Viral

COVID and Type 1 Diabetes: కొవిడ్‌ సోకిన పిల్లల్లో వేగంగా బయటపడుతున్న టైప్‌-1 మధుమేహ లక్షణాలు, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయలు వెలుగులోకి..

Vikas M

ది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కరోనా సోకిన పిల్లలలో టైప్ 1 మధుమేహం లక్షణాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది.

ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి చివరి తేదీ జూలై 31, ఆలస్యమైతే ఎంత పెనాల్టీ పడుతుందో తెలుసుకోండి

Vikas M

ఆదాయపు పన్ను శాఖ వారు ITR ఫైలింగ్ గడువును చేరుకునేలా, జరిమానాలను నివారించడానికి ఇమెయిల్‌లు, SMSల ద్వారా పన్ను చెల్లింపుదారులకు రిమైండర్‌లను పంపడం ప్రారంభించింది.ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది 2024-25) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)-2024 దాఖలుకు జులై 31 చివరి తేదీగా ఉంది.

Couple Kissing in Nagpur Video: వీడియో ఇదిగో, కారు డ్రైవింగ్ చేస్తూ ప్రియురాలితో రొమాన్స్, అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు

Hazarath Reddy

28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ సూరజ్ రాజ్‌కుమార్ సోనీ, అతని గర్ల్ ఫ్రెండ్ ఇంజినీరింగ్ విద్యార్థిని కదులుతున్న కారులో అసభ్యకరమైన స్థితిలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోనీ తన ప్రియురాలిని తన ఒడిలో వేసుకుని, కౌగిలించుకుని, ముద్దులు పెడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు.

Prank Goes Wrong: మ‌హిళ‌తో ప్రాంక్ చేయ‌బోయిన వ్య‌క్తి, ప్ర‌మాద‌వ‌శాత్తు గోడ‌మీద నుంచి ప‌డి చ‌నిపోయిన మ‌హిళ‌

VNS

ఫ్రాంక్‌ చేసేందుకు సరదాగా ఆమెను హత్తుకున్నాడు. అయితే అదుపుతప్పిన నాగినా దేవి మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. ఆమెతోపాటు పడబోయిన బంటీ అదృష్టవశాత్తు గోడను గట్టిగా పట్టుకున్నాడు. అక్కడున్న వారి సహాయంతో బతికిపోయాడు

Advertisement

Madhya Pradesh: దేశంలో రైతు రాజ్యం ఎక్కడ ? కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్న తన భూమిని ఇప్పించాలంటూ కలెక్టరేట్‌లో పొర్లుదండాలు పెట్టిన అన్నదాత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. తనకున్న కొద్ది భూమిని నకిలీ పత్రాలతో కొందరు కబ్జా చేశారని ఓ రైతు (Farmer) అధికారులను ఆశ్రయించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురై నిరసనగా కలెక్టరేట్‌లో పొర్లుదండాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అవుతోంది.

Aligarh Shocker: దారుణం, ఆస్తి కోసం కన్నతల్లికి నిప్పంటించిన కొడుకు, అది పోలీస్ స్టేషన్ లోపలే.., వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అలీగఢ్‌లో ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి (Man Sets Mother On Fire) నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

Delhi: వీడియో ఇదిగో, ఢిల్లీ విమానాశ్రయంలో గుండెపోటుతో కుప్పకూలిన పెద్దాయన, వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్

Hazarath Reddy

ఢిల్లీలోని IGI ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 వద్ద ఓ పెద్దాయన గుండెపోటుతో కుప్పకూలాడు, అక్కడే ఉన్న వైద్యురాలు వెంటనే అతనికి సీపీఆర్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Bengaluru: బెంగుళూరులో దారుణం, ధోతి ధరించిన రైతును థియేటర్‌లోకి అనుమతించని సెక్యూరిటీ గార్డు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బెంగళూరులోని జిటి మాల్‌లో సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ ధోతి ధరించిన రైతుకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ సంఘటన యొక్క వీడియో జూలై 17 న సోషల్ మీడియాలో కనిపించింది, ఆ వ్యక్తి తనను, ధోతీ ధరించిన తండ్రిని సెక్యూరిటీ గార్డు తిప్పికొట్టాడని, మాల్‌లో "అటువంటి వస్త్రధారణకు" వ్యతిరేకంగా విధానాలు ఉన్నాయని ఆయన చెప్పారని పేర్కొన్నట్లు చూపిస్తుంది

Advertisement

Maharashtra: షాకింగ్ వీడియో ఇదిగో, మాట్లాడుతూ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన యువతి, తృటిలో తప్పించుకున్న ఆమె స్నేహితుడు

Hazarath Reddy

సీసీటీవీలో రికార్డైన వీడియోలో ఓ మహిళ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన థానేలో చోటుచేసుకుంది. ఆందోళన కలిగించే ఫుటేజీలో స్త్రీ మూడవ అంతస్తులో గోడకు ఆనుకుని స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది.

Uttar Pradesh: ట్విస్ట్ అంటే ఇదే మామా, పెళ్ళికి ముందు పెళ్లికూతురు తల్లిని లేపుకుపోయిన పెళ్ళి కొడుకు తండ్రి, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఆమె భర్త

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. తమ పిల్లల పెళ్లికి ముందు 10 మంది పిల్లల తండ్రితో కలిసి 6 మంది పిల్లల తల్లి పారిపోయింది. మహిళ యొక్క భర్త ఫిర్యాదు మేరకు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయిన మహిళ జంప్ అయిన వ్యక్తికి కాబోయే అత్త కావడం..

