India
Astrology: ఆగస్టు 11 నుంచి శుక్రుడు పుబ్బా నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి సంపద రెట్టింపు అవుతుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 11న శుక్ర గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకొని పుబ్బా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మూడు రాశుల పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: గర్భవతులు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా..
sajayaతెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగ వాతావరణం ఏర్పడుతుంది.. ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ చాలా రకాలైనటువంటి నోములు, వ్రతాలు చేసుకుంటారు. ఇది ఎంతో శుభకరం అని వారు భావిస్తారు.
Astrology: ఆగస్టు 5 నుండి బుధుడు సింహరాశిలోకి సంచారం..ఈ ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaజ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆగస్టు 5 నుండి బుధుడు సింహరాశిలోకి తిరోగమనం చేస్తాడు. ఈ బుధ గ్రహ తిరోగమన వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగు కలిసి వస్తుంది
Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ 7 సూపర్ ఫుడ్స్ చాలా ఉత్తమమైనవి..
sajayaవర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. ఈ సీజన్లో తరచుగా మనకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు అధికమవుతాయి. మన రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడు అనేక రకాల వ్యాధుల బారిన పడతాము.
Health Tips: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్
sajayaచాలామందిలో మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది. దీని ద్వారా పొట్ట నొప్పి, కడుపులో అల్సర్, కడుపుబ్బరం, వంటి సమస్యతో ఇబ్బంది పడతారు. సహజమార్గాలలో పండ్లు తీసుకున్నట్లయితే ఇవి మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.
Health Tips: జ్ఞాపకశక్తిని పెంచే 3 సూపర్ ఫుడ్స్ ..మీ మెదడును సూపర్ ఫాస్ట్ గా చేస్తాయి.
sajayaమెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన ఆహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మెదడు పనితీరుకు జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు మనము రెగ్యులర్గా గనక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యంతో పాటు మన మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో పోషకాలు ఉన్న సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
Health Tips: తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.
sajayaతులసి మొక్క మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతా.రు ఇది ఒక ఆయుర్వేద మొక్క. దీంట్లో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
Astrology: కుజుడు, బుధ గ్రహాల కలయిక వల్ల ఆగస్టు 12 నుండి ఈ 3 రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి..
sajayaజ్యోతిక శాస్త్రం ప్రకారం కుజుడు ,గురుడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అనుకూలంగానూ కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఆగస్టు 12 నుండి బుధుడు ,గురుడు ఒకే స్థాయిలో ప్రయాణిస్తాయి.
Health Tips: కీవి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ తింటారు..
sajayaవర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు మనకు సోకుతాయి. ఈ సీజన్లో లభించే కీవి పండును మనం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే అది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అందులో ఉన్న విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది.
Astrology: ఆగస్టు 1న సింహరాశిలోకి శుక్రుని సంచారం.ఈ 5 రాశుల వారికి అదృష్టం.
sajayaఆగస్టు 1న నుండి సింహరాశిలోకి శుక్రుని సంచారం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ధన ప్రాప్తి.
Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా... అయితే వీటికి దూరంగా ఉండండి.
sajayaఈరోజుల్లో చాలామందిలో చిన్న వయసులోనే చర్మం నిగారింపును కోల్పోతుంది. ముఖం పైన ముడతలు కనిపిస్తున్నాయి. అటువంటి వారు తమ జీవనశైలని మార్చడం చాలా అవసరం.
Astrology: జూలై 30 న కుజగ్రహం ,గురుగ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు వస్తాయి.
sajayaజూలై 30న కుజుడు ,గురుడు మేషరాశిలో ఉంటాడు, ఆ తర్వాత వృషభ రాశిలోకి వెళుతుంది, అప్పుడు కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఈ ఆగస్టు 8 నుంచి త్రిగ్రాాహియోగం ద్వారా ఈ 5 రాశులు వారికి అపార ధన లాభం.
sajayaఆగస్టు నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కదలిక వల్ల త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. ఈ త్రిగాహి యోగం ద్వారా ఈ ఐదు రాశులు వారికి గ్రహాల అనుకూలము ఉంటుంది, ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: పంచదారని మానేస్తే మీ శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
sajayaచాలామంది తీపిని ఇష్టపడుతుంటారు .కొందరు ఎక్కువ పరిమాణంలో స్వీట్స్ తీసుకుంటారు. కొందరు తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. స్వీట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా హాని కలుగుతుంది. మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Cancer Cases in India: భారత్లో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు, ఇండియా ప్రపంచానికి క్యాన్సర్ రాజధాని కాబోతుందంటూ సంచలన విషయాలను వెల్లడించిన నిపుణులు
Vikas Mభారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తొమ్మిది మంది భారతీయులలో ఒకరికి జీవితకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, అయితే చాలా మందిని ముందస్తుగా గుర్తించడం ద్వారా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సోమవారం తెలిపారు.
Ola Electric Motorbike: ఓలా నుంచి త్వరలో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్, వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపిన సీఈఓ భవిష్ అగర్వాల్
Vikas Mప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.
Maruti Suzuki Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, 23 నెలల్లో 2 లక్షల సేల్స్తో సరికొత్త రికార్డు
Vikas Mమారుతి సుజుకి గ్రాండ్ విటారా 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించి దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న SUV గా అవతరించింది . సెప్టెంబరు 2022లో ప్రారంభించబడిన ఈ 4.3 మీటర్ల SUV.. Toyota Hyryder, Hyundai Creta, Kia Seltos, Volkswagen Taigun, Skoda Kushaq, MG Astor మరియు Nissan Kicks లకు పోటీగా, ఇప్పుడు కేవలం 23 నెలల్లో 2 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది.
OPPO K12x 5G: ఒప్పో నుంచి ఒప్పో కే12ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్, ఎంట్రీ లెవల్ ఫోన్ కావాలనుకునే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇదే..
Vikas Mచైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తోపాటు 8 జీబీ ర్యామ్ తో వస్తోంది.
Realme Narzo N61: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్ఫోన్, రియల్మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం
Vikas Mరియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్ను విపణిలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ 32-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్తోపాటు ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 6జీబీ ర్యామ్ విత్ ఒక్టాకోర్ యూనిసోక్ ప్రాజెసర్ ఉంటాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ పోన్ విక్రయాలు ఆగస్టులో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.
JioBharat J1 4G: భారత మార్కెట్లోకి జియో మరో సంచలన 4జీ ఫోన్, రూ. 1799కే జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి
Vikas Mదేశీయ మార్కెట్లో రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (JioBharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది అని పేర్కొంది. జియో భారత్ ప్లాన్ కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ ను ఇది అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ-ఇన్ స్టల్ చేసింది.