ఆంధ్ర ప్రదేశ్

Godavari Boat Tragedy: బోట్ వెలికితీత పనులు నిలిపివేత, ఇంతవరకు లభ్యం కాని బోటు ఆచూకీ, కన్నీటిపర్యంతమవుతున్న మృతుల ఆత్మీయులు

Vikas Manda

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత విషాదాన్ని నింపిన బోటు మునక ప్రమాదం సెప్టెంబర్ 15న చోటుచేసుకుంది. ఈఘటనలో ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది...

Loan Mela: నేటి నుంచి వివిధ బ్యాంకుల్లో 'రుణ మేళా', పండగల దృష్ట్యా లోన్‌లు అందించేందుకు సిద్ధమైన వివిధ బ్యాంకులు, ఎలాంటి ఆలస్యం లేకుండా అక్కడికక్కడే లోన్లు మంజూరు

Vikas Manda

పండుగ సీజన్ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), కార్పొరేషన్ బ్యాంక్ తదితర బ్యాంకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈనెల ప్రారంభంలో జరిగిన వార్షిక సమీక్షలో, 400 జిల్లాల్లో 'లోన్ మేళా'....

Dabbulu Urike Ravu: లలితా జువెలర్స్‌లో భారీ చోరీ, షోరూంకు భారీ సొరంగం, 35 కిలోల బంగారు మరియు వజ్రాల ఆభరణాలు దోపిడీ, 'డబ్బులు ఊరికే రావు' యాడ్స్‌తో యజమాని చాలా పాపులర్

Vikas Manda

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లలిత జ్యువెలర్స్ గోడకు దొంగలు 12 x 12 సైజులో ఒక భారీ రంధ్రం చేసి భవనంలోకి ప్రవేశించారు....

Sye Raa Mania: ఔరా అనిపిస్తున్న సైరా కటౌట్లు, 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్' అంటూ మెగా అభిమానాన్ని చాటుకుంటున్న ఫ్యాన్స్, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న 'నరసింహా రెడ్డి'

Vikas Manda

యన కెరియర్ లో 'సైరా' ఒక చారిత్రాత్మక సినిమాగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై 'లేటెస్ట్‌లీ' రివ్యూ మరికొద్ది సేపట్లో రాబోతుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి...

Advertisement

Operation Vasista: గోదావరిలో మునిగిన బోటు ఆచూకి దొరికినట్లేనా? యాంకర్లకు తగిలిన బలమైన వస్తువు ఏంటీ? ముమ్మరంగా సాగుతున్న బోటు వెలికితీత పనులు, భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, 144సెక్షన్‌ అమలు

Hazarath Reddy

ఇప్పుడు కొంచెం పరిస్థితులు కుదుటపడటంతో గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ పనులను కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. బోటుకు వెలికితీతకు రూ.22.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

VJY Dussehra Celebrations: భక్తిజన సంద్రమైన ఇంద్ర కీలాద్రి, విజయవాడలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, వివిధ రూపాలలో దర్శనమివ్వనున్న అమ్మవారు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

Hazarath Reddy

ఏపీలో దసర ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ దుర్గ గుడి సహా... అంతటా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యీయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలూ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతున్నారు.

Srivari Brahmotsavam: అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుపతికి ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు, తెలంగాణా సీఎం కేసీఆర్‌కు అందిన ఆహ్వానం, మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు, తిరుమలలో హై అలర్ట్

Hazarath Reddy

కలియుగ ప్రత్యక్షం దైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమై మొత్తం తొమ్మిది రోజుల పాటు అక్టోబరు 8 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

Platform Ticket Prices Hike: 2 గంటలు రైల్వే స్టేషన్‌లో ఉంటే 30 రూపాయలు, రైల్వే ప్రయాణికులకు దసరా షాకిచ్చిన దక్షిణమధ్య రైల్వే, బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

Hazarath Reddy

దసరా పండుగ రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయార్జనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫ్లాట్ ఫాం టికెట్ల(Platform Ticket)ను ఒక్కసారిగా పెంచేసింది.

Advertisement

YS Jagan Dasara Gifts: సీఎం జగన్ దసరా కానుకలు, ఆర్టీసి కార్మికులకు పదవీ విరమణ వయస్సు పెంపు , గ్రామ వాలంటీర్లకు అక్టోబర్ 1న జీతాలు, ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు 31న నియామక పత్రాలు, తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పరిపాలనలో తనదైన మార్కుతో దూసుకుపోతున్న ఏపీ సీఏం వైయస్ జగన్ ఏపీఎస్ఆర్‌టీసీ కార్మికులకు, గ్రామ సచివాలయం ఉద్యోగులకు, అలాగే వాలంటీర్లు శుభవార్తను అందించారు.