Hyderabad Groping Horror: రద్దీ బస్సులో నన్ను ఆ అంకుల్ తాకరాని చోట తాగాడు, కండక్టర్ అసభ్య ప్రవర్తనపై యువతి ట్వీట్, విచారణకు ఆదేశించిన టీజీఎస్‌ఆర్టీసీ

Hazarath Reddy

సిటీ బస్సులో కండక్టర్‌ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఎక్స్ వేదికగా వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్‌ నగర్‌ వెళ్తున్న బస్సులో కండక్టర్‌ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది

Nandyal Rape and Murder Case: నంద్యాల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు, ఆ ముగ్గురు సెల్‌ఫోన్లో వీడియోలు చూసి పార్కులో ఆడుకుంటున్న బాలికపై..

Hazarath Reddy

ఏపీలోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు

Advertisement

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి గేదెను రేప్ చేసిన కామాంధులు, కాళ్లు కట్టేసి మరీ అత్యాచారం చేశారని ఆరోపించిన యజమాని

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి తన గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని గేదె యజమాని కోరుతున్నారు.

Dog Attack in Chhattisgarh: వీడియో ఇదిగో, డెలివరీ కోసం వచ్చిన బాయ్‌పై పిట్‌బుల్ కుక్కలు దాడి, రక్తమొచ్చేలా కరవడంతో బాధితుడు విలవిల

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ పట్టణంలోని అనుపమ్ నగర్‌లో డెలివరీ బాయ్‌పై దాడి చేసి రక్తం వచ్చేలా కరిచిన పిట్‌బుల్ జాతి పెంపుడు కుక్క.దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో దర్శనమిచ్చింది. వీడియో ప్రకారం..ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని అనుపమ్ నగర్‌లో ఓ డాక్టర్ ఇంట్లో డెలివరీ మ్యాన్‌పై రెండు పిట్ బుల్ కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి.

Dog Attack in Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో పిల్లలపై వీధికుక్కలు దాడి, ఒక బాలుడు మృతి.. మరో బాలుడికి తీవ్రగాయాలు

Hazarath Reddy

జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు

Tholi Ekadashi in Telugu: తొలి ఏకాదశికి ఏ దేవుడిని పూజించాలి, ఈ రోజు ఏ పనులు చేయాలి, మరే పనులు చేయకూడదో తెలుసుకోండి

Vikas M

మన హిందూ ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల పండుగలతో కళకళలాడుతూ ఉంటుంది. సంవత్సరంలో మనకు 12 ఏకాదశులు వస్తాయి.వీటిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏకాదశిలలో ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ ఏకాదశిని హిందువులు తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు.

Advertisement

Muharram 2024:: మొహర్రం పండుగ ఎందుకు జరుపుకుంటారు, ముస్లిం సమాజం అమరవీరుల త్యాగాలను స్మరించుకునే దినోత్సవం గురించి తెలుసుకోండి

Vikas M

మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల , ఇస్లాం యొక్క నాలుగు పవిత్రమైన నెలల్లో ఒకటి. ఇస్లామిక్ క్యాలెండర్ 354 రోజులు , 12 నెలలుగా విభజించబడింది. రంజాన్ తర్వాత, ముహర్రం ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది.

Toli ekadashi 2024: తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో తెలుసా, విష్ణుమూర్తి 4 నెలలు యోగ నిద్రలోకి జారుకున్న తరువాత ఏం జరిగింది ?

Vikas M

ఏకాదశిని విష్ణువు దినంగా పరిగణిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తికి వివిధ రకాలుగా పూజలు చేస్తారు. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని హిందూ మతంలో విశ్వాసం. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు.

‘I Have 10-Inch Penis’: నాకు 10 అంగుళాల పురుషాంగం ఉంది, వైరల్ అవుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి వీడియో

Vikas M

పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి థామస్ మాథ్యూ క్రూక్స్ ఉన్న పాత వీడియో ఆన్‌లైన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది ఆసక్తితో పాటుగా వివాదానికి దారితీసింది. వీడియోలో, క్రూక్స్ ధైర్యంగా, "నాకు 10-అంగుళాల పురుషాంగం ఉంది" అని చెప్పడం వైరల్‌గా మారింది.

Chandipura Virus in Gujarat: దోమలు, ఈగలు, పేలు ద్వారా చాందీపురా వైరస్, వ్యాధి బారీన పడి గుజరాత్‌లో ఆరు మంది మృతి, చండీపురా వైరస్ లక్షణాలు గురించి తెలుసుకోండి

Hazarath Reddy

గుజరాత్‌ రాష్ట్రం స‌బ‌ర్‌కాంతా (Sabarkantha) జిల్లాలో చాందిపురా వైరస్‌ (Chandipura Virus) కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ సోకి ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఈ వైరస్‌ బారినపడినవారి సంఖ్య 12కు చేరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి (Gujarat Health Minister) రుషికేశ్‌ పటేల్‌ (Rushikesh Patel) తాజాగా వెల్లడించారు.

Advertisement
Advertisement