సినిమా

Three Years of Baahubali 2: బాహుబలి 2కి మూడేళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనందాన్ని పంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన బాహుబలి

Hazarath Reddy

బాహుబలి-2 ది కన్‌క్లూజన్’‌ సినిమా (Three years of Baahubali 2) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో(మంగళవారం) సరిగ్గా మూడేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ (Prabhas) బాహుబలి చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపుతూ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో ట్వీట్ చేశారు. తన జీవితంలో ఇది అతిపెద్ద సినిమా అని, ఎప్పటికీ గుర్తిండేపోయే మధుర జ్ఞాపకమని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Vijay Deverakonda : 'అకౌంట్లో సరిపోయే డబ్బుల్లేవు, అయినా నాకేం కొత్త కాదు'.. కరోనావైరస్ సంక్షోభంలో దెబ్బతిన్న వారికి రూ. 1.30 కోట్ల ఫండ్‌తో సహాయం ప్రకటించిన విజయ్ దేవరకొండ

Team Latestly

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. అందులో తానూ ఒకడినని, తనకు కూడా గట్టిగానే దెబ్బ తగిలిందని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. తన అకౌంట్లో కూడా సరిపోయే డబ్బుల్లేవని......

Tamil Actors Fans War: ఇద్దరి అగ్ర హీరోల ఫ్యాన్స్ వివాదం, ఒకరిని హత్య చేసిన మరొకరు, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించిన మరకనం పోలీసులు

Hazarath Reddy

అభిమానం నిజంగా కొన్ని సమయాల్లో ప్రాణాంతకమవుతుంది. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో సాక్ష్యమిచ్చాయి. కోలీవుడ్ తారలు రజనీకాంత్, విజయ్ ల మతోన్మాదం కారణంగా తమిళనాడులో ఇలాంటి ఒక షాకింగ్ సంఘటన జరిగింది. కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ మీ హీరో నే తక్కువ ఇచ్చాడు. లేదు మా హీరోనే ఎక్కువగా ఇచ్చారంటూ అభిమానులు ఒకరినొకరు తిట్టుకున్నారు. అది చివరికి చిలికి చిలికి గాలివానలా మారి హత్యకు దారితీసింది.

Be The Real Man Challenge: తారక్ ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు. కేటీఆర్‌,రజినీకాంత్‌ల‌ను నామినేట్ చేసిన మెగాస్టార్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్

Hazarath Reddy

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man Challenge) ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man) ఛాలెంజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌ అవుతోంది. తాజాగా హీరో ఎన్టీఆర్‌ (Jr NTR) నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) దానిని విజయవంతంగా పూర్తి చేశారు.

Advertisement

Vijay Devarkonda: పోలీసులకు బూస్ట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి, ప్రాణాలకు తెగించి మా కోసం కష్టపడుతున్నారు, మీ అందరికీ వందనాలు

Hazarath Reddy

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) పోలీస్ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చ‌టించారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో సోమ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ (Police Commissioner Anjani Kumar) ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు.

Chiranjeevi: ఆ మహిళ మా అమ్మకాదు, సమాజసేవలో మెగాస్టార్ తల్లి కథనంపై వివరణ ఇచ్చిన చిరంజీవి, కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ పొగడ్తలు

Hazarath Reddy

కరోనాపై పోరులో మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనాదేవి త‌న వంతు సాయంగా 700 మాస్క్‌లు తయారు చేసిందని మీడియాలో ప‌లు వార్తలు వ‌చ్చాయి. తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితురాళ్లతో కలిసి మాస్క్‌లు కుట్టిందని, అవసరమైన వారికి వాటిని పంచిందన్న‌ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ క‌థ‌నాల‌పై మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

Mahesh Babu Salutes Police: సెల్యూట్ తెలంగాణ పోలీస్ అంటున్న సూపర్ స్టార్ మహేశ్, కఠిన సమయాల్లో దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా, నిస్వార్థంగా శ్రమిస్తున్న పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్

Vikas Manda

ఇంతటి కఠిన సమయాల్లో మా ప్రాణాలను, మా కుటుంబాల ఆరోగ్యాన్ని మా కాపాడుతున్న తెలంగాణ పోలీసులకు అపారమైన కృతజ్ఞతలు. ఈ దేశం పట్ల, దేశంలోని ప్రజల పట్ల మీరు ప్రదర్శిస్తున్న నిస్వార్థమైన అంకితభావానికి నా సెల్యూట్" #TelanganaPolice #StayHomeStaySafe అంటూ మహేశ్ ట్వీట్....

