News
Telangana Shocker: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని వేడి నూనె పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు, గద్వాల్లో ఘటన
Arun Charagondaగద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం అమానుషం చోటు చేసుకుంది. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ హోటల్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి హోటల్ వద్దకు వెళ్లి బజ్జీలు ఉద్దెర అడగగా, ఉద్దెర ఇవ్వడానికి బుజ్జన్న గౌడ్ నిరాకరించాడు.
China Drone Show: ఆకాశంలో అద్భుతం 10 వేల డ్రోన్ల ప్రదర్శన.. చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ .. రెండు గిన్నిస్ రికార్డులు (వీడియో)
Rudraవందల సంఖ్యలో రంగురంగుల డ్రోన్లు ఆకాశంలో ఎగిరితే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అలాంటిది ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు...అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
Gadwal Horror: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని సలసల మరిగే నూనెను మీద పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు.. గద్వాల్ లో ఘటన
Rudraబజ్జీలు ఉద్దేర ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి సలసల మరిగే నూనెను పోసిన ఘటన గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో జరిగింది.
Gang Rape On Boy: ఐదేండ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్.. సోషల్ మీడియాలో వీడియో.. పరారీలో నిందితులు
Rudraపసిమొగ్గలపై అత్యాచార ఘటనలు దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.
Viral Video: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం.. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేసిన యువకుడు (వీడియో)
Rudraసోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రీల్స్ పేరిట కొందరు చేసే పిచ్చి పనులు వారి ప్రాణం మీదకు తీసుకొస్తున్నాయి. యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. 18వ అంతస్తు భవనం నుంచి దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. అసలేమైంది?
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. కూతురుతో కలిసి ఓ తల్లి 18వ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద స్థితిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
DSC Results Today: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Rudraలక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Kia EV9 Launch in India on October 3: కియా నుంచి Kia EV9, అక్టోబర్ 3న విడుదల చేయనున్న దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనం
Vikas Mకియా తన తాజా ఎలక్ట్రిక్ వాహనం Kia EV9ని అక్టోబర్ 3న భారతదేశంలో విడుదల చేయనుంది. కియా EV9 ఆరు-సీట్ల ఎలక్ట్రిక్ వాహనం, ఇది అధునాతన ఫీచర్లతో రానుంది. EV టెర్రైన్ మోడ్ను కలిగి ఉంటుంది, ఇది మంచు, మట్టి లేదా ఇసుక వంటి కఠినమైన పరిస్థితులను అధిగమించడానికి డ్రైవర్లను అనుమతిస్తుంది.
Hyderabad Metro Second Phase: ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్ మెట్రో, రెండో దశ డీపీఆర్ లో కీలక మార్పులు, ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో
VNSమెట్రో రైల్ రెండో దశ (Metro second-phase) పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ (Hyderabad Metro) చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు.
Udhayanidhi Stalin: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, రేపే ప్రమాణస్వీకారం, సెంథిల్ బాలాజీకి మళ్లీ కేబినెట్ బెర్త్
VNSతమిళనాడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సోమవారం జరుగనున్నది. అందరూ ఊహించిన విధంగానే డీఎంకే అధినేత స్టాలిన్ తన తనయుడు ఉదయనిధికి (Udhayanidhi Stalin) డిప్యూటీ సీఎం (Deputy Chief Minister) బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం కూర్పుపై స్టాలిన్ గవర్నర్కు లేఖ రాశారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో జోరు వర్షం, పలు ప్రాంతాల్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
VNSహైదరాబాద్లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల వర్షం (Rain In Hyderabad) కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, షాపూర్నగర్, బాలానగర్లో వర్షంపడుతున్నది. అమీర్పేట, ఎస్ఆర్నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం (Heavy Rain) కురుస్తున్నది.
