ఆంధ్ర ప్రదేశ్

Bike Catches Fire Video: వీడియో ఇదిగో, రాజమండ్రి వెళుతుండగా బైకుకు అంటుకున్న మంటలు, క్షణాల్లో కాలి బూడిదైన సుజుకి జిక్సర్ మోటర్ సైకిల్

Vikas M

రంపచోడవరం నుండి రాజమండ్రి వెళ్తున్న సుజుకి జిక్సర్ మోటర్ సైకిల్ కొమరవరం గ్రామ శివార్లలో ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి...రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు రంపచోడవరం నుండి రాజమండ్రి కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో మోటర్ సైకిల్ కాలుతుండగా భయాందోళనకు గురై ఇద్దరు వ్యక్తులు పరుగులు తీశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీలో పోలీసును కూడా వదలడం లేదు, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద కర్రతో దాడి చేసిన యువకుడు

Vikas M

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామిదాస్ పై ఒక్కసారిగా కర్రతో ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ ఘటనలో కానిస్టేబుల్ స్వామీదాస్ తలకు బలమైన గాయం అయింది.గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh Shocker: ఏపీలో మరో దారుణం, గూడూరులో కాలేజీకి వెళుతున్న అమ్మాయిపై రౌడీ షీటర్ దారుణ అత్యాచారం, కత్తితో బెదిరించి ఆటోలో తీసుకెళ్లి మరీ..

Vikas M

గూడూరులో కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసాడు రౌడీ షీటర్ వినయ్. అవమానంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Nara Lokesh Slams Jagan: మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించివేస్తాం, జగన్ మీద విరుచుకుపడిన నారా లోకేష్

Hazarath Reddy

వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) ఎక్స్ (X) వేదికగా చేసిన వ్యాఖ్యలపై విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు.

Advertisement

Vinukonda Murder Case: వినుకొండ వైసీపీ కార్యకర్త హత్యపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు కీలక ప్రకటన, వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని వెల్లడి

Hazarath Reddy

బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్‌ రషీద్‌ అనే యువకుడి దారుణ హత్య చేసిన సంగతి విదితమే. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు.

Vinukonda Murder Case: ఏపీలో లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తోంది, వినుకొండ వైసీప కార్యకర్త హత్యపై మండిపడిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్‌ రషీద్‌ అనే యువకుడి దారుణ హత్య చేసిన సంగతి విదితమే.ఈ ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

Andhra Pradesh: హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా ఉండేందుకు రేపు వినుకొండకు వెళ్లనున్న వైఎస్ జగన్, ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదని మండిపాటు

Hazarath Reddy

రేపు పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు.నడిరోడ్డు మీద దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్‌ మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు

Andhra Pradesh: పలు విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను నియమించిన ఏపీ ప్రభుత్వం, ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్‌ వీసీగా చిప్పాడ అప్పారావు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. డీఎంఈ నరసింహంకు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Visakhapatnam: వీడియో ఇదిగో, భర్త ప్రియురాలితో ఆ పనిలో ఉండగా గదిలోకి ఎంట్రీ ఇచ్చిన భార్య, ఇద్దర్నీ పట్టుకుని చితకబాదేసింది

Hazarath Reddy

విశాఖపట్నంలో భర్త వేరే మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని మొహం చాటేసిన భర్త అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేసింది. అతను స్పా లో పరిచయం అయిన యువతికి విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు.

Accident Video: వీడియో ఇదిగో, దేవాలయంలోకి దూసుకెళ్లిన రొయ్యల లారీ, ఆలయం పూర్తిగా ధ్వంసం, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో రోడ్డు ప్రక్కన ఉన్న గంగానమ్మ వారి దేవాలయంలోకి రొయ్యల లారీ దూసుకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గంగానమ్మ దేవాలయం ధ్వంసం అయ్యింది.ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh Horror: నంద్యాల ఘటన మరచిపోకముందే మరో దారుణం, తిరుపతిలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కామాంధుడు

Hazarath Reddy

నంద్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోకముందే తిరుపతిలో మరో చోట ఘోరం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై బీహార్ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన రైస్ మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు

Jagan Slams Chandrababu Govt: నడిరోడ్డుపై ఇంత దారుణంగా నరికి చంపుతారా, వినుకొండ ఘటనపై స్పందించిన వైఎస్ జగన్, ఈ దాడులు ప్రభుత్వానికి సిగ్గుచేటని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో వైసీపీ శ్రేణులని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు

Advertisement

Srivari Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం ,ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్..శ్రీవారి సన్నిధిలో గడ్కరీ

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారులు తీరారు. ఇక ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

Vinukonda: వినుకొండలో దారుణం..అందరు చూస్తుండగానే రెండు చేతులు నరికి వైసీపీ నేత హత్య

Arun Charagonda

ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్తను నరికి చంపాడు టీడీపీ కార్యకర్త. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి చేసి చంపారు జిలానీ అనే టీడీపీ కార్యకర్త.

JSP Membership Drive : నేటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు.. రూ.5 లక్షల ప్రమాద బీమా

Arun Charagonda

నేటి నుండి పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. జులై 18 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని జనసేన నేతలు వెల్లడించారు.

Vijayasai Reddy Slams Nara Lokesh: అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ విను, నారా లోకేష్‌కి కౌంటర్ విసిరిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Hazarath Reddy

నారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులు ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి.

Advertisement

Andhra Pradesh : కడపలో దారుణం, ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు

Arun Charagonda

ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు.

Andhra Pradesh Fire Video: అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్ని ప్రమాదం, వసంత కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో కార్మికుడు మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలిడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్‌ రౌత్‌ (44)గా గుర్తించారు.

Nandyal Rape and Murder Case: నంద్యాల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు, ఆ ముగ్గురు సెల్‌ఫోన్లో వీడియోలు చూసి పార్కులో ఆడుకుంటున్న బాలికపై..

Hazarath Reddy

ఏపీలోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి గేదెను రేప్ చేసిన కామాంధులు, కాళ్లు కట్టేసి మరీ అత్యాచారం చేశారని ఆరోపించిన యజమాని

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి తన గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని గేదె యజమాని కోరుతున్నారు.

Advertisement
Advertisement