Pushpa First Look: మనసుల్ని దోచేసే స్మగ్లర్.. 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అదరగొట్టిన స్టైలిష్ స్టార్! అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ఫ్యాన్స్‌కి దమాఖా గిఫ్ట్ ఇచ్చిన మూవీ మేకర్స్

Vikas Manda

ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ లుక్ చూపరుల మతులు పోగొడుతుంది. ఇదివరకు ఎప్పుడూ చూడని అవతారంలో స్టైలిష్ స్టార్ పూర్తిగా రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. అల్లు అర్జున్ మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో ఒక మూలన కూర్చుని పదునైన కళ్లతో క్రూరంగా చూస్తూ ఉండగా అతడి చుట్టూ......

Advertisement

Chiranjeevi's Acharya: చిరు ఆచార్య సినిమాలో మహేష్ బాబు, అంతా రూమర్స్ అంటూ కొట్టిపడేసిన మెగాస్టార్, మహేష్ నా కొడుకులాంటి వాడు, అవకాశం వస్తే తప్పక నటిస్తామన్న చిరంజీవి

Hazarath Reddy

ఈ సినిమా మీద ఓ రూమర్ ఈ మధ్య చక్కర్లు కొట్టింది. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో ప్రిన్స్ మహేశ్‌బాబు (Mahesh Babu) నటిస్తున్నారనే వార్తలు ఆ మధ్య హల్ చల్ చేశాయి. దీనిపై అటు ఆచార్య చిత్ర బృందం కానీ, మహేశ్‌ బాబు కానీ స్పందించలేదు. తాజాగా ఈ పుకార్లపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

PM Modi Telugu Tweet: తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని, తెలుగులో ట్వీట్ చేసిన పీఎం మోదీ, వి కిల్ కరోనా..వి ఫైట్ విత్ కరోనా అంటూ కరోనాపై చిరంజీవి, నాగార్జున, ఇతర హీరోలు సాంగ్

Hazarath Reddy

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అధ్యక్షతన తెలుగు సినిమా నటులు మొత్తం ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కరోనాను అంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కూడా కనిపించారు. వి కిల్ కరోనా.. వి ఫైట్ విత్ కరోనా అంటూ వాళ్లు చేసిన ఈ పాట ఇప్పుడు ప్రధాని మోదీ (PM Narendra modi) వరకు వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆయన తెలుగులో ట్వీట్ చేసారు.

Donated To Fight Coronavirus: కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్, సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా.., పీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు, ఇప్పటివరకు అందిన మొత్తం లిస్టు ఇదే

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మెల్లిగా విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించేందుకు కార్పోరేట్ (Corporates) ప్రపంచం ముందుకు వచ్చింది. సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా అందరూ దాన్ని అంతు చూసేందుకు రెడీ అయ్యారు. ఇండియాలో సోమవారం సాయంత్రానికి 1071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే 34 మంది మరణించారు. భారతదేశం కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడుతూనే ఉండటంతో, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు (Business Mans) మరియు రాజకీయ నాయకులతో (Political Leaders)సహా అన్ని వర్గాల ప్రజలు దాని నియంత్రణకు భారీగా విరాళాలు (Donated To Fight Coronavirus) అందిస్తున్నారు. భారతదేశంలో కరోనావైరస్‌పై పోరాటానికి ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జాబితాను ఓ సారి చూద్దాం.

Bigg Boss Telugu 3 Re-Telecast: బుల్లితెరపై మళ్లీ బిగ్ బాస్, రీటెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన స్టార్ మా టీవీ, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటలకు షో

Hazarath Reddy

ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల కిందట ప్రజలను అలరించిన రామాయణం సీరియల్‌ను దూరదర్శన్‌ చానల్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహాభారత్ సీరియల్ కూడా డిడి భారతి ప్రసారం చేస్తోంది. ఇదే విధంగా ‘స్టార్‌ మా’ (star maa tv) కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3ని (Bigg Boss Telugu 3 Re-Telecast) మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Advertisement

Mahabharat and Ramayan: ఇంట్లో బోర్ కొడుతోందా, అయితే మీకోసం పాత సీరియల్స్ వచ్చేశాయి, దూరదర్శన్‌లో రామాయణం, డీడీ భారతిలో మహాభారతం ఎపిసోడ్స్ ప్రసారం

Hazarath Reddy

ఇండియాలో క‌రోనా వైరస్ (Coronavirus in india) వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించడంతో ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మన దేశంలో లాక్‌డౌన్ దెబ్బకు సెల‌బ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇక వారికి ప్రధాన వినోద సాధనంగా టీవీనే (TV) మారింది. ఈ నేపథ్యంలో పలు టీవీ ఛానళ్లు కొత్త ఎపిసోడ్ లు లేక పాత ఎపిసోడ్ లను, పాత సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తూ ప్రజలను అలరిస్తున్నాయి.

