ఆంధ్ర ప్రదేశ్

AP Elections Results: ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తొలి ఫ‌లితం వ‌చ్చేసింది, రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి టీడీపీ అభ్య‌ర్ధి గోరంట్ల ఘ‌న విజ‌యం, మెజార్టీ ఎంతంటే?

VNS

ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగిస్తోంది. ఏకంగా 155 స్థానాల్లో ముందంజలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక ఓట్ల లెక్కింపులో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.

AP Elections Result 2024: ఏపీలో 15 లోక్‌స‌భ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న టీడీపీ, 5 స్థానాల్లో వైసీపీ లీడింగ్, బీజేపీ మూడు స్థానాలో ముందంజ

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

AP Elections Result 2024: వీడియో ఇదిగో, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న టీడీపీ కూటమి

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది, అధికార వైసీపీ వెనుకంజలో ఉంది.

AP Elections Result 2024: మంగళగిరిలో దూసుకుపోతున్న నారా లోకేష్, పిఠాపురంలో ముందంజలో పవన్ కళ్యాణ్, మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ముందంజలో దూసుకు వెళుతున్నారు.

Advertisement

AP Elections Result 2024: మెజారిటీ సీట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి, వెనుకంజలో పడిన వైసీపీ, ఎవరెక్యడ ఆధిక్యంలో ఉన్నారంటే..

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

AP Elections Result 2024: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూసుకుపోతున్న కూటమి, 5,795 ఓట్లకు పైగా ఆధిక్యంలో రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. రాజమండ్రి రూరల్‌ పోస్టల్ బ్యాలెట్లో కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

AP Elections Result 2024: ఏపీలో ప్రారంభమైన కౌంటింగ్, ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, పోలీస్ పహారాలో కుప్పం నియోజకవర్గం

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు, అత్యవసర సర్వీసు సిబ్బంది 4,61,945 మంది ఉన్నారు.

Pithapuram Election Result 2024: వంగా గీత గెలిచి డిప్యూటీ సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడతారా ? పిఠాపురం లెక్కలు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో గెలుపెవరిది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అందరి దృష్టి పిఠాపురంపై ఉంది.

Advertisement

AP Elections Result 2024: ఏపీ ఎన్నికల్లో ధన ప్రవాహం, రూ.483.15 కోట్ల విలువైన నగదుతో పాటు ఇతర సొత్తును సీజ్ చేశామని తెలిపిన ఈసీ

Hazarath Reddy

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు.

Andhra Pradesh Election Results 2024: మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర, మొదటి ఫలితాలు కొవ్వూరు, నరసాపురం సీట్లవే, ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలు మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంది. కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి.

Andhra Pradesh Election Results 2024: సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఈసీ, కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు అనుమతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.

Andhra Pradesh Election Results 2024: 9 గంటల్లో అమలాపురం ఫలితాలు, 5 గంటల్లో కొవ్వూరు, నరసాపురం ఫలితాలు, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన సీఈవో ఎంకే మీనా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Lok Sabha Election 2024: మాచర్ల ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు షాక్, కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశాలు, ఈ నెల 6వ తేదీన కేసును విచారించాలని హైకోర్టుకు సూచన

Hazarath Reddy

మాచ‌ర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయ‌న కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Buddha Venkanna Challenge Video: అప్పుడు తొడ గొట్టాడు, ఇప్పుడు నాలుక కోసుకుంటానంటున్నాడు, ఆరా మస్తాన్ సర్వే నిజమైతే బుద్ధా నాలుక కోసుకుంటాడా..

Hazarath Reddy

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఆరా మస్తాన్ సర్వేపై నాలుక కోసుకుంటానంటూ సవాల్ విసిరారు. విజయవాడ టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. నా నాలుక కోసుకుంటా. కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ నాలిక కోసుకోవడానికి సిద్ధమా?" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు యువకుడిని చితకబాదిన పోకిరీలు

Hazarath Reddy

ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారంటూ అడిగిన యువకుడిపై ఓ గ్యాంగ్ దారుణంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, భారీ వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడిన బస్సు, ఒకరు మృతి

Hazarath Reddy

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు నుంచి కర్ణాటక నుంచి యానాం వెళ్తున్న శ్రీతులసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది

Advertisement

Andhra Pradesh: తీవ్ర విషాదం, సెల్ఫీలు దిగుతుండగా ముగ్గురు యువతులను సముద్రంలోకి లాగేసుకున్న రాకాసి అలలు, అక్కాచెల్లెళ్లు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Hazarath Reddy

ఏపీలో సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తీరంలో ఫొటోలు దిగుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లతో పాటు మరో యువతిని భారీ అల సముద్రంలోకి లాగేసుకుంది. నీట మునిగిన ముగ్గురిని జాలర్లు కష్టపడి ఒడ్డుకు చేర్చినా.. అప్పటికే ఇద్దరు చనిపోయారు.

Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌, ప‌రేడ్ గ్రౌండ్స్ లో విడుద‌ల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా భావోద్వేగానికి గురైన అందెశ్రీ (వీడియో ఇదుగోండి)

VNS

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర గీతాన్ని (Telangana official anthem) ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ప్ర‌సంగం అనంత‌రం జ‌య జయ‌హే తెలంగాణ అంటూ సాగే రాష్ట్ర గీతాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు

Toll Rates Increased: టోల్ బాదుడు షురూ.. నేటి అర్ధరాత్రి నుంచి కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెరుగనున్న టోల్ ట్యాక్స్

Rudra

టోల్ బాదుడు మొదలైంది. నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.

AP High Court on Postal Ballot: పోస్ట‌ల్ బ్యాలెట్ పై ఏపీ హైకోర్టు కీల‌క తీర్పు, సీఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమ‌న్న డివిజన్‌ బెంచ్‌

VNS

పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైయస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు (AP High Court) కొట్టి వేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement