Politics

Maha Politics: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనా? దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఇదే చివరి రోజు, ప్రభుత్వ ఏర్పాటులో రోజుకో మలుపు తిరుగుతున్న 'మహా' రాజకీయాలు

Vikas Manda

కాలం పరీక్ష పెట్టినపుడు అర్జునుడిలా పోరాడాలి, అంతే కానీ సమస్యలను చూసి పారిపోకూడదు" అని గతంలో అటల్ బిహారీ వాజిపెయి చెప్పిన భగవత్ గీత శ్లోకాన్ని ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు గుర్తు చేస్తూ సంజయ్ రౌత్ గీతోపదేశం...

Rajinikanth: నా ముందు మీ ఆటలు సాగవు, బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన రజినీకాంత్, నాకు బీజేపీకి సంబంధం లేదన్న తలైవా, అయోధ్య తీర్పు నేపథ్యంలో కోర్టు తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి

Hazarath Reddy

ప్రముఖ చలనచిత్ర నటుడు, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) బీజేపీ(BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ తనకు కాషాయ రంగు పులమాలని చూస్తోందని ఆయన అన్నారు. తనకు, తమిళ కవి తిరువళ్లువార్‌(Thiruvalluvar)ను బిజెపిలోకి లాక్కోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

Happy Birthday LK Advani: 93వ వడిలోకి అడుగుపెట్టిన బీజేపీ సహ వ్యవస్థాపకుడు, అద్వానీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు, రథయాత్రతో బీజేపీని పరుగులు పెట్టించిన బీజేపీ సీనియర్ నేత..

Hazarath Reddy

బిజెపి సహ వ్యవస్థాపకుడు, బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ 93వ ఏట అడుగుపెట్టారు. నేడు 92వ పుట్టిన రోజు చేసుకున్న అద్వానీకి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా తదితరులు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.

Ayodhya To Rafale: అయోధ్య నుంచి రఫేల్ దాకా, 10 రోజులు, 6 చారిత్రాత్మక తీర్పులు, నవంబర్ 17న జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ, అందరి కళ్లు అయోధ్య తీర్పు పైనే..

Hazarath Reddy

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi ) పదవీవిరమణ పొందేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా ఆయన పలు కీలక కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు.

Advertisement

TSRTC Privatization: ఆర్టీసీ ప్రైవేటీకరణపై విచారణ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్ట్ బ్రేక్, ఆ 5 వేల రూట్లకు సంబంధించి ముందుకెళ్లొద్దని ఆదేశం

Vikas Manda

5,100 రూట్లలో ప్రైవేటీకరణకు సంబంధించి తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్ట్ నిలుపుదల చేసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవద్దన్ని హైకోర్ట్ ఆదేశించింది.....

Ayodhya Verdict: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హోంశాఖ నుంచి అడ్వైజరీ జారీ

Vikas Manda

ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ ప్రాతిపదికన 40 రోజుల పాటు విచారించింది. అక్టోబర్ 16న విచారణ పూర్తయినట్లు ప్రకటించిన సుప్రీంకోర్ట్ తన తీర్పును నెల రోజుల పాటు రిజర్వు చేసింది....

Ashwatthama Reddy: 'సీఎం కేసీఆర్ అధికారులతో 9 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపే బదులు, మాతో 90 నిమిషాలు చర్చించండి' : ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి

Vikas Manda

ట్యాంక్ బండ్ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ పోరాటానికి మద్ధతు తెలపాలని అశ్వత్థామ రెడ్డి....

Hyderabadi US Senator: చరిత్ర సృష్టించిన హైదరాబాదీ, అమెరికాలో ట్రంప్ పార్టీ అభ్యర్థిని ఓడించి సెనేటర్‌గా గెలుపొందిన ఘజాలా హష్మి, అమెరికాలో తొలి ముస్లిం మహిళ సెనేటర్‌గా రికార్డ్

Vikas Manda

ఇంట్లో అందరూ 'మున్ని' గా పిలుచుకునే ఘజాలా పుట్టి పెరిగింది హైదరాబాదే, ఆ తర్వాత వారి ఫ్యామిలీ అమెరికాకు షిఫ్ట్ అయింది. అక్కడే ఉన్నత విద్యలను అభ్యసించింది.....

Advertisement

Ayodhya Case: అయోధ్య కేసులో విషయంలో అనవవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. తన సహచర మంత్రులకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడే బాధ్యత అందరిదీ అని ఉద్ఘాటన

Vikas Manda

అలాగే విజయోత్సవాలు, ఊరేగింపులు లేదా విగ్రహాల ధ్వంసాలు మరియు దేవతామూర్తుల ప్రతిమలను సోషల్ మీడియాలో అవమానించే విధంగా పోస్టులు పెట్టడంపై కూడా నిషేధం విధించారు....

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అలక? కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే నెల రోజుల పాటు సెలవు

Vikas Manda

ఇవన్నీ సీఎస్ గా వ్యవహరించే సుబ్రమణ్యం ద్వారా జరగాల్సిన వ్యవహారాలు. అయితే, తన పర్యవేక్షణలో పనిచేయాల్సిన ఓ అధికారి, తన పరిధిని మించి అధికారాన్ని వినియోగిస్తున్నారని సుబ్రమణ్యం కొన్ని సార్లు ఆయనపై ఆగ్రహం....

Maharashtra Govt Formation: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్, బెడిసి కొట్టిన భేటీ, శివసేనకు ఘలక్ ఇచ్చిన ఎన్‌సిపి, ప్రతిపక్షంలో కూర్చుంటామని శరద్ పవార్ ప్రకటన, బీజేపీకి మార్గం సుగమం

Vikas Manda

54 సీట్ల సంఖ్యా బలం ఉన్న ఎన్‌సిపి పార్టీ, శివసేనకు మద్ధతిచ్చేది లేదని తేల్చేయడంతో ఇక శివసేనకు తిరిగి బీజేపీనే ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. ఒకవేళ ఇప్పటికీ శివసేన మొండిపట్టుపట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించకపోతే....