#BheemforRamaraju: 'నా అన్న అల్లూరి సీతారామ రాజు' అంటూ కొమరం భీమ్ గంభీరమైన గళంతో 'RRR' వీడియో రిలీజ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్

Vikas Manda

ఈరోజు విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్‌తో ఆ పాత్రను హైలైట్ చేయడం, తన అన్నగా సంభోదించడం గమనించవచ్చు. 'ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్లు ఉంటది, కలబడితే ఏగుచుక్క ఎగబడినట్లుంటది, ఎదురుపడితే సావుకైనా చమట ధార కడ్తది, పాణమైనా.. బందూకైనా వాడికి బాంచన్ ఐతది.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామ రాజు' ........

Pawan Kalyan: కరోనావైరస్‌పై పోరాటానికి రూ. 2 కోట్లు డొనేట్ చేసిన పవన్ కళ్యాణ్, రూ. 71 లక్షలు విరాళమిచ్చిన రామ్ చరణ్ తేజ్, బాధ్యతగా విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు

Vikas Manda

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త కర్ఫ్యూను తాను మనస్పూర్థిగా స్వాగతిస్తున్నట్లు పవన్ చెప్పారు. కరోనావైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఇందుకు వేరే దారిలేదని ఆయన చెప్పారు.....

Most Desirable Man Of 2019: విజయ్ దేవరకొండ నెం.1, ప్రభాస్ నెం.4; 'మోస్ట్ డైజైరేబుల్ మెన్ 2019' జాబితాలో వరుసగా రెండో సారి అగ్రస్థానంలో నిలిచిన విజయ్ దేవరకొండ, టాప్ 10లో ఎవరెవరున్నారో చూడండి

Vikas Manda

ఓటింగ్ నిర్వహిస్తుంది. గతేడాది 2018లో కూడా విజయ్ దేవరకొండ అగ్రస్థానంలో నిలిచాడు. ఇలా వరుసగా రెండు సార్లు టాప్ ర్యాంక్ దక్కించుకున్న వారిలో ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మహేశ్ బాబు కాగా, ఇప్పుడు విజయ్ దేవరకొండ...

Advertisement

Chiru Movie Shooting Cancelled: కరోనా ఎఫెక్ట్, చిరంజీవి సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా, కరోనాపై అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ పిలుపు

Hazarath Reddy

కరోనా వైరస్ విపరీతమైన ఆందోళనలను (Coronavirus outbreak) కలిగిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమా షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ (COVID-19) మీద అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా తెలుగు రాష్ట్రాలు సీఎంలు తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన అభినందించారు.

Prabhas 20: ముఖానికి మాస్క్ వేసుకున్న బుట్టబొమ్మ, ప్రభాస్ 20వ సినిమా షూటింగ్‌లో బిజీ, కరోనావైరస్ వ్యాప్తి ఉన్నా చిత్రీకరణ కోసం జార్జియా దేశం వెళ్లిన సినిమా టీమ్

Vikas Manda

ఇటీవలే ప్రభాస్ కూడా విమానాశ్రయంలో మాస్క్‌తో కనిపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రభాస్ కూడా ఇప్పుడు తన 20 చిత్రం షూటింగ్ కోసం జార్జియాలో ఉన్నట్లు పూజ హెగ్డే పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.....

Marakkar: 'మీరు కుంజాలిని చూశారా'? మలయాళ బాహుబలి.. అరేబియా సముద్ర సింహం- మరక్కార్ గా మోహన్ లాల్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం త్వరలో రాబోతుంది, దాని ట్రైలర్ చూస్తే వీర లెవెలే!

Vikas Manda

ఈ సినిమా ట్రైలర్ భారతదేశంలోని పలు ప్రధాన భాషలలో విడుదలైంది. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.....

Rahul Spiligunj Assaulted: స్నేహితురాలి విషయంలో పబ్‌లో గొడవ, బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీర్ బాటిల్‌తో దాడి, ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు

Vikas Manda

ఈ దాడిలో రాహుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిగా రక్తస్రావం కూడా జరిగింది. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి రాహుల్ డిశ్చార్జి అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.....

Advertisement
Advertisement