సమాచారం

IMD Weather Update: ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజులు మండిపోనున్న ఎండలు, రుతుపవనాలు వచ్చినా భానుడు సెగలు తప్పవని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్‌ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కూడా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) సోమవారం ప్రకటించింది.

UPSC Prelims Result 2023 Declared: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల, మెయిన్స్‌కు అర్హత సాధించిన 14,624 మంది అభ్యర్థులు

Hazarath Reddy

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలతో పాటు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు. ఈ వడపోత పరీక్షలో 14,624 మంది ఉత్తీర్ణులయ్యారు

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు, రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్న బిపర్జోయ్ తుపాను

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది.

Cyclone Biparjoy: దక్షిణాది రాష్ట్రాలకు తప్పిన బిపర్‌జోయ్‌ ముప్పు, నార్త్ ఇండియాను వణికిస్తున్న తీవ్ర తుపాను, జూన్‌ 15వ తేదీన గుజరాత్‌ తీరాన్ని తాకనున్న సైక్లోన్

Hazarath Reddy

అరేబియా సముద్రంలో మొదలైన బిపర్‌జోయ్‌ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్‌ వైపు దూసుకెళ్తోంది తుపాను. అయితే తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగసిపడుతుండగా.. భారీగా ఈదురు గాలులు, వర్షం ముంబై నగరాన్ని ముంచెత్తుత్తోంది.

Advertisement

Cyclone Biparjoy: అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్‌జోయ్.. 15న తీరానికి.. మాండ్వీ-కరాచీ మధ్య తీరం దాటనున్న తుపాను.. గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు

Rudra

అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారింది.

TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన

Rudra

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌‍పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

Biparjoy Cyclone: ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను.. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. పలు రాష్ట్రాలకు అలర్ట్

Rudra

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది.

Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ

Rudra

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.

Advertisement

Google Drive: ఆగస్ట్ నుండి విండోస్ 8 ఓఎస్ వెర్షన్స్‌ కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత.. గూగుల్ కీలక నిర్ణయం.. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత కోసమేనట

Rudra

గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 2023 నుండి విండోస్ (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు

Rudra

రైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

TS School Reopening Date: తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన, జూన్‌ 12 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌ కానున్నట్టు వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్‌ 12) సోమవారం నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి

Cyclone Biparjoy: వచ్చే 36 గంటలే కీలకం, తీవ్ర తుపానుగా మారుతున్న బిపర్‌ జోయ్‌,మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

బిపర్‌ జోయ్‌ తుపాను వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపింది.

Advertisement

Polluted Cities: కాలుష్య భారతం.. ప్రపంచంలోని వంద కాలుష్య నగరాల్లో 65 మనదేశంలోనివే.. స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు

Rudra

అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.

TS PGECET 2023 Results Out: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను pgecet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్‌, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ ఫలితాలు (TS PGECET 2023 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం పీజీఈసెట్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు

Monsoon 2023: తెలుగు రాష్ట్రాల్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్న రుతుపవనాలు, వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.

Monsoon 2023: ఎండలకు బైబై, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, ఇకపై విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

భారత వాతావరణ శాఖ (IMD) గుడ్‌న్యూస్‌ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా రేపు రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. అనుకున్న దానికంటే ముందుగానే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి.

Advertisement

Cyclone Biparjoy: తీవ్ర తుపానుగా మారిన సైక్లోన్ బిపాజోయ్, ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇది, దీని ప్రభావం ఎంతంటే..

Hazarath Reddy

ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను 'బిపర్‌జోయ్' తుఫాను తీవ్రరూపం దాల్చింది, ఇది కేరళపై తేలికపాటి రుతుపవనాలు, దక్షిణ ద్వీపకల్పం దాటి "బలహీనపడుతూ వస్తోంది. దీని పురోగతిని అంచనా వేసిన వాతావరణ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన తుఫానుగా మారిందని అంచనా వేశారు.

Monsoon 2023: రుతుపవనాల రాకపై చల్లని కబురు, రేపు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు, అనుకూల పరిస్థితులున్నాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

భారత వాతావరణ శాఖ నుండి వచ్చిన తాజా నవీకరణ ప్రకారం, రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో కేరళను తాకవచ్చు. జూన్ 4న రుతుపవనాలు కేరళకు వస్తాయని IMD అంచనా వేసింది,

Monsoon 2023: ఐఎండీ చల్లని కబురు, మరో 24 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, వర్షాలతో పులకించిపోనున్న దక్షిణాది ప్రజలు

Hazarath Reddy

వాతావరణ ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇంకా దేశంలోకి ప్రవేశించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ విభాగం (India Meteorological Department-IMD) శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు (South West Mansoon) కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది.

Odisha Train Accident: ప్రయాణికులకు అలర్ట్, నేటి నుంచి 13వ తేదీ దాకా పలు రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల పూర్తి లిస్ట్ ఇదిగో

Hazarath Reddy

బాలాసోర్‌‌లో జరిగిన రైళ్ల ప్రమాదంతో ఇప్పటికే పలు రూట్లలో రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఈ నెల 13 వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బాలాసోర్ ప్రమాదంతో పాటు నిర్వహణ కారణాల వల్ల వీటిని రద్దు చేసినట్టు South Central Railway తెలిపింది.

Advertisement
Advertisement