రాజకీయాలు
AP Assembly Session: ఏపి శాసనమండలి రద్దు వైపు ప్రభుత్వం అడుగులు, మండలి పరిణామాలు బాధించాయని పేర్కొన్న సీఎం జగన్, రద్దు చేయాలని ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్
Vikas Mandaరాష్ట్రానికి కౌన్సిల్ యొక్క అవసరాన్ని సీఎం ప్రశ్నించారు, ఇది సంవత్సరానికి 60 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తుంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయని చెప్పారు. మండలి కొనసాగింపుపై సోమవారం చర్చించాలని జగన్...
India vs Pakistan: దిల్లీలో భారత్- పాకిస్థాన్ మ్యాచ్, బీజేపీ నేత కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు, అసెంబ్లీ ఎన్నికలతో హీటెక్కిస్తున్న హస్తిన రాజకీయం
Vikas Mandaకేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన 'పౌరసత్వ సవరణ చట్టం' ను వ్యతిరేకిస్తున్న వారిలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పీఠాన్ని ఎలాగైలా కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది....
Andhra Pradesh: వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం, అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ, సెలెక్ట్ కమిటీకి 'రాజధాని' బిల్లులు, ఇక ముందు జరగబోయేదేమిటి? విశ్లేషణాత్మక కథనం
Vikas Mandaప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి, అసెంబ్లీ రెండో సారి ఏదైనా బిల్లును ఆమోదిస్తే, మండలి సభ్యులతో సంబంధం లేకుండా, మండలి కూడా ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించబడుతుంది. మండలి యొక్క అధికారాలు చాలా పరిమితం.....
Telangana Municipal Polls 2020: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం, 70 శాతం పైగా పోలింగ్ నమోదు
Vikas Mandaఇక మరోవైపు, కరీంనగర్ కార్పోరేషన్ కు ప్రచారం ముగిసింది. ఈ కార్ఫొరేషన్ కు జనవరి 24న పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ కు అవకాశం ఏర్పడితే 25న నిర్వహిస్తారు. జనవరి 27న ఫలితాల వెల్లడి జరుగుతుంది....
AP Assembly Session: 'శుక్రవారం' అంటూ సీఎం జగన్‌ను రెచ్చగొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, వీధిరౌడీలను ఏరివేస్తే గానీ వ్యవస్థ మారదంటూ తీవ్రంగా రియాక్టయిన ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ
Vikas Mandaవైసీపీ ఎమ్మెల్యేలు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారు, సీఎం జగనే స్వయంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. స్పీకర్ కూడా ఏం చేయడం లేదంటూ టీడీపీ సభ్యులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు...
CAA Row: పౌరసత్వ సవరణ చట్టంపై 'స్టే' ఇచ్చేందుకు సుప్రీంకోర్ట్ నిరాకరణ, విచారణలకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు, పిటిషన్లపై 4 వారాల్లో స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం
Vikas Mandaఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ప్రస్తుతానికి స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ కేంద్రం ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సూచనలు ఇచ్చింది. ఇక అస్సాం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని....
Telangana: నేడు, కౌంటింగ్ రోజు తెలంగాణ అంతటా మద్యం షాపులు బంద్, ఓటర్లను ప్రలోభానికి గురిచేయకుండా అధికారుల చర్యలు, అయినా ఆగని నేతల ప్రలోభాలు
Vikas Mandaకొన్ని చోట్ల నేతలు ఓటర్లను భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సిటీకి దగ్గరగా ఉండే ఒక్కోవార్డులో రూ. 3 కోట్లకు పైగానే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది....
Telangana Municipal Polls 2020: తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, భైంసాలో వెయ్యి మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కొంపల్లిలో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్
Vikas Mandaఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న భైంసా పట్టణంలో పరిస్థితి సాధారణమని, అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. భైంసాలో 56 పోలింగ్ కేంద్రాల వద్ద 1000 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Delhi Assembly Elections 2020: న్యూఢిల్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్, క్యూలైన్‌లో 6 గంటల పాటు నిరీక్షణ, సానుభూతి వ్యక్తం చేసిన ఆమ్ఆద్మీ పార్టీ నేతలు, మరికొన్ని రోజుల్లో ఎన్నికలు
Vikas Mandaఈ ఆలస్యం పట్ల ఆమ్ఆద్మీ పార్టీ నేతలు స్పందిస్తూ, కేజ్రీవాల్ నామినేషన్ ఆలస్యం చేసేందుకు కావాలనే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్ వస్తున్నారని తెలిసి చాలా మంది స్వతంత్ర అభ్యర్థులను పంపుతున్నారు, కానీ....