YS Jagan Review: వరదలు వస్తే కొట్టుకుపోయే పరిస్థితి మనకు వద్దు, మున్సిపాలిటీలను అత్యున్నతంగా తీర్చిదిద్దుదాం, మున్సిపల్‌ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థపై నిఘా పెట్టండి, జగన్ రివ్యూ మీటింగ్ హైలెట్స్ ఇవే

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ పాలనలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పరిపాలనలో తనదైన మార్క్ ని చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Sye Raa Is Not A Biopic: 'సైరా నరసింహా రెడ్డి' అసలు బయోపిక్ కాదు, హైకోర్టుకు తెలిపిన డైరెక్టర్ సురేంధర్ రెడ్డి, సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాలేదు

Vikas Manda

తమ అనుమతి లేకుండా ఈ సినిమా విడుదల, మరియు సెన్సార్ సర్టిఫికెట్ జారీ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని తమ పిటిషన్ లో వారు హైకోర్ట్ ను కోరారు. దీనికి సంబంధించిన కేసు గురువారం హైకోర్ట్ ముందుకు వచ్చింది...

Kisaan Samman Nidhi: రైతుల ఖాతాల్లోకి పీఎం సమ్మాన్ యోజన నిధులు జమ, ఆంధ్ర ప్రదేశ్‌లో గత రుణమాఫీ ఉత్తర్వులు రద్దు

Vikas Manda

ఈ పథకం కింద అర్హులైన ఒక్కో రైతుకి రూ. 2 వేలు లభించనున్నాయి. మంగళవారం రోజు 2.80 లక్షల రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కాబడ్డాయి, మిగతా రైతులకు కూడా మరో రెండు, మూడు రోజుల్లో మూడో విడతలో వారికి రావాల్సిన నిధులు ...

Advertisement

AP's New Excise Act: కిక్కు దించేశారు! నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ వ్యక్తి వద్ద 3 మద్యం సీసాలు, 6 బీర్ బాటిళ్లకు మించి ఉండకూడదు, కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టిన రాష్ట్ర సర్కార్

Vikas Manda

దీని ప్రకారం రాష్ట్రంలో ఏ వ్యక్తి దగ్గర కూడా 3 మద్యం సీసాలకు మించి కలిగి ఉండకూడదు. అవి లోకల్ గానీ, ఫారెన్ లిక్కర్ గానీ మరియు బాటిల్ సైజ్ ఎంత ఉన్నా కానీ 3కు మించి ఉండరాదు. అలాగే బీర్ పై కూడా పరిమితి విధించారు....

Jagan- KCR Meet: ఓ ప్రముఖ మీడియా కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్? ఊహజనిత వార్తలను ఏపీ సీఎంఓ ఖండించిందని పేర్కొన్న 'సాక్షి' మీడియా

Vikas Manda

రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద చర్చకు వచ్చాయి. 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన వీరి భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రధాన అజెండా మాత్రం నదీ జలాల వినియోగంపైనే చర్చ జరిగింది...

Heavy Rain Alert: దేశాన్ని ముంచెత్తనున్న భారీ వర్షాలు, 17 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు, తెలంగాణా, ఏపీలకు పొంచి ఉన్న ముప్పు

Hazarath Reddy

దేశాన్ని ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. మొత్తం 17 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 17 రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 నుంచి రెండు మూడు రోజులు పాటు భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ( India Meteorological Department) హెచ్చరించింది.

Polavaram Reverse Tendering: జగన్ సర్కార్ కొత్త రికార్డ్, పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా, తక్కువ మొత్తానికి దక్కించుకున్న మేఘా కంపెనీ, టీడీపీ విమర్శల దాడి

Hazarath Reddy

పోలవరం రివర్స్ టెండరింగ్‌తో జగన్ సర్కార్ కొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Advertisement

KCR & JAGAN Meet: ఆసక్తిగా మారిన జగన్ కేసీఆర్ భేటీ, విభజన చట్టంలోని కీలక అంశాలపై చర్చలు, ప్రధానంగా నీటి పంపకాలు, కేంద్రం వైఖరిపై చర్చించే అవకాశం, కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు

Hazarath Reddy

ఇరు రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర వైఖరిపై కూడా చర్చించే ఆలోచనలో ఉన్నట్టు అనధికార సమాచారం. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పోలవరం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Gaganyaan Mission: గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి తొలి భారతీయుడు, 2022లో ప్రయోగం, ఇంకా దొరకని విక్రమ్ ల్యాండర్ ఆచూకి, కసిమీదున్నఇస్రో చైర్మెన్ కె శివన్

Hazarath Reddy

చంద్రయాన్ 2 ప్రయోగంతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఇస్రో (Isro)మరో భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతోంది. ఒకవైపు విక్రమ్ సమాచారం కోసం పరిశోధన చేస్తూ మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్నేసింది.

Paper Leak Issue: ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యే ఛాన్సే లేదు, అవన్నీ అసత్య ప్రచారేలంటూ కొట్టిపారేసిన మంత్రి పెద్దిరెడ్డి: చంద్రబాబు నటన బాగుందని ముద్రగడ విమర్శ

Vikas Manda

తాజాగా, మంత్రి పెద్దిరెడ్డి పరీక్ష ఫలితాలపై వస్తున్న ప్రచారాలను ఖండించినప్పటికీ, దీనిపై ఏపీ ప్రభుత్వం రహస్య విచారణ చేపట్టిందని 'ఏబిఎన్' ఛానెల్ వెల్లడించింది....

Rumors On Sivaprasad Death : టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారంటూ వార్తలు, వదంతులు నమ్మవద్దంటున్న ఆయన మనవడు, ఖండించిన కుటుంబ సభ్యులు

Vikas Manda

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌ చనిపోయారు.

Advertisement
Advertisement