RCEP Deal: ఆర్‌సీఈపీలో చేరేది లేదని స్పష్టం చేసిన భారత్, ఒప్పందం ఆమోదంపై చైనా తీవ్ర ప్రయత్నాలు, పదహారు ఆసియా, పసిఫిక్‌ దేశాలతో ఆర్‌సీఈపీ కూటమి,వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా దేశాల ప్రకటన

Hazarath Reddy

వ్యాపారానికి కీలకమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ–ఆర్‌సెప్‌) (Regional Comprehensive Economic Partnership) ఒప్పందంలో భారత్‌ చేరబోవడం లేదని భారత్‌ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ఆర్‌సీఈపీ(RCEP)లో చేరితే భారత్‌లోకి చైనా నుంచి దిగుమతులు పోటెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయం తీసుకుంది.

Advertisement

Telangana RTC strike: నేటి అర్ధరాత్రితో సీఎం విధించిన డెడ్‌లైన్ గడువు ముగింపు, ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా విధుల్లోకి చేరేది లేదని ఆర్టీసీ జేఏసీ తెగింపు, ఇదే స్పూర్థి చూపాలని కార్మికులకు అశ్వత్థామ రెడ్డి పిలుపు

Vikas Manda

అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) మాట్లాడుతూ, సీఎం ఎన్ని డైడ్ లైన్లు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కార్మికులెవ్వరూ విధుల్లో చేరేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. కార్మికులంతా....

Ayodhya Land Dispute Case: అయోధ్యలో పలు ఆంక్షలు, తీర్పుపై ఎలాంటి పోస్టులు చేయవద్దు, డిసెంబర్‌ 28 వరకు అమల్లోకి ఆంక్షలు, అన్ని ఫోన్ కాల్స్ రికార్డు, హెచ్చరికలు జారీ చేసిన యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్

Hazarath Reddy

వివాదాస్పద అయోధ్య కేసు విషయానికి సంబంధించి సోషల్ మీడియా(Social Media)లో రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతి భద్రతల సమస్యలకు కారణమయ్యేవారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమ్మోదు(Ayodhya)చేస్తామని ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్ హెచ్చరించారు.

KA MLAs Disqualification Case: మళ్లీ రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు, రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఊహించని మలుపు, యడ్యూరప్ప వ్యాఖ్యల టేపులను సాక్ష్యంగా తీసుకుంటామన్న సుప్రీంకోర్టు

Hazarath Reddy

కర్ణాటక రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసు(KA MLAs Disqualification Case) ఊహించిన మలుపు తిరిగింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme court ) కీలక వ్యాఖ్యలు చేసింది.

Telangana RTC Stir: సీఎం డెడ్‌లైన్ పెట్టినా ఎవరూ విధుల్లో చేరే ప్రసక్తే లేదు, తేల్చిచెప్పిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడి

Vikas Manda

ఆర్టీసీ సమ్మె - ఉద్యోగుల చేరిక తదితర అంశాలపై సీఎం కేసీఆర్, రవాణామంత్రి మరియు అధికారులతో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం....

Advertisement

YS Jagan Review On Sand Crisis: ఇసుక సమస్య నెలాఖరుకి తీరిపోతుంది, ఇది తాత్కాలిక సమస్య, వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా మారిందన్న ఏపీ సీఎం జగన్, రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం

Hazarath Reddy

ఏపీలో రాజకీయంగా ప్రకంపనలకు కారణమైన ఇసుక సమస్య పైన ముఖ్యమంత్రి అధికారికంగా స్పందించారు. నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తెలిపారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు.

'MAHA' Politics At Delhi: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయం, అమిత్‌షాతో దేవేంద్ర ఫడ్నవిస్ భేటీ, సోనియాతో భేటీ కానున్న శరద్ పవార్ , ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్సెన్స్

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతన్నాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. బీజేపీ దాని మిత్రపక్షం శివసేన మధ్య సయోధ్య కుదరడం లేదు. చెరో రెండున్నర సంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలంటూ 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబడుతోంది.

Kartarpur Corridor: వెలుగులు విరజిమ్ముతున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌, అందరూ ఆహ్వానితులే అంటూ పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ట్వీట్, నవంబర్ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన దాయాది దేశం

Hazarath Reddy

మరో కొద్ది రోజుల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడులపై ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో అందరికీ స్వాగతం పలికారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకలకు సిక్కు యాత్రికులను ఆహ్వానించేందుకు గౌరవప్రదమైన వేదిక సిద్ధంగా ఉందని కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఉద్దేశించి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.

Web Series On Rahul Failures: కాంగ్రెస్ పార్టీకి దిక్కు ప్రియాంక గాంధీనే, సోనియా గాంధీ పుత్ర వ్యామోహం, రాహుల్ గాంధీ వైఫల్యాల మీద వెబ్ సీరిస్, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ జర్నలిస్ట్ పంకజ్ శంకర్

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్ల నుంచి రాజకీయాల్లో బీజేపీకి ధీటుగా నిలబడలేకపోతోంది. ఆ పార్టీ అధినేతగా పగ్గాలు రాహుల్ స్వీకరించినప్పటికీ అనుకున్నంతగా ముందుకు వెళ్లడం లేదు. అమిత్ షా, నరేంద్ర మోడీ వ్యూహాలను రాహుల్ గాంధీ ధీటుగా ఎదుర్కోలేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారానికి దూరమయింది. కాగా కాంగ్రెస్ శ్రేణులు సైతం రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

Advertisement
Advertisement