సమాచారం
Provident Fund Rate Slashed: ఉద్యోగులకు కేంద్రం షాక్, పీఎఫ్ వడ్డీరేటు భారీగా తగ్గింపు, 40 ఏళ్లలో ఇంత తక్కువ వడ్డీరేటు ఎన్నడూ లేదు, ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఎంతంటే?
Naresh. VNSఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది కేంద్ర ప్రభుత్వం. ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund ) పై వడ్డీరేటును భారీగా తగ్గించే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్‌పై వడ్డీరేటును (Interest rate) 40 ఏళ్ల కనిష్ఠానికి తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ జమలపై 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Odisha MLA Vehicle On Crowd: ఒడిశాలో మరో లఖీంపూర్ ఖేరీ తరహా ఘటన, ప్రజలపై దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు, ఒకరు మృతి, 22 మందికి పైగా గాయాలు
Krishnaఒడిశా ఖుర్దాలో విషాదం చోటు చేసుకుంది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది ప్రజలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
Rape On Woman: భర్త పరాయి మహిళపై అత్యాచారం చేస్తుంటే, దగ్గరుండి ప్రోత్సహిస్తూ, వీడియో తీసిన భార్య, ఆపై బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడంతో, ఏం జరిగిందంటే..
Krishnaనిందితుడు బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. తన భర్త అలా చేస్తుండగా ఆ భార్య ఫోటోలు, వీడియోలు తీసింది. వాటిని చూపించి ఇంకో రోజు మళ్లీ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ పిల్లల్ని చంపేస్తామని, ఈ ఫోటోలు అందరికీ చూపించి మీ పరువు తీస్తామని బెదిరించారు.
Pulwama Encounter: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్, ఒక ఉగ్రవాది హతం, మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భారత జవాన్లు
Krishnaజమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.
7 Dead In Major Fire At Delhi Gokalpuri: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, మురికివాడలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం, 60 గుడిసెలు దగ్ధం,
Krishnaఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మురికివాడలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీలోని గోకుల్ పురిలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.
RBI Bans Paytm Payments Bank: పేటీఎంకు ఆర్బీఐ షాక్! కొత్త కస్టమర్లను తీసుకోకుండా నిషేదం, ఆడిట్ పూర్తయ్యేవరకు పేటీఎంపై కొనసాగనున్న ఆంక్షలు, నిషేదం ఎందుకో తెలుసా?
Naresh. VNSప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (Paytm Payments Bank)పై భారత రిజర్వ్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొన్ని మెటీరియల్ సూపర్ వైజరీ సమస్యల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది.
SBI Hikes FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంపు, తక్షణమే అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు, వివరాలివే!
Naresh. VNSప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంటుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై చెల్లించే వడ్డీ (Interest) రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. SBI వెబ్‌సైట్ ప్రకారం.. రూ.2 కోట్ల కన్నా ఎక్కువ బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను (Interest Rates) 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు SBI తెలిపింది.
Uttar Pradesh Assembly Election Results 2022: అఖిలేష్ యాదవ్‌కు రెండో సారి కూడా దక్కని విజయం, తండ్రి వ్యూహాలను పక్కన పెట్టడమే కొంప ముంచిందా, సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి కారణాలు ఇవే..
Krishna2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గెలిచింది. అయితే ఆ గెలుపు తన వల్లనేనన్న భ్రమలో ఉన్న అఖిలేష్ యాదవ్ కుటుంబాన్ని పక్కన పెట్టారు. సొంత బాబాయిని దూరం చేసుకున్నారు. ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు తనదేనని బలంగా విశ్వసించిన అఖిలేష్ కు నిరాశే ఎదురయింది.
UP Assembly Election Results 2022: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి అధికారం దిశగా బీజేపీ పయనం, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన యోగీ సర్కార్, వెనుకంజలో సమాజ్ వాదీ పార్టీ
Krishnaఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారం దిశగా పయనిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ మొత్తం 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 202.
123PAY: ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపవచ్చు, ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఆర్‌బీఐ నుంచి 123పే, యూపీఐ 123 పే ఎలా వాడాలో గైడ్ మీ కోసం
Hazarath Reddyకేవలం మూడంచెల్లో నెట్ అవసరం లేకుండానే 123పే (123PAY Use) ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు బ్యాంకు లావాదేవీలను జరిపేందుకు వీలుంటుంది. ఫీచర్ ఫోన్లతో నాలుగు రకాలుగా ఈ ట్రాన్సాక్షన్లను చేయవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్), యాప్, ఫీచర్ఫోన్స్, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలను జరపవచ్చు.