Rajinikanth On EV Ramasamy: సారీ చెప్పే ప్రసక్తే లేదు,ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలపై రజినీకాంత్ స్పందన, ఇవి పత్రికల్లో వచ్చిన వార్తలేనన్న దక్షిణాది సూపర్ స్టార్
Hazarath Reddyద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త..పెరియార్ రామసామి‌పై(Periyar E. V. Ramasamy) తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పేది లేదని తలైవర్ రజనీ కాంత్(Superstar Rajinikanth) స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని.... వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్తానని ఆయన చెప్పారు. జనవరి 14 న జరిగిన తుగ్లక్ పత్రిక స్వర్ణోత్సవ సభలో పాల్గోన్నరజనీకాంత్ పెరియార్ రామసామిపై( Ramasamy) వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టంపై వెనకడుగు వేసేదే లేదు, ఎవరు ఎన్ని నిరసనలైనా చేసుకోండి, దేనికి భయపడం, తేల్చి చెప్పిన అమిత్ షా, విపక్షాలకు సవాల్
Vikas Mandaను ఇక్కడ ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నాను, ఎవరు ఎంత నిరసన తెలిపినా ఈ చట్టం ఉపసంహరించబడదు. సిఎఎపై ప్రభుత్వం వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని మళ్ళీ చెప్తున్నాను. వ్యతిరేకించే వారు, వ్యతిరేకించనీ.. మేము దేనికి భయపడము...
Jayadev Galla: గల్లా జయదేవ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు, గుంటూరు సబ్ జైలుకు తరలింపు, బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి కోర్టు, అమరావతి కోసం తన పోరాటం కొనసాగుతుందన్న టీడీపీ ఎంపీ
Hazarath Reddyవైసీపీ ప్రభుత్వం (YCP Govt) మూడు రాజధానుల (3 Capitals) నిర్ణయానికి నిరసనగా చేపట్టిన అసెంబ్లీ ( AP Assembly)ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో రైతులకు (Farmers)మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై(TDP MP Galla Jayadev) కూడా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు.
Dokka Manikya Vara Prasad: టీడీపీకి భారీ షాక్, 3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా, మంత్రి మండలికి హాజరు కాని మరో టీడీపీ ఎమ్మెల్సీ, రూల్ 71 అస్త్రం టీడీపీకి పనిచేస్తుందా...?
Hazarath Reddyమండలిలో (AP Legislative Council ) వికేంద్రీకరణ బిల్లుపై చర్చ నేపథ్యంలో టీడీపీకి (TDP)షాక్‌ తగలింది. ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్‌(Dokka Manikya Varaprasad) రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.
Rythu Bandhu Funds: రైతు బంధు పథకం కింద రూ. 5,100 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, స్వాగతించిన బీజేపీ, బుధవారమే మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Vikas Mandaసంవత్సరానికి రెండు పంటల కోసం రైతుల పెట్టుబడి సాయం అందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గల మొత్తం 58.33 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.....
Amaravati Farmers Bandh: రాజధాని గ్రామాల్లో బంద్, అమరావతి పరిధిలోని 29 గ్రామాలు బంద్‌లోకి.., అసెంబ్లీలో 3 రాజ‌ధానుల బిల్లు ఆమోదం, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న రైతులు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు(Three Capitals) నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలోని గ్రామాలు బంద్‌ కు పిలుపు నిచ్చాయి. దీంతో పాటుగా రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ (Amaravathi JAC) బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
AP Assembly Special Session Day 1: అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్, చేతులెత్తి మొక్కుతున్నానంటూ చంద్రబాబు ఆవేదన, 3 రాజధానులపై అసెంబ్లీలో వాడి వాడీ చర్చ, ఎవరేమన్నారో వారి మాటల్లో..
Hazarath Reddyఅసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (AP Assembly Session)మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Special Session day 1) కాక పుట్టించాయి. సభలోకి స్పీకర్ తమ్మినేని (AP Speaker) ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) అన్నారు.
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్, 17 మంది సభ్యులపై స్పీకర్ ఒక రోజు సస్పెన్షన్ వేటు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను(TDP MLSs) సస్పెండ్ చేసిన తర్వాత.. మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అసెంబ్లీ గేటు ( Assembly Gate) దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) కూడా మద్దతిచ్చారు.
Jagat Prakash Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక, వివాదరహితుడుగా పేరుగాంచిన జేపీ నడ్డా, ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సంప్రదాయాన్ని పాటించిన బీజేపీ
Hazarath Reddyసుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)(Bharatiya Janata Party (BJP) కొత్త అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా (Jagat Prakash Nadda)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమేనని తెలిసినా, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించి నామినేషన్ల స్వీకరణ జరిపారు. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలన గడువు ముగియడంతో, నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు.
AP Speaker Fires On TDP: టీడీపీ తీరుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని, రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ జరపాలని సీఎంకు విజ్ఞప్తి, మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో(AP Assembly Special Session) మూడు రాజధానులపై(3 Capitals) చర్చ జరుగుతోంది. సీఆర్డీఏ రద్దు,((CRDA cancellation)) అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంలో స్పీకర్‌కు అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. ఈ సంధర్భంగా సభలో అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.