Viral
Currency Notes In Bihar Drain: మురికి కాలువలో కరెన్సీ నోట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. బీహార్ లో ఘటన.. వీడియో ఇదిగో
Rudraబీహార్ లోని సాసారామ్ పట్టణంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిటీలోని ఓ మురుగునీటి కాలువలో కరెన్సీ నోట్లు తేలుతూ కనిపించాయి. దీంతో వాటిని దక్కించుకోవడానికి జనం ఎగబడ్డారు. మురుగును, దుర్గంధాన్ని లెక్కచేయకుండా కాలువలోకి దిగి నోట్లు చేజిక్కించుకున్నారు.
Rains In Telangana: తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకూ అవకాశం.. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన
Rudraతెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Heart Attack: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
Rudraమారుతున్న జీవనశైలి, ఆహారం, ఒత్తిడి వెరసి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో శనివారం చోటుచేసుకుంది.
Niharika In Pushpa 2: పుష్ప 2లో నిహారిక.. సాయి పల్లవి తిరస్కరించిన పాత్రలో మెగా డాటర్.. ఏమిటా పాత్ర ??
Rudraఅల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 1 (Pushpa 1) విజయంతో ‘పుష్ప 2 ది రూల్’పై (Pushpa 2) అంచనాలు పెరిగిపోయాయి. ఈ భారీ మూవీలో మెగా డాటర్ నిహారిక నటిస్తోందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
Power Outage During President Address: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతుండగా 9 నిమిషాలపాటు పోయిన కరెంట్.. చీకట్లోనే ప్రసంగం.. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఘటన.. వీడియో వైరల్
Rudraరాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.
FM Radio In Smart Phone: స్మార్ట్ ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో ఉండాల్సిందే.. సమాచార వ్యాప్తిలో డిజిటల్ అంతరం తగ్గించేందుకు ఎఫ్‌ఎం అవసరమన్న కేంద్రం.. మొబైల్ ఫోన్ల తయారీదారులకు ఆదేశాలు
Rudraస్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సదుపాయం తప్పనిసరిగా ఉండాలంటూ ఫోన్ తయారీదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమైన సమాచారం, వినోదం ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది అవసరమని వ్యాఖ్యానించింది.
US Mass Shooting Incident: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. నిందితుడు సహా 9 మంది దుర్మరణం.. కనిపించిన వారిపై తుపాకీతో కాల్పుల జరిపిన నిందితుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం
Rudraఅమెరికాలో తుపాకీ సంస్కృతి వెర్రితలలకు పోతున్నది. కాల్పులతో అగ్రరాజ్యం మరోసారి కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌ సమీపంలో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అమాయకులు మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు.
Hyderabad Horror: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. పోలీసుల కేసు నమోదు.. దర్యాప్తు.. వీడియోతో..
Rudraహైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
SSC Students Suicides: ఏపీలో ‘పది’ పరీక్షల ఫలితాలతో మనస్తాపం.. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య.. మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
Rudraఆంధ్రప్రదేశ్‌లో నిన్న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, పాస్ కాలేదన్న కారణంతో మరికొందరు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు విద్యార్థినిలు మృత్యువాత పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
AP SSC Results 2023: ఏపీ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్... ఇక్కడ చెక్ చేసుకోండి
Rudraఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.
Blue Tick For Gmail: ట్విట్టర్ లోలాగే ఇకపై జీమెయిల్‌లోనూ బ్లూ టిక్ మార్క్.. ఈమెయిల్ అకౌంట్ల వెరిఫికేషన్ కోసం గూగుల్ కొత్త ఫీచర్.. షిపింగ్ అటాక్స్ నుంచి వినియోగదారులకు రక్షణ కోసమే..
Rudraవెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ ప్రత్యేక రంగుల్లో టిక్ మార్క్ ఇస్తున్నట్టుగా ఇకపై జీమెయిల్ కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది.
Rains In AP: కొనసాగుతున్న ద్రోణి... ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం
Rudraఏపీలో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Ticket Booking For Pets: పెంపుడు జంతువులకు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు.. రైల్వే శాఖ పరిశీలనలో ప్రతిపాదన
Rudraజంతు ప్రేమికులు (పెట్ లవర్స్), పెంపుడు జంతువులు గల వాళ్లకు రైల్వేశాఖ నుంచి శుభవార్త. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది.
Pak Decides To Release 600 Indian Fishermen: భారత్ లో భుట్టో పర్యటన.. 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించిన పాక్
Rudraభారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని పాక్ నిర్ణయించింది.
Smartphone Addiction: స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ డౌన్ అయిపోతుంటే.. ఇండియన్స్ గుండెల్లో దడదడ.. అసలేంటీ విషయం??
Rudraతమ ఫోన్ లో బ్యాటరీ 20 శాతం కంటే తక్కువకు చేరితే, దేశంలో 72 శాతం కంటే ఎక్కువమంది ఆందోళనకు గురవుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా డౌన్ అయితే 65 శాతం మంది భావోద్వేకానికి గురవుతున్నట్టు వెల్లడైంది.
Insta Reel Horror: హైదరాబాద్‌లో ఘోరం.. రైల్వే ట్రాక్‌పై విద్యార్థి ఇన్‌స్టా రీల్స్.. రైలు ఢీకొని దుర్మరణం.. త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు విద్యార్థులు.. గగుర్పొడిచే వీడియో
Rudraఇన్ స్టాగ్రామ్ రీల్స్ సరదా ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
AP SSC Results: ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు వెల్లడి.. ఎలా చూసుకోవచ్చంటే...?
Rudraఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.
Lunar Eclipse of 2023: చంద్ర గ్రహణం సమయంలో తులసి ఆకులను ముట్టుకోవద్దు, అలాగే గ్రహణం ప్రారంభమయ్యే ముందు ఆహారంలో తులసి ఆకులను తప్పనిసరిగా వేయండి
Hazarath Reddyజ్యోతిష్య శాస్త్రంలో, చంద్ర గ్రహణం అననుకూలమైన ఖగోళ దృగ్విషయంగా పరిగణించబడుతుంది. దాని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల వ్యక్తులపై కనిపిస్తుంది. పంచాంగం ప్రకారం, ఈరోజు మే 5వ తేదీ వైశాఖ మాసం పౌర్ణమి, దీనిని బుద్ధ పూర్ణిమ అంటారు.
2023 Cricket World Cup: 2023 క్రికెట్ ప్రపంచ కప్, పాకిస్తాన్‌తో నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్న భారత్, అక్టోబర్ 5 నుండి ప్రపంచకప్ ప్రారంభం
Hazarath Reddyపాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు ఆడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ , రాబోయే వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదికను బీసీసీఐ ధృవీకరించింది .
Tamil Nadu Shocker: తాను తెచ్చుకున్న మద్యం తాగిందని మూడో భార్యను దారుణంగా చంపేసిన భర్త, రాత్రంతా ఆ శవం పక్కలోనే.., తమిళనాడులో షాకింగ్ ఘటన
Hazarath Reddyఆగ్రహం చెందిన అతను కట్టెతో భార్యపై తీవ్రంగా దాడిచేసి నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం లేచేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. అతను, భార్య మృతి చెందిందని తెలుసుకొని, ఆమె శరీరం, నేలపై పడిన రక్తపు మరకలను నీళ్లతో శుభ్రం చేశాడు