India

Astrology: జనవరి 9వ తేదీన బుధుడు దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపద విజయం ఆనందానికి కారణంగా ఈ బుధ గ్రహం ఉంటుంది. అంతేకాకుండా తెలివితేటలకు వ్యాపారాలకు అధిపతిగా ఉన్న బుధువ గ్రహం దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అనుకూలం.

Astrology: జనవరి 6న శని సూర్యగ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సూర్య గ్రహాలు ప్రధాన గ్రహాలలో ముఖ్యమైనవి. ఇవి అని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తాయి.

Health Tips: చలికాలం లో ఖాళీ కడుపుతో ఉదయాన్నే రెండు ఖర్జూరాలు తినడం ద్వారా ఎన్ని లాభాలు తెలుసా..

sajaya

ఖర్జూరాలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉన్న పోషకాలు పిల్లలనుండి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడతాయి.

Health Tips: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పుట్టగొడుగులు తినకూడదు..

sajaya

చాలామందికి పుట్టగొడుగులు తినడం ఇష్టంగా ఉంటుంది. అయితే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలతో పాటు విటమిన్ డి కి మంచి సోర్స్ గా ఉంటుంది. పుట్టగొడుగులను శాకాహారుల నాన్ వెజ్ అని కూడా పిలుస్తారు.

Advertisement

Game Changer Pre Release: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం, స్పెషల్ గెస్ట్‌గా రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం

Arun Charagonda

శంకర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. రాజమండ్రి వేదికగా ఇవాళ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా స్పెషల్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు.

Vangalapudi Anitha PA Suspend: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో తొలగింపు..సీఎం చంద్రబాబు సీరియస్

Arun Charagonda

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్‌పై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్ తొలగించారు. పది సంవత్సరాలుగా వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్నారు.

Andhra Pradesh: 52 ఏళ్ల వయసులో 150 కిమీలో ఈత...విశాఖ టూ కాకినాడ తీరం వరకు శ్యామల సాహసయాత్ర...వీడియో ఇదిగో

Arun Charagonda

52 ఏళ్ల వయసులో 150 కి.మీ ఈదింది ఓ మహిళ. ఒడిస్సీ ఓషన్‌ స్విమ్మింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల సాహసయాత్ర చేపట్టారు.

Nuclear Scientist Rajagopala Chidambaram Passes Away: ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం (88) క‌న్నుమూత‌

Rudra

ప్ర‌ముఖ అణు శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ రాజ‌గోపాల చిదంబ‌రం (88) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ముంబై లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Advertisement

Telangana: నిజామాబాద్ స్కూల్ నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం..సెల్‌ఫోన్ ట్రాకింగ్ ద్వారా స్టూడెంట్స్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు..తల్లిదండ్రులకు అప్పగింత

Arun Charagonda

నిజామాబాద్‌లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు.

Blast In Yadagirigutta: యాద‌గిరిగుట్టలోని ప్రీమియ‌ర్ ఎక్స్‌ ప్లోజివ్ ప‌రిశ్ర‌మలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్ర గాయాలు

Rudra

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని యాద‌గిరిగుట్టలో శ‌నివారం ఉద‌యం భారీ పేలుడు సంభ‌వించింది. పెద్ద‌కందుకూరులో ప్రీమియ‌ర్ ఎక్స్‌ ప్లోజివ్ ప‌రిశ్ర‌మలో ఈ పేలుడు జరిగింది.

Hyderabad: విషాదం..ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుండి పడి ఆర్మీ కెప్టెన్ మృతి, 4వ అంతస్తు నుండి కిందపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Arun Charagonda

హైదరాబాద్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు నుండి ఆర్మీ కెప్టెన్ శంకర్ రాజ్‌కుమార్ మృతి చెందారు.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో ఘోరం.. బాయ్స్ హాస్టల్ లో స్నేహితుడిని హతమార్చిన క్యాబ్ డ్రైవర్.. అసలేం జరిగిందంటే?

Rudra

హైదరాబాద్ శివారుల్లోని మేడ్చల్ లో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అనురాగ్ రెడ్డి హాస్టల్‌ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌ గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి(38)ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.

Advertisement

Australia vs India: భారత బౌలర్ల విజృంభణ, ఆస్ట్రేలియా 181 ఆలౌట్..సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ల జోరు

Arun Charagonda

సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టులో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల ఆధిక్యం లభించగా ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీతో రాణించాడు.

CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం, వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉద్యోగులకు నష్టం కలిగించే పనులు చేయమని వెల్లడి

Arun Charagonda

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Black Panther Spotted in Odisha: ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల చిరుత కనువిందు.. కూనతో కలిసి హల్ చల్ (వీడియో)

Rudra

ఒడిశాలోని నయాగర్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత పిల్లతో సహా కనిపించి కనువిందు చేసింది. డిసెంబర్ 24, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలకు నల్ల చిరుత దృశ్యాలు చిక్కినట్టు అధికారులు తెలిపారు.

Nizamabad Road Accident: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను ఢీకొట్టిన లారీ, భార్య భర్తలు ఇద్దరు మృతి..వీడియో

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా నవీపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో ఫకీరాబాద్ కు చెందిన

Advertisement

Plane Emergency Landing In Hyderabad: ముంబై నుంచి విశాఖ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో అత్యవసర ల్యాండింగ్

Rudra

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Jobs in HYDRA: హైడ్రాలో 970 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు.. జీతాల ఖర్చు రూ.31.70కోట్లుగా అంచనా.. ఫుట్‌ పాత్‌ లతో పాటు ఆక్రమణలను తొలగించడమే లక్ష్యం

Rudra

జంట నగరాల్లో జలాశయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది.

Telangana Cabinet Today: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. రైతు భరోసా మీదనే ప్రధాన చర్చ.. ఇంకా ఈ విషయాలపై కూడా..

Rudra

తెలంగాణ కేబినెట్‌ సమావేశం శనివారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నది.

China Response on HPMV Virus Outbreak: అదేం పెద్ద ప్రమాదం కాదు, వైరస్‌ విజృంభణపై చాలా లైట్‌ తీసుకున్న చైనా, ప్రయాణికులు భయపడొద్దని ప్రకటన

VNS

చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆ దేశం స్పందించింది. వ్యాప్తిని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఈ వైరస్‌ కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తోన్న నివేదికలను తోసిపుచ్చింది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని పేర్కొంది. విదేశీయులు తమ దేశం (China)లో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement