రీడలకు మద్దతు ఇస్తూ, ఇండియాలో తన స్థానాలను బలోపేతం చేసుకోవడం
Rudra2024 గణనీయమైన విజయాలతో, కొత్త కార్యక్రమాలతో, భారతదేశంతో సహ ఇతర కీలక ప్రాంతాలలో 1xBet సంబంధాలను బలోపేతం చేసిన సంవత్సరం.
Taylor Swift In India: గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ పెళ్లిలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ సందడి!
Rudraగౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ, దివా షా పెళ్లి వేడుకలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ ప్రత్యేక గీతాలను ఆలపించనున్నారు. ఇండియాలో ఆమె ఇచ్చే తొలి ప్రదర్శన ఇదే. ఈ మేరకు న్యూస్ 18 ఓ కథనంలో వెల్లడించింది.
RBI On Savings Account: బ్యాంకు ఖాతాకు నామినీ తప్పనిసరి.. ఆర్బీఐ కీలక నిర్ణయం
Rudraబ్యాంకు ఖాతాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాలకు నామినీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
RBI Governor Shaktikanta Das in Hospital: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు
Rudraరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థతకు గురతయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని అపోలో దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Company Fires Employee For Sleeping At Work: పనిచేసే సమయంలో నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కి రూ.41.6 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి
Rudraఆఫీసులో అదేపనిగా వర్క్ చేయడంతో ఆ ఉద్యోగికి కాస్త అలసటొచ్చి రెప్ప వాల్చాడు. అంతే, దీన్ని ఏదో తీవ్రమైన నేరంగా పరిగణించిన ఆ కంపెనీ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది.
Ola Electric Layoffs: ఓలా ఎలక్ట్రిక్ లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. జాతీయ మీడియాలో కథనాలు
Rudraపెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
SBI Rate Hike: రుణాల వడ్డీ రేటును పెంచేసిన ఎస్బీఐ.. 0.05 శాతం ఎంసీఎల్ఆర్ పెంచిన దిగ్గజ బ్యాంకు
Rudraదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకింగ్ వార్త. అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది.
Zomato Resell Food: జొమాటోలో సగం కంటే తక్కువ ధరకే ఫుడ్.. ‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఆన్ లైన్ ఫుడ్ ప్లాట్ ఫాం.. ఏంటా విషయం?
Rudraప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు.
RBI 2000 Notes: ఇంకా ప్రజల దగ్గరే రూ.6,970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా ప్రకటన
Rudraఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి.