News
Devotees Playing with Snakes: వీడియో ఇదిగో, వందలాది విషపూరిత పాములు మెడలో వేసుకుని పూజారులు ఊరేగింపు, వారిని కాటేయకపోవడమే ఆ పండగ ప్రత్యేకత..
Hazarath Reddyబీహార్లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరుగుతుంటాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ బ్లాక్లోని అగార్పుర్ గ్రామస్థులు పాములను మెడలో వేసుకుని వాటితో ఆడుకుంటారు.
Health Tips: రణపాల మొక్క లో ఉన్న ఆయుర్వేద ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.
sajayaరణపాల మొక్క ఔషధాల గని ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనకు నర్సరీలలో లభిస్తుంది. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి.
Road Accident Video: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyమెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాయంపేట మండలం నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును, కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిక తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
Health Tips: దాల్చిన చెక్క కషాయం అధిక బరువును తగ్గిస్తుందని మీకు తెలుసా..
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల చాలా రకాలైన జబ్బులు వస్తుంటాయి. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు మోకాళ్ళ నొప్పులు, వంటి సమస్యలు అన్నిటికీ కూడా కారణం.
Health Tips: కలబంద లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్...డాక్టర్లు చెప్పిన నిజాలు ఇవే.
sajayaకలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్క. దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా కలబందలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి
Bagless Days: బ్యాగుల మోతకు చెల్లు.. 10 రోజులు బ్యాగ్ లెస్ డేస్.. 6-8 తరగతులకు అమలు.. కేంద్రం మార్గదర్శకాలు
Rudraవిద్యార్థులపై బ్యాగుల మోత తగ్గించడానికి, చదువును ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది.
Indian Army Village: ఒకే గ్రామం నుంచి 20 వేల మంది జవాన్లు.. జాబితాలో 35 మంది కల్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు కూడా.. ఉత్తరప్రదేశ్ లోని ‘గహ్మర్’ గ్రామం ఘనత ఇది
Rudraరేయనకా, పగలనకా సరిహద్దుల్లో ఉంటూ దేశ రక్షణ బాధ్యతలు చూసే ఒక్క జవాను మన ఊరి నుంచి ఉంటే ఎంత సంబర పడతాం. అదే ఒక్క గ్రామం నుంచే 35 మంది కల్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. ఉంటే.. ఎంత విశేషమో కదా.
Wayanad Landslide Update: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య.. మట్టి దిబ్బల కింద ఇంకా వందలాది మంది.. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం
Rudraకేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని విరిగిపడిన కొండచరియల ఘటనలో మృతుల సంఖ్య 20కు చేరింది.
Telangana Viral News: చనిపోయిన భర్తను.. ఓ చెట్టు లో చూసుకుంటూ ఏటా బర్త్ డే చేస్తున్న భార్య.. చెట్టుకు డ్రెస్ వేసి అందంగా అలంకరించి వేడుకలు.. ఎక్కడో కాదు మనదగ్గరే..!
Rudraభార్యాభర్తల బంధం ఎంతో గొప్పది. అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులను మృత్యువు కూడా విడదీయలేదు అంటారు. ఇదీ అలాంటి ఘటనే.
Snake Bites in India: ప్రపంచంలో ఎక్కువ పాము కాట్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? మన దగ్గరే..! దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు.. ఇందులో ఏటా 50 వేల మంది మృతి.. కేంద్రం వెల్లడి
Rudraదేశంలో పాము కాటు మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాము కాటు వల్ల భారత్ లో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం లోక్ సభలో వెల్లడించారు.
Landslides Hit Kerala's Wayanad: కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది.. సహాయక చర్యలు ముమ్మరం
Rudraకేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Train Accident in Jharkhand: జార్ఖండ్ లో హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 18 బోగీలు.. ఒకరు మృతి.. 60 మందికి గాయాలు
Rudraదేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరిచిపోకముందే తాజాగా జార్ఖండ్ లో కూడా మరో రైలు ప్రమాదం జరిగింది.
Health Tips: మల్బరీ పండు తింటే మీ మూత్రపిండాలు, కాలేయం, ఎముకలకు చాలా బలంగా చేస్తుంది......
sajayaమల్బరీలో పోషకాలు , విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మల్బరీలో ఉండే కార్బోహైడ్రేట్ చక్కెరను గ్లూకోజ్గా మారుస్తుంది, ఇది కణాలకు శక్తిని అందిస్తుంది. మల్బరీ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ కూడా పెరుగుతుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
Astrology: జూలై రెండవ వారంలో 3 గ్రహాల సంచారం వల్ల 5 రాశుల వారికి అదృష్టం...
sajayaజ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహం నిర్దిష్ట విరామం తర్వాత తన కదలికను మారుస్తుంది. జూలై రెండవ వారంలో, ఒకటి ,రెండు కాదు, మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి, అనేక రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Astrology: జూలై 9 నుంచి వృషభరాశిలోకి శుక్రడు సంచారం...ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి...
sajayaజూలై 9,న వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశికి అధిపతి శని, ప్రస్తుతం రివర్స్లో కదులుతున్నాడు. శుక్రుని ఈ రాశి మార్పు అనేక రాశులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ, 3 రాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 3 రాశులు ఏమిటో తెలుసుకుందాం?
Astrology: జూలై 20 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి...
sajayaAstrology: జూలై 20 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి...
Astrology: జూలై 22 నుంచి శుభవేశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి వేంకటేశ్వర స్వామి కృపతో నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: జూలై 22 నుంచి శుభవేశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి వేంకటేశ్వర స్వామి కృపతో నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
Health Tips: మధుమేహం ఉన్న వారికి ఈ 5 చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్... డాక్టర్లు చేప్పిన నిజాలు ఇవే...
sajayaమన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభించినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహం వస్తుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, అధిక బరువు , నిష్క్రియాత్మక జీవనశైలి దీని వెనుక కారణాలు.
Astrology: జూలై 25 నుంచి అనపా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు కోటీశ్వరులు అవడం ఖాయం
sajayaAstrology: జూలై 25 నుంచి అనపా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు కోటీశ్వరులు అవడం ఖాయం
Astrology: జూలై 27 నుంచి కేదార యోగం ప్రారంభం.. ఈ 4 రాశుల రాశుల వారి సంపద అమాంతం పెరుగుతుంది..పూర్వీకుల ఆస్తులు కలిసివస్తాయి..
sajayaAstrology: జూలై 27నుంచి కేదార యోగం ప్రారంభం.. ఈ 4 రాశుల రాశుల వారి సంపద అమాంతం పెరుగుతుంది..పూర్వీకుల ఆస్తులు కలిసివస్తాయి..