ఆంధ్ర ప్రదేశ్

YSR Zero Interest Loan Scheme 2021: రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ.128.47 కోట్లు జమ,ఈ ఏడాది 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ వర్తింపు, ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

రైతు సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్న జగన్ సర్కారు తాజాగా వారికి మరో శుభవార్తను అందించింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం (YSR Zero Interest Loan Scheme) కింద లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది.

School Holidays in AP: 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు, షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు, మే 5 నుంచి 23 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం జగన్

Hazarath Reddy

షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24కి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Jagananna Vidya Deevena 2021: జగనన్న విద్యాదీవెన, 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదు విడుదల, రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి..

Hazarath Reddy

జగనన్న విద్యాదీవెన పథకం కింద 2020–21 కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena 2021) కింద ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

East Godavari Shocker: భార్య రెండు కూరలు వండలేదని పురుగు మందు తాగిన భర్త, చికిత్స పొందుతూ మృతి, గొల్లప్రోలు మండలం కొడవలిలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గొల్లప్రోలు పోలీసులు

Hazarath Reddy

30 ఏళ్లకు పైగా దాంపత్య జీవితం గడిపిన ఆ భర్త కేవలం తాను తెచ్చిన కూర వండలేదని భార్యపై కోపంతో మనస్తాపానికి గురై తన జీవితాన్నే అంతం (Husband Commits Suicide) చేసుకున్నాడు. ఏకంగా ప్రాణాలే తీసుకోవడం ఆ కుటుంబం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

Advertisement

Pawan Kalyan Health Update: కోలుకుంటున్నా, త్వరలో మీ ముందుకు వస్తా, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత

Hazarath Reddy

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే కరోనా బారినపడి తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్న (Pawan Kalyan Health Update) విషయం విదితమే. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

AP Coronavirus Report: ఏపీలో లాక్‌డౌన్‌ లేకుండా కోవిడ్‌ నియంత్రణ, కర్నూల్‌ జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కరోనా‌ ఆసుపత్రులు, తాజాగా 6,582 మందికి కోవిడ్ పాజిటివ్, 22 మంది మృతితో 7,410కి చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 35,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,582 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (Andhra Pradesh reports 6,582 new Covid-19 cases) అయింది. చిత్తూరు జిల్లాలో 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి.

Guntur Shocker ఇంత కామంతో ఉన్నారా.. 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి, కేకలు వేస్తున్నా నోరుమూసి ఆపై దాడి చేసి పరార్, మరోచోట కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ సవతి తండ్రి

Hazarath Reddy

శుక్రవారం రాత్రి ఇంటి తలుపులు కొట్టినట్లు శబ్ధం రావడంతో కుమారుడు వచ్చాడనుకుని తలుపులు తీసింది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి (80-year-old woman was allegedly raped) పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నప్పటికీ నోరు మూసి చిత్రహింసలకు గురి చేశాడు.

DSP Paparao Dies: కరోనాతో ఏపీలో డీఎస్పీ మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విజయనగరం సిసిఎస్ డీఎస్పీ జె.పాపారావు, ఏపీలో ప్రమాదకరంగా మారుతున్న సెకండ్ వేవ్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌కు కరోనా

Hazarath Reddy

ఏపీలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారుతోంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా కరోనా బారినపడి సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి ( vijayanagaram ccs station dsp paparao dies due to covid-19) చెందారు. విశాఖలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ (dsp paparao dies due to covid-19) మరణించారు.

Advertisement

Tirupati Bypoll 2021 Completed: తిరుపతి ఉప ఎన్నికలో 64.29 శాతం పోలింగ్‌ నమోదు, అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 50.58 శాతం ఓటింగ్ నమోదు, మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తిరుపతి లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ సజావుగా (Tirupati Bypoll 2021 Completed) కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 64.29 శాతం పోలింగ్‌ (64.29 per cent polling recorded) నమోదైంది.

Denkada Shocker: అర్థరాత్రి దాటిన తర్వాత..నెలల తరబడి కూతుర్ని రేప్ చేసిన కిరాతక తండ్రి, దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని తెలిపిన దిశ స్టేషన్ డీఎస్పీ టి.త్రినాథ్‌

Hazarath Reddy

విజయనగరం జిల్లా డెంకాడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కిరాతక సవతి తండ్రి అర్థరాత్రి దాటిన తర్వాత సవతి కూతురిపై అత్యాచారానికి (Step Father sexually Assaults Daughter) పాల్పడుతూ వచ్చాడు. ఈ దారునం నెలల పాటు సాగింది.

