వైరల్

‘Spiderman’ Fined in Delhi: ఢిల్లీలో స్పైడర్‌ మ్యాన్‌’ అరెస్ట్‌, కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేసినందుకు భారీగా ఫైన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్‌తో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. స్పైడర్‌ మ్యాన్‌ వేషం ధరించిన ఆదిత్య అనే వ్యక్తి కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.ద్వారక ప్రాంతంలో గౌరవ్‌ సింగ్‌ (19) డ్రైవింగ్‌ చేస్తుండగా అతను ఈ స్టంట్లు చేశాడు. దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్‌ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు.

Viral Video: వీడియో ఇదిగో, కిటికీ నుండి బస్సు ఎక్కుతూ అద్దంతో సహా ఊడి కింద పడిన యువకుడు

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించి కింద పడ్డాడు. బస్సు కిటికీలోనుంచి లోపలకి ఎక్కుతుండగా బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయాడు ఆ యువకుడు. పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది.

Hyderabad Shocker: దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ( 44) నగరానికి వలసవచ్చి పెయింటింగ్ కాంట్రాక్టర్​ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Murder Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద జిమ్ ఓనర్‌ని 21 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రత్యర్థి

Hazarath Reddy

ఢిల్లీలో 28 ఏళ్ల జిమ్ యజమాని సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్‌ను దారుణంగా హత్య చేసిన దృశ్యం సిసిటివి ఫుటేజీలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జూలై 10న భజన్‌పురాలోని గమ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని అతని ఇంటి వెలుపల జరిగింది.

Advertisement

Madhya Pradesh Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, మలవిసర్జన చేస్తుండగా యువకుడిని మింగేయబోయిన కొండ చిలువ, ఒక్కసారిగా కేకలు వేసిన బాధితుడు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ గ్రామస్థుడు సోమవారం మలవిసర్జన కోసం అడవికి వెళ్లిన సమయంలో 13 అడుగుల కొండచిలువ దాడి చేసింది. కొండచిలువ తన తోకను ఆ వ్యక్తి మెడకు చుట్టి మింగేందుకు ప్రయత్నించింది

Tax Benefits: బిగ్ కన్ఫ్యూజన్, పాత పన్ను విధానం? కొత్త పన్ను విధానం...ఏది బెటర్? ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే?

Arun Charagonda

వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇక మోడీ కేబినెట్‌లో మూడోసారి చోటు దక్కించుకుని అరుదైన ఘనతను నిర్మలా సొంతం చేసుకున్నారు. ఇక బడ్జెట్ అనగానే అందరి కళ్లు ఉండేది ఐటీ రిటర్న్స్ అదే ట్యాక్స్ విధానంపైనే. ఎప్పుడెప్పుడు ట్యాక్స్‌పై కేంద్రమంత్రి ప్రకటన చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు.

108 Names of Lord Ganesha: వినాయకుని ఈ 108 నామ మంత్రాల గురించి మీకు తెలుసా ? గణేశుడి 108 పేర్లు గురించి తప్పనిసరిగా తెలుసుకోండి

Vikas M

మత విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజూ వినాయకుడిని పూజించే వ్యక్తి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందుతాడు. విద్యార్థులు వినాయకుడిని పూజించడం ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతారని నమ్ముతారు.

Maruti Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్

Vikas M

2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా..కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది.

Advertisement

Bajaj Chetak Electric Scooter: అమ్మకాల్లో దుమ్మురేపిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏడాదిలో రికార్డు స్థాయిలో 2 లక్షల యూనిట్ల అమ్మకాలు

Vikas M

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్‌వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేకుండా భారీ ఫైల్స్‌ను షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం

Vikas M

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ సహాయంతో ఎలాంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉండనుంది.

Amy Jones – Piepa Cleary Engagement: పెళ్లికి రెడీ అంటున్న ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్

Vikas M

ప్ర‌పంచ‌ క్రికెట్‌లో మ‌రో ప్రేమ జంట త‌మ బంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ అమీ జోన్స్ (Amy Jones) త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ పీపా క్లియ‌రీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ క్రికెట్ జోడీ త‌మ అనుబంధాన్ని మ‌రో మెట్టు ఎక్కించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Kanguva 'Fire' Song: సూర్య కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ వచ్చేసింది, అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల

Vikas M

సూర్య తాజా చిత్రం కంగువ నుంచి సాంగ్ విడుదలైంది. సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'ఫైర్ సాంగ్'ను రిలీజ్ చేశారు. 'ఆది జ్వాలా .. అనంత జ్వాలా' అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

Advertisement

Mumbai: వీడియో ఇదిగో, రైలులో ట్రాన్స్‌జెండర్లు సరికొత్త దందా, UPI ద్వారా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్, వీడియోపై రైల్వే శాఖ స్పందన ఏమిటంటే..

Vikas M

ముంబై లోకల్ ట్రైన్‌లో క్యూఆర్ స్కానర్‌ని ఉపయోగించి ట్రాన్స్‌జెండర్ వ్యక్తి డబ్బును స్వీకరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రాన్స్‌పర్సన్ UPI ద్వారా రైలులో అందర్నీ డబ్బులు అడుగుతున్న వీడియోని @mumbairailusers అనే X హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. వీడియోలో లింగమార్పిడి బిచ్చగాడు డబ్బులు అడుగుతున్నాడని వెల్లడించింది

Sudan: దారుణం, గుప్పెడు మెతుకుల కోసం సైనికులతో సెక్స్‌లో పాల్గొంటున్న సూడాన్ మహిళలు, శృంగారంలో పాల్గొనని మహిళలకు తీవ్ర హింసలు

Vikas M

యుద్ధంతో అతలాకుతలమైన సూడాన్‌లోని ఓమ్‌దుర్మాన్ నగరంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య మహిళలు తమ మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో వేధింపులను కూడా భరించవలసి వస్తోంది.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయిన దొంగలు

Hazarath Reddy

తెలంగాణలో నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముసుగులో వచ్చి నిర్మల్‌లోని మయూరి హోటల్ దగ్గర నడుస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసుకి లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీడియోలో మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయ్యారు.

Telangana Shocker: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసేవాళ్లు ఈ వీడియో చూడండి, ప్లాస్టిక్ పట్టీ సాయంతో మీ డబ్బులను స్మార్ట్‌గా దొంగిలిస్తున్న మైనర్లు

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ జల్సాల కోసం ఏటీఎంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఫేవిక్విక్ తో అంటించి వెళ్లేవారు.. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు.

Advertisement

Union Budget 2024: ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే, యూనియన్ బడ్జెట్‌ 2024 ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి, చౌక, కాస్ట్లీ వస్తువుల పూర్తి జాబితాను ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Income Tax Budget 2024-25: రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్‌, ఆదాయం రూ.3 లక్షల దాటితే 5 శాతం పన్ను, కొత్త విధానంలో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇలా..

Hazarath Reddy

బడ్జెట్ లో వేతన జీవులకు స్వల్ప ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.75 వేలకు పెంచామన్నారు.

Customs Duty Cut to 6% on Gold: గుడ్ న్యూస్, భారీగా తగ్గుముఖం పట్టనున్న బంగారం, వెండి ధరలు, బడ్జెట్లో కస్టమ్స్ సుంకం 6 శాతం తగ్గించిన కేంద్రం

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Union Budget 2024: గుడ్ న్యూస్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించిన కేంద్ర ఆర్థికమంత్రి

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు.

Advertisement
Advertisement