సమాచారం

TSPSC Group-1 Notification Released: 563 పోస్టులతో తెలంగాణ గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ విడుదల, వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది

Telangana Group-1 Notification Cancelled: తెలంగాణలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ, కొత్త నోటిఫికేషన్‌ త్వరలో జారీ చేసే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో గత ప్రభుత్వం 2022లో విడుదల చేసిన పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది.ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్‌ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య

Rudra

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) నేడు ఆదివారం ముగియనుంది.

CBSE Board Exams 2024: 10, 12వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సీబీఎస్ఈ అలర్ట్, ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచన

Hazarath Reddy

సర్క్యులర్ ప్రకారం, విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎందుకంటే ప్రవేశం 10:15 గంటలకు మూసివేయబడుతుంది. పరీక్ష ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ముందు ప్రశ్నపత్రాన్ని చదవడానికి విద్యార్థులకు 15 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. సబ్జెక్టును బట్టి పరీక్ష వ్యవధి మారుతుంది.

Advertisement

AP EAPCET Schedule 2024: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 13 నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు, ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్ల విడుదల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సారినికి సంబంధించి ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది.

Firefox to Fire Employees: ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్, 60 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ !

Vikas M

CBSE Fake 'X' Handles: సీబీఎస్ఈ అలర్ట్ మెసేజ్, ఈ 30 నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను నమ్మవద్దని హెచ్చరిక,తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి

Hazarath Reddy

30 నకిలీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సిబిఎస్‌ఇ అధికారిక నోటీసును విడుదల చేసింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మల్టీ-బ్లాగింగ్ సైట్ Xలో సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో CBSE పేరు, లోగోను ఉపయోగిస్తున్న 30 నకిలీ సోషల్ మీడియా హ్యాండిల్‌లను గుర్తించింది.

Andhra Pradesh DSC 2024: నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 22 వరకు గడువు, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Paramilitary Forces Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ పరీక్ష, ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎగ్జామ్స్

Hazarath Reddy

పారామిలటరీ బలగాల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇప్పుడు హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించబడుతుంది. మొదటిసారిగా, CRPF, BSF మరియు CISF వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను హిందీ మరియు ఇంగ్లీష్ కాకుండా 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించనున్నారు.

CBSE Candidates with Diabetes: డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పండ్లు, నీళ్లు, గ్లూకోమీటర్‌ తెచ్చుకోవచ్చు.. సీబీఎస్‌ఈ కీలక మార్గదర్శకాలు

Rudra

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్‌, గ్లూకోమీటర్‌ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం డయాబెటిక్‌ విద్యార్థులు తొలుత పోర్టల్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.

Telangana: తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్‌-1 (Group-1) అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది.

Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్

Rudra

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది.

Advertisement

What is UCC Bill? యూసీసీ బిల్లు అంటే ఏమిటి? యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం, Uniform Civil Code బిల్లు పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

స్వాతంత్య్రానంతరందేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు (UCC Bill Uttarakhand) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.

AP DSC & TET 2024 Schedule: ఏపీ డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదిగో, అలాగే టెట్ షెడ్యూల్ కూడా తెలుసుకోండి, మొత్తం 6,100 పోస్టుల వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని 6100 ఖాళీల కోసం AP DSC 2024 నోటిఫికేషన్ పాఠశాల విద్యా శాఖ 26 జనవరి 2024న విడుదల చేసింది. విద్యా మంత్రి బొత్సా సత్యానారాయణ అధికారిక AP DSC 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

AP DSC Notification 2024: ఏపీలో 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం, ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు

Hazarath Reddy

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

UPI Server Down: UPI సర్వర్ డౌన్, పనిచేయని GPAY, Phonepe, PAYTM పేమెంట్ యాప్స్, డిజిటల్ చెల్లింపుల్లో సమస్య...

sajaya

షాపింగ్ వెళ్తున్నారా..అయితే నగదు తీసుకెళ్లడం మంచిది.. మంగళవారం, UPI ద్వారా చెల్లింపులు చేయడంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. దీనికి కారణం UPI సర్వర్ పనిచేయకపోవడమే..ఈ కారణంగా, Google Pay, Phone Pay, Paytm ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి.

Advertisement

TS EAPCET 2024 Schedule Released: విద్యార్థులకు అలర్ట్, తెలంగాణ ఈఏపీసెట్‌ షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

Hazarath Reddy

తెలంగాణలో ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సెట్‌ కన్వీనర్ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

Group-1 Posts Increases: గ్రూప్ 1లో కొత్తగా పెంచిన పోస్టుల వివరాలు ఇవిగో, మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది

South Central Railway Update: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌, ఈ నెల 11 వరకు తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు, కారణం ఏంటంటే..

Hazarath Reddy

రైలు ప్రయాణికులకు South Central Railway అలర్ట్‌ మెసేజ్ ఇచ్చింది. మౌలాలీ - సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను ఈ నెల 11 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు.

Cheating in Public Exams: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా.. గరిష్ఠంగా పదేండ్లు జైలుశిక్ష.. సహకరించిన అధికారులపైనా చర్యలు.. లోక్‌సభలో కేంద్రం బిల్లు

Rudra

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది.

Advertisement
Advertisement