రాష్ట్రీయం

Gaddar Final Journey: మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం.. బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు.. రూట్ మ్యాప్ వివరాలు ఇవిగో!

Rudra

ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు.

AP Horror: నదిలో విసిరేస్తే.. చేతికి అందిన పైపు పట్టుకుని చిమ్మ చీకట్లో అరగంట అలాగే వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న బాలిక.. 'శభాష్ కీర్తన' అంటూ నెట్టింట్లో ప్రశంసలు.. అసలేం జరిగింది??

Rudra

మీరు చదువుతున్న ఈ వార్త వింటే, మీ కాళ్ల కింద భూమి కంపించవచ్చు. ఎంతటి ధైర్యస్థులైనా.. 13 ఏండ్ల ఈ బాలిక చూపించిన తెగువ, సమయస్ఫూర్తికి శభాష్ అనకుండా ఉండలేరు.

Hyderabad Horror: పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసేసి హత్య.. భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం.. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కడతేర్చిన వైనం.. బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన

Rudra

హైదరాబాద్ లో దారుణం జరిగింది. భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న ఓ యువతితో ఓ యువకుడు ప్రేమాయణం నడిపాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం పెట్టింది. ఇష్టంలేని అతను ఏకంగా ఆమెను ట్యాంకర్ కిందకు తోసి హత్య చేశాడు. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఆదివారం ఈ దారుణం జరిగింది.

Gaddar Passed Away: అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు, అసెంబ్లీలో మౌనం పాటించిన ఎమ్మెల్యేలు, ఎల్బీ స్టేడియంలో నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి, పలువురు ఎమ్మెల్సీలు

VNS

జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ (Gaddar).. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు (CM KCR) తెలిపారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

Advertisement

TSRTC Employees Merger Bill: ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, డీజిల్ ధరల భారం వల్లనే నష్టాల్లోకి ఆర్టీసీ, కార్పొరేషన్ కొనసాగుతుంది, ఆస్తులు ఆర్టీసీ పేరుమీదనే ఉంటాయని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్

VNS

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు (Tsrtc Employees Merger Bill) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్‌ తమిళిసై మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా (Tsrtc Employees Merger Bill) ఆమోదం తెలిపారు.

Andhra Pradesh Shocker: కోనసీమలో దారుణం, తల్లి, ఇద్దరు పిల్లలను గోదావరి నదిలో తోసేసి పారిపోయిన నిందితుడు, 13 ఏళ్ల బాలికను రెస్క్యూ చేసి కాపాడిన ఏపీ పోలీసులు...

kanha

ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రావులపాలెం గౌతమి గోదావరి వంతెన మీద నుంచి ఓ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతు కాగా 13 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. గల్లంతైన మహిళ స్వస్థలం తాడేపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.

Telangana Singer Gaddar passes away: గద్దర్ మృతికి కారణాలు ఇవే, ఆయన జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాల ఏంటో తెలుసుకుందాం..

kanha

తెలంగాణ జానపద గాయకుడు గద్దర్ ఇక లేరు. గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గద్దర్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Gaddar No More: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి, అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ కన్నుమూత

kanha

ప్రజా గాయకుడు.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి.

Advertisement

MLA Raja Singh: ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానో లేదో, సొంతవాళ్లే ఓడించే అవకాశం ఉంది, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

kanha

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తనకు తెలియదని ఆయన అన్నారు. మళ్లీ అసెంబ్లీకి రాలేనని నిరాశ వ్యక్తం చేశారు.

Cyber Criminals: మోసానికి సైబర్ నేరగాళ్ల కొత్త మార్గం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. లింక్ పై క్లిక్ చేస్తే అంతే... రూ. 6 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Rudra

కొత్త మోసాలతో సైబర్ నేరగాళ్లు నయా రూట్లు వెదుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యుత్ వినియోగదారులపైనే పడ్డారు. కరెంటు బిల్లు పెండింగులో ఉందని, చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు.

Accident in AP: విహారయాత్రలో విషాదం.. తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. కారు కాల్వలో పడి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

Rudra

విహారయాత్రలో ఆనందంగా గడిపి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు విద్యార్థులను ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

YV Subba Reddy Comments On Vizag: దసరా తర్వాత విశాఖకు పర్మినెంట్‌గా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి

VNS

విశాఖ రాజధాని అంశంపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన రాజధాని (AP Administrative Capital) కాబోతుందన్నారు. లీగల్ ఇష్యూస్ వల్లే కాస్త ఆలస్యం అవుతోందన్నారు. మరో రెండు మూడు నెలల్లో సీఎం జగన్ (CM YS Jagan) విశాఖ రాబోతున్నారని చెప్పారాయన.

Advertisement

TSRTC Merger Bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్‌ తమిళిసై, తాజాగా మరో 6 వివరణలు కోరిన గవర్నర్‌, ఆర్టీసీ ఆస్తులు, ఎంప్లాయిస్ వివరాలను కోరుతూ లేఖ

VNS

ఇందులో భాగంగా గవర్నర్‌ అనుమతి కోసం ఆర్టీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ అనుమతి కోసం పంపింది. బిల్లుకు గవర్నర్‌ (Governor) ఆమోదం తెలపకుండా పలు సందేహాలు లేవనెత్తి ప్రభుత్వం వివరణ కోరారు. వాటికి ప్రభుత్వం వివరణ ఇచ్చే క్రమంలో మరో వైపు ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాజ్‌భవన్‌ ముట్టడించారు

Tirumala Viral Video: తిరుమల కొండపై ఎలుగుబంటి సంచారం, వీడియో వైరల్

kanha

తిరుమలలో ఎలుగు బంటి సంచారం. స్థానిక బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం వద్ద సంచరించిన ఎలుగు బంటి.

TTD New Chairman: టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియామకం..

kanha

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుండడంతో TTD చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.

Hyderabada Shocker: హైదరాబాద్ రాజేంద్రనగర్లో దారుణం..అత్తాపూర్ ప్రైవేటు స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్..చితకబాదిన తల్లిదండ్రులు వీడియో వైరల్

kanha

అత్తాపూర్ SR Digi స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడు PET విష్ణు. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిన PET. విషయం తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని. స్కూల్లో ఫర్నీచర్, కంప్యూటర్ రూంను పగలగొట్టిన తల్లిదండ్రులు, బంధువులు.

Advertisement

Governor Tamilisai Approved TSRTC Bill: ఎట్టకేలకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై.

kanha

ఎట్టకేలకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిలిసై. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు సానుకూలంగా స్పందించిన గవర్నర్. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చిన గవర్నర్.

Bandi Sanjay on TSRTC: కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకోవడానికే బిల్లును గవర్నర్ ఆపింది - బండి సంజయ్

kanha

కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకోవడానికే బిల్లును గవర్నర్ ఆపింది - బండి సంజయ్.. గవర్నర్ గారికి ఆర్టీసీ బిల్లు ఆమోదించడానికి 2 రోజులు మాత్రమే సమయం ఇస్తే ఎలా సరిపోతుంది.

Tirupati Shocker: తిరుపతి - ఉంగుటూరులో దారుణం ఘటన ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

kanha

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య, తిరుపతి - ఉంగుటూరు మండలం నారాయణపురంలో చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖర్ కొన్నేళ్లుగా టైల్స్ పరిశ్రమలో సూపర్వైజర్ పని చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. ప్రియుడి మోజులో భువనేశ్వరి భర్తను చంపింది.

Telangana Governor On TSRTC: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

kanha

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Advertisement
Advertisement