ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Budget Highlights: సూపర్ సిక్స్ హామీల అమలు బడ్జెట్ ఇదిగో, పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు, వ్యవసాయ రంగానికి పెద్ద పీట

Hazarath Reddy

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు.

Remand For Posani Krishnamurali: నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

Arun Charagonda

నటుడు పోసాని కృష్ణమురళికి(Posani krishnamurali) 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు( Railway Koduru Cour). ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

Actress Jayaprada's Brother Passed Away: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

Rudra

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌ లోని తన నివాసంలో రాజబాబు గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

AP Full Budget Today: నేడే పూర్తిస్థాయి బ‌డ్జెట్.. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏపీ సర్కారు.. సుమారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో రాష్ట్ర బ‌డ్జెట్

Rudra

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం శుక్రవారం తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌, మండ‌లిలో మంత్రి కొల్లు ర‌వీంద్ర బడ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెడ‌తారు.

Advertisement

Posani Krishna Murali Interrogation: తెలియదు...గుర్తులేదు...మర్చిపోయా! పోలీసుల ప్రశ్నలకు పోసాని సమాధానాలివే! 8 గంటల పాటూ విచారించినా సమాధానం చెప్పని పోసాని

VNS

సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) విచారణ పూర్తయింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆయన్ను విచారించారు. 8 గంటల పాటూ పోసానిని విచారించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్. అయితే, పోలీసుల విచారణకు పోసాని సహకరించ లేదని తెలుస్తోంది.

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Hazarath Reddy

అత్యాచార బాధితుల (మైనర్లతో సహా) అనేక మంది గుర్తింపులను బహిర్గతం చేయడం ద్వారా వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు (Vasireddy Padma lodges complaint) మేరకు ఆయనపై కేసు నమోదయింది.

Balakrishna: ఫొటో దిగారుగా ఇక చాల్లే వెళ్లిపోండి, కొమరవోలు గ్రామస్తులపై చిర్రుబుర్రులాడిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వీడియో వైరల్

Hazarath Reddy

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొమరవోలు గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన ఆ గ్రామస్థులపై 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ కోప్పడినట్లుగా వీడియోలో తెలుస్తోంది

Andhra Pradesh: ఓ వైపు భక్తుల పుణ్యస్నానాలు మరోవైపు ప్రేమజంట రాసలీలలు.. సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద అపచారం, నెటిజన్ల తీవ్ర విమర్శలు

Arun Charagonda

ఓవైపు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు చేస్తుండగా మరోవైపు ప్రేమ జంట(Lovers) రాసలీలలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, పిఠాపురంలో ఓటుకు రూ. 3 వేలు పంచిన ఎమ్మెల్సీ అభ్యర్థి, ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్‌ఆర్ఓ, పోలీసులు

Hazarath Reddy

పోలింగ్‌ కేంద్రాల వద్దే ఓటుకు 2000-3000 ఇస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. కాకినాడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్న (MLC candidate distributing money) వీడియో వెలుగులోకి వచ్చింది.

Jagan On Posani Arrest: పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్.. పోసాని భార్యకు ఫోన్‌లో పరామర్శ, అండగా ఉంటామని ధైర్యం చెప్పిన జగన్

Arun Charagonda

సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు . అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్‌ల మీద షాక్‌.. మరో కేసు నమోదు చేసిన పోలీసులు, చెరువు పేరుతో నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదు

Arun Charagonda

గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా వంశీపై(Vallabhaneni Vamsi) మరో కేసు నమోదైంది.

Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్తత..కాటికోటేశ్వర క్షేత్రానికి సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డ చిల్లవారి పల్లి గ్రామస్తులు, రెండు వర్గాల మధ్య ఘర్షణ

Arun Charagonda

శ్రీ సత్యసాయి జిల్లాలో (Andhra Pradesh)ఉద్రిక్తత నెలకొంది. తాడిమర్రి మండలం చిల్లవారి పల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాటికోటేశ్వర క్షేత్రానికి సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డారు చిల్లవారి పల్లి గ్రామస్తులు

Advertisement

Posani Arrested: నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు

VNS

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని (Posani Arrest) పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు (Rayachoti Police) అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Maha Shivratri Tragedy: వీడియో ఇదిగో, గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతి, తాడిపూడిలో తీవ్ర విషాద ఛాయలు

Hazarath Reddy

మహాశివరాత్రి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతిచెందారు. పండుగ వేళ తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.

Rajareddy Eye Center: పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్.. ప్రారంభించిన మాజీ సీఎం జగన్, కంటి పరీక్షలు చేయించుకున్న జగన్

Arun Charagonda

పులివెందుల(Pulivendula) పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి కంటి ఆస్పత్రి(Rajareddy Eye Center)ని ప్రారంభించారు జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

Godavari River: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో

Arun Charagonda

గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Maha Shivaratri Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు, ఉదయం నుండే మహాశివుని దర్శనం కోసం క్యూ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

Sudden Death Video: వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ప్లేయర్, మదనపల్లెలో విషాదకర ఘటన

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి షటిల్ ఆడుతూ చనిపోయారు. అలసటతో బెంచీపై కూర్చున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Talliki Vandanam Scheme: విద్యార్థులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్, మే నెలలో తల్లికి వందనం, ఆ వెంటనే అన్నదాత పథకం అమలు చేస్తామని తెలిపిన కూటమి ప్రభుత్వం

Hazarath Reddy

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాం. 'తల్లికి వందనం' పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం.

CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశా.

Advertisement
Advertisement