Fitbit Recalls: ఆ స్మార్ట్ వాచ్‌ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్! 17 లక్షల స్మార్ట్ వాచ్‌లను వెనక్కురప్పిస్తున్న గూగుల్ కంపెనీ, స్టార్ట్ వాచ్ కంపెనీ ఫిట్ బిట్‌ కు భారీ నష్టం
Naresh. VNSగూగుల్ కు చెందిన స్మార్ట్ వాచ్‌ల తయారీ కంపెనీ ఫిట్ బిట్ కు (Fitbit) ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ తయారు చేసిన వాచ్‌ల్లో లోపం వల్ల బ్యాటరీ వేడెక్కి చేతులు కాలిపోతున్నాయి. దీంతో పది లక్షల వాచ్‌ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది(Fitbit Recalls ). దీంతో ఆ కంపెనీకి భారీగా నష్టం జరిగింది.
AP Inter Exam 2022 Postponed: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..
Hazarath Reddyఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది.
March 2022 Holidays: మార్చి నెలలో ఏకంగా 13 సెలవులు, బ్యాంక్ పనులు కోసం వెళ్లేవారు ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకోండి
Hazarath Reddyఒక్కొక్కసారి మనకు చాలా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటాయి. అయితే బ్యాంక్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యమధ్యలో సెలవు రోజులు (March 2022 Holidays) ఉంటాయి కాబట్టి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం ముఖ్యం.
AP Weather Forecast: ఏపీలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం
Hazarath Reddyదక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది గురువారం మధ్యాహ్నానికి తీరం తీవ్ర అల్ప పీడనంగా మారి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్టెల్లా సూచించారు.
Low Pressure in Bay of Bengal: వెదర్ అలర్ట్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం, రాగల 24 గంటల్లో శ్రీలంక తీరానికి సమీపంలోకి..
Hazarath Reddyభారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు (గురువారం) వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.
GST Collections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ, తెలంగాణలో రూ.4,113 కోట్ల జీఎస్టీ
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు (GST Collections in Telugu States) పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ. అటు, తెలంగాణలో కూడా జీఎస్టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.4,113 కోట్లకు చేరుకున్నది.
JEE Main 2022 Exam Dates: జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, రెండు విడతల్లోనే పరీక్షలు
Hazarath Reddyదేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను (JEE Main 2022 schedule released) విడుదల చేసింది.
LPG Cylinder Prices Hike: నేటి నుంచి గ్యాస్ బాదుడు షురూ, 19 కేజీల సిలిండర్‌ ధరపై రూ.105, 5కేజీల సిలిండర్‌పై రూ.27 వంతున ధర పెంచిన చమురు కంపెనీలు
Hazarath Reddyరష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు (LPG Cylinder Prices Hike) నిర్ణయాన్ని చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్‌ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
Vladimir Putin Biography: పుతిన్ ఆహార అలవాట్లు ఇప్పటికీ మిస్టరీనే, ఆయన రక్తంతో స్నానం చేస్తాడని తెలుసా? అధికారం కోసం ఎంతకైనా తెగిండచం పుతిన్‌ కే చెల్లింది
Naresh. VNSఅమెరికా (America) వంటి అగ్రరాజ్యం హెచ్చరికలు, ఇతర మిత్ర దేశాల సూచనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న పుతిన్ ఎవరు? ఆయన హిస్టరీ ఏంటి? అసలు ఇంత పవర్‌ ఫుల్‌ గా ఎలా మారారు? గురించి తెలుసుకుందాం. 1952 లెనిన్‌గ్రాడ్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌)లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పుతిన్‌.. ఇప్పుడు అసాధారణ వ్యక్తిగా ప్రపంచానికి తెలుసు. పుతిన్‌ చదివింది లా.
SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య హెచ్చరిక, వారికి ఎట్టి పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకండి, పిన్ నంబ‌ర్ నమోదు చేయకండి, మోస‌గాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స్పష్టం చేసిన బ్యాంక్
Hazarath Reddyస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్ జారీ చేసింది. ఇత‌రుల నుంచి మ‌నీ పొంద‌డానికి క‌స్ట‌మ‌ర్లు త‌మ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని (SBI alerts crores of customers) తేల్చి చెప్పింది. అదే టైంలో డ‌బ్బు పొంద‌డానికి పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌న‌వ‌స‌రం కూడా లేద‌ని వివ‌రించింది.