AP Covid: కోవిడ్ కల్లోలం, ఏపీలో తాజాగా 7,224 మందికి కరోనా, చిత్తూరులో అత్యధికంగా 1051 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 96 కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం 35, 907 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదు కాగా, కోవిడ్ వైరస్ తో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఏపీలో 40,469 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,07,598 మంది రికవరీ అయ్యారు.

AP Covid Update: ఏపీలో పరుగులు పెడుతున్న సెకండ్ వేవ్, తాజాగా 7,224 మందికి కరోనా, చిత్తూరులోనే అత్యధికంగా గత 24 గంటల్లో 1051 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 96 కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం 35, 907 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదు కాగా, కోవిడ్ వైరస్ తో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఏపీలో 40,469 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,07,598 మంది రికవరీ అయ్యారు.

Advertisement

Vamsadhara River Water Dispute: వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం, ఒడిశా సీఎం సహకారం కోరుతూ ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖ, సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని సూచన

Hazarath Reddy

వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ సీఎం వైఎస్ జగన్ లేఖ (ap-cm-ys-jagan-writes-letter-to-odisha-cm-naveen-patnaik) రాశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఈ బ్యారేజి నిర్మాణంలో సహాయ సహకారాలు అందించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు

Tirupati Bypoll 2021: దొంగ ఓట్ల కలకలం, తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని కోరిన చంద్రబాబు, టీడీపీ డ్రామాలాడుతోందని మంత్రి పెద్దిరెడ్డి మండిపాటు, నకీలీ ఓటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ఈసీ విజయానంద్, ప్రశాంతంగా ఉప ఎన్నిక కొనసాగుతుందని తెలిపిన డీజీపీ సవాంగ్

Hazarath Reddy

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ (Tirupati Lok Sabha Bypoll Election 2021 Updates) నడుస్తోంది. కాగా తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్ నమోదైంది.

AP Shocker: 15 నిమిషాల్లో ఆరుమందిని ఇష్టం వచ్చినట్లు నరికిన కిరాతకుడు, వరుస హత్యలతో ఉలిక్కిపడిన జుత్తాడ గ్రామం, వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే కారణమంటున్న పోలీసులు, ఘటనపై తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం, నిందితుడి అప్పలరాజుకి 14 రోజుల రిమాండ్

Hazarath Reddy

కుటుంబంలో అందర్నీ కత్తితో అతి కిరాతకంగా నరికేసి, అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. బయటకు వచ్చిన అప్పలరాజు.. రమాదేవి మృతదేహం పక్కనే అరగంట సేపు కూర్చున్నాడు. ఆ తర్వాత 100 నంబర్‌కు డయల్‌ చేశాడు.

Tirupati Lok Sabha Bypoll 2021: కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్, మొరాయిస్తున్న ఈవీఎంలు, ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్ (Tirupati Lok Sabha Bypoll Election 2021) ఉదయం 7 గంటలకే మొదలైంది. ఈ పోలింగ్‌.. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు.

Advertisement

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 6,096 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై జిల్లా స్థాయి అధికారులతో సీఎం జగన్ సమీక్ష, లాక్‌డౌన్‌పై క్లారిటీ!

Team Latestly

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 20 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,373కు పెరిగింది. కోవిడ్ కేసులు అర్బన్ ప్రాంతాల్లో 62 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే కోవిడ్ మరణాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్

పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Vikas Manda

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Team Latestly

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....

Kakarla Subba Rao: దివంగత ఎన్టీఆర్ పిలుపుతో జన్మభూమికి సేవలందించిన డాక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ డా. కాకర్ల సుబ్బారావు కన్నుమూత పట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్

Team Latestly

ఇంజినీరింగ్ చేద్దామనుకుంటే సీట్ రాలేదు, అయితే మెడిసిన్లో సీట్ వచ్చింది. ఇంట్లో చెప్పకుండా మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అనుకోకుండా స్కాలర్ షిప్ ద్వారా రేడియాలజీ కోర్సు చేయడం కోసం అమెరికాలోని న్యూయార్క్ వెళ్లారు. అక్కడే రేడియాలజీపై ....

Advertisement
Advertisement