Information
Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన (Hyderabad Rains) ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది.
International Friendship Day Wishes: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం,స్నేహితులకు పంపే ఫన్నీ సూక్తులు, అద్భుతమైన కొటేషన్లు మీకోసం. స్నేహితుల దినోత్సవం విలువను తెలియజేసే అద్భుతమైన ఈ సూక్తులను ఓ సారి తప్పక చదవండి
Hazarath Reddyస్నేహితుల దినోత్సవం (Happy Friendship 2020) అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడంగా కాకుండా స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది.ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు (Friend) అంటారు. స్నేహం (Friendship) అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు.
Weather Forecast: మరో మూడు రోజులు భారీ వర్షాలు, హైఅలర్ట్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, అత్యవసరమైతే 040-21111111, 040-29555500 నంబర్లకు ఫోన్ చేయాలని GHMC సూచన
Hazarath Reddyతెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలకు (Heavy rains forecast in Telangana) అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. . ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది.
Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వానలే, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, గత అర్థరాత్రి హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షాలు
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మూడ్రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rain Alert ) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది.
TS Weather Forecast: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyd MD) హెచ్చరించింది.
AP Weather Forecast: ఏపీలో 16 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక, మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం
Hazarath ReddyAP రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా 16 జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది.మిగతా చోట్ల స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది
SBI ATM Cash Withdrawal Rules: రూల్స్ మారాయి, ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాలంటే OTP ఎంటర్ చేయాల్సిందే, ఓటీపీని ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడం ఎలాగో స్టెప్ బై స్టెప్ మీకోసం
Hazarath Reddyస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మోసపూరిత ATM లావాదేవీల నుండి తన కస్టమర్లను రక్షించడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారిత నగదు ఉపసంహరణ సేవను ప్రారంభించింది.త్వరలో చాలా బ్యాంకులు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ పద్ధతికి మారనున్నాయి.
Weather Forecast: ఏపీకి అలర్ట్, రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణం వైపు చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
Hazarath ReddyAPలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. కోస్తా, రాయలసీమల్లో సోమవారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (rains for next two days) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2, 3 రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నా
ITR filing deadline: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంచే ప్రసక్తే లేదు! ఈ నెలాఖరుతో ముగుస్తున్న డెడ్ లైన్, కోటి అప్లికేషన్లు వచ్చినా తీసుకుంటామని ప్రకటన, ఎవరు ఐటీఐఆర్ దాఖలు చేయాలో, ఎలా చేయాలో తెలుసా?
Naresh. VNS2021-22 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి ఐటీ రిట‌ర్న్స్ (IT Returns) దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు తేదీని పొడిగించేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నెలాఖ‌రులోగా ప‌న్ను చెల్లింపుదారులు త‌ప్పనిస‌రిగా తమ ఐటీ రిట‌ర్న్స్ (IT Returns) స‌బ్మిట్ చేయాల్సిందేన‌ని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యద‌ర్శి త‌రుణ్ బ‌జాజ్ (Tarun bajaj) శుక్రవారం స్పష్టం చేశారు.
Weather Forecast: బయటకు రాకండి, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు, రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో తడిసి ముద్దయిన హైదరాబాద్
Hazarath Reddyతెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ఐఎండీ (IMD) ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ( rain for the next 4 days) కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
CBSE 10th Results 2022 Declared:సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాలు విడుదల, ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస్, అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ పాస్
Hazarath Reddyసీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాల‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస‌య్యారు. అయితే టెన్త్‌లో అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే రోజు టెన్త్‌, 12 త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను రిలీజ్ చేసింది.
Hyderabad Rains: మళ్లీ మొదలైన వానలు, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్, హైదరాబాద్‎లో ఉదయం నుంచి భారీ వర్షం, మునిగిన లోతట్టు ప్రాంతాలు, 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
Hazarath Reddyహైదరాబాద్‎లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
SBI: బ్యాంక్‌కు వెళ్లే పని లేదు, ఇకపై వాట్సాప్ ద్వారానే SBI మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ బ్యాలన్స్ పొందవచ్చు, హాయ్ చెప్పడం ద్వారా ఈ సర్వీసులు ఎలా పొందాలో తెలుసుకోండి
Hazarath Reddyదిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ యూజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత తేలికగా ప్రయోజనాలను అందించే లక్ష్యంతో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్‌కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్‌ ద్వారా (SBI WhatsApp Banking Services) అందించేందుకు సిద్ధమైంది.
JEE Main 2022: జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
Hazarath Reddyదేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ఇదివ‌ర‌కు విడుద‌లైన షెడ్యూల్ ప్ర‌కారం జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉంది.
South Central Railway: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్ళు అందుబాటులోకి, లిస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyతిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య సేవలు అందించనున్నాయి.
IRCTC: ఆ రైళ్లలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్, ముందస్తుగా టీ, కాఫీ బుక్‌చేసుకోని ప్రయాణికులకు సేవా పన్ను ఎత్తివేసిన ఇండియన్ రైల్వే, ఇకపై కేవలం రూ.20 మాత్రమే చెల్లిస్తే చాలు
Hazarath Reddyప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వేశాఖ (IRCTC) స్వల్ప ఊరట కల్పించింది. ఈ రైళ్లలో ముందస్తుగా టీ, కాఫీ బుక్‌చేసుకోని ప్రయాణికులకు సేవాపన్ను (Service Tax) ఎత్తివేసింది.
Locate Your Nearest Aadhaar Center: మీ దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం చిటికలో పని! సరికొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్రం, ఆధార్ సెంటర్ వివరాలకోసం చేయాల్సింది ఇదే!
Naresh. VNSఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ(UIADAI), ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) దేశ‌మంత‌టా ఆధార్ కేంద్రాల సమాచారం, లొకేష‌న్‌ తెలిపే “భువన్ ఆధార్”(Bhuvan Aadhar) పోర్టల్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఈ నెల 17 వరకు పలు రైళ్లు రద్దు, 34 ఎంఎంటీఎస్‌ రైళ్లు, 15 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశామని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 17వ తేదీ పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే (SCR) రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది.
Telangana Rains: తగ్గని భారీ వర్షాలు, తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవులు పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు (TS Govt extened of holidays) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.