Tesla New Milestone: టెస్లా కొత్త మైలురాయి, గిగా షాంఘై ప్లాంట్ నుండి 1 మిలియన్ కార్లు ఎగుమతి సక్సెస్, అభినందనలు తెలిపిన ఎలోన్ మస్క్
Vikas Mటెస్లా ఆసియా సెప్టెంబరు 28, 2024న ఒక విజయాన్ని పంచుకుంది. గిగా షాంఘై తన ప్లాంటు నుండి ఒక మిలియన్ కారును విజయవంతంగా ఎగుమతి చేసిందని ప్రకటించింది.
Snake Found in Car: వామ్మో, కారు డోర్ ఓపెన్ చేయగానే పైకి దూసుకొచ్చిన 8 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే...
Vikas Mజార్ఖండ్లోని జంషెడ్పూర్లోని గ్యారేజీలో పార్క్ చేసిన కారు బానెట్లో 8 అడుగుల భారీ కొండచిలువ కనిపించడం ఆశ్చర్యకరం. ఆదిత్యపూర్లోని గమ్హారియాలోని ఉషా మోడ్ చౌక్లో ఈ ఘటన జరిగింది. ఇంజన్ నుంచి అసాధారణ శబ్దాలు రావడంతో కారు యజమాని బానెట్ని తెరిచి చూడగా లోపల భారీ పాము చుట్టుముట్టినట్లు గుర్తించి షాక్కు గురయ్యాడు.
'Ring Of Fire' Solar Eclipse 2024: అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం, సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపించే అరుదైన దృశ్యాన్ని ఎప్పుడు చూడాలంటే..
Vikas Mఆకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Salon Stroke: ప్రాణం మీదకు తెచ్చిన హెడ్ మసాజ్, సెలూన్ షాపులో చేసిన ఆ ఒక్క పని ఎంత పనిచేసిందంటే?
VNSమసాజ్ చేయించుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సరైన శిక్షణ పొందని వారితో మసాజ్ చేయించుకుంటే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కర్నాటకలోని బళ్లారిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తికి సెలూన్కి వెళ్లి తలకు మసాజ్ చేయించుకోవడం అతడి ప్రాణాల మీదకుతెచ్చింది.
Amavasya October 2024 Date:మహాలయ అమావాస్య ఎప్పుడు? శ్రద్ధా ఆచార సమయాలు, అమావాస్య తిథి మరియు తెలుసుకోండి
Vikas Mఅక్టోబర్ అమావాస్య, మహాలయ అమావాస్య లేదా పితృ పక్ష అమావాస్య అని కూడా పిలుస్తారు, ఇది హిందూ క్యాలెండర్లో ఒకరి పూర్వీకులకు నివాళులర్పించడానికి అంకితం చేయబడిన లోతైన ముఖ్యమైన సందర్భం. ఈ రోజు పితృ పక్షం రోజును సూచిస్తుంది,
Harishrao Slams Congress: బుల్డోజర్,జేసీబీ వచ్చినా మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు..కొడంగల్లో సీఎం రేవంత్ ఇల్లు కుంటలోనే ఉందన్న మాజీ మంత్రి హరీశ్ రావు
Arun Charagondaధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచం లాగా నిలబడతాం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మూసీ పరివాహాక ప్రాంతాల బాధితుల ఇళ్లను పరామర్శించిన హరీశ్..అనంతరం మీడియాతో మాట్లాడారు.
Tirupati Laddu Row: సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..చంద్రబాబు ఆరోపణలు నిరాధరమైనవి అన్న సుబ్రమణ్యస్వామి
Arun Charagondaరేపు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారని..సుప్రీంకోర్టు విచారించి అసలు విషయాలు బయట పెట్టాలని పిటిషన్ దాఖలు చేశారు.
Health Tips: రోజులో మనం ఎంత చక్కర తీసుకోవాలో తెలుసా.. అధిక చెక్కర తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaచాలామంది తీపి తినడానికి ఇష్టపడతారు. మన ఇంట్లో ప్రతి శుభకార్యాలలో ,బయట పార్టీలు అప్పుడు కూడా స్వీట్స్ అధికంగా తింటారు నిజానికి స్వీట్ అనేది చాలా అనారోగ్యకరం.