తాజా వార్తలు

Lamborghini Car Catches Fire: వీడియో ఇదిగో, ముంబై నడిరోడ్డు మీద మంటల్లో కాలిపోయిన ల‌గ్జరీ బ్రాండ్ కారు లంబోర్గినీ, కదులుతున్న కారులో ఒక్క‌సారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

ముంబ‌యిలోని కోస్టల్ రోడ్‌లో బుధవారం రాత్రి కదులుతున్న లంబోర్గినీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. వెంటనే ఒక ఫైరింజ‌న్‌ను సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ‌ అధికారి ఒక‌రు తెలిపారు. దాదాపు 45 నిమిషాల్లో మంటలను ఆర్పివేసిన‌ట్లు పేర్కొన్నారు.

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Hazarath Reddy

2024లో టెక్ తొలగింపులు AI షిఫ్ట్ మధ్య వేలాది మంది ప్రజలను ప్రభావితం చేశాయి, ఇది వనరుల కేటాయింపు మరియు అమరికపై దృష్టి సారించింది. వ్యాపారాలను పునర్నిర్మించడంపై దృష్టి సారిస్తుంది. కృత్రిమ మేధస్సు వంటి కొత్త సాంకేతికతల పెరుగుదల పరిశ్రమ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Arun Charagonda

తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.

Tollywood Industry Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు ఇవే..

Hazarath Reddy

Advertisement

IRCTC Down? ఐఆర్‌సిటిసి డౌన్, ఈ నెలలో ఇది రెండవ సారి, భారత్ చంద్రుడ్ని చేరుకున్నా ఈ యాప్ క్రాష్ ఆపలేకపోతుందని నెటిజన్లు గగ్గోలు

Hazarath Reddy

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సిటిసి ) అప్లికేషన్, వెబ్‌సైట్ గురువారం పనిచేయడం లేదు. టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ నివేదికలలో స్పైక్ చూపింది.

Andhra Pradesh: హిజ్రాను ప్రేమించిన కొడుకు, హిజ్రాలతో వాగ్వాదం...అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు..నంద్యాలలో షాకింగ్ సంఘటన

Arun Charagonda

ఏపీలోని నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాలలో నివాసముంటున్న సుబ్బరాయుడు-సరస్వతి దంపతుల కుమారుడు సునీల్.

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Arun Charagonda

కామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే.

Airtel Down? దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న యూజర్లు, ఇంకా ప్రకటన విడుదల చేయని టెలికం దిగ్గజం

Hazarath Reddy

భారతదేశ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ డిసెంబర్ 26 తెల్లవారుజామున వేలాది మంది వినియోగదారులు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కున్నారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం, ఉదయం 10:25 గంటలకు వినియోగదారు ఫిర్యాదులు 1,900 దాటాయి, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ సేవలలో విస్తృతమైన అంతరాయం ఏర్పడింది.

Advertisement

Indian Rupee Slips All Time Low: రూపాయి విలువ భారీగా పతనం, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు కలిసొస్తున్న రూపాయి పతనం..వివరాలివే

Arun Charagonda

రూపాయి విలువ భారీగా పతనమైంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 10 పైసలు తగ్గి, అమెరికా డాలర్‌తో పోలిస్తే 85.25 వద్ద కొత్త ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.

Notices To Errolla Srinivas: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు... ఇంట్లో తలుపులు పెట్టుకుని బయటకు రాని ఎర్రోళ్ల శ్రీనివాస్..అరెస్ట్ చేస్తారని ప్రచారం

Arun Charagonda

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు అందించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

CPI Narayana: బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఇచ్చినా తక్కువే?, ఎర్రచందనం దొంగ హీరోనా..ఇష్టం లేకపోయిన ఫీలింగ్‌ సాంగ్ చేయాల్సి వచ్చిందన్న రష్మికా కామెంట్స్‌పై స్పందించిన సీపీఐ నారాయణ

Arun Charagonda

పుష్ప 2లో సినిమాలో ఏముంది? చెప్పాలన్నారు సీపీఐ నారాయణ. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.. ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు అని గుర్తు చేశారు నారాయణ.

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు

Arun Charagonda

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.

Advertisement

Madhya Pradesh: మధ్యప్రదేశ్ - శివపురిలో నడిరోడ్డుపై చిరుత, కునో నేషనల్ పార్క్ నుంచి చిరుత తప్పించుకుని వచ్చినట్లు సమాచారం..వైరల్ వీడియో

Arun Charagonda

మధ్యప్రదేశ్ - శివపురిలో అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరుగుతూ కనిపించింది చిరుత. స్థానిక కునో నేషనల్ పార్క్ నుంచి చిరుత తప్పించుకుని వచ్చినట్లు సమాచారం. చిరుత రోడ్డుపై వెళ్తున్న వీడియో సీసీ టీవీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారింది.

Telangana Shocker: కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!

Arun Charagonda

కామారెడ్డి మిస్టరీ డెత్స్ కలకలం రేపింది. చెరువులో మహిళా కానిస్టేబుల్ శవం.. ఆమెతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ శవం లభించింది. ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు గజ ఈతగాళ్లు.

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Arun Charagonda

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

VNS

ఈ నెల 26న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్ర‌ముఖులు భేటీ కానున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్‌తో సినీ ప్ర‌ముఖులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి (, వెంక‌టేశ్, అల్లు అర‌వింద్‌తో పాటు ప‌ల‌వురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు హాజ‌రు కానున్నారు.

Advertisement

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

VNS

బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) కొనసాగుతోంది. చెన్నైకి 135 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Trisha Emotional Post: నా కొడుకు చ‌నిపోయాడు! న‌టి త్రిష ఎమోష‌న‌ల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..

VNS

బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యమో కూడా తెలుసు. నేను, నా కుటుంబం ఇప్పుడు షాక్ లో బాధలో ఉన్నాం. మేము కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధ‌ర కేవ‌లం రూ. 1.21 ల‌క్ష‌ల నుంచే ప్రారంభం

VNS

ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్‌ (Honda) అండ్‌ స్కూటర్‌ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్‌ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్‌ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

UPI QR Transactions Increased By 33% :దేశ‌వ్యాప్తంగా గ‌ణ‌నీయంగా పెరిగిన క్యూఆర్ కోడ్ లావాదేవీలు, ఏకంగా 33 శాతం పెరిగిన ట్రాన్సాక్ష‌న్లు

VNS

ఈ ఏడాది సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రిటైల్‌ షాపుల్లో యూపీఐ క్యూఆర్‌ లావాదేవీలు 33 శాతం పెరిగాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల ట్రెండ్‌ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని పేనియర్‌బై విడుదల చేసిన నివేదిక చెబుతున్నది. వ్యాపార రుణాలు, వ్యక్తిగత బంగారం రుణాలు, ఈ ప్రాంతాల్లో సులభ నిబంధనలపై రివాల్వింగ్‌ ఇచ్చిన రుణాలతో సహా రుణ ఉత్పత్తుల్లో 297శాతం పెరుగుదల నమోదైంది

Advertisement
Advertisement