తెలంగాణ
Omicron in TS: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు, 55కి చేరిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య, గడచిన 24 గంటల్లో 182 మందికి కరోనా పాజిటివ్
Hazarath Reddyతెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు (Omicron in TS) నమోదయ్యాయి. వారిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారు. వారిని కలిసిన వారిలో మరో ఇద్దరికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి పెరిగింది. వారిలో 10 మంది కోలుకున్నారు.
BJP Nirudyoga Deeksha: సీఎం కేసీఆర్ పిరికిపంద అంటూ ఈటెల విమర్శ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బండి సంజయ్ అంటున్న అరవింద్, దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర కేసీఆర్‌ది అంటూ బండి సంజయ్ విమర్శలు
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
TPCC Chief Revanth Reddy Arrest: తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు...
Krishnaతెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Omicron Alert: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు, జనవరి 2 వరకు పార్టీలు, ఫంక్షన్లు బంద్, హైకోర్టు ఆదేశాలతో సర్కారు నిర్ణయం
Naresh. VNSఒమిక్రాన్ (Omicron) కట్టడి కోసం కఠిన చర్యలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను(restrictions on New year celebs) విధించింది. హైకోర్టు (High Court)ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు.
Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై దాడి, ఆఫీస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేసిన దుండగులు, వాళ్ల పనేనని ఆరోపిస్తున్న మల్లన్న
Naresh. VNSచింతపండు నవీన్ అలియాస్ తీన్మార్(Teenmar Mallanna) మల్లన్నపై దాడి జరిగింది. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన పోస్టుకు(Mallanna twitter post) కోపంతో ఊగిపోయిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తీన్మార్ మల్లన్నపై దాడికి దిగారు. ఈ ఘటన బోడుప్పల్‌(Boduppal) పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్, పలువురు సీపీలు, ఎస్పీలకు స్థానచలనం
Naresh. VNSతెలంగాణ(Telangana)లో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లను(IPS transfers in Telangana) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌(CV Anand)ను నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్‌(Anjani kumar)ను ఏసీబీ డీజీగా నియమించారు.
Telangana: ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్, ఫస్ట్ ఇయర్ విద్యార్ధులంతా పాస్, ఫెయిలన వారందరికీ 35శాతం మార్కులు, ఇదే లాస్ట్ టైమ్, ఇక నుంచి చదవాల్సిందనన్న సబిత
Naresh. VNSతెలంగాణ ఇంటర్ (intermediate) విద్యార్దులకు గుడ్ న్యూస్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులందరినీ పాస్(All intermediate first year students declared as pass) చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt.). ఇటీవలే ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) తెలిపారు.
Telangana: మల్టీప్లెక్స్‌లలో కనీస ధర రూ. 100, గరిష్ఠ ధర రూ. 250కి పెంపు, సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
Hazarath Reddyప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల మీదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. నిర్మాతల విన్నపం మేరకు రేట్ల పెంపుపై అధికారులు ప్రతిపాదనలు పంపారు.
Paddy Crops Procurement: మీకు ప్రేమ లేఖలు రాయడానికి రాలేదు, బిచ్చగాళ్లలా మమ్మల్ని చూస్తారా.. కేంద్రంపై మండిపడిన తెలంగాణ మంత్రులు
Hazarath Reddyవానాపంట కాల విషయంలో పంట కొనుగోలుపై లిఖితపూర్వక హమీ విషయంలో రెండు రోజులైనా కేంద్రం నుంచి స్పదన లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి (Telangana Minister Niranjan Reddy) మండిపడ్డారు. తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, కానీ కేంద్రం తాము ఏదో ప్రేమ లేఖలు రాయడానికి వచ్చినట్టుగా భావిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు
Omicron scare in TS: తెలంగాణలో కఠిన ఆంక్షలు, పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, రాష్ట్రంలో 38కి చేరిన ఒమిక్రాన్ బాధితుల సంఖ్య
Hazarath Reddyతెలంగాణ హైకోర్టులో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి గురించి ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు (Telangana high court) ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని చెప్పింది
Telangana Omicron Cases: ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు, తెలంగాణ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్, మొత్తం 38కి చేరిన ఒమిక్రాన్ కేసులు
Naresh. VNSతెలంగాణ(Telangana)లో ఒమిక్రాన్(Omicron) కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్‌ వేరియంట్‌(Omicron variant) కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి
Paddy Procurement in TS: పీయూష్‌ గోయల్‌పై మండిపడిన తెలంగాణ మంత్రి హరీశ్‌రావు, కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిలా మాట్లాడారని విమర్శలు
Hazarath Reddyతెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై (Paddy Procurement in TS) కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ (Union Minister Piyush Goyal) చేసిన వ్యాఖ్యలపై బుధవారం మండిపడ్డారు.
Omicron in TS: తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు, 24కి చేరిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య, దేశంలో రెండవ స్థానంలో...
Hazarath Reddyతెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులను (Omicron in TS) గుర్తించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. వీటిలో 19 కేసులు (Omicron Variant) నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది.
Paddy Procurement in TS: తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోంది, రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలోనే ఒప్పందం, మీడియాతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Union Minister Piyush Goyal) అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రైతులను గందరగోళ పరుస్తోందని చెప్పారు.
Telangana Weather Forecast: తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటు వణుకు తప్పదంటున్న వాతావరణ శాఖ, ఏపీలో రోజు రోజుకు తీవ్రమవుతున్న చలి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు తీవ్రత (Telangana Weather Forecast) పెరుగుతున్నది. ఒకేసారి రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ( Telangana as winter peaks ) తక్కువగా నమోదవుతున్నాయి.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 22, రంగారెడ్డి జిల్లాలో 14, సిద్ధిపేట జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.
First Gay Wedding in Telangana: తెలంగాణలో తొలి "గే" జంట వివాహం, పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు, ఇదేం చోద్యం రా బాబోయ్ అంటున్న నెటిజన్లు...
Krishnaతెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు.
Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా, మరో మూడు రోజుల పాటూ ఇదే పరిస్థితి, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Naresh. VNSతెలంగాణ(Telangana)లో చలి పంజా(cold wave) విసురుతోంది. ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు(temperatures dip)పడిపోయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటూ ఇదే రేంజ్‌లో చలి తీవ్రత కొనసాగే అవకాశముంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది ఐఎండీ.
Hyderabad Accident: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం, తాగి కారు నడపడంతో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, మరో వ్యక్తి మృతి, డివైడర్‌ ను ఢీకొట్టిన తుక్కు తక్కయిన కారు
Naresh. VNSహైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో (Gachibowli) ఘోర కారు ప్రమాదం(Car Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన(Over Speed) కారు హెచ్‌సీయూ(HCU) వద్ద అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌ సహా ఇద్దరు మహిళా జూనియర్‌ ఆర్టిస్టులు(junior artist) అక్కడికక్కడే మృతిచెందారు.